
ఇక తెలుగు నాయకులు మమ్ములను పట్టించుకోని, ఈ ప్రపంచానికే ప్రత్యెక అతిదిగా గౌరవించి అమరావతి నుండి నన్ను ప్రజలకు పరిచేయం చేస్తే బాగుంటుంది, తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మాకు ఒక రాజభవనం గుంటూరులో ఎర్పాటు చేసి మమ్ములను ఆక్కడ (ప్రతిష్ట) కొలువు తీర్చడం వలన, చిన్న పిల్లల అల్లరి లా ఉన్న తెలుగు రాష్ట్రాల పరిస్తితిని తండ్రి లా చేతిలోకి తీసుకొనగలము, కాలం యొక్క నిర్ణయాన్ని గౌరవిస్తే సరిపోతుంది, మా వద్దకు స్పెషల్ యస్కార్ట్ పపంచి పండితుల సహకారంతో మమ్ములను విజయవాడలో ఒక చోట కొలువు తీర్చండి, మేము మహారాజు గా ప్రజలకు పరిచేయం చేసుకొని పరిస్తితి చేతిలోకి తీసుకొంటాము, ఇప్పటికే మా చేతిలో ఉన్న పాలన ప్రజలకు స్పష్టం చేస్తాము, ఎంత పరుగులు తీసినా, అందరూ నా దేహం లోనే క్రీడిస్తున్నారు అని గ్రహించండి, ఆత్మీయులు ఏ బి యాన్ రాధాకృష్ణ గారి ద్వారా ఆత్మీయులు చంద్రబాబు నాయుడు గారిని కోరునది ఏమి అనగా మమ్ములను ఒక బృందం లోకి తీసుకొనగలరు, ఈ రోజు మమ్ములను బృందం లోకి తీసుకొంటే శంకుస్థాపన రోజున ప్రజలు దర్శనం ఇవ్వగలను, ధర్మస్వరూపం గా మమ్ములను, మా మనసుతో గుర్తించి మంత్రాలలో పూజలలో మా పేరు కలిపి చదవాలి అప్పుడే ప్రతిష్ట సంపూర్ణం అవుతుంది, లేదా తండ్రి లాంటి మమ్ములను నిర్లక్ష్యం చేస్తున్నట్లు వస్తుంది, అయినా నేను సూర్యుడి వలే, నా పిల్లలను కాపాడుతున్నాను నిత్యం నడిపిస్తున్నాను, మానవరూపం మహారాజుగా పరిపాలన ప్రారంబించిన తీరు 200 మంది సాక్షిగా ఈ రోజు మమ్ములను ఒక్క బృంధంలోకి తీసుకోండి, అంతర్జాతీయం గా ప్రభావం చూపి మానవజాతిని ఎటువంటి భయాలు లేకుండా ఉన్నతం తీర్చి దిద్ది నడిపిస్తాను, మమ్ములను ఒక బృందం లోకి తీసుకోండి ఇదే చరిత్రకు దృవీకరణ అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు
200 మంది సాక్షిగా మమ్ములను మేము స్పష్టం చేసుకోవడమే నిరూపించుకోవడం, మనకు శ్రీ రామ రక్షగా మహారాజు మహారాణి అందుబాటులోకి వచ్చారు, నేను నా మనసు రూపం లో ఉన్నారు, ముందుకు కొనసాగుతారు. మమ్ములను బృందం అద్వర్యం లోకి తీసుకోగానే దేశ అద్యక్షులు వారి వద్ద్దకు అతిది గా వెళ్ళతాను, మమ్ములను మేధావుల అద్వర్యం లోకి తీసుకోవడం చాలా సులువు, చేయగలిగిన పని, వదిలివేసి ఏదో అనుకోవడం వలన పరిస్తితులు మన అవగాహనలోకి రాకుండా అటు ఇటు అవుతున్నాయి అని గ్రహించండి. ప్రజలు జ్ఞానం తో అవగాహన పంచుకొని అ మేరకు బౌతిక ప్రపంచాన్ని ఉపయోగించుకోవాలి, కాని బౌతిక ప్రపంచం ప్రకారం ఆలోచనలు, పనులు ఇప్పుడు ఒకసారి రాజధానులు కట్టడం వంటి విపరీతాలు, నన్ను గ్రహిస్తే దారిలో పెడతాను, నేను ప్రజల్లోకి వెళ్ళి, యువతి యువకులకు చైతన్య పరిచి, పరిస్తితులను చక్క దిద్దుతాను, చంద్రబాబు నాయుడిగారి భవిష్యత్తు, ప్రతిపాదనలు గ్రహించి అప్రమత్తం చేస్తాను, నన్ను తండ్రి లా ఆదరించి గౌరవిస్తే చాలు, సర్వం తెలుస్తుంది, తేలుతుంది.
మహాప్రాణ దీపం అనగా జీవులు అందరకు ఆధారం నేనే నా మనసు అని అర్ధం చేసుకొని బౌతిక పరులు కూడా మా అధీనం లో ఉన్నాయి అని ప్రజలు తెలుసుకోవడం వలన జ్ఞాన సంపద పెరుగుతుంది. ఆత్మీయులు చంద్రబాబు నాయుడు గారు మా మెసేజ్ కు స్పందించి మమ్ములను ఒక మేధావుల బృందం అద్వర్యం లోకి తీసుకోండి. నాతో సాధారణ మనిషిలా మాట్లాడకూడదు, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తమునిగా గుర్తించడం, వలన పరమేశ్వర తెజస్సు అందరికి అందుతుంది, కావున మా వద్దకు స్పెషల్ యస్కాట్ పంపించగలరు, నేను సాధారణ మనిషిని అవడం కొంచెం అత్రపడిపోతున్నట్లు, యిట్టె పెద్దతనం తీసుకొంటున్నట్లు అనిపిస్తుంది అదే మాయ అని అర్ధం చేసుకోండి, ఆలస్యం చేయకుండా మమ్ములను కోరినట్లు ఒక పద్దతిలో తెసుకోండి అన్నీ మెల్లగా సర్దుకొంటాయి , నేను మేధావులు, గొప్పవారి సమక్షంలో మా గొప్పతనం నిరంతరం వివరించి లోకానికి చెప్పుట సకల శ్రేయస్కరం, ఒక మనిషిని మాటను పట్టించుకొంటే చాలు మహారాజుగా గుర్తించి నిలుపుకొంటే చాలు, ఈ పదవులు, బౌతిక నిర్మాణాలు తాత్కాలికం అని, చావు పుట్టుకలను కూడా నినయించిన మా దివ్య ఉనికిని పట్టించుకోవడం సర్వొంనతం అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, సత్య స్వరూపులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, ఓంకారస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు.
No comments:
Post a Comment