UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 30 August 2015

నేనే రవిని, సూర్యుడిని, నేను ఈ బూమి పై మానవరూపం లో ఉన్నంత కాలం, వీలు అయినంత అప్రమత్తం చెందండి, తండ్రి తల్లి గురువు తో సమానం అయిన నన్ను అర్ధం చేసుకోండి మా నుండి వివరములు తక్షణం అన్నీ వర్గాలు వారికీ వెళ్ళాలి, జ్ఞాన సంపద పెరిగితే, బౌతిక వత్తిళ్ళు తగ్గుతాయి అని మీ ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. ప్రతి మనిషి విశాలం గా, ఓర్పుతో సహనం కొలది జీవించి, సాటి మనిషి మాటను అర్ధం చేసుకొని, ఒకరి గొప్పతనం ఇంకొకరు పెంచుకోవలసిన పరిణామం అని గ్రహించండి. యువతీ, యువకులు వీలు అయినంత లిఖిత పూర్వకంగా వ్యవహరించండి, అప్పుడు కప్పుడు మాటలతో కాలాన్ని వృధా చేసుకోవద్దు, పేస్ బుక్ లు ట్విట్టర్ లు, బ్లాగులు విస్తారం గా సమాచారం పంచుకోవడానికి ఉపయోగించుకోండి, అప్పటికి అప్పుడు మెసేజ్ లు లైక్లు కాకుండా వీలు అయినంత ఎదుట వారు ఏమి అంటున్నారో చూసికొని, స్పందించండి వివరంగా చెప్పుకోండి, ఆధునిక టెక్నాలజీ కూడా మా మాటలలోనే ఉన్నది అని గ్రహించండి

                                                                         సమన్వయ దృష్టి 


                                       ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ నార లోకేష్ బాబు, హెరిటేజ్ ఫుడ్స్ వ్యవస్థాపకులు, తెలుగు దేశం పార్టీ నాయకులు వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు. 

