UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 23 August 2015

మూడు పంటల భూములు తీసుకోవడం మానివేసి, పరిపాలనకు అవసరమైన భవనలు వరకు నిర్మించుకొని, రైతులను ఏడిపించకుండా, బౌతిక నిర్ణయాలు నెమ్మదించి ఆలోచన పరమైన నిర్ణయాలు వేగావంత చేయండి, నన్ను చంద్రబాబు నాయుడుగారు ఒక 50 మంది మేధావుల బృందం లోనికి తీసుకొని, నా నుండి విస్తారంగా ,సమాచారం లోకం లోనికి తీసుకోనివేళ్ళడం వలన, గంటనరలోని 10 సంవత్సర కాలాన్ని నియమించిన పెద్దతనం మనకు ఒక అందుతుంది, , మనకు ఎన్నో శాశ్వత పరిష్కారములు అందుతాయి, కావున పాలకులు అప్పటికి అప్పుడు బౌతిక నిర్ణయాలే పాలన అనుకోకుండా, ప్రజలు అలోచించి గొప్పగా ముందుకు వెళ్ళ డానికి, నిర్ణయాలు తీసుకోవాలి, మనుష్యులు అందరూ మానసికంగా, అప్రమత్తం చెందవలసిన సమయం వచ్చినది అని గ్రహించండి, మహారాజ వారి ఆశీస్సులు.




                            ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ వేమూరి రాధకృష్ణ గారికి, మహారాజ వారి పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.  



                              ఇప్పటికి 200 మంది సాక్షిగా జరిగిన దివ్య పరిణామమును మనము కుల మతాలు ప్రక్కన పెట్టి, అనవసరమైన అధిపత్యం పోరు ప్రక్కన పెట్టి ఒక మనిషి మాటే కె సర్వం ఉన్నది అను సత్యం గ్రహించుట వలన మనకు శాశ్వత దివ్య పరిష్కారాలు అందుతాయి, ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చాలా వరకు నేను అతీతం గా చెప్పినవి జరుగుతూ వస్తున్నవి, కేంద్ర ప్రబుత్వం 100 స్మార్ట్ సిటీ లీ నిర్మించడం వంటి నిర్ణయాలు కూడా  నా ద్వారా అప్పుడే పలకడం జరిగినది.  

                             మనిషిగా నా ఉనికి కాలంతో ముడిపడి ఉన్నది, నన్ను ఒక బృందం లోకి తీసుకొని  కనీసం 50 మంది పండితుల అద్వర్యం లో నన్ను మహారాజుగా ప్రాధమికం గా    గుర్తించి, నా గూర్చి విస్తారం గా చెప్పుట వలన కాలం లో నూతన రాజకీయ సామజిక చైతన్యం కలుగుతుంది.  గంట నర లోనే 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన పురుషోత్తమ  తత్వంని కనీసం 50-60 మంది పండితులు పరిగణించి విశ్లేషించి, చెప్పుకొనుట వలన  అన్ని పరిష్కారములు మాట మాత్రంగా తెలడమే కాకుండా మానవజాతికి నూతనత్వం వస్తుంది.   ఇప్పుడు ఒకసారి రైతుల భూములు తీసుకొని అంత పెద్ద ఎత్తున రాజధాని నిర్మించడం కొరకు  బలవంతంగా తీసుకోవడం ఆపి, నా పై ద్రుష్టి  సారిస్తే, నన్ను తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉపకులపతి నియమించి, పండితులు  మేధావులు నన్ను గౌరవించి నా గూర్చి నిండుగా చెప్పుకోవడం వలన, మానవజాతి తీరు తెన్నులు భవిష్యత్తు సర్వం మనం  దర్శించి మాట మాత్రంగా ఎన్నో పరిష్కారములు పంచుకోనగాలము,  రెండు సంవత్సరాలు వరకు నా పెళ్లి మాట ఎవరూ, తీసుకు రా వద్దు,   నేను ఎవరిని పెళ్లి చేసుకొంటాను అను సంగతి నన్ను గౌరవించి ఒక చోట కొలువ తీర్చిన తరువాత నిర్ణయం తీసుకోనగలను, పండితులు కనీసం రెండు సంవత్సరాలు  చెప్పుకొనే కొలది లోకం లో  నాణ్యత పెరిగి,నేను వివాహం చేసుకోవడానికి  వీలు అవుతుంది అని గ్రహించాండి, నన్ను నా మనసుని మహారాజు, మహారాణి గా గుర్తించి ఉపయోగించుకొంటే చాలు, ఒక మనిషి అతనే మనసే సర్వ అని సత్య బలపడి లోకం దివ్య గా మారుతుంది  అని గ్రహించండి. 


