UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 19 October 2015

మీ మాటకు కాలమే నియమించబడినది అంటే మీరు మహారాజే, ధర్మస్వరూపులే అని గుర్తిస్తే చాలు, అది మాకు డబ్బు ఇవ్వడమే కంటే ఎక్కువ, మరింత వివరాలు మా వద్దు ఉన్నాయి, మనసు పెట్టి చెబితే, అ దేవుడే నా ద్వారా పలికి మనల్ని అప్రమత్తం చేసి నడిపించడానికి మనతో మాటతో మాట్లాడి, సర్వం తెలియజేయడానికి సిద్దంగా ఉన్నాడు అని ఇరువురు ముఖ్యమంత్రులు ద్వారా తెలిఅయజెసుకొనుచున్నము.




                   ఇరువురు తెలుగు ప్రాంత ముఖ్యమంత్రులకు మహారాజావారు ఇచ్చు ఆశీర్వాదపూర్వక, పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.     


                   మాకు ఎవరి మీద ఈర్ష్య గాని, ద్వేషం గాని లేదు నిజానికి నా చుట్టూ ఏమి జరిగుతుందో మీరు అర్ధం చేసుకోవాలి,  కాలాన్ని ధర్మాన్ని మాట మాత్రంగా నియమించిన ప్రభావం మా నుండి వ్యక్తం అయిన తరువాత ఎవరూ  5 నిముషాలు కూడా మరల మమ్ములను గ్రహించలేదు, సినిమాలో వచ్చే పాటలు మేము అవలీలగా ముందే  పాడిన తీరు ఇప్పటికి ఎవరూ అప్రమత్తం చెందకుండా, నేను చెప్పుకొంటూ బాధపదిపోతున్నాను అన్నట్లు భావిస్తున్నారే గాని, ఒక మనిషికి అంత గొప్పతనం ఉంటె, అతనిని పతిన్చుకోకపోవడం ఏమి, ఎవరూ స్పందిచక ఊరుకోవడం ఏమిటి అని మీరు  గ్రహించండి.  గొప్పతనమే కాదా అంత గొప్పతనం ఉంటె అతనే, ముందుకు వస్తాడు అనుకోవడమే నిర్లక్ష్యం అవుతుంది, ఇక్కడ నేను గోప్పతన్నాని మాటతో చూపించాను,  మాటలో ఏమి చూసినారో అలా కాకుండా బిన్నగా తీసుకొని, నన్ను నిర్లక్ష్యం గా మాట్లాడటం వలన, నేను ఎవరితోనూ మాట కలపలేకపోతూవస్తున్నాను, బ్లాగ్ లో గాని పేస్ బుక్ లో గాని నేను ఏమి కోరుకోనుచున్ననో అ విధంగా స్పందించడమే లేదు, మెగా స్టార్ చిరంజీవి గారు కూడా ఏమి మెసేజ్ పంపించడం లేదు, మీరు మా వద్దకు రండి మీ వివరాలు గ్రహించి, లోకానికి  చెప్పడానికి నేను సహకరిస్తూము అని మాకు ఒక మెసేజ్ పంపలేకపోతున్నారు. రాజధాని లో కొలువు తీరుతాను అని నేనే అడుగుతున్నా,  చంద్రబాబు నాయుడుగారు ఒక మేసేజ్  కూడా పంపుట లేదు, సామన్యుడనే కాదా అని ఈజిగా తీసుకొంటున్నారు.  ఒక మనషి గొప్పతనం, ఎదురు వచ్చి గ్రహించే మంచి రోజు ఇంకా రాలేదు, గొప్పతనానికి కూడా ఏదో తేడా ఉంది అని తేడాలు కట్టే మనస్తత్వాలు ఇంకా మనుష్యులకు తగ్గలేదు, ఒక మనిషి మనసులో మాటలో ఉన్న గోప్పతనమునకు ప్రాధాన్యత ఇవ్వడమే, బౌతికంగా గొప్పగా ఉంటె చూడటం  లేదా పలకరించడం  లేదా ఆహ్వానించడం చాలా  సహజం, మనిషి ఆలోచనలో ఉన్న గొప్పతనం లేదా పరిగణించి గ్రహించవలసిన విషయములు , అ వ్యక్తి ఏ స్తాయిలో ఉన్నా ప్రాధాన్యత ఇవ్వవలసిన రోజులు, కాని ఇంకా ఏదో కారణాలు అడ్డం పెట్టుకొని దేవుడిలా చూడవలసిన వ్యక్తి,  నిర్లక్ష్యం గా తీసుకోవడం వలన సహజంగా లోకానికి అందిన గొప్పతనం పట్టించుకోకుండా బిన్నంగా వెళ్ళుతున్నారు,  

