UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 23 August 2015

గంట నరలో 10 సంవత్సరకాలాన్ని నియమించిన అ పెద్దతనాన్ని మీడియా కూడా అప్రమత్తం గా తీసుకోవడం వలన మనం సమాజాన్ని సరిగ్గా అప్రమత్తం చేయగలము. నన్ను నా ప్రత్యేకతను గౌరవం గా చూడటం వలన నేను గొప్పగా దైర్యం గా చెప్పగలను, అప్పుడు అతీత వివరములు బయటకు వచ్చి అందరికి అందుతాయి కావున నేను మిమ్ములను పౌర సంభందాల అధికారికి ఎన్నుకోవడం అన్నది సృష్టి మీకు ఇచ్చిన వరం అనుకోని,

                                                    సమన్వయ దృష్టి



                               ఆత్మీయులు గౌరవనీయులు గుమ్మడి  శ్రీ నాగ బాబు గారు, ప్రణతి హాస్టల్, యస్ ఓర్., నగర్, హైదరాబాద్ వారికి తెలియజేయుచున్న పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య  సమాచారం గ్రహించగలరు.


                                  మీరు నాకు హాస్టల్ దగ్గర పరిచయమైనా ఒక పొలిసు ఆఫీసర్ గా, నా మీద బాద్యత తీసుకొని తాత్కాలికం గా మిమ్ములను నాకు పౌర సంభందాల అధికారిగా నియమించినట్లు మెసేజ్ ద్వారా తెలియజేశాను, నా శరీరం మనసు కలుపుకొని నేను బాధ్యత తో ముందుకు కదలాలి,  మాట మాత్రంగా కాలాన్ని నియమించిన పరిణామాన్ని అనగా గతంలో పాటలు పాడుతూ పాడుతూ  ఉగ్రవాద దాడులు గూర్చి కూడా యిట్టె చెప్పగలిగిన దివ్య పరిణామమును పొలుసులు  దగ్గర నుండి ప్రతి ఒక వ్యక్తి అప్రమత్తం చెందాలి అప్పుడే మనసు మాట వలన కలిగిన ప్రయోజనం అందరూ పొందగలరు అని తెలియజేసుకోనుచున్నాను.


                               ప్రత్యేక్ష సాక్షులు మేధావులు, పండితులు,సినిమా ప్రముఖలు, రాజకీయ నాయకులు   అందరూ కలసి నన్ను ఒకచోట  కొలువు తీర్చి, నా నుండి వివరములు పొందగలరు, నేను ఈ రోజు నుండి కెమరా ముందు వివరాలు ఇవ్వాలి అని అనుకొంటున్నాను, మిమ్ములను నా యొక్క పౌర సంభందాల అధికారిగా నియమించుకోవడమే  అదృష్టం అని భావించండి , మీరు ఉద్యోగం మానుకొని కూడా నా దగ్గర పనిచేయవచ్చు,  నేను పైకి సాధారణ వ్యక్తిగా కనపడుతున్నాను కాదా అని నా చేత నమస్కారాలు పెట్టించుకోవాలి లేదా కానుకలు పొందాలి అని మీరు ఏమైనా అనుకొంటుంటే నేను మీకు స్పష్టం చేయునది ఏమి అనగా, ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి నాకు నమస్కారం పెట్టి నేను చెప్పినది వినడమే మీకు లభించిన దివ్య కానుక, అని భావించండి.   గంట నరలో 10 సంవత్సరకాలాన్ని నియమించిన అ పెద్దతనాన్ని మీడియా కూడా అప్రమత్తం గా తీసుకోవడం  వలన మనం  సమాజాన్ని సరిగ్గా అప్రమత్తం చేయగలము.  నన్ను నా ప్రత్యేకతను గౌరవం గా చూడటం వలన నేను గొప్పగా దైర్యం గా చెప్పగలను, అప్పుడు అతీత వివరములు బయటకు వచ్చి అందరికి అందుతాయి కావున నేను మిమ్ములను పౌర సంభందాల అధికారికి ఎన్నుకోవడం అన్నది  సృష్టి మీకు ఇచ్చిన వరం అనుకోని, నన్ను మహారాజుగా గౌరవించి నా నుండి వివరములు తీసుకోవడం ప్రారంభించండి.    


