మహిషాసురుడి వల్ల తీవ్రమైన కష్టాలు పడుతున్న ఇంద్రాది దేవతలు తమతమ శరీరాల్లోంచి దివ్య తేజసును బయటకు ప్రసరించారు.
ఆ తేజస్సు నుంచి దివ్య తేజోమూర్తి ఉద్భవించింది.
ఆ తేజోమూర్తికి దేవతలంతా తమతమ ఆయుధాల్ని సమర్పించారు.
హిమవంతుడు సింహాన్ని సమర్పిస్తాడు.
సింహవాహినిగా ఆ శక్తి వికటాట్టహాసం చేసి, మహిషాసురుడి సేనాపతులైన రాక్షసులందరినీ సంహరిస్తుంది.
అనంతరం మహిషాసురుడిని చంపి
అదే స్వరూపంతో ఇంద్రకీలాద్రిపై వెలిసింది.
కాలక్రమంలో కనకదుర్గగా కీర్తి పొందింది.
సింహవాహనం మీద ఆలీఢ పాద పద్ధతిలో ఒక చేత త్రిశూలాన్ని ధరించి, మహిషాసురుణ్ణి సంహరిస్తున్న రూపంతో దుర్గమ్మ దర్శనమిస్తుంది.
అహిషాసురుడనే రాక్షసుడను సంహరించిన అమ్మను మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి.
ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది
ఆ తేజస్సు నుంచి దివ్య తేజోమూర్తి ఉద్భవించింది.
ఆ తేజోమూర్తికి దేవతలంతా తమతమ ఆయుధాల్ని సమర్పించారు.
హిమవంతుడు సింహాన్ని సమర్పిస్తాడు.
సింహవాహినిగా ఆ శక్తి వికటాట్టహాసం చేసి, మహిషాసురుడి సేనాపతులైన రాక్షసులందరినీ సంహరిస్తుంది.
అనంతరం మహిషాసురుడిని చంపి
అదే స్వరూపంతో ఇంద్రకీలాద్రిపై వెలిసింది.
కాలక్రమంలో కనకదుర్గగా కీర్తి పొందింది.
సింహవాహనం మీద ఆలీఢ పాద పద్ధతిలో ఒక చేత త్రిశూలాన్ని ధరించి, మహిషాసురుణ్ణి సంహరిస్తున్న రూపంతో దుర్గమ్మ దర్శనమిస్తుంది.
అహిషాసురుడనే రాక్షసుడను సంహరించిన అమ్మను మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి.
ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది
No comments:
Post a Comment