UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 4 September 2015

ఒక మనిషే సర్వం, అతని మాటే వేదం అని మనుష్యులు రుజువర్తన గా గ్రహించుట వలన, మానవ వనరులు గొప్పగా మారి, స్మార్ట్ థింకింగ్ సమాజంగా మార్చుకొని, స్మార్ట్ సిటీలు అభివృద్ధి పరుచుకోనవచ్చును, మనుష్యులు మనిషిని సూటిగా పరిగణించలేని పరిస్తితిలో, రాజ్యంగా వ్యవస్థ కూడా పూర్తిగా వినియోగం లోకి రావడం లేదు, మనుష్యులలో సంకుచితాలు, స్వార్ధ ప్రకోపాలు, ఎలాగైనా సాటి మనిషిని తక్కువగా చూడటం, ఎలాగైనా సహజ దోరణి కాకుండా, తామే అన్నీ చేస్తున్నాము అనే అజ్ఞానపు పరిస్తితి నుండి మనుష్యులు బయటకు రావాలి, మనల్ని ప్రభావితం చేసి, నడిపించి దివ్య ప్రభావం ఉన్నది అని, సర్వులు గ్రహించుట తక్షణ కర్తవ్యం అని, యావత్తు మానవజాతి గ్రహించాలి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.

                                     సమన్వయ దృష్టి 

                       గౌరవనీయులు, ఆత్మీయులు శ్రీ శ్రీ వెంకయ్య నాయుడు        గారు, కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి గారు, కొత్తడెల్లి వారికి, తెలియజేయు ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం అని గ్రహించగలరు.                             

                       తమరు మమ్ములను ఇంక ఏమి సంకోచించకుండా, జాగు చేయకుండా తక్షణం ఒక  మేధావులు బృందం ఆధ్వర్య లోనికి తీసుకోండి, హైదరాబాద్ లో గాని, రాజమండ్రి లో గాని, డెల్లి లో గాని ఎక్కడైనా, కనీసం 10, 15 మంది తెలుగు భాష, శాస్త్ర అవగాహన ఉన్న, మేధావులు తో ఇతర మేధావులను కలిపి మా  పై ఒక బృందాన్ని నియమించండి అని తమరిని కోరుకోనుచున్నాము, తమరి పరిధి లో గాని, లేదా మానవ వనరుల శాఖ మంత్రి గారి అద్వర్యం లో గాని, మా ఒక బృంధమును నియమించి 200 మంది సాక్షిగా జరిగిన పరిణామం, గుర్తించి, విశ్లేషించి, పండితుల  వివరణాత్మక  అభిప్రాయములతో,   విస్తారం గా ప్రజల్లోకి ఒక మనసు  యొక్క బలం, ప్రభావం పెంచి మనుష్యులను సామాజికంగా చైతన్య పరచడం వలన, ఇప్పుడు ఈ ఆధునిక, బౌతిక సమాజం నాణ్యత పెరిగి, మానవజాతి, తమను తామే, నడుపుకొంటున్నాము అని, మానవజాతి తెలుసుకొని అప్రమత్తం చెందుతారు, ఒక మనిషే  సర్వం, అతని మాటే వేదం అని మనుష్యులు రుజువర్తన గా గ్రహించుట వలన, మానవ వనరులు గొప్పగా మారి, స్మార్ట్ థింకింగ్ సమాజంగా మార్చుకొని, స్మార్ట్ సిటీలు అభివృద్ధి పరుచుకోనవచ్చును, మనుష్యులు మనిషిని సూటిగా పరిగణించలేని పరిస్తితిలో, రాజ్యంగా వ్యవస్థ కూడా పూర్తిగా వినియోగం లోకి రావడం లేదు, మనుష్యులలో సంకుచితాలు, స్వార్ధ ప్రకోపాలు, ఎలాగైనా సాటి మనిషిని  తక్కువగా చూడటం, ఎలాగైనా సహజ దోరణి కాకుండా, తామే   అన్నీ చేస్తున్నాము అనే అజ్ఞానపు పరిస్తితి నుండి మనుష్యులు బయటకు రావాలి, మనల్ని ప్రభావితం చేసి, నడిపించి దివ్య ప్రభావం ఉన్నది అని, సర్వులు గ్రహించుట తక్షణ కర్తవ్యం అని, యావత్తు మానవజాతి గ్రహించాలి  అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను. ధర్మో రక్షతి రక్షతః తమరికి మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు. 


