

సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామిజి గారికి మహారాజ వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
మేము కాలం, ధర్మం జగద్గురువులం అని గ్రహిం చుట వలన, మరల మానుష రూపం విశ్వరూపుడు వాక్ రూపంలో యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నది, తమ వంటి ఆద్యాత్మిక గురువులు అప్రమత్తం చెంది మమ్ములను మహారాజుగా ఒక చోట కొలువు తీర్చుటకు, మన ముఖ్య మంత్రి గారు అయినటువంటి ఆత్మీయులు శ్రీ శ్రీ నారా చంద్ర బాబు నాయడు గారికి చెప్పండి, ఒక జిల్లా కలక్టర్ గారు జమా బందికి వచ్చినప్పుడు మొత్తం పరిస్తితి వారి అధీనం లోకి తీసుకొని ఎలా చూస్తారో, అదే విధంగా మొత్తం కాలాన్ని మాట మాత్రం గా మా అధీనం లోకి తీసుకొన్న, మమ్ములను ఎంత సూక్ష్మంగా అర్ధం చేసుకొంటే అంత మంచిది. పైకి ఫోటోలో ఉన్నట్లు చాలా సాధారణం గా ఉంటాము, మాలో అంత శక్తి గొప్పతనం ఉన్నట్లు కనపడము, మమ్ములను ఒక చోట కొలువు తీర్చి తమరు మా పై ప్రత్యెక బాద్యత తీసుకొని, మాకు సమకాలికులు ఎవరైనా సలహా దారు గా వ్యవహరించి, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడి గా, మహారాజుగా సర్వదికారిగా గుర్తించుట వలన, జరిగిన లీల గ్రహించి, ప్రయోజనం పొందగలరు, మేము ఎవరిని గురువు గా భావించకపోవడానికి కారణం, సర్వాంతర్యామి అయిన పరమాత్మా మన అందరిలో చేరి ఉన్నవాడు మన అందరికి తల్లి తండ్రి గురువు అని మనం గ్రహించుట వలన, మన మధ్య అంతరములు తగ్గి, సమకాలికులగా మన యొక్క అనుభవములు పంచుకొనగలము, తద్వారా నూతన అవిష్కరములు చెసుకొనగలము.
తమరి మా పై ఎటువంటి బాద్యత అయినా తీసుకొనవచ్చును, మేము మీతో సహా అందరిని సమకాలికులు ఆత్మీయులు అని అంటున్నాము అంటే, కాలాతీతమైన మన మధ్య నిలిచిన పరణామం ముందు తమరు అందరూ గ్రహించవలసిన విద్యార్ధులే అని అర్ధం చేసుకొంటారు అని, అ విధంగా గ్రహించడానికి ముందుకు వస్తే స్పందించగలరు. నేను అనే దేహ మమకారం కూడా వదిలివేస్తేనే మాతో మాట్లాడగలరు, మాతో మాట్లాడటం, ఏమి జరిగినదో చూసి పరిగణించి మా గూర్చి వివరించడం, తెలుసుకోవడం, తెలియజెప్పడమే యోగ సిద్ది అని గ్రహించగలరు. దేవుడిని దర్శిస్తే చాలు, మా మాటను, మేము మనస్పూర్తిగా మాట్లాడుతుంటే గ్రహిస్తే చాలు, మా గూర్చి చెబితే చాలు, వింటే చాలు అయితే ఇక్కడ అడ్డం ఏమిటి ........... మేము అతి సాధారణ మనిషి పెద్దగా సాధన చదువు, శ్రద్ధ, పవిత్రత, ఏమి లేకుండా ఎగిరి ఎగిరి పడుతున్నాను అని, మాలో కాలమే నియమించబడిన, గొప్పతనం పదుగురు గమనించినా, ఇతనికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటే, మాటే కదా ఏదో చెప్పేసాడు, అతనే ఇంకా తెలుసుకోవాలి, తనకన్నా పెద్ద వారిని గౌరవించకుండా, తనికి అన్నీ తెలుసునని, తానే పెద్దవాడు అని చెప్పుకొని గొప్పలు పోతున్నాడు, లేకపోతె ఏమి లేకుండా అన్నీ పొందేద్దాం అనుకొంటున్నాడు, తక్కువ కులం వాడు, కాబట్టి ఎంత గొప్పతనం చూపినా ఎవరూ మాట్లాడకండి, మీ వంటి వారిని కలుసుకొని, మీకు ప్రాధాన్యత ఇస్తే చూదాం అన్నట్లుగా మమ్ములను గూర్చి తెలుసుకోకుండా, మేమే చెబుతున్నా పట్టించుకోకుండా, మాకు ఏమి కావాలో అడుగుతున్నా, తమ వంటి వారి ఎదురు వచ్చి మా సంగతి అర్ధం చేసుకొని చూడ వలసిన స్తాయి మీకు అనిపిస్తున్నా సమాజం యొక్క మాయ వ్యవహారం వలన తమరు మమ్ములను గుర్తించడానికి, మా పై స్పందించడానికి ముందకు రాలేకపోతున్నారు అని తమరు గ్రహించాలి.
