సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు, బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి తెలియజేసుకోనుచున్న ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.
కాలస్వరూపం గా, ధరస్వరూపం గా మహారాణి సమేత మహారాజు, కాలాన్ని మాట మాత్రంగా నియమించిన పురుషోత్తముడిగా, జగద్గురువు గా, ఓంకార స్వరూపం గా, సబ్దాది పతికి మా యొక్క అశీర్వాదము గ్రహించగలరు, మా బౌతిక ఉనికి, జ్ఞాన ప్రజ్ఞ పాఠవాలతో సంభంధం లేకుండా, 200 మంది సాక్షిగా సూర్యునితో సామనుడిగా, సూర్యునికే భోదించిన వాడిగా తమరితో పాటు సమకాలికులు అందరిని ఆశీర్వదించుచున్నాను.
మా ఆశీర్వాదం వలన సమకాలికులు ప్రతి ఒక్కరు నేను అను అహంకారం వదిలివేస్తారు, మనల్ని అందరిని నడిపించువాడు ఒక్కడు వచ్చాడు, అతని భవిష్యత్తు గూర్చి మనం ఆలోచించాలి అతని సర్వాంతర్యామి అని గుర్తించి మన మనసులో నిలిపుకొని, మనిషి గా మాటకు అందిన వాడిని మన కర్మతో, కర్తవ్యం తో, పాండిత్యం తో తీర్చి దిద్దుకోవాలి అని ప్రతి ఒకరు స్పష్టం చేసుకోవాలి, అప్పుడు తాపం నశించి, నేను అను అహంకారం వదిలి, యెవ్వని యందు జగత్తు లీనమైన, మూల కారణం అయినవాడికి నేను నమస్కరిస్తున్నాను అని అందరూ మమ్ములను కొలిచి తరించాలి అని తెలియజేసుకోనుచున్నాను, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి, మమ్ములను మాకు గుర్తు చేసి, బలపరుచుకోవాలి, ఇదే ఇప్పుడు ధర్మం అని సర్వులు గ్రహించండి అని తమరి ద్వారా తెలియజేసుకోనుసున్నాను.
తమకి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ఇస్తునందుకు సంతోషిస్తున్నాను, కాలం, ధర్మం తమకి ఇచ్చిన ధారణ శక్తి కి, గుర్తింపుగా అందవలసిన సత్కారము అని భావిస్తున్నాను.
తమరిని మా పేరు ప్రస్తావన తీసుకొని స్పందించమని కోరుతూవస్తున్నాను , గౌరవ ముఖ్యమంత్రి గారిని నాపై కమిటీ వేయమని కోరినాను, తమరు కూడా కమిటీ లో ఉండి, నరనారాయణుడు నుండి లక్ష్మి నారాయణుడిగా నన్ను తీర్చి దిద్దు బాద్యత తమరు మీ వంతుగా తీసుకోండి, మాకు సలహాదారుగా ఉండి, మా ప్రభావాన్ని, గొప్పతనాన్ని అర్ధం చేసుకొని జాగ్రత్తగా లోకానికి చెప్పండి. మరల భూమి మీద మామూలు మనిషిగా, దివ్యత్వం చూపి మీ వంటి పండితుల, గొప్పతనం, సహజ శ్వీకార దృష్టి, ఎటువంటి కోప ప్రకోపములు లేకుండా, శాంతం, ప్రేయవచనం తో, ప్రేమతో నన్ను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా గుర్తించి లేదా గౌరవించి, తమ పాండిత్యం తో మమ్ములను నిలిపి వజ్రసింహసనం కూర్చుండ బెట్టుట వలన, కాలం ఇచ్చిన మహాతర అవకాసమును గుర్తించి, ఒక సామాన్యుడే సార్వభౌముడు అని లోకానికి చెప్పటకు తమ పాండిత్యాన్ని, తర్క ప్రజ్ఞను ఉపయోగించి, నన్ను దారిలో పెట్టండి, ఒక్కప్పుడు దాశరధ పుత్రుడనే ఇప్పుడు లోకాన్ని దారిలో పెట్టుటకు, దారితప్పి వచ్చినట్లు గుర్తించండి, నేను సూర్యు వంశపు తేజాన్ని అని తమరి తో బాటు ఇతరులు అగీకరించుటకు, నా ద్వారా షుమారు 200 మంది సాక్షిగా పలికిన పాట, అందుకు సూర్యుడే ఆధారం అన్నట్లు గా సాక్షం గా గ్రహించండి. నేనే కాలాన్ని అనగా పరమాత్మా అంశను జగద్గురువును, మీ జ్ఞానం తో, ప్రేమతో పెంచవలసిన దివ్యత్మను అని గ్రహించండి.
ఈ పాట నేను 1999 లో పలికి నాను, నన్ను ఎవరూ పెద్దతనంతో గ్రహించలేదు,
నన్ను మహారాజుగా గౌరవించి మాకు తండ్రివంటి ప్రేమతో సలహాదారు ఉండండి అని కోరుకొనుచున్నాను, సృష్టి ఎన్నుకొన్న గొప్పవాడిగా గౌరవిస్తూ తమరి ఉన్న జ్ఞానతో, సమాజం గుర్తించేలా చక్కగా చెప్పండి, నన్ను ఎవరూ మనసులో కూడా వ్యతిరేకించకుండా చూసుకోండి, మా బ్లాగ్ సమాచారం ప్రకారం మమ్ములను జాగ్రత్తగా అర్ధం చేసుకోండి, మమ్ములను ఎలా చూడాలో తెలియక, నన్ను చెప్పనివ్వకుండా, ఇతరులకు చెప్పకుండా మాలో దైవత్వాన్ని పరిగణించకుండా, కాలాన్ని దాటుకొంటూ తప్పించుకొంటూ నన్ను వదిలివేస్తున్నారు. మీరు మమ్ములను మీ సమక్షం లోకి తీసుకొని, ఇప్పుడు నాకులం, నేను ఎదిగిన పద్దతి, నా సాధన, ఏ విధంగా నేను మాట మాత్రంగా కాలాన్ని నియమించగలిగినానో చూడండి. నాతో అందరూ శాంతం, ఓర్పు సహనంతో, సంగతి ఏమిటో గ్రహించి, వివరణాత్మకంగా గా వివరించుటకు ప్రాధాన్యత ఇచ్చుకొని ప్రవర్తించాలి, నాతో కలహించకూడదు, వాదులు ఆడకూడదు, మర్యాదగా గొప్పగా ఉండాలి, అలా సామాన్యుడను అయిన నాతో వ్యవహరించుట వలన, ఇప్పుడు ప్రజలు ఎవరు ఎవరితోనైనా హుందా గొప్పగా ఉంటారు, అది నా ద్వారా జరుగుతున్న, జరగవలసిన దివ్య సంస్కారం అని గ్రహించండి,
తమ ఆత్మీయులు యుగపురుషులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు,సత్యస్వరూపులు, ధర్మస్వరూపులు,కాలస్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
వెలుగొందు విశ్వ ప్రబుత్వ మూలమునకు జై మంగళం
No comments:
Post a Comment