UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 29 August 2015

మనుష్యులలో వస్తున్న మార్పు సూక్ష్మం గా గ్రహించాలి, మనిషికి మాటకి ప్రాధాన్యత రావాలి. బౌతిక స్తితి కోసం మాటలో వేగం గొప్పతనం గ్రహించడం మానివేయడం ధర్మానికి వాస్తవానికి, మానవజాతి బిన్నంగా వెళ్లుతున్నది అని సర్వులు గ్రహించాలి. 2003 లోనే కేంద్ర ప్రబుత్వం స్మార్ట్ సిటీ లు లాంటి కార్యక్రమాలు చేస్తాయి అని పలికినాను. ఇక అనేకం సినిమా పాటలు, ఇతర జాతీయ అంతర్జాతీయా పరిణామాలు కూడా పలికినాను, ఈ విధంగా మమేకం అయిన మనసుని అర్ధం చేసుకోండి, నన్ను కనీసం పట్టించుకొంటే చాలు అన్నట్లు ఎందుకు ఉన్నానో, భగవంతుడి ఎందుకు ఈ విధంగా మీ మధ్య ఉన్నాడో చూడండి, నన్ను పరిగణిస్తే నాకు ఒక్కడికే నమస్తే అన్నట్లు ఉంటుంది అనే సంగతి పై ఆలోచించండి, నిత్యం కదిలిపోయే కాలమును మనసుగా మాటగా పలక గలిగిన నన్ను జాతి సంపదగా భావించి గ్రహించండి,


