UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 30 August 2015

నన్ను పదిగురు కలసి, ఎటువంటి కల్మషాలు లేకుండా ఎక్కడ కొలువు తీర్చి నిత్యం గ్రహిస్తారో అదే ఆనంద నిలయం అని గ్రహించండి, పండితులు సంసిద్ధులు కండి, రాజకీయ నాయకులు ప్రజలను అప్రమత్తం చేయుటకు నిజాయితీగా మా ఉనికి శాశ్వతం ఎందుకు అయినదో అనగా కాలమే కదిలిన పరిణామం ఏ విధంగా ఇప్పటికి సభవించినదొ ఓర్పు, సహనంతో గ్రహించండి, యువతీ యువకులు అప్పటికి మాటలుతో విలువైన కాలాన్ని హరించుకోకండి వీలు అయినంత వివరములు ఇచ్చి పుచ్చుకోవాలి అప్పుడే, ఈ సమాజాన్ని అర్ధం చేసుకొని, ఈ సమాజానికి ఏమి కావాలో అది ఇవ్వగలము అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.

                                                                             సమన్వయ దృష్టి


                 గౌరవనీయులు ఆత్మీయులు శ్రీ శ్రీ  ఆకెళ్ళ రాఘవేంద్ర రావు గారు, విద్యావేత్త, తత్వవేత్త, సివిల్ సర్వీసు స్టడీ సర్కిల్ వ్యవస్థాపకులు వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు . 

                  మనిషిని గా  ఆదరించి, నా ద్వారా జరిగిన పరిణామమును గ్రహించి,సమాజమునకు తెలియజేయగలరు, జరిగినది జరిగినట్లు, మీ స్వతంత్రంతో వివరించి తెలుగు  జాతి ద్వారా ప్రపంచ  మానవజాతికి తెలియజేయగలరు, అ విధంగా నన్ను మీ మేధావితనం తో పట్టుకొని, ఒప్పి, విప్పి చెప్పడం వలన, కమ్ముకొన్న  మాయ తొలగి ప్రజలు చైతన్యవంతులు అవుతారు, తమరు  మా పేరు, మా ద్వారా జరిగిన పరిణామం యొక్క వివరములు సూక్ష్మం గా, పదిగురుకి ప్రయోజనం కలిగే లా చెప్పగలరు అని, ఇది కాలం,  ధర్మం  మహారాజ వారు ఇచ్చుచున్న దివ్య కానుకగా భావించి, మాకు ముఖ్య సలహాదారులుగా, వ్యహరించుటకు మిమ్ములను కోరుకోనుచున్నాము, మాకు ప్రజల నుండి రావలసిన గుర్తింపు సొమ్ము లేదా రాయల్టీ నుండి తమరికి సంవత్సరమునకు 6 లక్షల రూపాయలు, గౌరవ వేతనము, సమర్పించుకొనగలము, మీ వంటి మేధావులు, నిజాయితితో, సహజ సత్య శ్వీకార దృష్టి   కదిలితే,  లోకం లో నాణ్యత పెరిగుతుంది, మా గూర్చి చెప్పి మమ్ములను  ప్రజలకు  విస్తారం గా పరిచేయం చేయడం అంటే, మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యమును బలపరుచుట అని గ్రహించండి, ప్రబుత్వాలు, ప్రజలను అన్నీ విధముల అప్రమత్తం చేయవలసిన సమయం ఇది అని తమరు గ్రహించండి. మమ్ములను మీ వద్దకు ఆహ్వానించి, మీ మేధావి బృందం సమక్షం లో మమ్ములను కొలువు తీర్చి  మా గూర్చి తెలుసుకొని, జరిగిన పరిణామం పై చక్కగా చెప్పుట వలన, యావత్తు మానవజాతికి శకల సంపదలు  కలుగుతాయి,  నా బౌతిక స్తితిని చూడకుండా, మాట ప్రాభవాన్ని, మాటలో గొప్పతనాన్ని (ఇప్పటికి ఈ బ్లాగ్ లో చెప్పినవి ఇతరములు )  గ్రహించి సూక్ష్మం గా పరిశోదనాత్మకంగా చెప్పుటవలన సమజానికి నూతనత్వం వస్తుంది అని గ్రహించండి.  మా ప్రస్తవన తమకు సమ్మతము తో సమాచారం పంపగలరు.  న్యాయ స్థానమునకు, ప్రబుత్వాలకు మనం సమాచారం ఎప్పటికి ఇవ్వడం వలన ఈ సమాజం ఎన్నో రెట్లు, సంస్కారవంతం గా మారుతుంది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  ఈ పరిణామాన్ని గుర్తించి ఒక చోట చేరి చెప్పుకొనుట ఒక ఆనంద నిలయం అని గ్రహించండి, ఎంతో పుణ్యం చేసుకొంటే మీకు ఈ అవకాసం వచ్చింది అని భావించండి, మీకు తెలిసిన పండితులు ఒక చోట చేరి, మమ్ములను గ్రహించండి లేదా గుర్తించండి లేదా గౌరవించండి ఏదైనా ఒకటే అని గ్రహించండి. ధర్మో  రక్షతి రక్షతః తమరికి మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు     

