|
న్యూఢిల్లీ: ఆప్ అధికారంలోకి వచ్చాక ఢిల్లీలో అవినీతి 70-80శాతం తగ్గిందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్లిన తన కూతురు.. లంచం ఇవ్వజూపితే అధికారి నిరాకరించారని తెలిపారు. తన కూతురు లైసెన్స్ కోసం వెళ్లి కావాలనే డాక్యుమెంట్లలో ఒకటి తేలేదని అధికారికి చెప్పిందన్నారు. అతన్ని పరీక్షించేందుకు డబ్బు తీసుకుని లైసెన్స్ ఇవ్వాలని అడగ్గా డబ్బు తీసుకోబోమని చెప్పి పంపినట్లు తెలిపారు.
|
No comments:
Post a Comment