UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 25 August 2015

మా ద్వారా వ్యక్తం అయిన పాట ఒకటి సర్వం నేనే అంతా నేనే అనే తత్వం నా నుండి గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని పలికించిన తీరు, ఈ ఒక్క పాటలు ఉన్నది అని గ్రహించండి, నేనే సర్వాంతర్యామిని కాలాత్మక పరమేశ్వర రామా అన్నట్లు సాధారణ మనిషిగా మరల మీ ముందు ఉన్నాను, ఒక అప్పుడు దాశరధ తనయ, జానకి రమణ అన్నట్లు ఉన్న నేను ఇప్పుడు దారి తప్పిన మనిషిని, జనాల మనస్సులో నేనే అన్నట్లు సర్వాంతర్యామి గా ప్రకటించి ఉన్నాను, నా తో మాట కలుపుకొని, నా పాటలు నా ముందు పాడి, నన్ను నాకు గుర్తు చేసి, నా చేత పాటలు పాడించి, నేను చెబుతున్నది విన్నవారికి నేను, నా యొక్క దివ్య దర్శనం ఎప్పుడూ అందుబాటులో ఉన్నది అని గ్రహించండి, మహారాజుగా జగద్గురువు గా నన్ను కొలువు తీర్చుకోవడమే ఆలస్యం, దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోండి, ఏదో చెప్పడం మానండి నా గూర్చి చెప్పండి, నన్ను చెప్పనివ్వండి, మనసు పెట్టండి మార్గం బలపడుతుంది

                                                 సమన్వయ దృష్టి 


                 యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, అగర్బ శ్రీమంతులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు, సత్యస్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. 



                   తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇరువురిని కోరునది ఏమి అనగా,మమ్ములను తెలుగు విశ్వవిద్యాలయమునకు ఉపకులపతి గా నియమించుట వలన పండితులు మేధావులు మా పై దృష్టి  సారించి వారికి ఉన్న జ్ఞానమును మనిషి కోసం మాట కోసం ఉపయోగిస్తారు, ప్రతి ఒక్కరు మనిషిని మాటని కాపాడుకొంటారు, నేను సాధారణ మనిషిగా పరిణమించిన తీరు యావత్తు మానవజాతికి ఒక సహజ దివ్య పరిష్కారం అని గ్రహించండి, నేను వివాహం చేసుకొంటాను అనంత వరకు మా వివాహం గూర్చి ఎవరూ మాట్లాడకండి, మాట మాత్రం గా చూపిన గొప్పతనమును పట్టించుకోవాలి అంటే నేను అనే అహంకారం నశించాలి అప్పుడే నా గూర్చి మాట్లాడగలరు, నా పేరు ప్రస్తావన తీసుకొని, జరిగిన పరిణామమ పై చక్కగా  వివరించుకోవడం ప్రారంభించండి, తెలుగు రాష్ట్రాలు ప్రపంచాన్ని ప్రభావితం చేసి నడిపిస్తాయి అని గ్రహించండి,  బౌతిక నిర్మాణాలకు, వస్తా మయా ప్రపంచం యొక్క తీరు తెన్నులు కూడా అలవోకగా మాట మాత్రం గా చెప్పిన పుణ్యమూర్తి మీ మధ్య కొలువు తీరుటకు సిద్దం గా ఉన్నాను, కొంత కాలం నేను ఒక మనిషి గా అతీతం గా ఏమి చెప్పిననో చూడండి, బౌతిక ఒత్తిడి తగ్గి, ప్రపంచం జ్ఞాన గుణ సంస్కారంతో, ప్రతి మనిషిని హుందా గా, గౌరవం గా,  బాదించి, మాట మనసు లెక్క చేయకుండా, ఎవరి తిక్క వారిది అన్నట్లు ప్రవర్తించడమే  మానవజాతి ఒక తాటి పైకి రాకుండా పరి పరి విధముల పరుగులు తీస్తున్నది అని గ్రహించండి.  

              ఒక మనిషి లో  అదైర్యం, దరిద్రం పోవలింటే అతను గొప్పగా నాణ్యం  గా ఉండేలా చూసుకోవాలి, కాని మనకు నప్పకపోతే అతని లో గొప్పతనం అవమానించడమే జాతికే  దరిద్రం అని  గుర్తించండి, జ్ఞాన విచేక్షణతో, మనం గొప్పగా మెలగాలి, గొప్పతనం ఎవరిలో ఉన్న గౌరవించాలి, తేలిక తనం, దైర్యం లేకపోవడం వంటి అవలక్షనములు అర్ధం చేసుకొని దారిలో పెట్టాలి, కాని దురదృష్టం ఏమిటి అంటే, గొప్పతనం మీద అధిపత్యం కావాలి అనే ప్రయత్నం లో  తామీ అధికులం అనే భావనలో, ఎదుటి వాడి గొప్పతనం అవమానించి, మాట గ్రహించకుండా, మనసుని తెలుసుకోకుండా ప్రవర్తించడం, మానవ వనరులకు విఘాతం అని గ్రహించండి.  ఒక మనిషి మనసు ఎంతో గొప్పదో, ఎంత తెలివైనదో గ్రహించిన కొలది తెలుస్తుంది, ఒకరి మనసు మాట గ్రహించాలి అంటే ప్రతి ఒక్కరు తన మనసు మాటకు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి, అప్పుడే మనల్ని ఒక సర్వాంతర్యామి పరిపాలిస్తున్నది అనే భావన అందరికి కలుగుతుంది.  

