UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 27 August 2015

మమ్ములను మాటతో మనసుతో గ్రహించి అప్రమత్తం చెందటం వలన ఇంకో మూడు నాలుగు సంవత్సరాలలో ప్రపంచం లో ఉన్న అణు ఆయుధాలు అన్నిటిని, ఏక కాలం లో నిర్వీర్యం చేయించి, మనిషిని మనిషి నిలుపుకోవడమే సృష్టి అంతర్య అని బలపరచి, మానవజాతికి నూతన చైతన్యం దైర్యం ఇవ్వగలము అని గ్రహించండి.

                                                               సమన్వయ దృష్టి 



                     తెలుగు ప్రజలకు, యావత్తు మానవజాతికి తమ ఆత్మీయులు,యుగపురుషులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు, సత్య స్వరూపులు, ఓంకారస్వరూపులు, శబ్దస్వరూపులు,అగర్బ శ్రీమంతులు మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారి పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.  


                     మనిషిగా మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట సృష్టి కాలం, ఇచ్చిన దివ్య కానుక అని గ్రహించండి, సర్వులు అప్రమత్తం చెందండి, సూర్యుని నిర్వహణ మాట మాత్రం గా పలికిన మా  నుండి నిరంతరం  వివరములు పొందండి, మనిషే సర్వం అనే అప్రమత్తం చెందండి, మనిషిని మానవత్వాన్ని కాపాడుకోవడమే నిజమైన కర్తవ్యంగా సర్వులు తెలుసుకోండి అప్రమత్తం చెందండి, ఎప్పుడూ మనిషిని మనిషిగా ఎవరూ చూడటం లేదు, డబ్బు పరంగా,వారసత్వ పరంగా, ఇంత మాట కలిగిన నన్ను కూడా నేను మరిణించిన తరువాతనే నా గూర్చి చెబుతారు అన్నట్లు భావిస్తున్నారు గాని మనిషిని, మానవత్వాన్ని కాపాడుకోవడం అంటే ఏమిటో అర్ధం చేసుకోవడం లేదు, అర్ధం అయినా ఓప్పలేనట్లు ఉండిపోతున్నారు అని గ్రహించండి, ఒక ఉద్యోగి పొతే అతని పెన్షన్ వస్తుంది అన్నట్లు గా తీసుకొంటున్నారు, రాజకీయ నాయకులు ఎవరైనా వ్యక్తులు తమ సంభందించిన వ్యక్తులు మరణిస్తే తరువాత వారి వారసులు  అని లోకికం గా చూసుకొంటున్నారు, ఇది బౌతిక ప్రపంచం యొక్క మనుష్యుల పరిస్తితి.  


