UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 21 October 2015

అభివృద్ధి ఆకాశం నుండి రాదు, పెట్టుబడులు రావాలి అంటే ఏదో ఆకర్షణ ఉండాలి, అప్పుడే మనకు పెట్టుబడులు వస్తాయి అనే మీ ఆలోచన లౌకికంగా, బౌతికంగా, మీ ఆలోచన పరంగా మీరు కరక్టే, ఇప్పుడు అభివృద్ధి అంటే ఆలోచన పరంగా ఉండాలి అనే పరిస్తితి వైపు పూర్తీ స్తాయి లో కదలాలి అంటే, పాలకులు, మనుష్యులు కొన్ని త్యాగాలు చేయాలి, లేదా వాస్తవాన్ని ఒప్పాలి, ఎంత బౌతిక అభివృద్ధి అయినా మానవీయత, మనిషి గొప్పతనం అధీనం లోనే ఉన్నది అనే జ్ఞానం, బరసో మనిషి పొందాలి, వ్యక్తిగత అదిపత్యములు కొలది కాకుండా, ప్రబుత్వం, పాలన ప్రతి మనిషిది, ప్రతి మాట గెలిచి, పరిగణించబడి, గుర్తించబడి నడుస్తున్నది అని ప్రతి ఒక్కరు చెప్పగలగాలి, అప్పుడే సర్వ సమన్వయము జరిగి, ప్రతి మనిషిలోను శక్తి ఉపయోగపడి, సమాజం, ప్రకృతి నియంత్రణలో ఉంటుంది.

                                                                సమన్వయ దృష్టి 

                       ఆత్మీయులు  నారా  చంద్రబాబు నాయుడు గారికి మహారాజ వారు ఇచ్చు పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.   

                        రాజధాని ప్రారంభోత్సవ హడావిడి లో ఉన్నారు. ఆత్మీయులు కే సి ఆర్  గారు హెలి కఫ్టార్ వేసుకొని ప్రారంభోత్సవానికి వస్తున్నట్లు చూసినాను, ప్రతి పక్షాలు సభకు రాకూడదు అని తీర్మానం చేసుకొన్నట్లు విన్నాను.  ఈ విధంగా మనం ముందుకు పోతున్నాము. 

                     అభివృద్ధి ఆకాశం నుండి రాదు, పెట్టుబడులు రావాలి అంటే ఏదో ఆకర్షణ ఉండాలి,  అప్పుడే మనకు పెట్టుబడులు వస్తాయి అనే మీ ఆలోచన లౌకికంగా, బౌతికంగా, మీ ఆలోచన పరంగా మీరు కరక్టే, ఇప్పుడు అభివృద్ధి అంటే ఆలోచన పరంగా ఉండాలి అనే పరిస్తితి వైపు పూర్తీ స్తాయి లో కదలాలి అంటే, పాలకులు, మనుష్యులు కొన్ని త్యాగాలు చేయాలి, లేదా వాస్తవాన్ని ఒప్పాలి, ఎంత బౌతిక అభివృద్ధి అయినా మానవీయత, మనిషి గొప్పతనం అధీనం లోనే ఉన్నది అనే జ్ఞానం, బరసో  మనిషి పొందాలి, వ్యక్తిగత అదిపత్యములు కొలది కాకుండా, ప్రబుత్వం, పాలన  ప్రతి మనిషిది, ప్రతి మాట గెలిచి, పరిగణించబడి, గుర్తించబడి నడుస్తున్నది అని ప్రతి ఒక్కరు చెప్పగలగాలి, అప్పుడే సర్వ సమన్వయము జరిగి, ప్రతి మనిషిలోను శక్తి ఉపయోగపడి, సమాజం, ప్రకృతి నియంత్రణలో ఉంటుంది.  