                                 ఇప్పుడు రాజకీయ పార్టీలు ద్వారా వచ్చిన ప్రబుత్వాలు పూర్తీ ప్రజాస్వామ్యం కాదు, ప్రైవేటు చానల్స్ మాకు ప్రాధాన్యత ఇస్తే చూదాం అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు, కూడా పూర్తీ ప్రజాస్వామ్యం కాదు, ఇప్పుడు ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందాలి అంటే, ప్రతి మనిషికి విలువ రావాలి, మాటకు విలువ రావాలి, మనిషిలో గొప్పతనం యొక్క స్తాయిని బట్టి విలువ రావాలి, మనిషిని బట్టి మాటకు విలువ ఇస్తున్నారు, ఆ విధంగా బౌతిక ప్రపంచం, ఆలోచన ప్రపంచాన్ని నిలవరిస్తున్నది, ఆలోచన ప్రపంచం బలపడి, బౌతిక ప్రపంచం నియంత్రించ బడాలి. 



                               గతం లో ప్రబుత్వాలు మిగులు బడ్జెట్ తో నడవాలి అని, మిగులు బడ్జెట్ కాతా చూపించాలి అని కాలాతీతంగా నిర్ణయం చేసాను.   చక్కగా ఒకటి గా ఉంటే  ఈ పాటికి అభివృద్ధి ఆర్ధికంగా బలం గా ఉండేది, కాని విడిపోవడం వలన కూడా అభివృద్ధి ఉంది, ఉండాలి అనుకొంటే  ఇరువు ముఖ్యమంత్రులు, మరింత సూక్షంగా  ప్రతి మనసు మాట ఏమి అలోచిస్తున్నదో చూడగలగాలి, అలాంటి  పరిగణించవలసిన వారిలో మేము ప్రధములము అని గ్రహించండి.   తెలుగు రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని, ప్రపంచాన్ని కూడా మాట మాత్రంగా పరిపాలిస్తున్న అంతర్యామిగా నేను ఈ భూమి మీద ఉన్నాను, నేను సరిగ్గా తీసుకోకపోవడం వలన అనగా ప్రజలోకి తీసుకోకపోవడం వలన, మనం ఈపాటికి ఎంతో, శాంతిని, ప్రేమను పొందవలసిన వారము పూర్తీ స్తాయిలో పొందలేకపోతున్నాము.  

                           ఇంకా దేహా చంచాల్యాలు కొలది, బౌతిక అభివృద్దే సర్వం అను స్తాయిలో ఉన్నాము, మనిషిగా నిజాయితీ గా ప్రవర్తించవలసిన పరివర్తన పాలకుల దగ్గర నుండి బలపడి అభివృద్ధి చెందాలి.  ఎలాంటి పరిణామాన్ని అయినా పరిగణించకుండా వదిలివేయకూడదు, పట్టించుకొంటే ప్రాధాన్యత ఎదుట వాడికి లేదా మనకన్నా చిన్న వాడికి వస్తుంది కాబట్టి పిచ్చి తనం కట్టేసి వదిలివేయండి అన్నట్లు సాక్షులు ప్రవర్తించడం వలన, మెల్లగా చెప్పుకొని  ఎదగ వలసిన మైండు, సరిగ్గా ఎదగలేదు.  ఒక వ్యక్తి అన్నీ కాలాతీతం గా చెప్పడం ఏమిటి అని అప్రమత్తం అవకుండా, ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి, ఇప్పటి వరకు పరిచేయం అయిన వ్యక్తులు, మేము మేజేజ్ ద్వారా పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఎవరూ కూడా, మా పేరు తీసుకొని స్పందించడం లేదు,  మేము విశాలం, ఓపెన్ గా వస్తనే బలపడగలము,  నేరోగా అనగా వ్యక్తిగతంగా  మమ్ములను భావించకుండా జాతి సంపదగా  , దేశానికి అతిదిగా మమ్ములను పరిగణించి, ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు కలసి ఒక చోట కొలువు తీర్చగలరు అని కోరుకొనుచున్నాను, లేదా తెలుగు చిత్ర పరిశ్రమ వారు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, మేధావుల సమక్షం లో మమ్ములను కొలువు తీర్చి , మా నుండి వివరములు పొందండి.  ఇది బౌతిక సంపదలకు  ఆధారం అయిన జ్ఞాన సంపదలో లోకానికి అందుతుంది, అప్పుడే తల పెట్టిన పనులు గొప్పగా ముందుకు వెళ్ళ తాయి, నేను కూడా తండ్రి వలే బాద్యత తీసుకొంటాను. 