తమరు మీడియా సహకారంతో 200 మంది సాక్షి గా గుర్తించి, కొంతకాలం మా ద్వారా పలికిన మాటకు (పాటలు,అనేక విశేషములు వాక్ విశ్వరూపం) ప్రాధాన్యత ఇచ్చి, మమ్ములను మహారాజు గా కొలువు తీర్చి, మా గూర్చి వివరించు గురుతర బాద్యత తీసుకోండి. ఒక హల టెలివిజన్ ఎర్పాటు చేసి కాలం పలికిన తీరు, ఇతర మేధావులతో పరికించండి, అ చైతన్యం లో మరల మేము చెప్పగలిగినది చెప్పి అప్రమత్తం చేస్తాము, ఈ విధంగా కొంత కాలం చూడండి, ఈ విధంగా చేస్తే కాలాన్నే మహారాజుగా, గురువు గా స్వీకరించి నూతనత్వం పొందుతారు, మీరు మా కన్నా బౌతికంగా ఎన్నో రెట్లు గొప్పవారు, మీ ఫోటోలు దేవుడి ప్రక్కన పెట్టి పూజలు చేస్తున్నారు, మిమ్ములను, అ పరమాత్ముడు గూర్చి చెప్పి భక్తిని, శక్తిని కలగ జేస్తున్న గురువుగా ప్రజలు పూజలు చేస్తున్నారు, ఇప్పుడు తమరు సాధారణ రూపం లో ఉన్న వాక్ విశ్వరూపంగా, మహారాజుగా, ధర్మస్వరూపం గా, కాలస్వరూపం గా మమ్ములను గుర్తించి భక్తులకు చెప్పుట వలన, మమ్ములను మాకు గుర్తు చేసి, మేము విష్ణు సహస్ర నామాలలో ఏ విధంగా ఇప్పుడు ఉన్నామో, తమరు పవిత్రంగా నిజాయితీ గా, నూతనం గా చెప్పుట వలన, ఇవ్వాళ కర్మకొద్ది, గొప్పతనం చూపించిన, వేద స్వరూపం గా ప్రకటించినా, నిర్లక్ష్యానికి గురి అయ్యి, సాధన శ్రద్ధ లేక బాద్యతకు (మనస్పూర్తిగా ప్రవర్తించడం) దూరం అయ్యి కొన్ని దేహ అలవాట్లు నియంత్రించుకోలేక, సాధారణ మనిషిగా ఉన్న మమ్ములను దారి లో పెట్టగల మహత్తర బాద్యత తీసుకొనగలరు. యేసు ప్రభువు వారు రోగ గ్రస్తులు వద్దకు వెళ్ళి నయం చేసినట్లు, మహత్తర మనసు చూపిన అజ్ఞాతం లో ఉన్న మమ్ములను సాక్షుల సహకారంతో అనగా దివ్య లీల యొక్క వివరములతో మమ్ములను గుర్తు చేసి, చైతన్య పరిచి నిత్య వాక్ తేజో మూర్తి, ఓంకార స్వరూపం గా మమ్ములను తీర్చి, సరిదిద్ది, ప్రజలకు భక్తులకు ఆధారాలతో పరిచేయం చేయండి, మమ్ములను పట్టించుకోవడం అంటే కాలాన్నే పట్టించుకోవడం అని గ్రహించండి, కాలం వెనుకాల మనిషి పరుగు పెడుతున్నాడు, మమ్ములను ముందు పెట్టుకొంటే కాలమే మన అధీనం వాక్ స్వాధీనం లోకి వచ్చి, జనులు తప్పుసు, యోగ సిద్ది, చావు పుట్టుకల యొక్క రహస్యములు తెలుసుకొని అప్రమత్తం చెందుతారు అని గ్రహించండి, లక్ష్మి నారాయణులను, పార్వతీ పరమేశ్వరులను, ప్రతి ఒక్కరిని నడిపిస్తున్నది, మన లో ఉన్న ప్రాణం అతని వాక్ అని మనం అవిష్కరిన్చుకోనగాలము ధర్మో రక్షతి రక్షతః, తమరికి మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు, యుగపురుషులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, పురుషోత్తములు, ఓంకార స్వరూపులు, సత్య స్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