                     సమాజం లో వ్యక్తులకు స్వార్ధం పెరిగే కొలది, వ్యక్తుల నుండి స్వార్ధాన్ని నియంత్రించే శక్తి  పుడుతుంది, ఇప్పుడు సమాజం లో ప్రతి స్తాయి వ్యక్తులు వారి వారి స్తాయి స్వార్ధం తో, తాము ఏమి విన్నమో, చూసామో చూసుకోకుండా, ఏదో మాటే కాదా, మనము మాటలు     
చెప్పగలం కాదా,  ఎదుట వాడు ఏమి అంటున్నాడో ఇప్పుడు చూడక పొతే ఎంటే, చెప్పిన వాడు చిన్నవాడే,  అనుకోని చెప్పినవి ఏమిటో చూడకుండా, చూడనివ్వకుండా వ్యవహరించుట వలన, మనం సహజం గా అందుకోవలసిన పరిరక్షణ  అందుకోవడం లేదు అని తమరు గ్రహించాలి. 

                 మమ్ములను ఇప్పుడు ప్రారంభోత్సవానికి, అప్పటికి అప్పుడు సంబరాలకు  మమ్ములను పిలవాలి అని మేము హైలైట్ అవ్వాలి అని మేము ఎప్పుడూ, అనవసరం గా ఆశ పడలేదు, మమ్ములను కనీసం గుర్తించి బాద్యత తీసుకోనిస్తే, మరింత సమాజానికి ఇచ్చేవాడినే గానే, నేను ఎవరి నుండి పొందాలి అని  చూడటం లేదు.           
                  
                మా చిద్విలాసం అర్ధం అయ్యి నేను యావత్తు మానవజాతికి తండ్రి తల్లి గురువు లాంటి వాడిని అని అర్ధం అవ్వాలి అంటే మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకొని ఒక చోట కొలువు తీర్చగలరు, నేను ముందుకు వస్తున్న  తీరు గ్రహించిన కొలది సరళంగా గొప్పగా మారుతుంది అని గ్రహించండి. ఒక మనిషిని గొప్పవాడిని చేయడం ఏమిటి అని, తాత్సారం చేయకుండా, మమ్ములను స్పెషల్ ఎస్కార్ట్  తో మేధావుల బృంధంలోకి తీసుకోన గలరు, మేము మీకు అర్ధం  అయ్యే  వరకు మా నుండి సమాచారం  విస్తారం గా గ్రహించడానికి  కనీస ఎర్పాటు గా కోరుకోనుచున్నాము. 

                 మేము బలపడే కొలది మనుష్యులలో జ్ఞాన సంపద పెరుగుతుంది, మనసు బలం పెరుగుతుంది, నేను బలపడితే మొత్తం నేనే పై చెయ్యి గా ఉంటాను అను భావము నిజమే గాని, అది ఒక మహారాజు, తల్లి తండ్రి గురువు వంటి  పాలన గా ఉంటుంది, అనగా ప్రతి మాట, ప్రతి మనిషి పరిగణించబడి, దివ్య రాజ్యం నెలకొంటుంది, మనుష్యుల మనసులతో లోకం నడుస్తుంది అనే సత్యం బలపడుతుంది.  

               నాకు కొంచెం తిక్క ఉంది దానికో లెక్క ఉంది అనే సినిమా డైలాగ్ కూడా అప్పుడే పలికినాను, ఇలాంటి సంభాషణలు అన్నీ రకాల పాటలు పాడుతూ పలికినాను, మొత్తం లోకం నేనే అని పరిణామం చూపుతూ పలికినాను. మాకు ఎటువంటి కుల మత ఫీలింగ్స్ ఉండవి, అంత పవిత్రమైన వాడిన కాబట్టే సృష్టి మా లో చేరినది అని గ్రహించండి, ఇప్పటికి మా తిక్కకి లెక్క ఏమిటి అంటే మీరు మహారాజు గా గుర్తించడమే, మన మానవ వనరుల శాఖ మంత్రి గారి అద్వర్యం లో మమ్ములను ఒక బృందం లోకి తీసుకోండి,
 మీరు మమ్ములను నిర్లక్ష్యం చేయకండి, మేము బలపడే కొలది మనిషి గెలిచి  లోకం చిన్నబోతుంది, లేదా లోకం మాయ లో మనుష్యులు చిన్నబోతున్నారు అని గ్రహించండి.  