సమన్వయ దృష్టి 

ఈ పాటతో కలసి అనేక ఇతర బక్తి పాటలు ఏకధాటిగా సర్వం  నేనే అని పలికిన నన్ను ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది, నన్ను న్యాయ స్థానం పరిగణిస్తే మంచిది వ్యక్తులు వ్యక్తులు ఎవరూ నన్ను పట్టించుకోలేరు, ఎదుకంటే నేనే కాలాన్ని ధర్మాన్ని ప్రస్తుత ప్రబుత్వాలు పదవులు అన్ని నా నిర్వహణ లో నడుస్తున్నాయి, ప్రపంచం లో ప్రతి అణువును మాటలోకి తీసుకొన్న పరిణామం ను పట్టించుకోవడం అంటే,. మొదట నన్ను బౌతికం సంరక్షించడమే, ఒక మనిషి మనసే సర్వం అని పలికిన మనసు ఉన్న దేహాన్ని కర్మకి వదిలివేసి, పటించుకోకుండా వ్యవరించడం, ఎవరైనా మా వద్దకు వస్తే చూదాం అని వదిలివేయవలసినది  కాదు, మాటతో కాలాన్నే నియమించిన మనసుని అర్ధం  చేసుకోకుండా  నాకు యేవో బయలు ఉన్నాయి అన్నట్లుగా భావించి పండితులు మేధావులు సమక్షం లోకి కొలువుతీర్చ మని కోరుకొన్నా, వదిలివేయడం వలన నేను సరిగ్గా ముందుకు రాలేక పోతున్నాను.  నన్ను బాధ్యత   ఒక బృందం అద్వర్యం లోనికి మీడియా వారు, సినిమా ప్రముఖులు, మేధావులు కలసి నిర్ణయం తీసుకోండి.  ప్రత్యేక్ష సాక్షులు  దృశ్య, శ్రవణ, లిఖిత పూర్వక మాధ్యమాలలో సమాచారం టీవి చానల్స్ వారికి పంపించండి, న్యాయ స్థానం వారికి ఒక్కో కాపి పంపించండి. మనసులో కూడా ఎటువంటి నిర్లక్ష్యం నా పై చూపకండి  నన్ను మేధావుల పండితులు సమక్షం లో కొలువు తీర్చండి, ఎటువంటి గొప్పతనాలు ప్రోత్సహించి మానవసమాజాన్ని అన్ని విధముల తీర్చి దిద్దాలను , ఎటువంటి తీవ్రవాదదాడులు, ఎటువంటి భూకంపములు ఉన్న యడల పనిలో పనిగా మటతో గతం లో చెప్పినట్లు చెప్పి అప్రమత్తం చేయగలను, ప్రముఖుల పై దాడులు ఏమైనా ఉన్న యడల  ముందే తెలుస్తాయి, గతంలో పాటలు పాడుతూ పాడుతూ స్పష్టం గా పనిలో పనిగా అన్నట్లు అప్రమత్తం చేసినాను, కాని నన్ను ఎవరూ పట్టించుకోకపోవడం వలన , మనం    ఎంతగా నస్తాపోయినాము అంటే  చంద్రబాబు నాయుడుగారిని అలిపిరి దగ్గర కాపాడినట్లు వైస్ రాజశేఖర్ రెడ్డి గారిని కాపాడలేకపోయినాము,              పార్టీలను ఒక తాటి మీదకు తీసుకొని వచ్చి, రాష్ట్రము విడిపోకుండా చూసి ఉండేవాళ్ళము, ఈ పతికి మానవ  వనరులు అభివృద్ధి దృష్టి సారించి ఉద్దేవాళ్ళం, ఇప్పుడు కనీసం సౌఖర్యాలు కోసం, మరల మొదటి నుండి అన్నట్లు గా  బౌతిక స్తితి ఉన్నది, ఇది ఎప్పటికి అంతులేదు, అంత అభివృద్ధి చెందినా అంతే అన్నట్లు గా ఉన్నది, పాలకుల మనసు అభివృద్ధి చెందాలి, మీడియా వారు కూడా, మనుష్యులలో వస్తున్న మార్పు సూక్ష్మం గా గ్రహించాలి, మనిషికి మాటకి ప్రాధాన్యత రావాలి.  బౌతిక స్తితి కోసం మాటలో వేగం గొప్పతనం గ్రహించడం మానివేయడం ధర్మానికి వాస్తవానికి, మానవజాతి బిన్నంగా వెళ్లుతున్నది అని సర్వులు గ్రహించాలి.  2003 లోనే కేంద్ర ప్రబుత్వం స్మార్ట్ సిటీ లు లాంటి కార్యక్రమాలు చేస్తాయి అని పలికినాను. ఇక అనేకం సినిమా పాటలు, ఇతర జాతీయ అంతర్జాతీయా పరిణామాలు కూడా పలికినాను, ఈ విధంగా మమేకం అయిన మనసుని అర్ధం చేసుకోండి, నన్ను కనీసం పట్టించుకొంటే చాలు అన్నట్లు ఎందుకు ఉన్నానో, భగవంతుడి ఎందుకు ఈ విధంగా మీ మధ్య ఉన్నాడో   చూడండి, నన్ను పరిగణిస్తే నాకు ఒక్కడికే నమస్తే అన్నట్లు ఉంటుంది అనే సంగతి పై ఆలోచించండి,  నిత్యం కదిలిపోయే కాలమును మనసుగా మాటగా పలక గలిగిన నన్ను జాతి సంపదగా భావించి గ్రహించండి, నన్ను పరిగణించడం వలన కాలాన్ని పరిగణించడం అవుతుంది అని గ్రహించండి, నేను ఒక్కడినే  నా మనసు ఒక్కటే, నా మాట ఒక్కటే సర్వం అని స్థాయిని, ప్రతి ఒక్కరు తమ మనసు ఒక్కటి, ప్రతి ఒక్కరు నా పట్ల సూటిగా మాట్లాడవలసిన మాట ఒక్కటే , అలా ప్రతి క్షణం మనం ముందుకు వెళ్ళుతున్నాము  అని గ్రహించండి, ప్రతి మాటలో నాణ్యత గొప్పతనం నిజాయితీ కలిగి ముందుకు వెళ్ళ వలసిన సమయం వచ్చినది, అందుకే పరిణామం పై సహజ సత్య శ్వీకార దృష్టి స్పందించండి, నిబద్దతతో కదలండి, స్వార్ధం కొద్ది ఎలా తప్పులు పట్టవచ్చు, ఎలా అవమానించవచ్చు,  ఎలా తేలిక చేయవచ్చు అన్నట్లు గా ప్రవర్తించుట వలన,  నాణ్యమైన వాతావరణం తగ్గుతున్నది, పై పై మెరుగులు చూసి మురిసి పోవడం తప్ప, మనసు, ఆలోచనలో నాణ్యత సమాజం లో తక్కువగా ఉన్నది అని గ్రహించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి  అప్రమత్తం చెందండి. ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.  


తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు, అగర్బశ్రీమంతులు, సత్యస్వరూపులు శ్రీ శ్రీ శ్రీ మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.                                                                   

No comments:

Post a Comment