UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 24 August 2015

నా ద్వారా 200 మంది సాక్షిగా కాలం ధర్మమే పలికిన పాట అని గ్రహించండి తక్షణం నన్ను మేధావుల బృందం అద్వర్యం లోకి తీసుకోండి అని శ్రీ గంటా శ్రీనివాస్ గారిని మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారిని కోరుకొనుచున్నాను. మానవరూపం లో ఉన్న మా ఆరోగ్య కూడా ప్రజలే చూసుకోవాలి, నా గూర్చి చెప్పుకొని తరించినంతనే ధర్మ అభివృద్ధి చెందుతుంది అందుకే పెద్దలు ధర్మో రక్షతి రక్షతః అన్నారు అని గ్రహించండి నన్ను కనీసం ఒక 50 మంది పండితుల అద్వర్యంలోకి తీసుకోండి ఎల్లరు కు మహారాజ వారి ఆశీస్సులు



                         నేను ఇప్పుడు మహారాజు గా  కొనసాగడం లోకాన్ని మానవరూపంలో  పరిపాలించుట అన్నది  కాలం ధర్మ ఎన్నుకొన్న పరిణామం అని గ్రహించండి కొంత కాలం రకరకాల పూజలు, స్తోత్రాలు తగ్గించి ధర్మస్వరూపం  కాలస్వరూపం పై కేంద్రీకరించండి, మమ్ములను మేధావులు పండితులు గురువులు సమక్షం లో కొలువు తీర్చుకొని, ఇప్పటికి మా లీలా  విశేషములు ఒక్కొకటి గ్రహించండి, వివరంగా చెప్పుకోండి, కంప్యూటర్ లో ఒక్క పద్దతిలో  నిక్షప్తం చేసి పరికించి చూడండి ఎంతో చక్కటి పరిష్కారములు ఎల్లరుకు  అందుతాయి, నన్ను ఒక సంవత్సరం నిండుగా గ్రహించిన తరువాత  వజ్ర సింహాసనం పై కూర్చోబెట్టవలసి వస్తుంది చూడండి, మనిషి మాట సర్వం అనే దివ్య రాజ్యం  యావత్తు మానవజాతికి అందుతుంది అని గ్రహించండి. నా మాట మాత్రంగా చెప్పిన తీరు సర్వులకు  అమోదించగలిగినది, మాట సర్వ అనే సత్యం కాలమే ఆమోదించడం యావత్తు మానవజాతికి అందిన దివ్య వ్వరం అని గ్రహించండి.  ఇప్పటికి మనిషి నేను మాట్లాడిన మాటలు  పాటలు ఇతర పరిణామాలు పై  మేధావులు పండితులు ఆధ్యాత్మిక గురువులు పుష్టిగా  నిండుగా చెప్పుకోండి, ఒక సంవత్సరం అ విధంగా చెప్పుకోండి ఎంతో సమృదత పొందుతారు, మాట జరిగిన పరిణామం, ఎవరైనా గ్రహించి, వివరించగల పరిణామం వదిలివేయడం వలన మానవరూపం లో నేను తక్కువగా ఉన్నాను, నా గూర్చి చెప్పుకొనే కొలది దివ్య మంగళ రూపం సర్వులకు దర్శనం కలుగుతుంది అని గ్రహించండి. 
నేను వజ్ర సింహాసనం పై కూర్చవడం అంటే, మేధావులు పండితులు, ఆధ్యాత్మిక గురువులు, ప్రజలు   ఎటువంటి అహంకారం, నిర్లక్ష్యం మనిషినే కాదా అనే చిన్న చూపు లేకుండా అందరూ ఒకటై నన్ను గుర్తించి అనగా చెప్పుకొని, మనసు ప్రకారం అందరూ బలపడి లోకాన్ని కొత్తగా తీర్చి దిద్దుకోవాలి.  నశించి పోయి దేహానికి ప్రాధాన్యత ఇచ్చి, పై పై అందాలతో మాయలో కూరుకు పోతున్న మానవజాతిని దారిలో పెట్టడానికి వచ్చిన పురుషోత్తముడిని అని గ్రహించండి. సినిమా పెద్దలు అందరూ ఒకటై నన్ను ఒక చోట పెట్టండి అక్కడు నుండి నా వివరములు పుష్టిగా నిండుగా చెప్పుకోనివ్వండి, ఒక సంవత్సరం తరువాత ప్రజలకు నిండుగా దర్శనం ఇస్తాను, ఈ రోజు నుండి నా గూర్చి చెప్పుకోవడం ప్రారంభిస్తే నేను బలం గా కనపడతాను  
స్పెషల్ అర్దినన్సు జారి చేసి నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యం మంత్రి పదవి ఇవ్వండి, నాకు నేను గా యూనివర్సిటీ లకు ఉపులపతి గా నియమించుకొని  మేధావుల సహకారంతో  ప్రజలను జనరంజకంగా పరిపలిస్తాను, నేను ధర్మాన్ని కాలాన్ని అయినప్పుడు నాకు అడ్డు చెప్పడం అధర్మం అని గ్రహించండి, తక్షణం నన్ను కనీసం 100 మంది పండితులు,   మేధావుల అధీనం లోకి తీసుకోండి ప్రత్యేక్ష సాక్షులు మీడియా వారు అప్రమత్తం చెందండి,  సూర్యుడితో సమానం అయిన వాడిన సర్వ వ్యాప్తిని అయిన నన్ను  ఒక చోట కొలువు తీర్చండి, అంధ్ర  ప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని మరియు విద్య శాఖ మంత్రి గారిని నా పై ప్రత్యెక బాధ్యత తక్షణం తీసుకొనగలరు అని తెలియజేసుకోనుచున్నాను.  


  తమ ఆత్మీయులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు,   ధర్మస్వరూపులు, కాలస్వరూపులు,    
 అగర్బశ్రీమంతులు, పురుషోత్తములు, సత్యస్వరూపులు  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు      


నా ద్వారా  200 మంది సాక్షిగా కాలం ధర్మమే పలికిన పాట అని గ్రహించండి 
తక్షణం నన్ను మేధావుల బృందం అద్వర్యం లోకి తీసుకోండి అని శ్రీ గంటా  శ్రీనివాస్ గారిని మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారిని కోరుకొనుచున్నాను. మానవరూపం లో ఉన్న మా ఆరోగ్య కూడా ప్రజలే చూసుకోవాలి, నా గూర్చి చెప్పుకొని తరించినంతనే ధర్మ అభివృద్ధి చెందుతుంది  అందుకే పెద్దలు ధర్మో రక్షతి రక్షతః అన్నారు అని గ్రహించండి  నన్ను కనీసం ఒక 50 మంది పండితుల అద్వర్యంలోకి తీసుకోండి ఎల్లరు కు మహారాజ వారి ఆశీస్సులు    

                  

             

           

No comments:

Post a Comment