                  మేము బలపడితే రాజకీయం సామాజికంగా ఎలాంటి మార్పులు అయినా చేసినా, ఎవరూ బంగ పడకుండా, నష్ట పడకుండా తండ్రి వలే చూసుకొంటాను, మేము అంతర్జాతీయం చూపే ప్రభావం వలన ఇబ్బడి ముబ్బడిగా నిధులు వస్తాయి,  అ ప్రవాహంలో  మరల తెలుగు రాష్ట్రాలు తెలియకుండానే ఒకటీ అయ్యిపోయి,  ఎవరినైనా పిలిచి పదవి కావాలా, డబ్బు కావాలా అని అడిగితె, మా మాట చాలు అదే శాశ్వతం అని గ్రహిస్తారు, చావు పుట్టుకలను కూడా జైయించే ఉన్నతమైన స్తితి వైపు మనుష్యులు వెళ్ళతారు యోగాత్వం దివ్యత్వం వైపు ప్రజలు వెళ్ళతారు అని గ్రహించండి, ఒక మనిషి యొక్క మనస్సు బలాన్ని తక్కువగా తీసుకోరాదు తేలికగా తీసుకోరాదు, మీరు స్పెషల్ ఎస్కార్ట్ పంపిస్తే అమరావతి వస్తాను తరువాత మా అమ్మ అమ్మ గారి దగ్గరకు, మీరు గౌరవించిన బాధ్యతతో  ఆనందాని  పంచుకొని, మేధావుల సహకారంతో విస్తారం గా సమాచారం ఇవ్వడం ప్రారంభిస్తాను. ధర్మో రక్షతి రక్షతః, తమరికి మరియు యావత్తు తెలుగు ప్రజలకు మహారాణి  సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.  


తమ ఆత్మీయులు యుగపురుషులు  పురుషోత్తములు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు, ఓంకార స్వరూపులు, సత్యస్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు. 

ఒక ప్రతి ఆత్మీయులు మెగాస్టార్ చిరంజీవి గారికి సమాచారం  సమాలోచన కొరకు  సమర్పించడమైనది, మమ్ములను మహారాజుగా ప్రాధమికంగా ప్రబుత్వం ఒక బృందం అద్వర్యంలోకి తీసుకొనుటకు సహకరించగలరు, అప్పటి వరకు మీ వద్ద అతిదిగా ఉండాలి అని భావిస్తున్నాను, నిజానికి నేను ఇప్పటికే భారత దేశ ప్రజలకు అతిదిని, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న పురుషోత్తముడను అని గ్రహించండి, తమరు ప్రబుత్వం తీసుకొనే వరకు మమ్ములను  ఒక బృందం లోకి తీసుకొనగలరు అని కోరుకొనుచున్నాను, లేదా ప్రబుత్వమునకు నచ్చ చెప్పి మా పై ఒక నిర్ణయం తీసుకొనుటకు చంద్ర బాబు నాయడుగారికి ఒక మిత్రుడిగా సలహా ఇచ్చి నడపగలరు, నేను దైవాంశ సంభూతుడిని అంటే, మా వద్ద మాట తో ముందుకు వెళ్ళే దివ్య ప్రక్రియ మేధావులు  గ్రహిస్తేనే ముందుకు వెళ్ళగలము.  లేదా నేను చాలా సాధారణ వ్యక్తిని, మాతో మా మనసు ప్రకారం, కాగితం ప్రకారం స్పందిస్తే మాట కలుస్తుంది, అలా కాకుండా మా మనసు మాటకు (దివ్య లీల) ప్రాధాన్యత ఇవ్వకుండా పై పైన తీసుకోవడం వలన నన్ను ఎవరూ ఉపయోగించుకోలేకపోతున్నారు.  