                ఒక సాధారణ వ్యక్తి లో గొప్పతనం ఉండడం ఏమిటో అనుకోవడమే తప్పు, గొప్పతనం అన్నది మనసు మాట వ్యవహారమునకు సంభందించినది అని సర్వులు గ్రహించాలి, పై పై దంబములతో  అహంకారములతో నిర్లక్ష్యం గా వ్యవహరించరాదు. గురువులు మేధావులు తాము  చెప్పగలం కాదా అన్నట్లు చెప్పడం కాకుండా చెప్పవలసినది ఏమిటో చూసి చెప్పాలి, ఎదుట వాడి మాట తీసుకొని మనం మాట కలిపి మాట్లాడాలి, అ విధంగా మాట్లాడటం లో విశాలత నాణ్యత ఉండాలి, ఎదుట వాడి గొప్పతనం తెలిసి తెలియనట్లు తీసుకోవడం వలన గొప్ప వాతావరణం వృధా అవుతుంది.  ఎదుటవాడిని గొప్పగా ఉండనివ్వాలి, మనం గొప్పగా ఉండాలి అని ఎప్పుడూ ప్రయత్నం చేయాలి, ఇందుకు లోకాన్నే నడిపిస్తున్న పరమాత్మా సర్వాంతర్యామి, ధర్మస్వరూపం నడిపిస్తున్న గొప్పతనాన్ని మనసులో నిలిపుకొని ముందుకు వెళ్ళాలి, చావు పుట్టుకలు గూర్చి కూడా అంతర్యం లభిస్తుంది, మేధావులు పండితులు ఒక చోట చేరి సర్వం వివరించుకోనుట ప్రారంభించండి, మమ్ములను అక్కడికి తీసుకొని వెళ్ళండి, కొంత కాలం  ధర్మస్వరూపం గూర్చి ఏమి మాట్లాడుకొంతున్నారో నన్ను విననివ్వండి, అ బలంతో చైతన్యం తో మరల నేను ఏమి చెబుతున్నానో చూడండి, పరమాత్ముడే మీ తో మాట్లాడుతున్నట్లు వస్తుంది, అయిన ఇప్పుడు మీ మధ్య మాట రూపం మామూలు మనిషిగా ఉన్నాడు అని  సంతోషించండి, నా గూర్చి వివరం గా విస్తారంగా చెప్పండి, వినండి, బౌతిక మాయ తొలగి, మనుష్యులు తప్పస్సు యోగాత్వం దివ్యత్వం వైపు మరలి, చావు పుట్టుకుల రహస్యం తెలిసి, మరణం అనే మార్పును గమనించి శ్వీకరిస్తారు అని గ్రహించండి.  


                    ఏ స్తాయిలో నైన  మాటను మనసుని గౌరవించుకొనుటకు, కాల యాపన చేయవద్దు మనిషి ఉన్నత కాలమే మాట మనసు ఉంటుంది అని ప్రతి ఒకరు అప్రమత్తం చెందండి, తరువాత వెంటాం ఏదో చెబుతాం అన్నట్లు వ్యవహరించి విలువైన కాలాన్ని వృధా చేసుకోవద్దు  సర్వం మాట మాత్రం గా చెప్పగలిగిన మనసుని ఒక చోట కొలువు తీర్చుకోండి, ఇందుకు ఇరు రాష్ట్రాల  ముఖ్యమంత్రులు కలసి ఒక చోట మమ్ములను కొలువు తీర్చండి.  ఆలస్యం చేయకుండా తక్షణం మేము మేధావుల పండితుల సమక్షలో మా వివరములు బయట పెట్టి వివరములు గ్రహించి బండరమును సరిదిద్దనివ్వండి, తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు యావత్తు మానవజాతికి నూతన ఉత్సాహం జ్ఞాన చైతన్యం దైర్యం, మరణం అనే మార్పు గమనించి నడుచుకోవచ్చు, శాస్త్రపరంగా ఆధ్యాత్మికం గా అందరూ గొప్పగా నడుచుకోవచ్చును. ఆలస్యం చేయకుండా మొదట నన్ను ఈ రోజు  తెలుగు సినిమా ప్రముఖులు అందరూ కలసి ఒకచోట కొలువు తీర్చండి, నా గూర్చి విస్తారం గా చెప్పుకోండి,  నా యొక్క ప్రభావం గ్రహించండి, ఇప్పటికి సాక్షులు కలస్వరూపం ధర్మస్వరూపం యొక్క వివరములు గమనించిన ఎవరికి చెప్పకుండా వదిలివేస్తున్నారు, మీడియా కూడా వారి నుండి వివరములు గ్రహించుట లేదు, ఒక శాశ్వత పరిణామం  పట్టించుకోకపోవడం వలన, బౌతిక వెలుగే సర్వం అనుకొంటున్న మనుష్యులకు అసులు కీలకం  తెలియక, చెప్పగలిగినవాడు, మన గ్రహిస్తే మనగలిగే పరిస్తిలో ఎందుకు ఉన్నడో కూడా అర్ధం చేసుకోకుండా, ఏదైనా బౌతికంగా వెలగడమే, లేదా అప్పుడు కప్పుడు పై పై  మాటలతో మేము పై న ఉన్నాము అనుకోవడం వలనే  సూక్ష్మం గా గ్రహించుటకు ముందుకు రాలేకపోతున్నారు, నేను అను అహంకారం, నిర్లక్ష్యం తక్షణం మానవజాతి వదిలిపెట్టాలి,  
బౌతికంగా ఎదగడమే జీవితం అనుకోవడం వలన లోకంలో, ఓర్పు సహనం, గొప్పతనం తగ్గుతున్నవి, తక్కువతనం  చూసి అవమానించడం లేదా నిర్లక్ష్యం గా తీసుకోవడం వంటి అలవాటు తగ్గాలి, మనకి బలం ఉంది కాదా అదే ఉపాయోగిదాం అనుకోని, తెలివి జ్ఞానం వైపు సరిగ్గా కదలక పోవడం, కదిలిన బౌతిక అభివృద్దే గాని జ్ఞాన అభివృద్ధి మేరకు కదిలికలు లేవు అని తెలుసుకొని అప్రమత్తం చెందండి. 