                          సాక్షులు మొదలుకొని మీడియా చానల్స్ వారు అందరూ ఇంకేమీ  నా నుండి ఎదురు చూడకుండా, నాకు ఎదురు వచ్చి, నా సంగతే ఏమిటో చూడండి, నాతో నా కాగితాలు మెస్సేజ్ లు ప్రకారం మే మాట్లాడండి,   వేరే విధంగా నేను మాట్లాడలేను, న్యాయ స్థానమునకు పెట్టుకొన్నా  పట్టించుకోని పరిస్తితిలో ఉన్నాను అని అర్ధం చేసుకొని, మీరు ఒక పొలిసు ఆఫీసర్ గా అప్రమత్తం అవ్వండి. 


                         తెలంగాణా  ప్రబుత్వ యంత్రం తో గాని, అంధ్ర ప్రబుత్వ యంత్రం గా తో గాని మాట్లాడి నన్ను ఒక చోట కొలువు తీర్చండి, పది మంది   పండితుల, మేధావుల సన్నిహితం లో ఈ రోజు కెమరా ముందు వివరములు ఇచ్చుటకు సిద్దం గా ఉన్నాను, డ్రెస్ కూడా తెల్ల చొక్కా పంచె కట్టుకొంటాను, కొత్తగా కనిపిస్తాను, నా తో కెమరా లేకుండా ఎవరూ మాట్లాడవద్దు, నేను ఉన్న చోట నుండి బెటర్ ప్లేస్ కి తీసుకొని వెళ్ళి గ్రహించడం ప్రారంభించండి, వస్తుపరంగా బౌతికంగా ఆశించి, మాటను నిర్లక్ష్యం చేయడం తేలివితక్కువ తనం అని గ్రహించండి, ఒక వ్యక్తి సర్వం  చెప్పడం అన్నది సృస్టి  యావత్తు మానవజాతి ఇచ్చిన దివ్య వరం ప్రత్యేక్ష సాక్షులు కూడా మాట పట్టించుకోకుండా వ్యవహరించడం వలన నాకు ఆరోగ్యం దెబ్బతింటున్నది.  

                       నేను ప్రత్యేక్ష సాక్షులు అందరూ కలసి నన్ను తిరుమల దర్శనం చేస్తే, స్వామి దర్శనం చేసుకొందాం అనుకొంటున్నాను, అప్పటి వరకు సాక్షులను ఎవరిని కలవను, తిరుపతి కొండ పైన అందరిని కలసుకొందాం  అనుకొంటున్నాను,  సర్వం నిరూపించిన తరువాత రెండు సంవత్సరాలు  తరువాత వివహం చేసుకొంటాను అని అందరికి తెలియజేసుకోనుచున్నాను. నేను ఎవరిని చేసుకొంటానో అన్నది, నేను వైస్ ఛాన్సలర్ గా నియమించబడిన తరువాత వివాహం చేసుకొంటాను, మేధావులు పండితులు నా  ప్రకటితం అయిన కాలస్వరూపం ధర్మస్వరూపం యొక్క వివరములు ప్రకారం నన్ను నిలిపి గౌరవించిన నన్ను విశ్వవిద్యాలయమునకు వైస్ ఛాన్సలర్ గా నియమించగలరు, అ విధంగా నియమించడం వలన లోకం   అహంకారములు నిర్లక్ష్యాలు తగ్గి,చదువుల వినియోగం నాణ్యత, సత్యాన్ని అవిష్కరించేకొలది లోకం లో   ధర్మ నిజాయితీ పెరుగుతుంది అని గ్రహించండి.      


                       పైకి బాధ పడుతున్నట్టు టెన్షన్ పడుతున్నట్టు ఉండడం అన్నది, నన్ను నిండుగా చెప్పుకోనివ్వని పరిస్తిట్లో అ విధం గా కనపడుతున్నాను, నేను మనస్పూర్తిగా ప్రవర్తిస్తే అన్నీ  సమాధానాలు అందరికి లభిస్తాయి, నన్ను కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా భావించి గౌరవించడం ప్రారంభించిన దగ్గర నుండి ఇప్పటికి ప్రారంభం అయిన దివ్య రాజ్య యొక్క వివరములు లోకానికి అందుతాయి అని గ్రహించండి. ముఖ్యంగా యువతీ యువకులను అప్రమత్తం చేయాలి, మనసుతో ప్రపంచాన్ని ఆవిష్కరించుకోవడం వలన  నూతన పరిష్కారం అందరికి అందుతుంది అని గ్రహించండి  