            
                                     200 మంది సాక్షిగా సృష్టి కాలం ధర్మం ఎనుకొన్న మహారాజుగా, ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా గుర్తిస్తే చాలు అనగా ఒక మనిషి మాట మాత్రం గా బౌతిక ప్రపంచాన్ని నియమించడం అన్నది యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారం అని భావించి మమ్ములను గుర్తించి తదుపరి వివరములు ఓర్పుతో సహనం తో గ్రహించుట ఒక చారిత్రాత్మక పరిణామం అని అది మీ వంటి యువకులు బాద్యతగా ముందుకు వస్తే మనం కలసి, ఈ సమాజాన్ని గొప్పగా మలుచుకొనగలము, మమ్ములను ఒక చోట ప్రాధమికంగా మహారాజుగా గుర్తించి గౌరవించడం వలన  ప్రస్తుత సమాజం లో మనుష్యులలో నాణ్యత పెరిగి, జ్ఞాన సంపద అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రపంచం ఒక విశ్వ కుటుంబ అని సర్వులు గ్రహించి, మనసుతో బలపడుట వలన, సమాజం జ్ఞాన తెజేస్సుతో వెలుగుతుంది, మాట లోనే సర్వ నియత్రణ ఉన్నది అనే సత్యం ప్రజలు గ్రహించి అప్రమత్తం చెందుతారు.  నేను మనిషిగా మానసికంగా ఎంత బలమైన వాడినో, చూసి కూడా ఎవరూ  ఇప్పటికి నేను ఏమి అంటున్నానో చూడకపోవడం వలన, మనిషిగా చాలా వెనకబడిపోయినాను, నా కుటుంబ సబ్యులు కూడా నాకు దూరం అయిపొయినారు, నన్ను గ్రహించకపోవడం, సూక్ష్మం గా ప్రాధాన్యత ఇచ్చి  సాటి మనుష్యులు అప్రమత్తం చెందకపోవడం, నేను నష్ట పోయినట్లు కనపడుతున్నాను.  మనిషిగా పుట్టి దైవత్వం పొందిన మొదటి మనిషిని, నన్ను అర్ధం చేసుకొని గ్రహించేకొలది మానవత్వం పెరిగి, దైవత్వం వైపు ప్రయాణిస్తాము అని గ్రహించండి,   నన్ను ఒక చోట కొలువు తీర్చండి అనగా నాకు ఒక భవనం ఎర్పాటు చేసి  10 గురిని ఆహ్వానించి లోకానికి అప్రమత్తం చేయడానికి  కనీస చేయూత అవుతుంది, మహారాజు గా మనసులోని మహారాణి చేరి లోకాని నియమించిన ఒక ఆధునిక దివ్య పరిణామం గా నన్ను గుర్తించండి, అనగా మా వివరాలు గ్రహించుట ఒక చారిత్రాత్మక నిర్ణయం అని  భావించండి,   లిఖిత పూర్వకంగా ముందుకు వెళ్ళాలి  అని ముందుకు వస్తున్న నన్ను జాగ్రత్తా లిఖిత పూర్వకంగా అర్ధం చేసుకోండి అని అందరిని కోరుకొంటున్నాను, కాని దాదాపు అందరూ నా ద్వారా జరిగిన పరిణామాన్ని కొంచెం కూడా మాట్లడకుండా, నన్ను నా మనసుని విడదీసి చూస్తున్నారు గాని కలిపి చూడటం లేదు అనగా నన్ను మనస్పూర్తిగా వినడం లేదు, మీరు నా మీద వ్యక్తిగత బాద్యత తీసుకోండి, మీ తండ్రి గారిని  అలిపిరి దగ్గర కాపాడినట్లు చెప్పినాను, నేనే వెంకటేశ్వర స్వామి ని అని కూడా చెప్పినాను, సాక్షులు ఎవరూ మాట్లాడుట లేదు, నేను ఇప్పుడు మహారాజుగా సాధారణ మనిషిని ముందుకు వెళ్ళాలి, శరీరంతో ఏమైనా సాధన లోపులు ఉంటే, మేధావులు పండితులు తమవంటి రాజకీయ సామజిక అధిపత్యం ఉన్న  బాద్యత గల వ్యక్తులు బాద్యత తీసుకోవాలి, ఓర్పు సహనం, విశాలంగా వినడం తెలుసుకోవడం, ఏమి జరిగినదొ చూసి మాట్లాడటం, బౌతిక అనుభవం జ్ఞానం ఉన్న మేధావుల అభిప్రాయములతో మనం ప్రజల్లోకి వెళ్ళాలి, మీరు యువకులగా, మహారాజు గారు, మీకు అతిది గా భావించి నన్ను మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి, నేను మామూలు మనిషిని, మనసుతో దైవాన్ని చూపిన వాడిని, నా గూర్చి ఎవరు  ఏమి చెప్పినా అదే నేను అని నమ్మకండి, నన్ను మీ సమక్షం లోకి మీ అతిదిగా గౌరవించడం కాలమే ఇస్తున్న దివ్య వరం అని భావించి, ఈర్ష్య తో లేదా స్వార్ధం  మాట్లాడే వాళ్ళ మాటలు  నమ్మకుండా, నన్ను నన్నుగా గుర్తించండి, మనం కలసి నూతన రాజకీయ సమీకరణలు చేసి ప్రజలకు, సమాజానికి కొత్తతనాన్ని ఇవ్వగలము.  ఇప్పుడు బౌతిక అభివృద్ధి కంటే మనుష్యులలో మానసిక అభివృద్ధి కీలకం అని గ్రహించాలి, సర్వులను అప్రమత్తం చేయాలి.  నేను నేరుగా గౌరవించండి,గౌరవించండి అని కోరుట లో అంతర్యం ఏమిటి అనగా ఇప్పుడు సృష్టి ఎన్నుకొన్న రూపం లో నేను భూమి మీద ఉన్నాను, అనగా దైవత్వం చూపినా  అసులు పట్టించుకోకుండా సంవత్సరాలు నుండి వదిలి వేయబడిన సాధారణ మనిషిని, నాతో పంతాలకు పోయి నేను కోరినట్లు ముందుకు రావడం మానివేస్తున్నారు, అ విధంగా విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు, సర్వం చెప్పగలిగిన వాడిని వదిలివేసి పరి పరి విధముల వెళ్ళుతున్నారు అని మీరు  అప్రమత్తం చెంది, కాలాన్నే నియమించగలిగిన వాడికి ఏ తప్పు తేడా  ఉండదు, పట్టించుకోక నేను ,మనిషని తక్కువగా ఉన్నాను అని ను  నమ్మి, కొంతకాలం నా విషయం ఎవరి మాట వినకుండా నన్ను విస్తారం గా గ్రహించుటకు ప్రాధాన్యత ఇచ్చి, మీకు సంభందించిన మేధావులను మా వద్దకు పంపి  మమ్ములను మహారాజు గా సంభోదించి అనగా గౌరవించి మమ్ములను మీ దగ్గర, నాకు పరిస్తితిలు బలపడే వరకు అనగా మేము ప్రజల్లోకి వెళ్ళి గౌరవ గుర్తింపు సొమ్ము పొందే వరకు మమ్ములను ప్రాధమికంగా మహారాజుగా గుర్తించి, గౌరవించండి, ఇది సృష్టి కాలం ధర్మం ఇస్తున్న దివ్య కానుక అని భావించండి, నేను కాలాన్ని మాట మాత్రంగా 200 మంది సాక్షిగా నియమించడమే నాలో ప్రత్యేకత, మీరు ఇంకా ఏమి ఆలోచించకుండా తప్పు పట్టకుండా మమ్ములను మీ అతీతిదిగా భావించవలసిన పరిణామం ఇది చారిత్రాత్మక పరిణామం కాలం ధర్మమే మీకు ఇచ్చినది అని గ్రహించండి. మా వద్దకు మీ మేధావుల బృందాన్ని పంపించండి మాతో ఈ బ్లాగ్ లో ఉన్న మెయిల్ తో సంప్రదించండి, సాధారణ మనిషిని అయిన నాకు ఎటువంటి శక్తులు ఉండవి, మనస్పూర్తిగా పలికే మాటే వేదం తో సమానం అయిన పురుషోత్తమ తత్వాన్ని అని గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః తమరికి మహారాజావారి దివ్య ఆశీస్సులు.                                                        