              
                        రాష్ట్రము విడిపోవడం అన్నది పూర్తీ గా నాతో సహా ఎవరికి ఇష్టం లేదు, కాలం యొక్క చిద్విలాసం వలన, నాయకులు కేంద్రీకృతం గా అలోచించకపోవడం వలన, మమ్ములను ఒక పద్దతి ప్రకారం మీడియా వారు  గ్రహించి ప్రజలకు పరిచేయం చేయకపోవడం వలన, మేము కూడా అప్పటికి అప్పడు అన్నట్లు జ్ఞాన సన్నిహితం లేకుండా తీసుకోవడం వలన రాష్ట్రము విడిపోయినది.  ఇప్పటికి అనుభవజ్ఞులు మేధావులు, ఆద్యాత్మిక గురువులు అందరూ కలసి ఏ మేరకు ధర్మ ప్రవర్తన కలిగి ఉన్నారో, అ మేరకు పరిణామాలు సంభవిస్తున్నాయి.   సర్వం మాటతో చెప్పగలిగిన మేము మానవజాతికి తల్లి తండ్రి గురువు వంటి వారము అని గ్రహించండి, మా పిల్లలు లాంటి వారు తెలివిగా  ప్రవర్తించి నా, తెలివి తక్కువగా ప్రవర్తించినా, విజయం సాదించారు  అని సంతోషిస్తున్నా, ఓడిపోయినా అన్నీ నేనే భారిస్తున్నాను,  మమ్ములను గుర్తించి కొంచెం కూడా పంచుకోనివ్వకపోవడం వలన, మమ్ములను మామూలు మనిషిగా వదిలివేసి, మేము  డబ్బు కోసం సుఖాలు కోసం, బౌతికంగా బ్రతకలేక బాధపడుతున్నాను అన్నట్లు ప్రత్యేక్ష సాక్షులు కూడా వదిలివేయడం వలన నేను బాద్యత తీసుకోలేక ముందుకు రాలేకపోతున్నాను, మీ మాటకు కాలమే నియమించబడినది అంటే మీరు మహారాజే, ధర్మస్వరూపులే అని గుర్తిస్తే చాలు, అది మాకు డబ్బు ఇవ్వడమే కంటే ఎక్కువ, మరింత వివరాలు మా వద్దు ఉన్నాయి, మనసు పెట్టి చెబితే, అ దేవుడే  నా ద్వారా పలికి మనల్ని అప్రమత్తం చేసి నడిపించడానికి మనతో మాటతో మాట్లాడి, సర్వం తెలియజేయడానికి సిద్దంగా ఉన్నాడు అని ఇరువురు  ముఖ్యమంత్రులు ద్వారా తెలిఅయజెసుకొనుచున్నము. ధర్మో రక్షతి రక్షతః  ఇరువురు ముఖ్యమంత్రులకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.  