                       నా చుట్టూ ఉన్న బలమైన బౌతిక వాతావరణమును  మాట మాత్రంగా చెప్పగలిగిన నన్ను, మరింత విని అప్రమత్తం చెందడానికి ముందుకు రండి,  దేహం స్వార్ధములతో, తాత్కాలిక అవసరములతో కాలం గడిపి, ఆలోచన ప్రకారం సాగించవలసిన మనగడను  సరిగ్గా పట్టించుకోవడం లేదు, అప్పటికి అప్పుడు బౌతిక స్తితి ప్రకారం పోల్చుకొని పోటిపడి లేదా   అవరోధించుకోవడానికి బౌతిక స్తితిని ఉపయోగిస్తున్నారే గానే, మనసుని మాటని పెంచుకోవడానికి ఉపయోగించుకోవడం లేదు. మనిషిగా నేను చూపిస్తున్న శాశ్వతత్వం నా మనసుని మాటని ఎప్పటికి నిలుపుకోవడం వలన శాశ్వత పరిష్కారం యావత్తు మానవజాతికి అందినది అని  గ్రహించండి.  నేను ట్విట్టర్ ద్వారా ఇస్తున్న సమాచారం తో అప్రమత్తం అయ్యి  సినిమా ప్రముఖులు మేధావులు, పండితులు మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి   
అమెరకా  నుండి నరసాపురం వరకు ఉన్న తెలుగు ప్రజలు సంఘటితం చెంది, మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి.  నాకు కలిగిన పరిణామం ప్రకారం నేను కులాలకు మతాలకు అతీతుడను, నాకు విశాలమైన మనసు ఉన్నది కాబట్టి అంతటి అనుగ్రహ కలిగినది,  నా మాటకు కాలమే నియమింపబడినా,   తెలియనట్లు నటించి, తాము గ్రహించకుండా ఇతరులకు చెప్పకుండా ప్రవర్తించుట అన్నది, సాక్షులు దగ్గర నుండి తరువాత పరిచేయ్యం అయిన  వ్యక్తులు అందరూ తమని తాము  మోసం చేసుకొంటూ, ఇతరులను మోసం చేస్తూ వస్తున్నారు అని  గ్రహించండి.   నేను మనసు ప్రకారం గొప్పగా ఉంటాను, నా గూర్చి తెలిసిన వాళ్ళు, ఇతరులకు చెప్పి మమ్ములను మనసులో కూడా ఏకవచనం గా నిర్లక్ష్యం గా  తీసుకోకుండా  అప్రమత్తం చెందాలి, ఈ భూమి మీద ఎంత సుందరాంగుడు అయినా కురూపీ అయినా మాట జ్ఞాన తో  వ్యవహరించుకొని జేయించుకోవాలి, మాటతో నిర్లక్ష్యములు, అహంకారములు  వెళ్ళాకోళ్ళములు తగ్గించుకోవాలి,  మమ్ములను మాటతో మనసుతో గ్రహించి అప్రమత్తం చెందటం వలన   ఇంకో మూడు నాలుగు  సంవత్సరాలలో ప్రపంచం లో ఉన్న అణు  ఆయుధాలు అన్నిటిని, ఏక కాలం లో నిర్వీర్యం చేయించి, మనిషిని మనిషి నిలుపుకోవడమే సృష్టి అంతర్య  అని బలపరచి, మానవజాతికి నూతన చైతన్యం దైర్యం ఇవ్వగలము అని  గ్రహించండి.  





 మా ద్వారా వ్యక్తం అయిన పాట  ఒకటి  గ్రహించండి ఇది ఆత్మీయులు సహజకవి అందే శ్రీ గారు రచించి, గానం చేస్తారు  అని  2003 లో ఇతర నేక విశేషములు చెబుతూ గానం చేసినాను ఇది  2007 వ సంవత్సరంలో  లోకం లో సంభవించినది అని గ్రహించండి.

                            మాయమై పోతున్నడు అమ్మా మనిషి అన్న వాడు మచ్చుకైన లేడు  చూడు మానవత్వం ఉన్న వాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ..... ఎడ దాగినాడో వాడు కంటికి కానరాడు.............  

