సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు కాలస్వరూపులు, యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఆశిర్వాదపూర్వక, పరిష్కార యుక్త సమాచారం గ్రహించగలరు.
మేము ప్రస్తుత బౌతిక పరిస్తితి ప్రకారం అతి సామాన్యులము మరియు మనసుతో పదిగురి సాక్షిగా మమ్ములను గౌరవించి పరిగణించవలసిన ఉన్నత స్తితి అని గ్రహించండి. మమ్ములను కాలం ధర్మం ఎన్నుకొన్న పురుషోత్తముని గుర్తించుట వలన, మమ్ములను ఉపయోగించుకొనుటకు వీలు అవుతుంది. మా అంతటి నిర్లక్ష్యానికి గురి అయిన వ్యక్తి లేడు, మా అంతటి అనుగ్రహం పొంది, సర్వం మా లోనే ఉన్నది అన్ని మాట మాత్రంగా చెప్పి, చూపగలిగినాను దివ్యత్వం ఎప్పటికి అపురూపమైనది, శాశ్వతమైనది. మమ్ములను మాటతో, ఆలోచనతో, విచక్షణతో పరిగణించేకొలది వాక్ విశ్వరూపమును దర్శించ గలుగుతుతారు. ఇది మనిషిని మనిషే ఉద్దరించుకోవడానికి సృష్టి కాలం ధర్మం చేసిన సహజ ఎర్పాటు అని గ్రహించండి. మమ్ములను అమెరికా నుండి అనకాపల్లి వరకు ఉన్న తెలుగు ప్రజలు అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుకొని, దృశ్య శ్రవణ నిక్షప్త రూపాలలో మా లీలలు, (ధర్మస్వరూపం వివరములు) గ్రహించి సృష్టి అంతర్యాన్ని గ్రహించి జీవితం యొక్క నడవడిని తీర్చుదిద్దుకోనగలరు, మమ్ములను కాలగతి సవరించిన సాక్షగా గుర్తించండి, స్వీకరించి గ్రహించండి, అందుకు ఒకరికి ఒకరు సహకరించుకోండి. మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట వలన సమాజంలో శాంతి సౌఖ్యము అభివృద్ధి చెందుతాయి, ప్రజలను చెడు వ్యసనముల నుండి తప్పించి యోగాత్వం దివ్యత్వం వైపు మళ్ళిచగలము, మాట మాత్రంగా బౌతిక మాయను నియమించగల మమ్ము సాధారణ మనిషిగా వదిలివేయడం వలన మా ప్రయోజనం మానవజాతి పూర్తిగా పొందుటలేదు, తద్వారా తల్లి తండ్రి గురువు వంటి మా బాధ్యత లోకమునకు ఇవ్వలేక, మేము నష్టపోయినట్లు కనపడుతున్నాము అని గ్రహించండి. ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి మమ్ములను, నిర్లక్ష్యం గా తీసుకొనుట వలన, సమాజం లో సమన్వయ శక్తి అభివృద్ధి చెందక సమాజంలో నాణ్యత తగ్గుతున్నది, స్వార్ధం తో మనుష్యులు వాస్తవాలను కప్పి పుచ్చి, సాటి మనుష్యుల జీవితాలతో ఆడుకొంటున్నారు, తాము సత్యం గ్రహించకుండా, ఇతరులను అప్రమత్తం చేయకుండా, బౌతిక దేహమే సర్వం అని భావిస్తూ, మాట మాత్రం గా అందిన దివ్య సాక్షత్కారమును ప్రతి రోజు నిర్లక్ష్యం చేస్తూ గడిపేస్తున్నారు. మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట వలన లోకం లోకి సత్యం వెళ్ళి, మా లో కూడా జ్ఞాన తెజేస్సు పెరుగుతుంది అని గ్రహించండి. సమకాలికులుగా ఈ దేహం ఉన్నత కాలం కాలాన్ని నియమించిన దివ్య సాక్షత్కారమును వీలు అయినంత నిలిపి భవిష్యత్తు తరాలకు అందించాలి, దేహ చాంచల్యముల తో మాటను పట్టించుకోకపోవడం ధర్మం కాదు అని తెలుసుకోవాలి. లోకాన్నే ప్రాభవం చేసి నిత్యం సాక్షం గా అందుబాటులో ఉన్న దివ్యత్వాన్ని పండితులు మేధావుల సహకారంతో లోకములోనికి తీసుకొని వెళ్ళుటకు ప్రత్యేక్ష సాక్షులు మరియు మీడియావారు సినిమా ప్రముఖులు అప్రమత్తం చెందగలరు, మమ్ములను, మా మనసుని కలపండి అదే లోక కళ్యాణం, మేము