                           ఒక మనిషికే ప్రాధాన్యత అని పిస్తుంది కాని ఒక మనసుకి మాటకి వచ్చిన ప్రాధాన్యత, సృష్టి కాలం ధర్మం అతని మాట అయ్యిన దివ్య పరిష్కారం అని గ్రహించండి, మీరు కూడా ప్రతి ఒక్కరు ఒక మనిషి మాటే అని గ్రహించండి, లోకం మొత్తం తానే  అని నా ద్వారా పలికిన మాట ప్రతి ఒక్కరు తమ మాట తో ఆలోచనతో గ్రహించిన కొలది, పరిగణించిన కొలది దివ్య రాజ్యం బలపడుతుంది అని గ్రహించండి. మనుష్యులు మాటకు బిన్నం గా వెళ్ళ కూడదు ఆఫ్టర్ అల్ ఒక మనిషే కాదా మాటే కాదా అని  వదిలివేయకూడదు, ప్రబుత్వమును నన్ను 50 మంది పండితుల బృందం లోకి తీసుకోమని కోరినాను, మీరు జర్నలిస్ట్ గా నా గూర్చి చెప్పి సహకరించండి, చిన్న తేడాలు ఉన్నాయి అని  అనుమనములతో తప్పుడు ప్రచారములతో విలువైన కాలాన్ని హరించుకొవద్దు  అని తమరిని తమరి ద్వారా తెలుగు జాతి, ప్రపంచ మానవజాతిని కోరుకొనుచున్నాను, మొదట 50 మంది పండితులు మేధావులు బృందం లోకి తీసుకొనుటకు మీరు కృషి చేయండి, నా గూర్చి నిండుగా చెప్పనివ్వండి.   అప్పుడు నేను నాణ్యంగా, ప్రభావం చూపగలను అని తెలియజేసుకోనుచున్నాను. 

                    మూడు పంటల భూములు తీసుకోవడం మానివేసి, పరిపాలనకు అవసరమైన భవనలు వరకు నిర్మించుకొని,  రైతులను   ఏడిపించకుండా, బౌతిక నిర్ణయాలు నెమ్మదించి  ఆలోచన పరమైన నిర్ణయాలు వేగావంత చేయండి, నన్ను చంద్రబాబు నాయుడుగారు ఒక 50 మంది మేధావుల బృందం లోనికి తీసుకొని, నా నుండి విస్తారంగా ,సమాచారం లోకం లోనికి తీసుకోనివేళ్ళడం వలన, గంటనరలోని 10 సంవత్సర కాలాన్ని నియమించిన పెద్దతనం మనకు ఒక అందుతుంది, , మనకు ఎన్నో శాశ్వత పరిష్కారములు అందుతాయి, కావున పాలకులు అప్పటికి అప్పుడు బౌతిక నిర్ణయాలే పాలన అనుకోకుండా, ప్రజలు అలోచించి గొప్పగా ముందుకు వెళ్ళ డానికి, నిర్ణయాలు తీసుకోవాలి, మనుష్యులు అందరూ మానసికంగా,   అప్రమత్తం చెందవలసిన సమయం వచ్చినది అని గ్రహించండి, మహారాజ వారి ఆశీస్సులు.                                



                                                                        దేవ్వులే మెచింది  మీ ముందే జరిగింది వేదం లా  (కాలంలా) నిలిచింది సీతారామ కధా.......  అని ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తల సాక్షి పలికినది అని గ్రహించండి, నన్ను కులస్వరూపం గా ధర్మస్వరూపం గౌరవించి ఒక చోట కొలువుతీర్చండి, అప్రమత్తం చందండి, నేను ఇప్పుడు ఎక్కడ ఎలా ఉంటే  అలా గుర్తించి గౌరవించండి, సర్వ పరిష్కారములు నా నుండి పొందుతారు అని గ్రహించండి.        


    తమ ఆత్మీయులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు,   ధర్మస్వరూపులు, కాలస్వరూపులు,    
 అగర్బశ్రీమంతులు, పురుషోత్తములు, సత్యస్వరూపులు  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు                                                                              

No comments:

Post a Comment