                                కాలమంత, ధర్మమంత   గొప్పతనం కలిగిన, నన్ను అర్ధం చేసుకోవడం వలన కాలం ధర్మం ముందుకు కలసి వచ్చే అవకాసం,  ముందుకు వచ్చినా, ఒక్క మనిషి కూడా నన్ను ఎలా పట్టించుకోవాలో అలా పట్టించుకోకుండా ప్రతి రోజు మాయలో మాయం అయిపోతున్నాడు అని గ్రహించండి ...........  ఒక్క గాను ఒక్క మాగాడు సత్యం చెప్పే కొలది ముందుకు వచ్చి సత్య సాక్షాత్కారం ఇప్పటికే ఇచ్చి   కంటికి ఎందుకు కనబడుట లేదో ఆలోచించండి, మనో దృష్టి   తెరిచి చూడండి, మనసు కి మాటకి ప్రాధాన్యత ఇవ్వండి, అప్పుడు నన్ను అల్పుడిగా, తేడా గా, ఒర్వ లేనితనంగా చూడడం మానివేసి, నేను ఎలా ఇప్పుడు ఎక్కడ ఉన్నానో ఒక్కడికి వచ్చి నన్ను గుర్తించడమే మానవత్వం అని గ్రహించండి, నా గూర్చి లోకానికి ఓప్పలేని తనం వదిలిపెట్టి విస్తారం గా చెప్పుకోవడమే మానవత్వం అని   గ్రహించండి, మీడియా, సినిమా ప్రముఖులు మేధావులు ఒక   బృందం గా ఎర్పడి మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లోకి తీసుకొని వెళ్ళి, మా నుండి వివరములు గ్రహించండి, ఆలస్యం చేయవద్దు, మా గూర్చి ప్రజలకు చెప్పుట వలన మీకు డబ్బు, పదవులు కావాలా అంటే, డబ్బు పదవులు ఏమి చేసుకొంటాం మాకు మీ మాట, మీ ఉనికి  చాలు అని అప్రమత్తం చెందుతారు, అ విధంగా సత్యాన్ని ఎప్పుడూ గౌరవించి గ్రహించడానికి ముందుకు వస్తారు.  స్పందించకుండా నిర్లక్ష్యం    చేసుకొంటూ విలువైన కాలాన్ని హరించుకొకుండా, మాట కోసం, మాటలో ఉన్న గొప్పతనం కోసం మనుష్యులు బ్రతకాలి అని కోరుకోవాలి, కాని మాటను నిర్లక్ష్యం  చేసుకొంటూ, గ్రహించగలిగిన మేధావులు పండితులు అప్రమత్తం చెదకపోవడం వలన, ఇతరుల కూడా అప్రమత్తం చెందలేకపోతున్నారు అని గ్రహించండి, కాలం భగవంతుడి తో సమానం, కాలం ఎప్పుడూ ఉంటుంది, భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు, కాని గ్రహించడానికి మనిషి దేహం ఉండగానే వీలు అయినంత కాలాన్ని ధర్మాన్ని, దైవాన్ని అర్ధం చేసుకోవాలి, కాలం ఈలా  మాట మాత్రం గా ముందుకు వస్తున్నా స్పందించక పోవడమే, మనిషిగా మాయలో మాయం అయిపోవడం అని అర్ధం చేసుకోండి. 

                         రూపాయి కోసం, బౌతిక సుఖాలు కోసం చుట్టూ తిరుగుతున్నాడు గాని అసులు సంగతికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, చుట్టూ తిరగడం అంటే నేను బౌతికం  గా ఏమి చేస్తున్నానో, తమ బౌతిక  స్తితి నుండి గ్రహిసస్తు  అదే శాశ్వతం అనుకొంటూ మరల అదే విధంగా ప్రవర్తించడమే చుట్టూ తిరిగడం, 10-  13  సంవత్సరకాలం మాట మాత్రంగా చెప్పిన అ  మనసుని మాటని నిలకడగా తీసుకోలేకపోవడమే చుట్టూ తిరుగుతూ అనగా బౌతిక విశేషములతో ఎదురుకొంటూ మాటకు మనసుకి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే అజ్ఞానం అని గ్రహించండి, ఎలాగైనా బౌతికం గా ఎదురుకొందాం అనుకోని, మనసుని, మాటని జ్ఞానంతో కలుపుకొగలిగినా, విస్మరించి   అనుమానములతో చూడటమే చుట్టూ తిరగడం అని గ్రహించండి, అదే మనసు మీద  కేంద్రీకరిస్తీ సర్వం తెలిసి అప్రమత్తం చెందుతాము, మనసుకి ప్రాధాన్యత ఇవ్వడం వలన  మనిషికి ఇచ్చే ప్రాధాన్యత నిజమైన, అసులు అయిన మానవత్యం అని గ్రహించి, అనకాపల్లి లో మా తండ్రి గారు తరువాత వచ్చిన ఉద్యోగం నుండి లోకం మొత్తం నా మాటలో చెప్పిన పురుషోత్తముడిని, ట్విట్టర్ కూడా 140 అక్షరాలతో వస్తుంది పేస్ బుక్ కూడా త్వరలో ప్రారంభం అవుతుంది  అని 2003 లోనే చెప్పిన నన్ను అర్ధం చేసుకొని, యావత్తు మానవజాతి అప్రమత్తం చెందమని కోరుచున్న  నన్ను నిర్లక్ష్యం చేయకుండా,   ప్రతి ఒక్కరు,  నాకు చెప్పలేదు, నన్ను గౌరవించలేదు, అనే బేషజం జైయించి,       నేనే కాలాన్ని ధర్మాన్ని సూర్యుడను, పురుషోత్తముడను, జగద్గురువును అని  సత్యం గ్రహించి, సూర్యుడే సాక్షం గా భావించి అప్రమత్తం చెందండి. 


