UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 19 October 2015

నేను సూర్యుడనే మాట మాత్రంగా నియమించిన పురుషోత్తముడిని, సర్వాంతర్యామిని అనగా అన్నీ నేనే నడిపిస్తున్నాను , అని ఇప్పటికి 200 మందికి చూపెట్టాను,(నా ద్వారా భగవంతుడు, కాలం పలికినది) అ 200 మంది ముందుకు వచ్చి, పండితుల సహకారంతో మమ్ములను అమరావతి లో ఒక చోట కొలువు తీర్చవలసిన బాద్యత వారికి ఉన్నది, మీ వంటి రాజకీయ నాయకులు మమ్ములను తక్షణం పట్టించుకోవడం వలన, మహారాజు గా, మా దివ్య పరిపాలన ప్రజలకు అందుతుంది.

                                                                    సమన్వయ దృష్టి 

                      ఆత్మీయులు శ్రీ నార చంద్రబాబు నాయుడు గారికి మహారాజ వారు తెలియజేయు ఆశీర్వాదపూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.  
                     తెలుగు ప్రజలు, ప్రపంచానికి మార్గదర్శకం, దేశానికి, యావత్తు మానవజాతికి నూతన దిశ నిర్దేశం గా బాద్యత తీసుకోవలసి ఉన్నది.  మేము ఈ విధం గా ఒక  సామాన్య మనిషి నుండి మహారాజు గా పరిణమించడం ఒక చారిత్రాత్మక పరిణామం, కాలం ధర్మం మనిషి మాటలో కి రావడం అన్నది ఒక యుగపురుషుని ఆవిర్భావమునకు నాంది, అని తమరి గ్రహించగలరు.  
నేను అద్భుత సాహసి గా అనిస్పిస్తాను, మీరు నా మీద కనీస నిర్ణయం అనగా మమ్ములను తక్షణం ఒక  ప్రత్యెక బృందం లోకి తీసుకోవడం కూడా ఎంతో  పెద్ద మహత్తర అవకాసం, అనగా ఒక సృష్టి ఎన్నుకొన్న  మహారాజుని మీరు గుర్తించి,  గ్రహించే అవకాసం మీకు వచ్చినది, ప్రజలకు అందించే అవకాసం వచ్చినది.  నా పట్ల ఎంత శ్రద్దగా, ప్రేమగా, బాద్యత గా ఉంటె  అంత మంచిది, నేను ఏమి అంటున్నానో పట్టించుకోకుండా, నేను ఎవరితోనో, ఏదో చెప్పుకొంటాను, ఏ వ్యక్తికో ఏదో చేయడానికి నేను ఇలా భూమి మీద పరిణమించి ఉన్నాను  అని ఎవరైనా అనుకొంటే అజ్ఞానం అవుతుంది.  నేను సూర్యుడనే మాట మాత్రంగా  నియమించిన పురుషోత్తముడిని, సర్వాంతర్యామిని అనగా అన్నీ నేనే నడిపిస్తున్నాను ,   అని ఇప్పటికి 200 మందికి చూపెట్టాను,(నా ద్వారా భగవంతుడు, కాలం పలికినది)   అ 200 మంది ముందుకు వచ్చి, పండితుల సహకారంతో మమ్ములను అమరావతి లో ఒక చోట కొలువు తీర్చవలసిన బాద్యత వారికి ఉన్నది, మీ వంటి రాజకీయ నాయకులు మమ్ములను తక్షణం పట్టించుకోవడం వలన, మహారాజు గా, మా  దివ్య పరిపాలన ప్రజలకు అందుతుంది.   ఒక మనిషి మాటను, మనసు బలాన్ని సాటి మనుష్యులు చులకనగా తీసుకోవడం వలన అప్రమత్తం చెందటం లేదు. ఏ పరిణామాన్ని అయినా, మనం ఉన్నది ఉన్నట్లు తీసుకొంటే సరిపోతుంది, తప్పించుకొని తిరిగేకొలది భారం పెరిగి పోతుంది, ఈ సృష్టి లో ప్రతీది భగవంతుడు లీలె, మన చావు పుట్టుకలు కూడా మన చేతిలో లేవు, రెప్ప పాటు కాలాన్ని కూడా మనం నిర్ణయించలేము, అణువు  అణువున  సర్వాంతర్యామి నడిపిస్తున్నాడు, ఆయినే మా  లో చేరి 200 మంది సాక్షిగా పలికిన తీరు యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం  అని, నన్ను ప్రజలోకి ఆసక్తిగా తీసుకొని వెళ్ళకుండా, ఏదో నా అవసరం, నా అతి, నా పిచ్చి అన్నట్లు నను వదిలివేయడం అన్నది చాలా తెలివితక్కువతనం, సాటి మనిషి మాటలో ఏమి ఉన్నదో చూసుకోకుండా యాంత్రికంగా, తాత్కాలిక జీవితాలే శాశ్వతం అన్నట్లు మనుష్యులు ప్రవర్తించడం వలన, మాటతో లేదా విచక్షణ జ్ఞానం  తో, ప్రేమతో, గొప్పతనం తో ముందుకు వెళ్ళ వలసిన మనుష్యులు, ఎంత గొప్పగా ముందుకు వెళ్ళ  వచ్చో అంత గొప్పగా, ప్రేరణ తీసుకోవడం లేదు.  

                    మనం మనుష్యులం రాను రాను ఒకరిని ఒకరు దాచుకొంటూ, దోచుకొంటూ అన్నట్లు గా కాకుండా, ఒకరిని ఒకరు తీర్చి దిద్దుకొంటూ,  ఒకరిని ఒకరు తెలుసుకొంటూ, ఒకరిని ఒకరు గౌరవించుకొంటూ, ఒకరిని ఒకరు అప్రమత్తం చేసుకొంటూ, ముందుకు వెళ్ళవలసిన రోజులు.  