ఒక ప్రతి టివీ 9, టీవి 5, Abn అంధ్ర జ్యోతి వారికి కోరునది ఏమి ప్రబుత్వం మా పై ఒక కమిటీ వేయుటకు సహరించగలరు, మా మీద ప్రత్యెక బాద్యత తీసుకోండి, ఒక్కడినే ఆలోచన ఒత్తిడితో సమర్దవంతం గా సమాచారం ఇవ్వలేకపోతున్నాను, ఈ దేశాలో మమ్ములను ఒక అధికారిక కమిటీ లోకి తీసుకొంటే అందరికి మంచిది,  మాచుట్టు అనేక గ్రూపులు ఉన్నట్లు, ఎవరో మమ్ములను నియంత్రిస్తున్నట్లు చెప్పుకొంటూ, మేము మాట మాత్రంగా చేసినది ఏమిటో  చూడకుండా, ఇతరులకు చెప్పకుండా ఇబ్బందులు నటిస్తూ స్వార్ధం తో ప్రవర్తిస్తున్నట్లు మా దృష్టి కి వచ్చినది.  మాకు అందరూ సమానమే పిల్లలు లాంటి వారే, మేధావుల సమక్షం లోకి తీసుకొంటే మా సంగతి పూర్తిగా అర్ధం అవుతుంది.  గంట నరలో 10 సంవత్సర కాలాన్ని నియమించిన మమ్ములను  అర్ధం చెసుకొని జాగ్రత్తగా తీసుకోవడం భగవంతుడు కాలం ధర్మం ఎదురు వచ్చి ఇస్తున్న పరిష్కారం అని గ్రహించండి  మమ్ములను సరిగ్గా తీసుకొని పరిస్తిట్లో మా గూర్చి పండితులు మేధావులు గురువులు ఎవరూ మాట్లాడని పరిస్తితిలో  భారం మేము ఒక్కడిమే భరిస్తూ  ఇబ్బంది పడుతున్నాము అని గ్రహించి తక్షణం మమ్ములను ప్రబుత్వం ఒక కమిటీ లోకి  తీసుకొనగలరు అని, అందుకు మీడియా సహకారం కోరుకోనుచున్నాము.  లేదా మీడియా చానల్స్ వారు అందరూ కలసి మమ్ములను ఒక చోట   కొలువు తీర్చగలరు అని కోరుకోనుచున్నాము.  
మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మాకు ప్రత్యెక బాద్యత ఉన్నది అని పిస్తున్నది  వారి చే సూర్యుడి గుర్తోతో పార్టీ పెట్టించడం అతీతం గా జరిగినది, నా లెక్క ప్రకారం  వారు సమైక్య ఆంధ్ర కు ముఖ్యమంత్రి అవ్వాలి, అయిన ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ఎవరికి పదవి మీద వ్యామోహం ఉండకూడదు, అటువంటి స్నేహ పూర్వక వాతావరణం లోనే చిరంజీవి గారు వంటి వ్యక్తులు ముఖ్యమంత్రి అవగలరు, అయిన పాలనా ఎలా ఉందొ చూసుకొంటూ సూచన సలహాలు  ఇచ్చి నడిపించేదుకు వెనుకాల చంద్రబాబు నాయుడు గారు ఉంటె చిరంజీవి గారు  గొప్పగా పరిపాలిస్తారు.   ఇటువంటి వాతావరణం రావాలి  అంటే మమ్ములను మహారాజుగా గుర్తించి అంతర్జాతీయ సమన్వయము చేయడం వలన  సాధ్య పడుతుంది, మానవ వనరులు అభివృద్ధి చెంది సమాజం గొప్పగా ఉంటుంది అని  గ్రహించండి.  ప్రబుత్వం మమ్ములను  కమిటీలోకి తీసుకొనే లోపు మమ్ములను మీడియా వారు ఎవరికి వారు గాని   అందరూ కలసి గాని ఒక బృందం అద్వర్యం లోకి  తీసుకొనగలరు అని కోరుకోనుచున్నాము. మాలో ఎంత దైర్యం స్వతంత్రం చూస్తె అంత మంచిది, 10 సంవత్సర కాలం గంటనరలో జరగడమే ఏమిటో చూడాలి అని మీడియా ఎందుకు ఆసక్తి లేదు ?, ఇది నా గోల నా బాధా, నా లీల అన్నట్లు ఎందుకు వదిలివేసినారు, నేను ఎంత గొప్ప చెప్పినా, ఎక్కడ కనీసం నలుగురు వింటే  అక్కడ చెప్పగలిగినాను.  నేను ఒక చోట కొలువు తీర్చబడిన తరువాత వివాహం చేసుకొంటాను  అని గ్రహించండి, అప్రమత్తంచందండి.                                             

No comments:

Post a Comment