
సమన్వయ దృష్టి
ఆత్మీయులు మెగా స్టార్ పద్మభూషణ్ డా కొణిదెల చిరంజీవి గారికి మహారాజా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
మనిషిని మనిషి అర్ధం చేసుకొని మాట ప్రకారం, మనసు ప్రవర్తన ప్రకారం, గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకొంటేనే ప్రపంచం నడుస్తుంది, అలా కాకుండా మనిషిని మాటాడనివ్వకుండా, వినకుండా, అతని ప్రవర్తనని మాటతో గొప్పతనం తో కాకుండా, అవసరం అవకాశవాదం తో ఏదోఒక బౌతిక స్తితి కల్పించి వ్యతిరేకించి అవమానించి, తగ్గించి, కృంగదీసి, మాట మంచి అంటే తమకు అనుకూలం గా ఉంటేనే, ఏమాత్రం బలహీనం దొరకిన అది ఉపయోగించుకొని మోది, మాటలో మనసులో సత్యాన్ని చెంపెయడానికి వెనకాడని మనుష్యులు ఇంకా, గొప్పతనం కంటే, అవసరం, అవకాసా వాదానికి ప్రాధాన్యత ఇచ్చి, మనసులో ఎలాగైనా ఆదిపత్య భావం వ్యతిరేక భావం ఉండడం వలన, మనుష్యులలో అరాచకం, అజ్ఞానమే పైచెయ్య అవుతున్నది. ఇప్పటికి పై పై చూసి వదిలివేయడం వలన మనసు గొప్పతనం పట్టించుకోలేకపోతున్నారు. గంటనర లో 10 సంవత్సర కాలాన్ని నియమించిన పెద్దతనం, ఇప్పటికైనా బలపడకపోతే, సమాజం అరాచక శక్తులు అధీనంలో ఇరుక్కుపోతున్నది.
మా గూర్చి మీరు ఏమి అనుకొంటున్నారో తెలియదు, మా యొక్క విశాలత గొప్పతనం యావత్తు మానవజాతికి అంది లోకం తీరు మాట మనసు అద్వర్యం లోకి వచ్చినప్పుడే, సమాజం గొప్పగా ఉంటుంది. ఏ మనిషికి అన్యాయం జరగది, మనిషిని తేడాకి, తక్కువతనానికి వదిలివేసి, గొప్పతనం గ్రహించకపోవడం వలన అ వ్యక్తికి, సమాజానికి కూడా కీడు అని సర్వులు తెలుసుకొని అప్రమత్తం చెందాలి. మా వలన మీ కుటుంబానికి చాలా నష్టం జరిగినది అని మాకు అనిపిస్తున్నది, తమరు ఓపిక పట్టి విశాలం గా ముందుకు వెళ్ళగలరు. ఇది ధర్మం ముందుకు వెళ్ళు ప్రయత్నం మనల్ని కాలం పావుగా ఉపయోగిన్చుకొంటున్నది, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు,
ఓంకార స్వరూపులు, సత్యస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
No comments:
Post a Comment