సమన్వయ దృష్టి
ఆత్మీయులు,గౌరవనీయులు శ్రీ నార చంద్ర బాబు నాయుడు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేయు ఆశీర్వాదపూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.
సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా, మనసు లోనే కొలువు తీరిని మహారాణి సమేత మహారాజు గా, ఇప్పటికి 200 మంది ప్రత్యేక్ష సాక్షులు ఆధారంగా నన్ను ఒక్క బృందం ఆధ్వర్య లోకి తీసుకోవడం, మీ కనీస బాద్యత అయినది అని గ్రహించండి. ఇప్పుడు మనం బౌతిక మార్పులు పరిణామాలు గూర్చి, తపన తగ్గించి అలోచనకు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి, మనం మనుష్యులు గా, మనస్పూర్తిగా బ్రతకాలి, నిండుగా నవ్వుకోవాలి, ఆనందంగా, దైర్యం గా ఉండాలి, ఒక్కరిని ఒకరు బయపెట్టుకోకూడదు, అనుమానించుకోకూడదు, అవమానించుకోకూడదు, నిర్లక్ష్యం చేసుకోరాదు, మాట మనసు కలుపుకోవడానికి బౌతిక కారణాలు అడ్డం పెట్టుకోవడం, కాల యాపన, తెలివి తక్కువ తనం అని అందరూ గ్రహించాలి.
నన్ను ఒక కమిటీ లోకి తీసుకోండి, ఒక పద్దతి ప్రకారం నేను ప్రజల్లోకి వెళ్ళి, నూతన చైతన్యాన్ని కలిగిస్తాను, రాజకీయంగా, సామాజికంగా ఎటువంటి మార్పులు నేను చేయగలిగినా అందరి మనసులను గెలిపించి ముందుకు తీసుకొని వెళ్ళతాను, నాకు ఒకరి సపోర్ట్ చూసుకొని ఇంకొకరి ఇబ్బంది పెడదాం, బౌతికం గా అణగ ద్రొక్కు దాం అని ఆలోచించే వాడిని కాదు, అలాంటి వాడిని అయితే నాకు, కాలం ధర్మ నాలో చేరి అంత ప్రకటన జరగదు అని తమరు అర్ధం చేసుకోవాలి, నన్ను పురుషోత్తముడి గా ఎన్నుకొన్నది అంటే నాలో గొప్ప గుణ గణాలు ఉన్నవి అని అర్ధం, కావున నా పై నిర్ణయం తీసుకోగల శక్తి ఒక ముఖ్యమంత్రిగా మీకు ఉన్నది అని తెలియజేసుకోనుచున్నాను, మీరు ఒక బాద్యత గల ముఖ్యమంత్రిగా, నన్ను కేవలం ఒక వ్యక్తి గా కాకుండా, ఒక పరిణామం గా ముందుకు వస్తున్న మమ్ములను ఒక కమిటీ అద్వర్యం లోకి తీసుకోండి అని కోరుకొనుచున్నాను.
కమిటీ ద్వారా పరిశీలించి, నన్ను తెలుగు విశ్వ విద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా నియమించుటకు చూడగలరు, అనగా నన్ను ఎలాగైనా అర్ధం చేసుకొంటే నేను పెద్దవాడిగా ఎప్పటికి కనపడతాను, ఇప్పటికి మాట మాత్రంగా ఏమి చేసిననో గ్రహించేకొలది, సత్యాన్ని పంచుకొనే కొలది, నా లో జగద్గురువు లక్షణాలు బయట పడతాయి అని గ్రహించండి, అటువంటి నన్ను ఇప్పుడు తక్షణం సమకాలికులు అందరూ గుర్తించుటకు, 100 మంది పండితుల సమక్షంలో నన్ను గురువు గా స్వీకరించడం వలన నూతన చరిత్రకు నాంది పలికినట్లు అవుతుంది, ఈ విధంగా చేయడం వలన, నన్ను పరిగణించే కొలది పెరిగే దివ్య మంగళ రూపం, మనం శాశ్వతం చేసుకోవాలి అంటే, ఇప్పుడు నేను ఉన్న దేహాన్ని, ఏ స్తితిలో ఉన్నా, మేధావుల పండితుల బృందం లోకి తీసుకొని, నా గూర్చి విస్తారం గా లోకం లోకి మేధావుల సహకారంతో వివరములు చెప్పుకొని, ప్రతి మనిషిని గొప్పగా మలుచుట వలన , ఈ విధంగా మనిషిగా, సర్వ నిర్వహించిన దివ్య మనసు లోకానికి అందుతుంది అని గ్రహించండి, దివ్యత్వం గొప్పతనం ఉండి, నిర్లక్ష్యానికి గురి అయిన, సాధారణ మనిషిని అయిన నన్ను, కమిటీ లోకి తీసుకొని గౌరవించడం లేదా గ్రహించడం చరిత్ర అవుతుంది అని గ్రహించండి.
