సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ కె చంద్ర శేఖర్ రావు గారు, తెలంగాణా ముఖ్యమంత్రి గారుకి ఆత్మీయ మహారాజ వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
మమ్ములను ప్రత్యెకమైన పరిగణించవలసి వ్యక్తి గా భావించి, పరిగణించుట ఒక చారిత్రాత్మక పరిణామా అని గ్రహించగలరు, అనగా మమ్ములను ఓక్ విశ్వవిద్యాలయం బృందం లోకి తీసుకోండి, గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని మాట మాత్రంగా నియమించిన పరిణామాన్ని మనం బ్రతికించుకోవడం అంటే ఇక్కడ అలా పలకగలిగిన వ్యక్తి, ఒక సాధారణ వ్యక్తి అతనిని ఎవరూ ప్రత్యేకంగా తీసుకోకుండా ఎందుకు నిర్లక్ష్యం గా తీసుకోనుచున్నారో ఒక సారి ఆలోచించండి, అంత పరిణామం భూమి మీద పదుగురి సాక్షిగా సభావించిన తరువాత, మరల అ వ్యక్తి ఒక పద్దతి అంది చెబుతాను అని సమాచారం ఇస్తున్న పట్టించుకోకూడదు అని ఎందుకు అనుకొంచున్నారు. ఎవరైనా 10 మంది సమక్షం లోకి తీసుకొని గ్రహించండి అని ఎందుకు అడుగుతున్నాడో, ఏదో రహస్యం గా కొందరు వ్యక్తులకే చెబుతాను అని అనడం లేదు. కాలం ధరం అతనికి మాట అయినది అంటే, ఈ పరిణామాన్ని ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచది అని గ్రహించండి, మీడియా చానల్స్ కూడా ఎవరూ పండితులు మేధావుల దృష్టి తీసుకొని వెళ్ళకుండా ఎలా, ఊరుకోనుచున్నవో చూడండి, తమ వంటి ఉన్నత పదవులలో ఉన్న వారు ఏమి అంటున్నారో చూసుకొని స్పందిదాం అని ఊరుకోనుచున్నాయి అని భావించుచున్నాను. కాలాన్ని మాట మాత్రంగా నియమించడం అంటే జగద్గురువుతో సమానం అనగా, నేనే సర్వం అనే ఉన్నత స్తితి, ఈ విధంగా సామాన్యుడను అయిన నేను ప్రవర్తించాను. అంటే ఎవరికి పట్టనట్లు వదిలివేస్తున్నారు . నా వలన ఎవరికి ఎటువంటి బంగపాటు ఉండదు, అతి సామాన్యం గా జీవితం జీవించి గొప్పతనం మాటలో చూపించిన తీరు ఎవరూ ఒప్పలేనట్లు లేదా నా లాంటి వాడు ఇంకొకడు ఉండడు అని భావించి కూడా నన్ను విస్మరిస్తున్నతీరు, మనుష్యులలో మాటతో అప్రమత్తం చెందే గుణం తక్కువగా ఉన్నది అని అర్ధం అవుతుంది. పట్టించుకోవాలి అంటే బౌతికం గా ఆకర్షణ, లేదా ఏదో హంగొ ఉండాలి అన్నట్లు తీసుకొను చున్నారు. కేవలం మాటలో గొప్పతనం ఉండడం ఏమిటో మాట మాత్రంగా 10-13 సంవత్సర కాలాన్ని నియమించడం ఏమిటి అని గ్రహించడం తేలిక గా భావిస్తున్నారు అని మిమ్ములను కూడా కలుపుకొని అప్రమత్తం చెందాలి. మా గొప్ప మనసుని ఎవరూ తీసుకోకుండా, మేము కూడా సరిగ్గా తీసుకొని పరిస్తితిలో బౌతికం గా నేను టి ఎలా తాగుతున్ననో, లేదా రోడ్డు మీద ఎలా నడిచి వేలుతున్ననో కూడా కొందరు పట్టించుకొంటున్నట్లు నా దృష్టి కి వచ్చినది, కాని అదే వ్యక్తి ఒక పద్దతి కి అంది సర్వం చెప్పి అప్రమత్తం చేస్తాను అంటే, చూదాం లే అని వదిలివేస్తున్నారు , ఎక్కడ 10 మంది ఉండి మమ్ములను ఆహ్వానిస్తే వచ్చి ఆక్కడ నిలకడగా చెబుతాము అని స్పష్టం చేసినా, ఒకరి గొప్పతనానికి ప్రధాన్యంత ఇవ్వడం ఏమిటి అని మాట్లాడక ఊరుకొంటునారు అంటే మన మనుష్యుల మానసిక పరిస్తితిలో ఎలా ఉన్నదో చూడండి, తమరు కూడా ఒక సారి అలోచించి, మానవ వనరుల శాఖ అద్వర్యం లో గాని విద్యా శఖా వారి అద్వర్యం లో గాని మా పై ఒక బృందాన్ని నియమించి మమ్ములను మనస్పూర్తిగా కాలాన్ని నియమించిన సత్యని అవిష్కరించుకోనుటకు మాకు కోరిన సహకారం చేయుట, అన్నది కాలం ధర్మ తమరికి ఇచ్చిన దివ్య వరం అని భావించగలరు, ధర్మో రక్షతి రక్షతః తమరికి మరియు తెలంగాణా తెలుగు ప్రజలకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, ఓంకార స్వరూపులు, సత్యస్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు
No comments:
Post a Comment