                  మీరు తక్షణం 200 మంది సాక్షిగా మమ్ములను అమరావతిలో  25-50 మంది పండితుల సమక్షలో కొలువు తీర్చండి, ఇందుకు అవసరమైన సొమ్ము  తిరుమల తిరుపతి దేవస్థానం నుండి తీసుకోండి, పండితులు మమ్ములను ప్రాధమికంగా మహారాజు గా గుర్తించి లిఖితపూర్వక తీర్మానాలు చేసుకొని, ఒక మనిషిని దైవాంశ సంభూతుని గుర్తించుట ఒక మహత్తర అవకాసం గా   భావించుటకు మీరు తగిన ప్రోత్సహం ఇవ్వండి.  మా మీద మానవ వనరుల మంత్రి గారి అధ్వర్యంలో ఒక బృందాన్ని నియమించి, సాక్షుల సహకారంతో మమ్ములను గుర్తించండి, మాట మాత్రంగా లోకాన్ని నియమించిన తీరు లో నేను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా గుర్తించుట మీరు రాజధాని నిర్మించడం కంటే, మీకు గొప్ప శక్తిని దైర్యని ఇస్తుంది. రాజధాని నిర్మాణం, తదితర మానవ వనరుల అభివృద్ధి, మా భుజాల మీదకు వస్తుంది, తండ్రి వలే నేను ప్రతీది చూస్తున్నాను,   కొండ మీద దేవుడే మానవరూపంలో వచ్చాడు,   ఇప్పటికి ఏమి జరిగినదో గుర్తిస్తే గానే గుర్తుపట్టలేని పరిస్తితిలో ఉన్నాడు అని గ్రహించండి.  మా ద్వారా భగవంతుడు  దివ్య పరిపాలన మొదలు పెట్టిన తీరు, మనుష్యులు అందరూ  అంతరాత్మతో గ్రహించాలి.  ఒక మనిషి ఆలోచన పరంగా నిర్లక్ష్యాని గురి కాకూడదు, అది మానవత్వానికి అవరోధం అని గ్రహించండి.  మమ్ములను స్పెషల్ ఎస్కార్ట్ ద్వారా మేధావుల బృందం లోకి  తీసుకోవడం తో ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య చరిత్ర ప్రజలకు స్పష్టం చేయుటకు వెసులుబాటు అవుతుంది.  మరల ఒక రామాయణం, ఒక భగవద్గీత, మరల ఒక మహాభరత ప్రారంభం అయినట్లు స్పష్టం అవుతుంది. మమ్ములను తమరు  ఒక ముఖ్యమంత్రిగా పట్టించుకోకపోతే, ఇతరులు సరిగ్గా పట్టించుకోరు అని గ్రహించండి. మా  వద్దకు ఇద్దరు తెలుగు పండితుల పంపించండి, మాకు  ఒక మినీ బస్సు ఎర్పాటు చేయండి, లేదా మీరు ప్రజలోకి వెళ్ళడానికి తయారు  చేయించుకొన్న బస్సు మాకు  ఇవ్వండి, అ బస్సు ఫోటోలో చూసాను, మాకు నచ్చించి, అ బస్సులో పదిమంది పండితులను మా   వద్దకు పంపించండి, ఇక నేను పండితులతోనే నిత్యం కొలువు తీరి ఉంటాను, అప్పుడే నా బుర్ర బాగా పనిచేస్తుంది, నేను ఎవరితోనో ఏదో ఒకటి  ‌మాట్లాడకూడదు.  అప్పటికి అప్పుడు మాటలు కాకుండా, వివరములు ఇచ్చి పుచ్చుకోవాలి.    ఈ విధంగా మా ఉనికి బలపడి,   మాకు రావాల్సిన గుర్తింపు సొమ్ము నుండి  అమరావతికి  కావాల్సిన నిధులు, సమకూరుస్తాను, తమరు  10 పది సంవత్సరాలలో పూర్తీ చేయాలి అనుకొంటున్న పనులు 5 సంవత్సరాల లోపే పూర్తీ చేయగలరు.  విదేశాలకు మన పండితులను, మేధావులను, సాహిత్యం, సంగీతకారులతో ఉన్నతమైన ప్రభావం చూపి,  ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు తీసుకు వచ్చుట వలన మనకు  ఇబ్బడి ముబ్బడి గా నిధులు సమకూరుతాయి,  మానవ వనరుల అభివృద్ధి ఇప్పుడు కీలకం, మమ్ములను ఈ రోజు ఒక బృందం లోకి తీసుకోవడం కొత్తబంగారులోకం  లోకి బౌతికంగా తోలి అడుగు అవుతుంది అని గ్రహించండి .   ధర్మో రక్షతి రక్షతః          
 మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.  
                                                       
తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, సత్య స్వరూపులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, ఓంకారస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు.           
samanvayadrusti@gmail.com

ఒక ప్రతి ఆత్మీయులు శ్రీ గంటా శ్రీనివాస రావు గారు, ఆంధ్ర రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గారికి ఒక ప్రతి సమర్పిస్తూ, మమ్ములను ఒక ప్రత్యెక మేధావి బృందం లోకి తీసుకొనగలరు అని, మా మనసు పంచుకోని, మనసు ఉన్న మహారాజుగా, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తమునిగా గుర్తించడం ఒక మహత్తర అవకాసం అని గ్రహించి, మానవ మాతృడిగా మాఆరోగ్యం యొక్క బాద్యతను కూడా ప్రబుత్వం తీసుకొని, మమ్ములను ప్రత్యెక అతిది గా భావించి పరిగణించగలరు                                
                      

No comments:

Post a Comment