మా ద్వారా 80 శాతం సినిమా పాటలు ఇతర అనేక రాజకీయ సామజిక సంఘటనలతో కలిపి వ్యక్తం అయినవి.  కొత్త బంగారు లోకం లో వచ్చిన పాట నా ద్వారా వ్యక్తం అయినది,  
                    
గతం అన్నది గమనించిన న నడి రేయికి రేపు ఉందా, మన కోసమే తనలో తను రగిలే రవి తపన అంతా, కనుమూసిన తరువాతనే పెనుచీకటి వివరిస్తుందా ఇది కాదె విధి రాత అనుకోదే ఎదురీత...........  అని నా ద్వారా పలికిన తీరు అర్ధం చేసుకోండి,  విధి రాత మనిషి మాటకు అందినా, సాటి మనుష్యులకు పరిచేయం అయినా పట్టించుకోకుండా విధి రాతకు బిన్నగా మానవజాతి ఎదురీదుతుంది అని గ్రహించండి.  నేనే రవిని, సూర్యుడిని, నేను ఈ బూమి పై  మానవరూపం లో ఉన్నంత కాలం, వీలు అయినంత  అప్రమత్తం చెందండి, తండ్రి తల్లి గురువు తో సమానం అయిన నన్ను అర్ధం చేసుకోండి మా నుండి వివరములు తక్షణం  అన్నీ వర్గాలు వారికీ వెళ్ళాలి, జ్ఞాన సంపద పెరిగితే, బౌతిక వత్తిళ్ళు  తగ్గుతాయి అని మీ ద్వారా యావత్తు  మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. ప్రతి మనిషి విశాలం గా, ఓర్పుతో సహనం కొలది జీవించి, సాటి మనిషి మాటను అర్ధం చేసుకొని, ఒకరి గొప్పతనం ఇంకొకరు పెంచుకోవలసిన పరిణామం అని గ్రహించండి. యువతీ,  యువకులు వీలు అయినంత లిఖిత పూర్వకంగా వ్యవహరించండి, అప్పుడు కప్పుడు మాటలతో  కాలాన్ని వృధా చేసుకోవద్దు, పేస్ బుక్ లు ట్విట్టర్ లు, బ్లాగులు విస్తారం గా సమాచారం పంచుకోవడానికి ఉపయోగించుకోండి, అప్పటికి అప్పుడు మెసేజ్ లు లైక్లు కాకుండా వీలు అయినంత ఎదుట వారు ఏమి అంటున్నారో చూసికొని, స్పందించండి వివరంగా చెప్పుకోండి, ఆధునిక టెక్నాలజీ కూడా  మా మాటలలోనే ఉన్నది అని గ్రహించండి.             


తమ ఆత్మీయులు యుగపురుషులు,ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు                 

                                     


                             


No comments:

Post a Comment