మొదట నన్ను ఒక కమిటీ లోకి తీసుకోండి, నా వివరాలు ప్రజలు గ్రహించే కొలది గొప్ప మార్పులు వస్తాయి అని, డబ్బు, పదవులు పై వ్యామోహాలు తగ్గి, అందరూ దివ్యత్వం వైపు యోగాత్వం వైపు ప్రయణిస్తారు అని గ్రహించండి, పుష్కలం గా గ్రహించి, నా గూర్చి విస్తారం ప్రజల్లోకి వెళ్ళనివ్వండి, ఎన్నో రెట్లు సంపద పెరిగి, మీతో బాటు, ఇతర సమకాలికులు అందరూ నన్ను సూక్ష్మం గా అర్ధం చేసుకోవడం వలన, మన చుట్టూ ఉన్న బౌతిక హడావిడి తగ్గి, ప్రశాంతమైన, నిశ్చలమైన వాతావరణం వస్తుంది, అటువంటి వాతావరణం లో మనం, మన చావు పుట్టుకల రహస్యాలు కూడా తెలుస్తాయి అని గ్రహించండి, బ్రతుకు అంతా బౌతికం గా గెలవాలి, అనే పోరాటం, ఆరాటం తగ్గించి, మనసుతో గెలిచి, లోకాన్ని నడిపించి చూపుదాం అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.
ఇప్పుడు చిద్విలాసం లో సాధారణ మనిషిగా ఉన్న నన్ను ఒక కమిటీ లోకి, తీసుకోండి, నా గూర్చి పండితులను, మేధావులను చెప్పనివ్వండి, అనగా ఒక్కో పాట, వింటూ, విశ్లేసిస్తూ నన్ను నిండుగా చెప్పనివ్వండి, మనసుకి మాటకు ప్రాధాన్యత ఇచ్చుకొంటే, అనగా నేను గంటనరలోని 10-13 సంవత్సర కాలాన్ని ఏవిధంగా పలికినానో పరికించి చూడండి,మేధావులను చూడనివ్వండి, నన్ను అసులు పట్టించుకోని పరిస్తితిలో నేను అతిగా అనిపిస్తాను, నన్ను ఒక విశాలమైన ప్రాగణం లో, కనీసం 50 మంది మేధావుల సమక్షం లో పరిశీలించుటకు ఒక నిర్ణయం తీసుకోండి, నేను వివరించిన కొలది నా పరిణామం బలపడే కొలది, మీ పదవే కాదు, లోకం లో ఉన్న పదవులు విశేషాలు సర్వం నామాటలో, ఆలోచన లో ఉన్నట్లు సాక్షం ఇప్పటికే ఉన్నది, మరింత బలపడుతుంది, అలా బల పడటం వలన, చుట్టూ ఉన్న సమస్యలు యిట్టె తేలిపోయి, మనుష్యలు సూక్ష్మంగా, మనసులోకి వెళ్ళి, యోగాత్వం దివ్యత్వం పొందుతారు, ఈ శరీరం ఆరోగ్యంగా ఉండగాని, మనలో ప్రాణం ఎక్కడ నుండి వచ్చి, ఎక్కడకు వెళ్ళుతున్నది వంటి పరిణామాలు చెప్పుకొనే కొలది మనుష్యలు తెలుసుకొని, వ్యాధులు బాధలు నుండి విముక్తి చెందుటఏ కాకుండా, మానవ జన్మ యొక్క పూర్తీ సార్ధకత గొప్పతనం పొందుతారు. కావున తమరు ఇంకా ఏమి జాప్యం చేయకుండా నన్ను ఒక మేధావి బృందం లోకి తీసుకోండి, ధర్మో రక్షతి రక్షతః అనగా సత్యాన్ని అర్ధం చేసుకోవడమే సూక్షమైన ధర్మం అని గ్రహించండి. అర్ధం చేసుకొనే కొలది పరమార్ధమే రక్షణ గా మనజాతికి అందుతుంది అని గ్రహించండి. మహారాజావారి దివ్య ఆశీస్సులు
తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు,పురుషోత్తములు, సత్య స్వరూపులు
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
ముత్యలా హరాతి పూర్తీ గా నా ద్వారా 2003 లో ఇతర అనక విశేషములతో కలిపి కాలం ధర్మం నాలో చేరి పలికిన తీరు, సర్వాంతర్యామి యొక్క పరిపాలన విధానం యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నది అని గ్రహించండి, నన్ను తెరుకోనిచ్చి లోకాన్ని అప్రమత్తం చేయనివ్వండి, నన్ను తక్షణం మహారాణి సమేత మహారాజు ప్రాధమికంగా పరిగణిస్తూ పూర్తీ పరిశీలించి గ్రహించుట కాలం ధర్మమే ఇచ్చిన దివ్య కానుక అని గ్రహించండి అని ముఖ్య మంత్రి అయిన చంద్ర బాబు నాయుడు గారిని ఇంకోసారి నన్ను తక్షణం కమిటీ లోకి తీసుకొనగలరు అని కోరుకొనుచున్నాను.