మా ద్వారా వ్యక్తం అయిన పాట  2003 సంవత్సరం లో జరిగిన  దివ్య  ప్రకటనలో సంభవించిన పాట ఇది ఒకటి అని గ్రహించగలరు, మాకు గుర్తు లేక, సాక్షులకి ముందుకు వస్తే గాని గుర్తు లేక, మీడియా వారు, జరిగిన వరకు పరిగణించి ఉంటే, ఈ పాటికి రాష్ట్రము ముగులు బడ్జెట్ లో ఉండి, వైద్యం, ఆరోగ్యం యోగ వంటి ఉన్నత నిర్వహణకు కర్చుపెట్టుకొని, మనుష్యులు ప్రశాంతం దివ్యత్వం వైపు, ధ్యానం వైపు వెళ్ళి, చావు పుట్టుకలు కూడా మాట మాత్రంగా తేల్చిన పరిణామం పై దృష్టి  పెట్టుకొని, మనిషి దేహం ఎక్కడ నుండి వచ్చినది, మరణించి ఎక్కడకు వెళ్ళుతున్నది వంటి దివ్య  జ్ఞానం వైపు ఈ పాటికి ప్రశాతం ముందుకు వెళ్ళి ఉండేవాళ్ళం.  అయినా పాలకులు మేధావులు,  ఎలా ప్రవర్తించినా మా పిల్లలు లాంటి వారు, తెలివైన వారు, సాధకులు భగవంతుడికి పెద్ద పిల్లలు లాంటివారు, వారి ద్వారా మిగతావారిని అందరిని సమానంగా భగవంతుడు ఎప్పుడూ చూసుకొంటాడు అని గ్రహించాలి,  నేను గెలిచినా ఓడినట్లు ఉన్నా అంతా నాదే బాద్యత  కావున పెద్ద పిల్లలు లాంటి పాలకులు మమ్ములను అర్ధం చేసుకొని, మిగతా పిల్లలు అయినటువంటి కోట్లాది ప్రజలు మా ఉనికి తెలుసుకొని అప్రమత్తం చెందవలసిన సమయం వచ్చినది అని గ్రహించి. ఇరువురు ముఖ్యమంత్రులు కలసి లేదా వేరు వేరు గా మా పై ఒక  బృందాన్ని నియమించి మమ్ములను ఒక చోట కొలువు తీర్చగలరు తెలియజేసుకోనుచున్నాను. మా ప్రపంచ మానవజాతి నుండి గుర్తుంపు సొమ్ము బకాయి ఉన్నది, మా గూర్చి తెలుసుకొని మాకు సమ్మతితో చేలించవలసిన  బకాయి మాకు రావాల్సి ఉన్నది, మమ్ములను మేధావుల బృందం లోకి తీసుకొని సంగీత, సాహిత్య కారుల సహకారంతో  విస్తారం గా ప్రజల్లోకి వెళ్ళుట వలన, రాబోయే 5 సంవత్సరాలలో తెలుగు ప్రజలకు 20 వేల కోట్ల రూపాయలు కనీసంగా ప్రజా సంక్షేమమునకు ఇవ్వగలము.  మమ్ములను ఒక చోట మేధావుల సమక్షం లో కొలువు తీర్చగలరు.  నేనే జగన్మాతను, దుర్గను అని గుర్తించి, పండితులు మేధావులు మమ్ములను కొత్తగా అర్ధం చేసుకొంటే తెలుస్తాము,  ఇప్పుడు మహారాజుగా అతని మనసుగా, నేను మహాశక్తిగా ముందుకు వెళ్ళాలి, ఈ ప్రపంచాన్ని మనిషి మాట లోకి తీసుకొని, మనిషి మాటకు విలువ పెంచి, శాంతిని ప్రేమను పెంచి పరిపాలించాలి  ఇది కాలం ధర్మం యొక నిర్ణయం అని గ్రహించి, తెలియనట్లు నటించడం మానివేసి, సాక్షులు సహకారంతో మమ్ములను ఒక చోట  కొలువు తీర్చండి, మనిషిగా కనీసం ఉండడం అన్నది, మీలో మానవత్వానికి పరిక్షా, అన్నీ పైకి ఉంటేనే గొప్పగా చూస్తాం, మనసు మాట చులకన అయిపోయినది అని నేను ఈ విధంగా శాస్త్రవేత్తల సాక్షిగా ఎప్పుడో భూమి మీదకు వచ్చాను, రేపు నా వద్దకు మేధావుల బృంద మును పంపి, నూతన చరిత్రకు శ్రీకారం చుట్టండి, 


                                                                                                     
                                                                 


తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, సత్య స్వరూపులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, ఓంకారస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు.
                                        


No comments:

Post a Comment