
సమన్వయ దృష్టి
వర్తమానం అంటే ఇప్పుడు మీ ముందు ఏమి ఉన్నది అని, మీ అవగాహనలో ఇప్పటికి ఏమి గ్రహించినారు, అ మేరకు స్పందించడం ఇంకా ఏమిటో తెలుసుకోవడమే ఆనందం అ విధంగా సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తమును మహారాజుగా గుర్తించడం, కాగితం ప్రకారం, మా బ్లాగ్ ప్రకారం మాతో వ్యవహరించడం మే ఆనందం, మీలో, మీ మాటలలో మా సమకాలికుల కర్మలు ఉన్నాయి అంటే మీరు కర్మలకు అధిపతి అయిన పరమేశ్వర అంశ అని మా తో మాట్లాడండి, మీరు పురుషోత్తములే, మీరు చెప్పిన ప్రకారం ఒక జగద్గురువు కె అ లక్షణములు ఉంటాయి అని జ్ఞానం తో మాట్లాడటం, పలకరించడం వలన నేనే ఎంతైనా మాట్లాడి వివరించగలను, మీరు ఇక్కడకి రండి, మీ ఆనందాన్ని మాతో పంచుకోండి, మీరు ఏమి చెబుతున్నారో విని లక్షల కోట్లమంది తెలియజేస్తాము, మీ మాట ప్రతిదీ రికార్డు చేసి వింటాము, మీ మాటతో బౌతిక ప్రపంచం అంతా కదిలింది అంటే మీరు సామాన్య రూపం లో ఉన్న అసామాన్యులు, మీ ద్వారా కాలం ధర్మం కదిలిన వివరములు మాకు తెలియజేయండి, ప్రాధమికంగా మిమ్ములను మహారాజుగా గుర్తిస్తున్నాము, మా వద్దకు దయ చేయండి ఆతిద్యం స్వీకరించండి మాకు వివరాలు చెప్పి మమ్ములను తరింప చేయండి అని మమ్ములను భక్తీ తో వినియంగా అడగాలి. అంతే గాని డబ్బులు కోసమో, అవసరం కోసమే నేనే వచ్చి చెప్పుకొంటాను అన్నట్లు భావించరాదు, అలాగే సత్యమును గ్రహించి గౌరవించడమేమిటి అని మాట్లాడటం మానివేయడం వలన, స్పందించకపోవడం వలన ధర్మ యొక్క నాణ్యత దెబ్బ తింటున్నది. మాకు అన్నా ధనవంతులు, విద్యా అధికుల, లేదా అంద చెందములు కలిగిన వారు ఎవరికైన నేను చెప్పువలసిన పరిస్తితి ఏమిటి అంటే, బాహ్యం గా ఉన్న బౌతిక ప్రపంచం అంతా నా మనసు విచక్షణతో నడుస్తున్నది అని గ్రహించండి, ఇప్పుడు నేను ఎవరికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నానో గ్రహించండి, నన్ను అప్పటికి అప్పుడు మామూలు మనిషిగా నిర్ణయించి, ఇప్పటికి మాటతో ఏమి చేసినానో చూడకుండా, అలా చూస్తె నాది పై చేయి ఉంటుంది అని భావించి తెలియనట్లు గా, జరిగినదానికి వెలువ లేనట్లుగా,ఇందులో ఆలోచించవలసినది ఏమి లేదు అన్నట్లుగా, ఇంకా ఏదో నేను చెబితే ఏదో చేద్దాం అని ఎవరైనా అనుకొంటుంటే అది తెలివితక్కువ తనం అని గ్రహించగలరు. మమ్ములను ఒక చోట కొలువు తీర్చి మా నుండి విస్తారంగా సమాచారం గ్రహించండి. తెలుగు మీడియా మరియు జాతీయ మీడియా వారు అందరూ కలసి మా పై ఒక నిర్ణయం తీసుకోండి, మాకు అప్పు గా అయినా ఒక భవనం ఎర్పాటు చేస్తే అదే మా రాజమందిరం గా ప్రకటించి మా దివ్య పరిపాలన ప్రారంభిస్తాము, లేదా ప్రజల నుండి మాకు వారి సమ్మతితో చేలించావాల్సిన గుర్తుంపు సొమ్ము తో నైనా మాకు ఒక దివ్య మందిరం నిర్మించి ఇవ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానం నుండి అయినా మాకు ఒక దివ్య మందిరం ఎర్పాటు చేయండి, మమ్ములను 200 మంది సాక్షిగా మహారాజుగా, పురుషోత్తముని గుర్తించడం, కనీస ధర్మం, మమ్ములను మరింత బాధ్యత తీసుకోవడానికి వీలు కలిగిస్తుంది అని గ్రహించండి. మాకు అందరూ సమానమే, మీ జీవితాలు