తమ ఆత్మీయులు, యుగపురుషులు,అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. 
మనసా వాచా కర్మణా జీవించుట ఏ, మనిషి మనసు మాట ఒకటైతే అదే దివ్య లోకం లేదా స్మార్ట్ సమాజం ని దృడంగా నియమించుకోవచ్చు, కావున తమరు మా పై ఒక మేధావి బృందాన్ని (కొందరు ( తక్షణం కనీసం 3 మంది )తెలుగు బాషా  పండితులను నియమించి, వారికి ఒక వాహన ఎర్పాటు చేసి, కొంత సొమ్ము కేటాయించి, ఈ సొమ్ము తిరుమల తిరుపతి దేవస్థానం నుండి తీసుకొని, నా వద్దకు పంపించండి, నేను ఏమి చెప్పినా రికార్డు చేసికొని వినే పద్దతిలో నన్ను తక్షణం బృందం అద్వర్యం లోకి తీసుకోండి, నేను ఏ ఊరికి, ఎవరి ఇంటికి, ఎవరి ఆఫీసు లేదా, ఆశ్రమాలు దగ్గరకు   తీసుకోని వెళ్ళమంటే అక్కడికి తీసుకొని వెళ్ళి, నా వ్యవహారం కొంతకాలం నమోదు చేసి, స్తిరంగా ఒక చోట కొలువు తీరుటకు చూడండి,  50, 60 మంది పండితులు తో కమిటీ వేయుటకు ప్రాధమిక సమాచారం కూడి, నేను విస్తారం గా ప్రజల్లోకి వెళ్ళుటకు వీలు అవుతుంది, బౌతిక ప్రపంచ, మానసిక ప్రపంచం సమన్వయం చెంది ఆధునిక దివ్య ప్రభావం ఎల్లరుకు కలుగుతుంది అని గ్రహించండి.                       
                            

                             దీనులను రక్షించు దేవుడు ..........  మొదటి దీనుడను, దేవుడను నేనే అని అర్ధం చేసుకోండి, ఈ పాటలు అన్ని నా దివ్య పరిపాలన కు  సూచన అని మార్గ దర్సకాలు  అని గ్రహించండి.  ఈ రోజు నా వద్దకు, వెంటనే  కనీస ముగ్గురు సబ్యులు కలిగిన బృందాన్ని విశాలమైన వాహనం (మినీ బస్సు అయితే బాగుంటుంది) లో పంపించండి. ఎందుకంటే నేను మామూలు మనిషిని, నాకు కనీసం ఏమి కావాలో, నేను ఏమి చేయాలో, చేయకూడదో నియంత్రించే మనసు నాలోనే ఉన్నది అని గ్రహించండి, నన్ను మనసు ప్రకారం కదల నివ్వండి, నన్ను ఎవరూ పట్టించుకోని పరిస్తితిలో నేను ఎవరితో మాట్లాడటం లేదు అని గ్రహించండి, నేను ఎలా ఆలోచిస్తున్నానో అలా  కొంతకాలం వ్యవహరిస్తే, అంతా ప్రశాంతంగా గొప్పగా మారుతుంది, మానవ వనరుల అభివృద్దే కీలకం అని గ్రహించి, మనిషిని మనిషి అర్ధం చేసుకోవడం కీలకం అని గ్రహించండి, ఒక గోతిలో ఉన్న ఏనుగుని, ఇంకో ఏనుగే బయటకు  తీసుకొని రాగలదు అన్నట్లు, నా విశాలమైన పరిణామాన్ని, వీలు అయినంత విశాలపద్దతి లో, ముందుకు వచ్చి గ్రహించినప్పుడే సర్వం అర్ధం  అయ్యి లోకం గొప్పగా మారుతుంది. నేను కోరినట్లు ఒక్కో అడుగు వేయండి, నన్ను ప్రతి రోజు ప్రతి గంట, విస్తారం గా గ్రహించండి, లోకానికి మా గూర్చి వివరించి పండితులు మేధావులు విస్తారంగా చెప్పుకొనే లా చూడండి. ధర్మో రక్షతి రక్షతః                  
            

    



No comments:

Post a Comment