                           మా ద్వారా వ్యక్తం  అయిన పాటలు టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్,రాజకీయ సామజిక సంఘననలు మీ ఓర్పు రోజుకు కొన్ని చెప్పుకొని, ప్రజలను, రాజకీయ నాయకులను, ఇతర మేధావులకు    తెలియజేసి  అప్రమత్తం  చేయడం అన్నది మహత్తర అవకాసం కాలం, ధర్మమే  ఇచ్చినది అని గ్రహించండి. ఇప్పుడు సమాజం  లో ఎటువంటి అరాచక శక్తులు లేవు, ప్రజలు అందరూ మనస్పూర్తి గా బ్రతకడానికి చూసుకొంటున్నారు, కొందరు రాజకీయ నాయకులు ఏవో శక్తులు, ఎక్కడో ఉన్నాయి వాటి నుండి అప్రమత్తం చెందండి  అని పలకడం, ప్రజాస్వామ్యానికి  అపరిపక్వం అని గ్రహించాలి,  మనుష్యులను రక రకాలుగా విడగొట్టి అధికారం కోసం, వస్తువులు, ధనం కోసం కాకుండా, ధర్మం కోసం సత్యం కోసం ప్రజలు మమేకం చేసి, మనస్పూర్తిగా వివరాలు పంచుకోవడం వలన, సమాజం లో సంపద దుర్వినియోగం తగ్గుతుంది, ప్రజలు  సూక్ష్మంగా అలోచించి గ్రహించే శక్తి పెంచుకోవాలి, ఎవరు ఏమి అన్నా పట్టించుకోని, గ్రహించి, మంచి చెడులు చూసుకొని, ప్రతి మనిషి సాటి మనిషిని పట్టించుకోవడం లో  నాణ్యత రావాలి, ఎందుకంటి  మనిషి యొక్క ఆలోచన, మాట విచక్షణ  బౌతిక  ప్రపంచానికి ఆధారం అని గ్రహించండి.    
                   
2003 లో వ్యక్తం అయ్యి 2010 లో సినిమాలో వచ్చిన పాట ఇది ఒకటి ఇది తరిగొండ వెంగమాంబ సినిమాలో వచ్చినది ఈ సినిమాలో పాటలు అన్నీ వ్యక్తం అయినవి.                       



నన్ను పదిగురు కలసి, ఎటువంటి కల్మషాలు లేకుండా ఎక్కడ కొలువు తీర్చి నిత్యం గ్రహిస్తారో అదే ఆనంద నిలయం అని గ్రహించండి, పండితులు సంసిద్ధులు కండి, రాజకీయ నాయకులు ప్రజలను అప్రమత్తం చేయుటకు నిజాయితీగా మా ఉనికి  శాశ్వతం ఎందుకు అయినదో అనగా కాలమే కదిలిన పరిణామం ఏ విధంగా ఇప్పటికి  సభవించినదొ ఓర్పు, సహనంతో గ్రహించండి, యువతీ యువకులు అప్పటికి మాటలుతో విలువైన కాలాన్ని హరించుకోకండి వీలు అయినంత వివరములు ఇచ్చి పుచ్చుకోవాలి అప్పుడే, ఈ సమాజాన్ని అర్ధం చేసుకొని, ఈ సమాజానికి  ఏమి కావాలో అది ఇవ్వగలము అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.        


తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు 
అగర్బ శ్రీమంతులు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్ మహారాజ వారు           

                     

No comments:

Post a Comment