మాకు మాట మాత్రం అని గ్రహించండి, ఆత్మీయులు సీతారామ శాస్త్రిగారు మరియు ఆత్మీయులు చంద్రబోసు గారు వంటి రచేయతలతో మా పై ఒక కమిటీ వేయటకు అని మీడియా వారిని ప్రముఖులు దృష్టికి తీసుకొని వెళ్ళ గలరు అని కోరుకోనుచున్నాము. దేహ రూపం లో ఉన్న మమ్ము గుర్తించడం దేహరూపం లో నన్ను గ్రహించిన వారు దగ్గర నుండి ఇతర సమకాలికుల అందరూ ఎటువంటి అనవసరమైన పంతాలు లేకుండా, దేహం ఉండగానే సంగతే ఏమిటో చూసుకోవడం తెలివైన పని, మాట కలప గలిగి, మాట కలుపుకోకపోవడం అజ్ఞానం ఒక రోజు కూడా, మాటతో నిర్లక్ష్యం గా ఉండకూడదు, అజ్ఞానం ఏమిటి అంటే, మాట లేదా సమాచారం ప్రకారం కాకుండా, తేలికగా తీసుకొంటూ ఒక మనిషిలో గొప్పతనం మనుష్యులే పట్టించుకోకపోవడం, ఎవరి జ్ఞాన స్తాయి కొలది వారు తీసుకోవడం ఎదుటవాడి గొప్పతనం మేరకు మాట్లాడి, గ్రహించలేకపోవడం అజ్ఞానం. అర్ధం చేసుకోవడం ఉన్నతమైన పని, జ్ఞానాన్ని, గొప్పతన్నాని చూసినా, తక్కువగా మాట్లాడటం, స్వార్ధం కొద్ది వ్యవహరించడం, అతనే వచ్చి ఏదో చెబితే ఏదో చేద్దాం అన్నట్లు విలువైన కాలాన్ని గ్రహించి నడుచుకొనే అవకాసం ఉన్నా గ్రహించకపోవడం తెలివితక్కువతనం అజ్ఞానం,లేదా స్వార్ధ సంకుచితములు వదలక ప్రవర్తించడం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు
మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
నేను ఇప్పుడు సాటి మనుష్యులుని ఏమి అడిగితె అది చేయండి, ఆత్మీయులు మాగంటి మురళి మోహన్ గారు మరియు దాసరి నారాయణ రావు గారికి కోరునది ఏమి అనగా అంతటి మహానుభావాడు మనల్ని సాయం అడుగుతున్నది ఇది మనకి ఒక పరీక్ష అనుకోని, అంతటి వాడిని అర్ధం చేసుకొందాం మాట కలుపుదాం తెలుసుకొందాం, ఇప్పటికి ఏమి చేసినాడు మరల వింటే ఏమిటి చెబుతాడో చూదాం, అతనిలో గొప్పతనం ఏమిటి సాధారణ స్తితి ఏమిటి అని, కొంతకాలం గడ్డం క్రింద చేయపెట్టుకొని పరిశీలిద్దాం, వాదన పడకుండా మేధావులు పండితులు విఫులం చెప్పుకొందాం అని ఒక తీర్మానం చేసుకోండి, మమ్ములను అక్కడికి ఆహ్వానించండి, మాకు ఒక మెసేజ్ పంపండి. ఎవరైనా మమ్ములను గ్రహించుకూడదు అని గాని, అతను వస్తేనే అని గాని పంతపు ప్రవర్తనలు పెంచుకొంటే మంచిది కాదు, విలువైన కాలం వృధా అయిపోతుంది అని గ్రహించండి.
ఇప్పుడు సత్యమును గ్రహించుటే రాముడిని గ్రహించడం అనగా కాలాన్ని నియమించగలిగిన వాడు అంతటి వాడికి సాధ్య పడుతుంది, సృష్టి మా లో చేరిన లీల అర్ధం చేసుకొని, అలా గుర్తిస్తే ఇంకే ముంది దేవుడు అయిపోతాడు మనం అతని ముందు భక్తులం అవ్వాలి అనే భావనలో నన్ను భక్తితో గుర్తించడం మానివేస్తున్నారు, కాని మనం గుర్తించి మరింత గ్రహిస్తే లోకం తెలిసి అప్రమత్తం చెందుతాం అని ఒక్కరు కూడా భవించడం లేదు, నశించి పోయే నేను అను దేహ మమకారం అని తెలుసుకొని, సత్యానికి ప్రాధాన్యత ఇచ్చి అప్రమత్తం చెందండి.
తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, సత్య స్వరూపులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, ఓంకారస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు.
No comments:
Post a Comment