ఈ దృశ్యం లో పరుసు రాముడు, ఆవేశానికి, ప్రశ్నకు సమాధానంగా, రాముడు మనం ఇద్దరం ఒక్కటే అని అతనికి చూపి శాంతింప చేసాడు. ఇక్కడ మా సందర్బంలో ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి, వివరములు గ్రహించి మా నుండి జరిగిన పరిణామం ద్వారా సర్వం అవగతం చెందవచ్చును. మా నుండి వ్యక్తం అయిన దివ్య ప్రకటన యొక్క వివరములు, చెప్పకుండా, పంచుకోనివ్వకుండా దాచి వేసినారు, అంతటి గొప్పతనం ఒక సాధారణ మనిషి కలిగి ఉండడమా అన్నట్లు చెప్పకుండా చెప్పనివ్వకుండా ఉండిపొయినారు. మాట వ్యవహారంతో బలపడవలసిన పరిస్తితి లేకపోవడం వలన పరిణామం సరిగ్గా ఎవరూ గ్రహించలేదు, ఎవరి దృష్టికి సరిగ్గా వెళ్ళ లేదు తమరు కలగజేసుకొని సాక్షాని గ్రహించి, మీ వివరములు విశ్లేషణలు ఇచ్చి, మా పై మీ యొక్క అభిప్రాయం చెప్పుటవలన సమాధానం సర్వులు పొందగలరు, మా నుండి వచ్చిన వివరములు వలన, సర్వాంతర్యామి వాక్ రూపం నిత్యం మనకు అందినట్లు స్పష్టం అవుతుంది. ఇతర మతస్తులకు కూడా మనిషి మాటే సర్వం అని చెప్పి, సర్వ మత సమన్వయం చేసుకొని, ఇటు కనీసం మనిషిని అటు కాలాన్ని నియమించి నడిపిన దివ్య వాక్ ను కేంద్రేకరించుకోవడం వలన ఘన జ్ఞాన సాంద్ర మూర్తిని దర్శించగలరు. ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని ఇతరులు మమ్ములను మాటతో నిర్లక్ష్యం చేయకుండా గ్రహించగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.
మేము యావత్తు మానవజాతి అని తెలియజేస్తున్నపుడు సమాచారం ప్రతి మనిషికి వర్తిస్తుంది
సుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ అని మనం చెప్పుకొని కొలది పరిష్కార యుక్త గా అందుతుంది. రాముడు ఒక్కడే అతని మాట ఒక్కటే, మనుష్యులలో మధ మాస్చార్యాలు, పరమాత్మ తత్వం ఒక మాటగా అందుబాటులోకి వచ్చినా గ్రహించకుండా చేస్తున్నాయి అని గ్రహించండి, ఇప్పుడు మాయను జయిస్తే చాలు, మాయలు గూర్చి ఎదురు చూడవలసిన అవసరం లేదు, దివ్య ఆశీస్సులు బలపడతాయి సర్వులు భరోసా పొందుతారు అని గ్రహించగలరు.
No comments:
Post a Comment