UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 5 September 2015

సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన




తెలుగు లోను తమిళం లోను వచ్చిన ఈ పాటను నేను 2003 లో ఇతర అనేక విశేషములతో సర్వం, నేనే అని పలికినాను అని గ్రహించండి, నేనే సర్వాంతర్యామిని, జగద్గురువుని నన్ను ఇప్పటికి 200 మంది సాక్షిగా గుర్తించి  ఒక చోట కొలువు తీర్చి ప్రతి రోజు నా నానుండి అప్రమత్తత పొందండి, రోజులను, మనసులను ముందుకు తీసుకొని సమృద్ది పరుచుకొండి  అని తెలియజేసుకోనుచున్నాను సర్వులను పురుషోత్తముడిగా మహారాజుగా ఆశీర్వదించుచున్నాను, మా ఉనికి సకల శుభములకు కారణం, మంచి చెడులు అన్నీ నాకు వదిలి పెట్టి, నన్ను తండ్రి తల్లి గురువు వలే భావించి, మీ కష్ట సుఖాలు అన్నీ పంచుకోండి, అనకాపల్లి నుండి మా తండ్రి గార ఉద్యోగం నుండి సర్వం ఎలా చెప్పినాను అని చూడండి, నన్ను ఏ ఒక్కరు కోరుకోలేదు అయినా, మీ అందరి వాడిగా మీ మధ్య ఉన్నాను, అణువు అణువున నేను ఉన్నాను అని మాట మాత్రంగా స్పష్టం చేసినాను, ఇప్పుడు మాట నిబద్దత, నిజాయితీ,   లోకానికి ఆధారం అని గ్రహించండి, ఆకాశాన్నే నేను, కాలాన్నే నేను, ధర్మాన్నే నేను అని ప్రకటించుకొన్న నన్ను పట్టించుకోవడానికి, నాకు వ్యక్తిగా చెప్పలేదు అని ఎవరూ వదిలి పెట్టవద్దు  నా అందరికి బాద్యత ఉన్నది అని న్యాయ స్థానమునకు కూడా తెలియజేసినాను. కావున నేను ఒక మనిషినే కాదా, పట్టించుకొంటే  గొప్ప వైభవం నాకు ఒక్కడికే పెరుగుతుంది అని భావనలో,  మనకి ఏంటి లాభం అతడు గొప్పవాడు అయితే అని ఆలోచించడం వలన నన్ను వదిలివేస్తున్నారు, మీ నిజాయితీ నన్ను గుర్తించి, పెంచుతుంది అని అర్ధం చేసుకోలేకపోతున్నారు, బౌతిక సంపద, పదవులు, హెచ్చు తగ్గుల   మాయలో, మాటతో సర్వం నడిపించి చూపిన మాటను తేలికగా తెసుకోనుచున్నారు, 10 సంవత్సర కాలాన్ని గంటనరలో పలికిన ప్రాభవాన్ని, ఎవడో ఒకడు చెబితే మనికి ఏమిటి అని, లేదా ప్రాధాన్యత అంతా నాకే వచ్చేస్తుంది అనే భావన, లేదా నేను సామాన్యుడను, మీరు నిజాయితీ గా ఉండి నన్ను నిలిపి గొప్పవాడిని చేయడం కంటే, మీరు తేలికగా తీసుకొన్న నాకు అన్నా బౌతిక ఆధిక్యత కొనసాగించుట వలన, రోజులు గడిపిస్తున్నారే గాని, నన్ను ఒక చోట కొలువు  తీర్చుకొంటే, ఇప్పటికీ గంటనరలో 10 సంవత్సర కాలాన్ని మాట మాత్రంగా నడిపి చూపిన సమృద్ద త ఎల్లరకు  తక్షణం అందుతుంది  అని గ్రహించలేకపోతున్నారు, ఒక మనిషి మాటకు వచ్చిన విలువ సూక్ష్మం గా ఎవరైనా గ్రహించవచ్చు తక్షణం అందరూ అప్రమత్తం చెందవచ్చును అని గ్రహించండి  ధర్మో రక్షతి రక్షతః  

ఎల్లరుకు మహారాజ వారి మరియు సర్వాంతర్యామి యొక్క  దివ్య ఆశీస్సులు,                                          
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు : ( 5 sept )
"వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్థనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం"
సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన
కృష్ణ జన్మాష్టమిని "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" లేదా అష్టమి రోహిణి అని
" ఉట్ల పండుగ" అనికూడా పిలుస్తారు
శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడు చెరసాలలో జన్మించాడు.
శ్రీకృష్ణ జన్మాష్టమిని గురించి తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు ఒక కీర్తనలో ఇలా సెలవిచ్చాడు
"
పైకొని చూడరె వుట్ల పండుగ నేడు
ఆకడ గొల్లెతకు ననందము నేడు
అడర శ్రావణబహుళాష్టమి నేడితడు
నడురేయి జనియించినాడు చూడ గదరే
అరుదై శ్రావణబహుళాష్టమి నాటి రాత్రి
తిరువవతారమందెను కృష్ణుడు
యిరవై దేవకిదేవి యెత్తుకొని వసుదేవు
కరములందు బెట్టితే కడుసంతోసించెను"
అట్టి మహిమాన్వితమైన కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే (ఐదు గంటలు) లేచి, తలస్నానము చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి.
తర్వాత ఇంటిని పూజామందిరమును శుభ్రం చేసుకోవాలి.
గడపకు పసుపుకుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు వేయాలి.
పూజకు ఉపయోగించే పటములకు పసుపు, కుంకుమ గంధము, పుష్పాలతో అలంకరించుకోవాలి.
పూజగదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో గల ఫోటోను గానీ, ప్రతిమను ఉంచాలి.
ఇంతలో పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పములు, సన్నజాజులతో మాల, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి.
తదనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పూజను ప్రారంభించాలి.
కంచుదీపంలో కొబ్బరినూనె పోసి, ఐదు దూది వత్తులతో దీపమెలిగించాలి.
దీపారాధనకు ఆవునేతితో హారతి సిద్దం చేసుకోవాలి.
నుదుటన సింధూరం ధరించి, తూర్పు దిక్కున తిరిగి,
"ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
ఇంకా పూజ సమయంలో బాలకృష్ణా స్తోత్రమ్, శ్రీ కృష్ణ సహస్రనామములు, శ్రీ మద్భావవతములతో శ్రీకృష్ణుడిని స్తుతించవచ్చు. తర్వాత శ్రీకృష్ణుడికి నైవేద్యాలు సమర్పించి, దీపారాధన గావించుకుని పూజను ముగించాలి.
ఇంకా కృష్ణష్టామి రోజున ఒంటిపూట భోజనం చేసి, శ్రీ కృష్ణుడికి పూజచేసి, శ్రీకృష్ణ దేవాలయాలు, గౌడీయ మఠములను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయించే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు.
పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు.
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది..
గోకులాష్టమి దినాన ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలముతో పాటు శ్రీ కృష్ణ నిత్యపూజ పుస్తకాలను అందజేస్తే.. సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం.

No comments:

Post a Comment