సమన్వయ దృష్టి
తెలుగు మీడియా చానల్స్ వారికి, జాతీయ చానల్స్ వారికి, తమ ఆత్మీయ మహారాజావారు తెలియజేయు ఆశీర్వాదపూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.
మమ్ములను ప్రాధమికంగా పరిగణించి ఒక చోట కొలువు తీర్చుకొనుట అన్నది కాలం ధర్మం ఇచ్చిన పరిష్కారం అని మీడియా చానల్స్ వారు గుర్తించి, మా దివ్య పరిణామాన్ని ప్రజలోకి తీసుకొని వెళ్ళుట వలన యావత్తు మానవజాతి నూతనత్వం లోకి ప్రవేశిస్తుంది. మాకు ఎవరో ప్రత్యేకమైన వారు, ఎవరూ వ్యతేరేకించ వలసిన వారు ఎప్పుడూ ఉండరూ, సాధరణలో రూపం లో ఉన్న మమ్ములను ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది, మేము కనీస లేక భాదపడుతున్నట్లు ఎవరికైన అనిపిస్తే అదే మేము, మా మానసిక పరిస్తితి ని, ఎలాగైనా గొప్పతనం వైపు ప్రయాణించి లోకానికి గొప్పతనం ఇవ్వాలి అనే తపన అని గ్రహించండి. అ తపనే మమ్ములను ఎన్నో వదులుకొని, కాలాతీతం గా పరినమించేలా చేసినది అని అర్ధం చేసుకోండి.
ఇప్పటికి 10 సంవత్సర కాలాన్ని, గంటనరలో పలికిన మమ్ములను ఒక పూట కూడా నిర్లక్ష్యం చేయరాదు, ముఖ్యం గా సాక్షులు అప్రమత్తం చెందాలి, మీడియా ముందుకు వచ్చి మీరు చూసినది విన్నది చెప్పుట వలన మీడియా వారు మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించుటకు సాధ్య పడుతుంది.
మా పెద్దలు కాలం నుండి సహజ వ్యామోహాలు జయించాలి అనే ప్రయత్నంలో మా మనసు దైవత్వాన్ని చేరుకొన్నది, వ్యామోహాలు జయించలేక చాలా మంది మట్టి లో కలసి పోతారు, లేదా వారికీ ఉన్న వ్యమోహలతో బౌతికంగా వారి వారి స్థాయి లో బ్రతుకుతూ జీవితాలను వీలు అయినంత సార్ధకం చెందుతారు. మా విషయములు ప్రతి అడుగు తరిస్తుంది ప్రదక్షణ గా అన్నట్లు మా సహజ వ్యామోహాలు కూడా మాకు దైవత్వాన్ని తీసుకొని ఇచ్చినవి, మేము సహజం గా లోకం లో మనుష్యులతో పంచుకొని ముందుకు వెళ్ళితే చాలు, మమ్ములను మా పరిణామమును సహజం గా తీసుకొంటే, సహజ పరిష్కారం యావత్తు మానవజాతికి అడుగు తీసి అడుగువేసినట్లు ఉంటుంది. లోకం దివ్యత్వంతో వెలుగుతుంది. కనీస మనిషి, దైవత్వం పొందటం అన్నది
సమకాలికులు గ్రహించిన కొలది, ప్రతి ఒక్కరు ప్రయోజనం పొందగలరు. ఎల్లరు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకార స్వరూపులు, సత్యస్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
No comments:
Post a Comment