ఆత్మీయులు,గౌరవనీయులు శ్రీ నార చంద్ర బాబు నాయుడు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేయు ఆశీర్వాదపూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.
సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా, మనసు లోనే కొలువు తీరిని మహారాణి సమేత మహారాజు గా, ఇప్పటికి 200 మంది ప్రత్యేక్ష సాక్షులు ఆధారంగా నన్ను ఒక్క బృందం ఆధ్వర్య లోకి తీసుకోవడం, మీ కనీస బాద్యత అయినది అని గ్రహించండి. ఇప్పుడు మనం బౌతిక మార్పులు పరిణామాలు గూర్చి, తపన తగ్గించి అలోచనకు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి, మనం మనుష్యులు గా, మనస్పూర్తిగా బ్రతకాలి, నిండుగా నవ్వుకోవాలి, ఆనందంగా, దైర్యం గా ఉండాలి, ఒక్కరిని ఒకరు బయపెట్టుకోకూడదు, అనుమానించుకోకూడదు, అవమానించుకోకూడదు, నిర్లక్ష్యం చేసుకోరాదు, మాట మనసు కలుపుకోవడానికి బౌతిక కారణాలు అడ్డం పెట్టుకోవడం, కాల యాపన, తెలివి తక్కువ తనం అని అందరూ గ్రహించాలి.
నన్ను ఒక కమిటీ లోకి తీసుకోండి, ఒక పద్దతి ప్రకారం నేను ప్రజల్లోకి వెళ్ళి, నూతన చైతన్యాన్ని కలిగిస్తాను, రాజకీయంగా, సామాజికంగా ఎటువంటి మార్పులు నేను చేయగలిగినా అందరి మనసులను గెలిపించి ముందుకు తీసుకొని వెళ్ళతాను, నాకు ఒకరి సపోర్ట్ చూసుకొని ఇంకొకరి ఇబ్బంది పెడదాం, బౌతికం గా అణగ ద్రొక్కు దాం అని ఆలోచించే వాడిని కాదు, అలాంటి వాడిని అయితే నాకు, కాలం ధర్మ నాలో చేరి అంత ప్రకటన జరగదు అని తమరు అర్ధం చేసుకోవాలి, నన్ను పురుషోత్తముడి గా ఎన్నుకొన్నది అంటే నాలో గొప్ప గుణ గణాలు ఉన్నవి అని అర్ధం, కావున నా పై నిర్ణయం తీసుకోగల శక్తి ఒక ముఖ్యమంత్రిగా మీకు ఉన్నది అని తెలియజేసుకోనుచున్నాను, మీరు ఒక బాద్యత గల ముఖ్యమంత్రిగా, నన్ను కేవలం ఒక వ్యక్తి గా కాకుండా, ఒక పరిణామం గా ముందుకు వస్తున్న మమ్ములను ఒక కమిటీ అద్వర్యం లోకి తీసుకోండి అని కోరుకొనుచున్నాను.
కమిటీ ద్వారా పరిశీలించి, నన్ను తెలుగు విశ్వ విద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా నియమించుటకు చూడగలరు, అనగా నన్ను ఎలాగైనా అర్ధం చేసుకొంటే నేను పెద్దవాడిగా ఎప్పటికి కనపడతాను, ఇప్పటికి మాట మాత్రంగా ఏమి చేసిననో గ్రహించేకొలది, సత్యాన్ని పంచుకొనే కొలది, నా లో జగద్గురువు లక్షణాలు బయట పడతాయి అని గ్రహించండి, అటువంటి నన్ను ఇప్పుడు తక్షణం సమకాలికులు అందరూ గుర్తించుటకు, 100 మంది పండితుల సమక్షంలో నన్ను గురువు గా స్వీకరించడం వలన నూతన చరిత్రకు నాంది పలికినట్లు అవుతుంది, ఈ విధంగా చేయడం వలన, నన్ను పరిగణించే కొలది పెరిగే దివ్య మంగళ రూపం, మనం శాశ్వతం చేసుకోవాలి అంటే, ఇప్పుడు నేను ఉన్న దేహాన్ని, ఏ స్తితిలో ఉన్నా, మేధావుల పండితుల బృందం లోకి తీసుకొని, నా గూర్చి విస్తారం గా లోకం లోకి మేధావుల సహకారంతో వివరములు చెప్పుకొని, ప్రతి మనిషిని గొప్పగా మలుచుట వలన , ఈ విధంగా మనిషిగా, సర్వ నిర్వహించిన దివ్య మనసు లోకానికి అందుతుంది అని గ్రహించండి, దివ్యత్వం గొప్పతనం ఉండి, నిర్లక్ష్యానికి గురి అయిన, సాధారణ మనిషిని అయిన నన్ను, కమిటీ లోకి తీసుకొని గౌరవించడం లేదా గ్రహించడం చరిత్ర అవుతుంది అని గ్రహించండి.