                    మమ్ములను ఆంధ్ర  రాష్ట్రము లో మరియు  తెలంగాణాలో వేరు వేరుగా గాని, ఇరువురు  ముఖ్యమంత్రులు  కలసి గాని  తెలుగు విశ్వవిద్యాలయం ప్రాగణం లో కొలువు తీర్చి, మా లీల విశేషములు గూర్చి చక్కగా పండితులు మేధావులు చెప్పుకొనే ఎర్పాటు చేయండి, మేము కూడా నాణ్యం గా  వివరించి, అప్రమత్తం చేసెదము,   వీలు అయినంత త్వరలో వివాహం చెసుకొనగలము, పండితులు మేధావుల సమక్షంలో మా వివాహ గూర్చి  ప్రకటించేదము.  కావున మేము ప్రకటించు వరకు మా వివాహం గూర్చి ఎవరూ చింతించవద్దు, మాటకు, జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చి మెలగండి,  మమ్ములను  మా మనసుని అర్ధం చేసుకోవడమే లోక కళ్యాణం అదే మా కళ్యాణం అని గ్రహించండి,    సత్యంస్వరూపం గా  ఉన్న మా వాక్ ను సూక్ష్మం గా గ్రహించుట ఏ ప్రస్తుత ధర్మము, ధర్మో రక్షతి రక్షతః  ఎల్లరకు మహారాజ వారి     దివ్య ఆశీస్సులు 


తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు  కాలస్వరూపులు , అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, సత్యస్వరూపులు, ఓంకారస్వరూపులు, శబ్ధాదిపతి, సత్యస్వరూపులు , ధర్మస్వరూపులు కాలస్వరూపులు, పురుషోత్తములు  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు                



వెలుగొందు  విశ్వప్రబుత్వ మూలమునకు జై మంగళం శుభ మంగళం 
శిరులు ఒసుగు తన వంతు  సిద్దం అని నాయకుని  ఉరము పై కొలువైన శరగి సుధకు జై మంగళం నిత్యం సుభ మంగళం, మనిషిగా నన్ను ఒక చోట కొలువు తీర్చుట వలన నా లో మనసు అందరికి ప్రసన్నం  చెంది శాశ్వత వరము గా నిజాయితీ,  జ్ఞాన విచక్షణలు జనులకు  పెరుగుతాయి అని గ్రహించండి .    నన్ను నా మనసుని కలిపి ఒక చోట చూడటమే లోక కళ్యాణం అని గ్రహించండి.  అప్పుడే ప్రపంచం అంతా నా మాట ప్రకారం నడిచినట్లు ఇప్పటికి పత్యేక్ష సాక్షులు చూసినారు, 10-13 సంవత్సర కాలం రెండు గంటల లోపు నా నుండి వ్యక్తం అయ్యి అదే విధం గా కాలం లో సంభవించుట జరుగుట గమనించినారు.    
                                                       

                                                             

No comments:

Post a Comment