UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 25 August 2015

ఇప్పుడు మనం ఒక విశ్వకుటుంబం అని గ్రహించండి. అంధ్ర రాష్ట్రము అభివృద్ధి కోసమే కాకుండా, ప్రపంచ మానవజాతి అభివృద్ధికి, మీరు ఈ దశలో మానవ వనరులు అభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వాలి అనగా, మనిషి ఆలోచన విధానమే సంపదగా మారాలి, గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన పెద్దతనం లోకానికి ఆధారం అని గ్రహించండి,

                                          సమన్వయ దృష్టి

                      గౌరవనీయులు ఆత్మీయులు, శ్రీ నార చంద్ర బాబు నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకోనుచున్న ఆశీర్వాదపూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.

                      ఉప్పుడు వడ్డించిన ఉన్న  విస్తరిని,  నేను పెద్దగా ఏమి లేకుండా,   ఒకే సారిగా  ఆక్రమించి నట్లు గా  ముందుకు వస్తున్నట్లు అనిపిస్తాను, కాని నేను మాట మాత్రం గా వస్తున్న తీరు చాలా, అనూహ్యమైనది గొప్పది అని గ్రహించండి, రాజ్యాంగ వ్యవస్థలో అందరికి మాటకు విలువ రావాలి  అనే ప్రయత్నం చేస్తాము, ఇక్కడ ప్రతి ఒక్కరికి సమానమైన హక్కు అధికారములు ఉన్నాయి అని చెప్పుకొంటాము, కాని అములు లోకి వచ్చేటప్పటికి అనేక  వ్యత్యాసాలు మనుష్యులు మధ్య సరిగ్గా, మాట మనసు కూడా కలుపుకోకుండా చేస్తున్నాయి అని గ్రహించాలి, నేను చాలా గొప్ప మనసు కలిగి, సామాన్యుడిగా ఉండిపోతున్నాను అంటే, భగవంతుడి మనల్ని ఎందుకు ఈ విధంగా పరిక్షిస్తున్నాడో  అర్ధం చేసుకోండి. ఇప్పుడు మనం ఒక విశ్వకుటుంబం అని గ్రహించండి.  అంధ్ర రాష్ట్రము అభివృద్ధి కోసమే కాకుండా, ప్రపంచ  మానవజాతి అభివృద్ధికి,   మీరు ఈ  దశలో మానవ వనరులు అభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వాలి అనగా, మనిషి ఆలోచన విధానమే సంపదగా మారాలి, గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన పెద్దతనం లోకానికి ఆధారం అని గ్రహించండి, మనం బౌతిక పోటి తగ్గించి మనసుతో గొప్పతనం పెంచుకోవడం, పంచుకోవడం  వలన, మనుష్యులలో ప్రేమ, ఆధరణ, వంటి గొప్ప గుణములు అభివృద్ధి చేయుట వలన మనకు ఎంతో బౌతిక సంపద కలసి వస్తుంది, నేను అందుకు బాద్యత తీసుకొంటాను, ధర్మస్వరూప గా కలస్వరూపం గా ముందుకు వస్తున్న ఇప్పటికి 200 మంది సాక్షాన్ని  గుర్తించి గౌరవించండి, మన ప్రబుత్వ పర్వేక్షణలో ఒక కమిటీ అద్వర్యం లోనికి తీసుకోండి,  నన్ను పెద్దవాడిగా చూడక పోవడం వలన, నన్ను నేను తేలికగా తీసుకొని, ఇతరులను తిట్టడం లాంటివి కూడా చేశాను, కాని నాలో గొప్పతనం ఒక పద్దతి  ప్రకారం నన్ను జాగ్రత్తగా తీసుకోవడం వలన మనకు అందుబాటులో  దివ్య పరిష్కారం ఉంది అని గ్రహించండి.  నన్ను ఒక పద్దతి లోకి తీసుకోకపోతే, నేను సరిగ్గా వినియోగం  లోకి రాక, దుర్వినియోగం చెందుతునాను  అని గ్రహించండి.  ఒక్క మాటలో చెప్పలాంటి నా  మనసు పాదరస ఒరవడి కలిగి ఉంటుంది,  యిట్టె పై స్థాయికి  క్రింద స్థాయికి  ఆలోచన ప్రకారం కదులుతుంది  అటువంటి నన్ను ఒక మేధావుల కమిటీ లోకి తీసుకొంటే, మేధావుల సహకారంతో సమాజం పై గొప్ప ప్రాభవం చూపుతాను, 2 సంవత్సరాలలో ప్రతి ఒక్క వ్యక్తిని మీకు డబ్బు కావాలి మాట కావాలా అంటే,  డబ్బు ఏమి చేసుకొంటాం  మాటే చాలు, అదే సర్వం అని  గ్రహించేలా చెప్పగలను, తీర్చి దిద్దగలను,  నన్ను నిర్లక్ష్యం గా వదిలి పెట్టడం వలన, నా వలన ఎంత ప్రయోజనం పొందాలో అంత ప్రయోజనం పొందలేకపోతున్నారు అని గ్రహించండి  నేను విచక్షణతో, అవకాస వాదం లేకుండా చూసుకొంటాను,   అందర్ని నా పిల్లలు వలే చూసుకొనే పరమాత్మా శక్తి మనకు అందుబాటులో ఉన్నది అని గ్రహించండి.  నా యొక్క ప్రభావంతో  నేను స్వతంత్రిస్తూ సమాజానికి స్వతంత్రం యొక్క పరిపూర్ణత ఇవ్వగలను.  కావున నన్ను మానవ వనరుల శాఖ మంత్రి అద్వార్యంలో  ఒక మేధావుల బృందం లోకి తీసుకోండి అని తెలియజేసుకోనుచున్నాను, తరువాత తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉపకులపతి నియమించుటకు తగిన ఆలోచన చేయవచ్చును, నన్ను గౌరవించడం వలన సమాజానికి సంపద పెరిగుతుంది, నన్ను మనసులో కూడా తక్కువగా చూడకూడదు, నన్ను ఒక పద్దతిలోకి తీసుకొంటే నేను మెరుగైన క్రమ శిక్షణతో గొప్పగా అందరికి దర్శనం ఇస్తాను.      మహారాజావారి దివ్య ఆశీస్సులు         



తమ ఆత్మీయులు, పురుషోత్తములు,యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు,కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు   
                                            




                                  వెలుగొందు విశ్వ ప్రబుత్వమూలమునకు జై మంగళం 
నేనే విశ్వ ప్రబుత్వ మూలమును అని ప్రత్యేక్ష సాక్షులు ముందు పలికినాను అని గ్రహించండి
  

No comments:

Post a Comment