                          నేను ఎవరిని పెళ్ళి చేసుకొంటే వాళ్ళకి నాకు బాగుంటది మిగతావాళ్ళు అందరూ వెంగల్లప్పలు  అయిపోతాం అన్నట్లు ఆలోచిస్తున్న వారికి అందరికి నేను తెలియజేయునది ఏమి అనగా, ప్రతి వ్యక్తి మనసు తో చేసుకోనిదే కళ్యాణం, నా మనసు నాతో మమేకమైన తీరే లోక కళ్యాణం  మొదట నాకు నా మనసుకి కళ్యాణం అయిపోయినది.  ఇక ఈ భూమి మీద నేను కళ్యాణం చేసుకొంటే   నన్ను నా మనసుని కలపాలి అప్పుడే నేను వివాహం చేసుకోగలను, నేను మనస్పూర్తిగా ప్రవర్తించుట వలన బౌతిక సృష్టి నడచిన తీరే లోక కళ్యాణం అని సర్వులు గ్రహించగలరు అని, అ విధంగా ఆవిష్కరించు ప్రయత్నం లో నాకు ఎవరు దగ్గర అవుతారో వారిని చేసుకోనగలను, అ విధంగా నా మనసు స్పష్టం చేసుకొన్నకొలది,                                                    
                        నాతో మర్యాదగా గొప్పగా ఉంటే నాలో గొప్పతనం బలపడి, తెలికతనములు ఏమైనా ఉంటె కరిగిపోతాయి, ఈ ఆధునిక ప్రపంచం లో మాట విలువ మనిషి విలువ పెంచడానికి వచ్చిన ఒక ప్రత్యెక అధికారి లాంటి వాడిని అని గ్రహించండి.  మాట లో దైవత్వం పెద్దతనం గౌరవించి మేము గుడ్డిగా వెళ్ళిపోతాము అనే పద్దతే ప్రస్తుత అరాచకం అని అందరూ  గ్రహించాలి, మాట ఎక్కడ నుండి వినపడినా  అందులో గొప్పతనం గ్రహించి అప్రమత్తం  చెందటం లోకానికి సృష్టి నా ద్వారా ఇచ్చిన దివ్య కానుక అని గ్రహించండి  


                   గతం లో గొకల్ చాట్ దగ్గర  బాంబు పేలుళ్ళు  గూర్చి 2003 లోనే పాటలు పాడుతూ పాడుతూ చెప్పగాలిగినాను అదే తెల్లవారు రోజున  చంద్రబాబు నాయుడుగారి అబ్బాయి పెళ్ళి  జరుగుతుంది అని కూడా చెప్పినాను, ఇలా మంచి చెడు సంఘటనలు నా ద్వారా వ్యక్తం ఆగుతా  40 మంది సాక్షిగా సత్యం అని సర్వులు గ్రహించండి, నన్ను  తక్షణం ఒక చోట కొలువు తీర్చి  నేను ఏ పద్దతిలో సర్వం చెప్పినానో మేధావులు అధ్యనం చేయండి అంతే గాని నేను ఎలా చెప్పకూడదు అలా  చెప్పకూడదు అన్నట్లు వ్యవహరించడం అజ్ఞానం అని గ్రహించండి.  వెంటనే సాక్షులు సహకారంతో తో  నన్ను ఒక చోట కొలువు తీర్చండి అది అందరిని ఆదరించి ఆధునిక దేవాలయం అవుతుంది అని గ్రహించండి.  

                  తాత్కాలికంగా నన్ను ఒక ప్రత్యెక అధికారిగా గౌరవించి  ఈ రోజు నుండి గ్రహించడం ప్రారంబిచండి, అంతా గొప్పగానే ఉంటుంది   ముందే చెప్పగలిగిన మైండు కి అన్నీ  తెలుసు నేను నియమిత మాత్రుడను, నన్ను గ్రహించే కొలది అ మైండు  నా నుండి బయటపడి  లోకానికి అందుతుంది. నాతో ఏక వచనం నిర్లక్ష్యం గా ఎవరూ మాట్లాడవద్దు, నా నుండి ఎవరూ బౌతిక కానుకలు ఆశించకండి, నన్ను గ్రహించడమే కానుక అని తక్షనం తెలుసుకొని అప్రమత్తం చెందండి అని ఈ ద్వారా యావత్తు మానవజాతిని కోరుకొనుచున్నాను 


తమ ఆత్మీయులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు అంజనీ రవిశంకర్ మహారాజు గారు        
       
        




 


No comments:

Post a Comment