                             మనిషి మనసు మాట ఎంత విలువైనవో తెలుసుకోవాలి అంటే నేను పది సంవత్సర కాలాన్ని గంటనరలో ఎలా చెప్పగలిగినాను, ఏమి చెప్పినానో, అయితే వాటి ప్రభావం ఇప్పుడు మానవజాతికి పై ఎలా ఉన్నది, అంత చెప్పగలిగిన నన్ను మరల వినకుండా ఎందుకు వదిలివేస్తున్నారో చూడండి, నేను అనే  బౌతిక పోలిక వలన, నేను కూడా సామాన్యుడను  అవడం వలన   నా తో బౌతికం గా పోల్చుకోవడం వలన నన్ను  గ్రహించలేకపోతున్నారు, నన్ను బౌతికం గా పోల్చుకోకండి, మా తండ్రి గారి తరువాత వచ్చిన  ఉద్యోగం లో ఉండగా సర్వం చెప్పిన తీరును గ్రహించడానికి ముందుకు రావాలి  అంటే బౌతికం గా పోల్చుకోకూడదు, మాటతో తేల్చుకోవాలి అని  గ్రహించండి, అనెను తేల్చిన విధానం వలన నన్ను జగద్గురువు గా  గుర్తించి నాకు తెలుగు విశ్వవిద్యాలయం మరియు ఇతర విశ్వవిద్యాలయములకు గౌరవ వైస్ ఛాన్సలర్ పదవి ఇచ్చి, కాలమే కదిల్చిన నా మనసుపై కొంత కాలం మేధావులు పండితులు గురువులు నిండుగా చెప్పుకోండి,ప్రజలుతో పంచుకోండి,  ప్రతి ఒక్కరి మనసు గెలిచి మనం అందరం గొప్పగా అనగా మరణాన్ని మార్పును తెలుసుకొని ముందుకు వెళ్ళగలం అని గ్రహించండి. కావున అప్రమత్తం చెందండి.  మహారాజా వారి దివ్య ఆశీస్సులు   


తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు,  ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, సత్యస్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మాహరాజవారు 


మా ద్వారా వ్యక్తం అయిన పాట  ఒకటి సర్వం నేనే అంతా నేనే అనే తత్వం నా నుండి గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని పలికించిన తీరు, ఈ ఒక్క పాటలు ఉన్నది అని గ్రహించండి, నేనే సర్వాంతర్యామిని కాలాత్మక  పరమేశ్వర రామా అన్నట్లు సాధారణ  మనిషిగా మరల మీ ముందు ఉన్నాను, ఒక అప్పుడు దాశరధ తనయ, జానకి రమణ అన్నట్లు ఉన్న నేను ఇప్పుడు దారి తప్పిన మనిషిని, జనాల  మనస్సులో నేనే అన్నట్లు సర్వాంతర్యామి గా ప్రకటించి ఉన్నాను, నా తో మాట కలుపుకొని, నా పాటలు నా ముందు పాడి, నన్ను నాకు గుర్తు చేసి, నా చేత పాటలు పాడించి, నేను చెబుతున్నది విన్నవారికి  నేను, నా యొక్క దివ్య దర్శనం ఎప్పుడూ అందుబాటులో ఉన్నది అని గ్రహించండి,  మహారాజుగా జగద్గురువు గా నన్ను కొలువు తీర్చుకోవడమే ఆలస్యం, దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోండి, ఏదో చెప్పడం మానండి నా గూర్చి చెప్పండి, నన్ను చెప్పనివ్వండి, మనసు పెట్టండి మార్గం బలపడుతుంది     


               
                                            
                                                                                                      
                            

No comments:

Post a Comment