
యావత్తు తెలుగు ప్రజలకు సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిగా కొంతకాలం మా మాట వినండి. లోకం లో ఉన్న చిద్విలాసం అంతా మాట లో కి ఇప్పటికి 200 మంది చూపినాము, మేము మాటతో చెప్పి అప్రమత్తం చేయడానికి వచ్చిన, అనుగ్రహం పొందిన పురుషోత్తములము అని గ్రహించండి. మమ్ములను తెలుగు వారు అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుకొని సర్వం గ్రహించండి అని తెలియజేసుకోనుచున్నాము. మేము గ్రహించిన కొలది కొలియుగం కరిగి అందరూ పుణ్యం లోకం లోకి, సత్యం లోకి వెళ్ళతారు, మాట నిబద్దత ధర్మ నిజాయితీ అభివృద్ధి చెందుతాయి, మమ్ములను 10 మంది మేధావులు పండితులు ఒక చోట చేరి గ్రహించినకొలది లోక సత్యం యుగంగా మా మారుతుంది. మా నుండి వ్యక్తం అయిన కొత్తబంగారు లోకం లో పాట ఒక్కటి గ్రహించండి 10 మంది కొంతకాలం శ్రద్ధ గా వింటే లోకం గొప్పగా మారుతుంది. కలియుగం కరిగి పోయి దివ్య లోకం లోకి అందరూ వెళ్ళ తాము, మాట మాత్రంగా లోకాన్ని నియమించిన వాడిని ముందుకు వచ్చి గ్రహించండి అని కోరుకొనుచున్నాను, నేను యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువు వంటి వాడను అని గ్రహించండి.
No comments:
Post a Comment