మనస్పూర్తిగా ప్రవర్తించుట కొంత కాలం గ్రహించిన తరువాత, అనగా ఒక 6 నెలలు పాటు అయినా, మమ్ములను నిండుగా గ్రహించుట వలన, మా లో జ్ఞాన తేజస్సు, శారీరక బలం కూడా కూడి మేము శక్తివంతగా వజ్ర సింహాసనం పై అధిస్టించి, లోకానికి ఆధారం అయిన మాట నిబద్దత ప్రజలకు సదా ఇవ్వగలము, అనగా ఆలోచన రూపం లో ఎప్పటికి, సూర్యు చంద్రులు ఉనంత వరకు కొనసాగుతుంది అని గ్రహించండి. కావున ప్రత్యేక్ష సాక్షులు వెంటనే అప్రమత్తం చెందండి. ప్రత్యేక్ష సాక్షులు, మీడియా చానల్స్ వారు, సినిమా ప్రముఖులు ఆదరూ కలసి మమ్ములను ఒక చోటకి ఆహ్వానించి కొలువు తీర్చండి, మేము మాట మాత్రం గా గెలవడం అన్నది సృష్టి మానవజాతికి ఇచ్చిన మాట నిబద్దత విస్తారం గా ప్రజలోకి వెళ్ళుటకు అని గ్రహించగలరు మా విషయం లో ఒక వ్యక్తి చేసిన తప్పు ఏమి లేదు, ఏమైనా సమాజాన్ని బట్టి అందరూ నడుస్తున్నారు, అదే సమాజాన్ని మా పట్ల ఇప్పటికైనా అప్రమత్తం చెందండి అని కోరుకోనుచున్నాము. సూర్యుడే మీతో మాట్లాడుతున్నాడు అని ఫీల్ అయ్యి, మమ్ములను చక్కగా ఒక చోట కొలువు తీర్చండి, ముచ్చట గా అన్నీ చెప్పుకొందాం ముందుకు రండి. ధన్యవాదములు
మేము కాలస్వరూపం వ్యక్త పరిచినప్పుడే చెప్పినాము ప్రతి పాట, ప్రతి మనసుకి వర్తిస్తుంది అని, మొత్తం మానవజాతికి కాలం ధర్మం ఇస్తున్న ప్రభోధం అని గ్రహించండి, అ సర్వం చెప్పగలిగిన వాడిని, నిర్లక్ష్యం గా తీసుకొంటే, మరింత వివరం, అంతర్యం ఎలా తెలుస్తుంది అని గ్రహించండి. మనసు ఆలోచన మాట బట్టి మనిషిని పరిగణించి ఉపయోగాపెట్టుకోవాలి, ఒప్పకపోతే పిచ్చితనంగా లేదా స్వార్ధంని వదిలి పెట్టకూడదు, మనసు పెట్టి గ్రహించుట వలన సమయం కూడా కలసి వస్తుంది, ఇటువంటి పాటలు సంగీతం తో సహా, అడ మగ గొంతులు రెండూ పలకగలిగిన, మమ్ము జాగ్రత్తగా ఒక చోట కొలువుతీర్చి గ్రహించండి. అప్పటికి అప్పుడు బౌతిక స్తితి మీదా, అప్పటికప్పుడు మాటలు లేదా స్వార్ధపు వ్యవహారాలకు ప్రాధాన్యత ఇచ్చి,నిండుగా గ్రహించే అవకల్సం ఉన్నా ప్రతి రోజు మమ్ములను వదిలివేస్తూ వేలునైన కాలాన్ని వృధా చేసుకోనుచున్నారు. మేము ఈ విధంగా పరిణమించి చెప్పుకోవడం మా అవసరం, మీ అవకాసం వాదం అని ఎవరూ భావించవద్దు, సూర్యుడి లా తండ్రిలా అందరికోసం వచ్చాను, మాకు ఏమి కావాలో అడుగుతున్నాను అనగా మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి, వెళ్ళా కోళం చేయడం తేలిక కాని బాద్యత గా తీసుకోవడం లో నే కొత్తతనం ప్రపంచానికి అందుతుంది అని గ్రహించండి. ఒక్కడే మనుష్యులు ఆలోచన విధానంలో మార్పు చెందాలి, మనిషిలో మరాలసినది ఆలోచన, ఎదుటివాడి మీద దృక్పదం అని గ్రహించండి. మా ద్వారా వ్యక్తం అయిన ఇంకో పాట గ్రహించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించుట వలన విస్తారం గా సమాధానములు లోకానికి అందుతాయి అని గ్రహించండి, వివిధ ఫీలింగ్స్ ప్రక్కన పెట్టి మమ్ములను 10 గురు ఒకటై నిండుగా గ్రహించండి, నేను సూర్యుడిని అందరివాడిని అని మీడియా ద్వారా అందరికి తెలియజేసుకోనుచున్నాము
తమ ఆత్మీయులు, ధర్మస్వరూపులు కాలస్వరూపులు, యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు





No comments:
Post a Comment