మొదట నన్ను ఒక కమిటీ లోకి తీసుకోండి, నా వివరాలు ప్రజలు గ్రహించే కొలది గొప్ప మార్పులు వస్తాయి అని, డబ్బు, పదవులు పై వ్యామోహాలు తగ్గి, అందరూ దివ్యత్వం వైపు యోగాత్వం వైపు ప్రయణిస్తారు అని గ్రహించండి, పుష్కలం గా గ్రహించి, నా గూర్చి విస్తారం ప్రజల్లోకి వెళ్ళనివ్వండి, ఎన్నో రెట్లు సంపద పెరిగి, మీతో బాటు, ఇతర సమకాలికులు అందరూ నన్ను సూక్ష్మం గా అర్ధం చేసుకోవడం వలన, మన చుట్టూ ఉన్న బౌతిక హడావిడి తగ్గి, ప్రశాంతమైన, నిశ్చలమైన వాతావరణం వస్తుంది, అటువంటి వాతావరణం లో మనం, మన చావు పుట్టుకల రహస్యాలు కూడా తెలుస్తాయి అని గ్రహించండి, బ్రతుకు అంతా బౌతికం గా గెలవాలి, అనే పోరాటం, ఆరాటం తగ్గించి, మనసుతో గెలిచి, లోకాన్ని నడిపించి చూపుదాం అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.
ఇప్పుడు చిద్విలాసం లో సాధారణ మనిషిగా ఉన్న నన్ను ఒక కమిటీ లోకి, తీసుకోండి, నా గూర్చి పండితులను, మేధావులను చెప్పనివ్వండి, అనగా ఒక్కో పాట, వింటూ, విశ్లేసిస్తూ నన్ను నిండుగా చెప్పనివ్వండి, మనసుకి మాటకు ప్రాధాన్యత ఇచ్చుకొంటే, అనగా నేను గంటనరలోని 10-13 సంవత్సర కాలాన్ని ఏవిధంగా పలికినానో పరికించి చూడండి,మేధావులను చూడనివ్వండి, నన్ను అసులు పట్టించుకోని పరిస్తితిలో నేను అతిగా అనిపిస్తాను, నన్ను ఒక విశాలమైన ప్రాగణం లో, కనీసం 50 మంది మేధావుల సమక్షం లో పరిశీలించుటకు ఒక నిర్ణయం తీసుకోండి, నేను వివరించిన కొలది నా పరిణామం బలపడే కొలది, మీ పదవే కాదు, లోకం లో ఉన్న పదవులు విశేషాలు సర్వం నామాటలో, ఆలోచన లో ఉన్నట్లు సాక్షం ఇప్పటికే ఉన్నది, మరింత బలపడుతుంది, అలా బల పడటం వలన, చుట్టూ ఉన్న సమస్యలు యిట్టె తేలిపోయి, మనుష్యలు సూక్ష్మంగా, మనసులోకి వెళ్ళి, యోగాత్వం దివ్యత్వం పొందుతారు, ఈ శరీరం ఆరోగ్యంగా ఉండగాని, మనలో ప్రాణం ఎక్కడ నుండి వచ్చి, ఎక్కడకు వెళ్ళుతున్నది వంటి పరిణామాలు చెప్పుకొనే కొలది మనుష్యలు తెలుసుకొని, వ్యాధులు బాధలు నుండి విముక్తి చెందుటఏ కాకుండా, మానవ జన్మ యొక్క పూర్తీ సార్ధకత గొప్పతనం పొందుతారు. కావున తమరు ఇంకా ఏమి జాప్యం చేయకుండా నన్ను ఒక మేధావి బృందం లోకి తీసుకోండి, ధర్మో రక్షతి రక్షతః అనగా సత్యాన్ని అర్ధం చేసుకోవడమే సూక్షమైన ధర్మం అని గ్రహించండి. అర్ధం చేసుకొనే కొలది పరమార్ధమే రక్షణ గా మనజాతికి అందుతుంది అని గ్రహించండి. మహారాజావారి దివ్య ఆశీస్సులు
తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు,పురుషోత్తములు, సత్య స్వరూపులు
శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
No comments:
Post a Comment