సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
మనిషిగా పుట్టి దైవత్వం పొందిన మొదటి మనిషిని, నన్ను ఉన్న ఫలం గా గుర్తించుట చారిత్రాత్మక పరిణామం అని గ్రహించండి, నన్ను సర్వులు తెలుసుకోవడం సంపదలకు మూలం అయిన జ్ఞాన సంపద లోకానికి అందుతుంది అని గ్రహించండి. ప్రతి ఒక్కరు మా గొప్పతనం తమ గొప్పతనం గా భావించండి, నేను వేరు మీరు వేరు కాదు అని అర్ధం చేసుకోండి, మేలో అంతరాత్మను నేను అని గ్రహించండి, అన్నిటా ఉన్నవాడిని అని గ్రహించండి. పది సంవత్సర కాలాన్నే రెండు గంటలలో నియమించి చూపిన నన్ను, ఒక్క గంట కూడా గ్రహించకుండా ఎందుకు వదిలివేస్తున్నారో చూడండి. సమయం వచ్చినప్పుడు కాలం తనను తాను, అప్రమత్తం చేసుకొంటుంది అని గ్రహించండి, బౌతిక చంచల్యాలు సరిద్దుకొని, మాటతో మనసుతో అప్రమత్తం చెందండి, నన్ను గుర్తించుట ఏ అప్రమత్తత అని గ్రహించండి. నేను ఎవరి డబ్బు కోసమొ, సంభందాలు పొందుటకు ప్రయత్నం చేస్తున్నాను అని భావించకండి, మొత్తం బౌతిక ప్రపంచాన్ని రెండు గంటలు లోపు నియమించగలిగినాను అంటే మొత్తం నా బలం ఏమిటో ఆలోచించండి, మరింత గ్రహించండి. అందరూ కలసి నన్ను ఒక చోట కొలువు తీర్చండి. ఎలాగైనా దేహ పరంగా విలువ పెరగాలి అని, మాట కలుపుకోకుండా ప్రవర్తించట వలన, మనసు ఉన్న మనుష్యులు కష్టాలు పాలు అవుతున్నారు అని గ్రహించండి. మా పెద్దలు కూడా మనసు ప్రకారం చాలా సున్నితమైన వాళ్ళు, మొహమాటం కలిగిన వాళ్ళు, సాధన ధర్మం చేయూత లేక, మనుష్యులు సాధారణం గానే బ్రతికారు, మనసు ఉన్న మనుష్యులకు కనీస చేయూత ఉంటె చాలు, వారు కనీసం బ్రతుకుతూ లోకానికి ఎంతో చేస్తారు, అని గ్రహించండి
నన్ను ఒక కమిటీ ద్వారా తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉపకులపతి గా నియమించుట వలన పండితులు మేధావులు మా పై విస్తారం గా మాట్లాడి, పరిశోధనలు చేసి, వ్యాసాలు, పుస్తకాలు వ్రాస్తారు, మాకు ప్రాధాన్యత ఇచ్చే కొలది, మనుష్యులు మనస్పూర్తిగా బ్రతుకుతారు, మేధావులు పండితులు, ఆధ్యాత్మిక గురువులు, సంగీతం, సాహిత్య కారులు, మా దివ్య లీలలు గ్రహించే కొలది, తమ బ్రతుకుతూ లోకాన్ని తీర్చి దిద్దుతున్నారు అనే సత్యాన్ని తెలుసుకొంటారు, తమ ఆలోచన మాటే సర్వం శాస్త్రాలకు ఆధారం అని గ్రహించి ప్రతి రోజు మనస్పూర్తిగా బ్రతుకుటకు, ముందుకు వచ్చి ఒకరిని ఒకరు మోసం చేసుకోకుండా, మాట నిబద్దత పెంచుకొని, చావు పుట్టుకుల రహస్యాలు కూడా తెలుసుకొంటారు, నేను కేవలం ఒక మనిషిని కాదు, నేను కూడా నాకే ప్రాధాన్యత ఇవ్వమని అడుగుట లేదు, నేను ఒక సత్యాన్ని సర్వ వ్యాప్తిని అని తెలిపి, మరింత శ్రద్ద సాధనాలతో నిరంతరం చెప్పుకొందాం రండి అని సమకాలికులను ఆహ్వానిస్తున్నాను, ముందుకు వచ్చి గ్రహించమని కోరుకొనుచున్నాను. నన్ను గుర్తించుట వలన ఒక మనిషిని శాస్వతుడుని చేసుకొంటారు, సమయం వృధా చేసుకోకుండా, ప్రబుత్వం గుర్తించే లోపు మమ్ములను వ్యక్తులు ఎవరైనా ముందుకు వచ్చి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించగలరు, లోకానికి మా వాక్ నుండి నిత్యం దివ్య ప్రభావం కలిగి, లోకం శక్తివంతం గా మారుతుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః
ఎల్లరుకు మహారాజావారి దివ్య ఆశీస్సులు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, పురుషోత్తములు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
