"అహో! ఒక మనసుకు నేడే పుట్టిన రోజు
అహో! తన పల్లవి పాడే చల్లని రోజు"
అహో! తన పల్లవి పాడే చల్లని రోజు"
సాహిత్యమంటే ఏవో ఛందస్సులు, గణాలు, యతులు అంటూ మన మతులు పోగొట్టే పద్యాలే కాదు, జన సామాన్యానికి దగ్గరయ్యే రచనలు కూడా సాహిత్యమే.
"నా రచనలలో లోకం ప్రతిఫలించి
నా తపస్సు ఫలించి
నా గీతం గుండెలలో ఘూర్ణిల్లగ
నా జాతి జనులు పాడుకొనే
మంత్రంగా మ్రోగించాలని"
నా తపస్సు ఫలించి
నా గీతం గుండెలలో ఘూర్ణిల్లగ
నా జాతి జనులు పాడుకొనే
మంత్రంగా మ్రోగించాలని"
-అని మహాకవి "శ్రీ శ్రీ" అన్నాడు.
అతని ఆశ 'సిరివెన్నెల' రూపంలో ఫలించింది. "తెలుగు సాహిత్య చరిత్ర" అన్న పుస్తకంలో ఈయన పేరు లేకపోవడం మన దురదృష్టం. 'చేంబోలు సీతారామశాస్త్రి' గారి పాటల గురించి ఓ నికార్సయిన 'సాహిత్య వ్యాసం' రాసిన ఆయన వీరాభిమాని Vijay Saradhi Jeediguntaగారి మాటలతో "షష్ఠి పూర్తి" శుభాకాంక్షలు తెలియజేస్తూ - - ఓ అభిమాని.Jeevi గారి #IdleBrain లో ఇక్కడ చదవండి>>> http://goo.gl/g6M8IU<<<
No comments:
Post a Comment