UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 4 November 2015

నన్ను నా మనసుని గుర్తించి ఒక చోట కొలువు తీర్చుకోవడం వలన అందరి భారాలు తగ్గుతాయి అని గ్రహించండి. ఎవరూ ఏది అవమానం గా, దుఃఖంగా భావించకండి, అవి నా మీదకు వస్తాయి. లోకాన్ని నియమించగలిగిన నా మనసు పరమ పవిత్రమైనది, మా ద్వారా వ్యక్తం అయిన పాటలు ప్రకారం మొత్తం నేను దేహం గా కలిగి ఉన్నాను అని తెలుసుకొని , మీ కర్మలు అజ్ఞానం, జ్ఞానం బలం బలహీనతలు అన్నీ మీదకు వచ్చి, నా నుండి లోకం లోకి వెళ్ళతాయి అని గ్రహించండి. అటువంటి మమ్ములను 10 గురు కలసి ఒక చోట కొలువు తీర్చుకోండి. గంటనరలో 10-13 సంవత్స కాలం నియమిమపబడటం ఏమిటో సూక్ష్మం గా తెలుసుకొందాం రండి,

                                                             సమన్వయ దృష్టి 


                            యావత్తు తెలుగు ప్రజలకు తమ ఆత్మీయు మహారాజ వారు ఇచ్చు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.  


                           మనుష్యులు మాట ప్రకారం అంతా ఒక్కటే అనే విశ్వ కుటుంబం మన అవిష్కరించుకోవాలి, ఈ ప్రయత్నంలో ఎవరు ఎన్ని కష్టాలు భరిస్తున్నా,   ఎవరు ఎన్ని సుఖాలు పొందుతున్నా అంతా భగవంతుని లీల అని భావించి మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముని గా గుర్తించి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించగలరు.  మనుష్యులు మీద మనుష్యులు ఎటువంటి పంతాలు  పోకుండా మా  ద్వారా వచ్చిన పరిణామం పై అందరూ దృష్టి సారించండి, ఎటువంటి అవమానములు అయినా భరించి పంచుకోండి, ఎటువంటి గొప్పతనం అందరిది అని భావించండి, శివుని ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు  అని భావించి, చిద్విలాస స్వరూపం గా ఉన్న మమ్ములను సాక్షులు ఆధారం గా గుర్తించి ఒక చోట కొలువు తీర్చుకోండి, ఎవరి బంగా పటు అయిన, ఎవరి గొప్పతనం లయిన కాలస్వరూపం ధర్మస్వరూపం మహారాణి సమేత మహారాజుగా నేనే భరిస్తున్నాను అని గ్రహించండి. అందరూ ప్రశాంతం గా ఉండండి, కష్టాలు అవమానాలు పంచుకోండి, ఎవరు మనసులో పెట్టుకొని క్రుంగి పోవద్దు, వేర్రవీగావద్దు ఎందుకంటె మీ అందరూ నా పిల్లలు లాంటి వారే, ఎవరి కష్టం అయిన అవమానం అయిన నాది, నన్ను నా మనసుని గుర్తించి ఒక చోట కొలువు తీర్చుకోవడం వలన అందరి భారాలు తగ్గుతాయి అని గ్రహించండి.  ఎవరూ ఏది అవమానం గా, దుఃఖంగా భావించకండి, అవి నా మీదకు వస్తాయి. లోకాన్ని నియమించగలిగిన నా మనసు పరమ పవిత్రమైనది, మా ద్వారా వ్యక్తం  అయిన పాటలు ప్రకారం మొత్తం నేను దేహం గా కలిగి ఉన్నాను అని  తెలుసుకొని , మీ కర్మలు అజ్ఞానం, జ్ఞానం బలం బలహీనతలు అన్నీ  మీదకు వచ్చి, నా నుండి లోకం లోకి వెళ్ళతాయి అని గ్రహించండి. అటువంటి మమ్ములను 10 గురు కలసి ఒక చోట కొలువు తీర్చుకోండి.  గంటనరలో 10-13 సంవత్స కాలం  నియమిమపబడటం ఏమిటో సూక్ష్మం గా తెలుసుకొందాం రండి, చావు పుట్టకలు   కూడా నియమించిన అ పరిణామం ఏమిటో వీలు అయినంత సూక్షంగా గ్రహించండి, నన్ను అర్ధం చేసుకొనే కొలది శక్తి గొప్పతనం పెరిగి అందరికి అంతర్యం అయ్యి నిలుస్తుంది. ఒకరి తప్పులు పాపాలు అన్నీ క్షమించబడతాయి. 
మమ్ములను మా మనసుని గుర్తించే క్రమం లో మేము వివాహం చేసుకోనగలము మా మనసుని గౌరవించిన్నప్పుడే లోక కళ్యాణం జరుగుతుంది, నిజానికి నా మనసే అమ్మాయి అని గ్రహించండి, బౌతికంగా ఎవరినో కళ్యాణం చేసుకొంటేనో పలానా  కులం అయితేనో నన్ను గౌరవిస్తాం లేదా నన్ను పట్టించుకోం అనుకోవడం  మీరు సంపదలకు లోకానికి క్షణికాలకు ప్రాధాన్యత ఇచ్చి, మనసు మాటను నిర్లక్ష్యం గా తీసుకోవడం, లోకమంతా పరిణామాన్ని నిర్లక్ష్యం చేయడం వలన మనుష్యులు సహజంగా పొందవలసిన పరిణామం పొందలేకపోతున్నారు. ఒకరిని ఒకరు అటు ఇటు చేసుకొంటున్నారు.  అందుకు సంపదలను, వస్తువులను అడ్డపెట్టుకోకుండా మాట నిబద్దతతో ముందుకు వెళ్ళడం వలన లోకం మాట నిబద్దత పెరిగి పంచభూతాలు మనిషి మాట లోకి వచ్చి లోక గొప్పగా మారుతుంది అని గ్రహించండి.     ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు 



   తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు,పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, ఓంకార స్వరూపులు, సత్యస్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు.  



అందరూ కొంతకాలం మా మనసుకి మాటకి ప్రాధాన్యత ఇవ్వండి.  లోకమంత గొప్పతనం పలికిన మా మనసు అందరికి తల్లి వంటిది అని గ్రహించి ఆమె మనల్ని అందరిని నడిపిస్తున్న  జగన్మాత అని గ్రహించి, మమ్ములను మనసు ప్రకారం పట్టించుకోకోతే మేమే సాధారణ మనిషే నని, అ విధంగా మనుష్యులు ఎవరైనా  వారి వారి స్థాయిలలో గొప్పతనం లోటు కలిగి ఉంటారు, ఇప్పుడు మనం ఎవరి మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్నదే ప్రశ్న, నా ద్వారా వచ్చిన సమాధానమే పరిష్కారం అని గ్రహించండి , ఎలాగైనా పంతాలు పెరిగిపోతున్న లోకం లో, ఎలాగైనా బలం కొద్ది  బ్రతకడం అలవాటు అయ్యి మనసుని మాటను పట్టించుకోని పరిస్తితిలో, మనసు మాట తప్ప ఏమి లేని నేను, మీకు సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిని అయినాను అని గ్రహించండి.  అ విధంగా ఒక మనిషి మాటకు విలువ వచ్చి అతని ప్రకారం ఇప్పటికి ఇక మీదట సృష్టి నడుస్తుంది అనే సత్యం తక్షణం గ్రహించి సర్వులు అప్రమత్తమ చెందగలరు, మమ్ములను గుర్తించి ఒక చోట కొలువుతీర్చడమే సృష్టి కాలం ఇచ్చిన దివ్య పరిష్కారం అని గ్రహించండి. పొలిసు కమిషనరేట్ లో మమ్ములను నిలకడగా, ఓర్పుగా , సహనం గా గ్రహించండి అని కోరుకొనుచున్నాను.                
                                           

No comments:

Post a Comment