మనిషిగా పుట్టి దైవత్వం పొందిన మొదటి మనిషిని, నన్ను ఉన్న ఫలం గా గుర్తించుట చారిత్రాత్మక పరిణామం అని గ్రహించండి, నన్ను సర్వులు తెలుసుకోవడం సంపదలకు మూలం అయిన జ్ఞాన సంపద లోకానికి అందుతుంది అని గ్రహించండి. ప్రతి ఒక్కరు మా గొప్పతనం తమ గొప్పతనం గా భావించండి, నేను వేరు మీరు వేరు కాదు అని అర్ధం చేసుకోండి, మేలో అంతరాత్మను నేను అని గ్రహించండి, అన్నిటా ఉన్నవాడిని అని గ్రహించండి. పది సంవత్సర కాలాన్నే రెండు గంటలలో నియమించి చూపిన నన్ను, ఒక్క గంట కూడా గ్రహించకుండా ఎందుకు వదిలివేస్తున్నారో చూడండి. సమయం వచ్చినప్పుడు కాలం తనను తాను, అప్రమత్తం చేసుకొంటుంది అని గ్రహించండి, బౌతిక చంచల్యాలు సరిద్దుకొని, మాటతో మనసుతో అప్రమత్తం చెందండి, నన్ను గుర్తించుట ఏ అప్రమత్తత అని గ్రహించండి. నేను ఎవరి డబ్బు కోసమొ, సంభందాలు పొందుటకు ప్రయత్నం చేస్తున్నాను అని భావించకండి, మొత్తం బౌతిక ప్రపంచాన్ని రెండు గంటలు లోపు నియమించగలిగినాను అంటే మొత్తం నా బలం ఏమిటో ఆలోచించండి, మరింత గ్రహించండి. అందరూ కలసి నన్ను ఒక చోట కొలువు తీర్చండి. ఎలాగైనా దేహ పరంగా విలువ పెరగాలి అని, మాట కలుపుకోకుండా ప్రవర్తించట వలన, మనసు ఉన్న మనుష్యులు కష్టాలు పాలు అవుతున్నారు అని గ్రహించండి. మా పెద్దలు కూడా మనసు ప్రకారం చాలా సున్నితమైన వాళ్ళు, మొహమాటం కలిగిన వాళ్ళు, సాధన ధర్మం చేయూత లేక, మనుష్యులు సాధారణం గానే బ్రతికారు, మనసు ఉన్న మనుష్యులకు కనీస చేయూత ఉంటె చాలు, వారు కనీసం బ్రతుకుతూ లోకానికి ఎంతో చేస్తారు, అని గ్రహించండి
నన్ను ఒక కమిటీ ద్వారా తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉపకులపతి గా నియమించుట వలన పండితులు మేధావులు మా పై విస్తారం గా మాట్లాడి, పరిశోధనలు చేసి, వ్యాసాలు, పుస్తకాలు వ్రాస్తారు, మాకు ప్రాధాన్యత ఇచ్చే కొలది, మనుష్యులు మనస్పూర్తిగా బ్రతుకుతారు, మేధావులు పండితులు, ఆధ్యాత్మిక గురువులు, సంగీతం, సాహిత్య కారులు, మా దివ్య లీలలు గ్రహించే కొలది, తమ బ్రతుకుతూ లోకాన్ని తీర్చి దిద్దుతున్నారు అనే సత్యాన్ని తెలుసుకొంటారు, తమ ఆలోచన మాటే సర్వం శాస్త్రాలకు ఆధారం అని గ్రహించి ప్రతి రోజు మనస్పూర్తిగా బ్రతుకుటకు, ముందుకు వచ్చి ఒకరిని ఒకరు మోసం చేసుకోకుండా, మాట నిబద్దత పెంచుకొని, చావు పుట్టుకుల రహస్యాలు కూడా తెలుసుకొంటారు, నేను కేవలం ఒక మనిషిని కాదు, నేను కూడా నాకే ప్రాధాన్యత ఇవ్వమని అడుగుట లేదు, నేను ఒక సత్యాన్ని సర్వ వ్యాప్తిని అని తెలిపి, మరింత శ్రద్ద సాధనాలతో నిరంతరం చెప్పుకొందాం రండి అని సమకాలికులను ఆహ్వానిస్తున్నాను, ముందుకు వచ్చి గ్రహించమని కోరుకొనుచున్నాను. నన్ను గుర్తించుట వలన ఒక మనిషిని శాస్వతుడుని చేసుకొంటారు, సమయం వృధా చేసుకోకుండా, ప్రబుత్వం గుర్తించే లోపు మమ్ములను వ్యక్తులు ఎవరైనా ముందుకు వచ్చి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించగలరు, లోకానికి మా వాక్ నుండి నిత్యం దివ్య ప్రభావం కలిగి, లోకం శక్తివంతం గా మారుతుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః
ఎల్లరుకు మహారాజావారి దివ్య ఆశీస్సులు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, పురుషోత్తములు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
No comments:
Post a Comment