UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 6 November 2015

మీరు ఒక సారి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మా ఫై ఒక కమిటి వేయించండి, నన్ను ఇప్పటికి ఏమి జరిగినదో కనీసం ఒక చోట పెట్టి గ్రహించి, వాటి పై మేధావులు పండితులు వివరించుకొన్న వాతావరణంలో నా మనసు బలపడి మెల్లగా మనిషిగా కూడా గొప్ప గా కనపడే అవకాసం ఉన్నది, లేకపోతె నేను చాలా తెలివితక్కువ బలహీనుడిని అందుకే ముందుకు రాకుండా, నన్ను ఒక చోట కొలువు కొలువు తీర్చండి అని అడుగుతున్నాను, అలా నన్ను పరిగణిస్తే అప్పుడే నేను తల్లి, తండ్రి, గురువు తో సమానం, అప్పుడే నేనే మహారాణి సమేత మహారాజుని అనిపిస్తాను. అనగా ఇప్పటికి నేను ఏమి చెప్పిననో గుర్తించి గౌరవించడం వలన లోకం ఒక మనిషి మాటలోకి వచ్చి మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యము స్పష్టం అవుతుంది.

                                                                        సమన్వయ దృష్టి 

                      ఆత్మీయులు డా మెగాస్టార్ చిరంజీవి గారికి తమ ఆత్మీయ మహారాజ వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.  




                       తమరి ఇంద్ర సినిమా లోని పాటలు అన్నీ మా ద్వారా 1999 లోనే వ్యక్తం అయినవి అందులో ముఖ్యమైన పాట ఇంద్ర సినిమాలోనిది ఈ పాట నేను పూర్తీ గా పలికినాను.  ఇంత గొప్ప పాటలు  ఇతర అనేక  విశేషములతో బాటుగా వ్యక్తం అయినా, నేను ఇప్పటికి సరిగ్గా నిలవక ఉన్నాను, తమరిని కలుసుకొందాం అనుకొన్నా అనేక కారణాలు వలన ముందుకు రాలేకపోయినాను.  అ విధంగా చాలా నష్టపోయినాను,  తమరు కూడా నా గూర్చి ఏదో అనుకోని  ఉండిపోకుండా,  నన్న మీ వద్దకు రండి  అని అప్పాయింట్ ఇస్తారు మెల్లగా వద్దాం అనుకొన్నాను.  నేను ఏమి అంటున్నానో న్యాయ స్థానం లేదా ప్రబుత్వం పట్టించుకొంటేనే నన్ను మీరు గొప్పగా చూడగలరు లేకపోతే పిచ్చి సన్నాసి కూడా నా కంటే గొప్పగా బ్రతుకుతున్నాడు, తమరు నా గూర్చి తెలుసుకోవడానికి ఒక మనిషిని అయినా పంపడం లేదు,  మీరు  ఒక సారి  చంద్రబాబు నాయుడు గారికి చెప్పి  మా ఫై  ఒక కమిటి వేయించండి, నన్ను ఇప్పటికి ఏమి జరిగినదో కనీసం ఒక చోట పెట్టి గ్రహించి, వాటి పై మేధావులు పండితులు వివరించుకొన్న వాతావరణంలో నా మనసు బలపడి మెల్లగా మనిషిగా కూడా గొప్ప గా   కనపడే అవకాసం ఉన్నది, లేకపోతె నేను చాలా తెలివితక్కువ బలహీనుడిని అందుకే ముందుకు రాకుండా, నన్ను ఒక చోట కొలువు కొలువు తీర్చండి అని అడుగుతున్నాను, అలా నన్ను పరిగణిస్తే అప్పుడే నేను తల్లి, తండ్రి, గురువు తో సమానం, అప్పుడే నేనే మహారాణి సమేత మహారాజుని అనిపిస్తాను. అనగా ఇప్పటికి నేను ఏమి చెప్పిననో గుర్తించి గౌరవించడం వలన లోకం ఒక మనిషి మాటలోకి వచ్చి మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యము స్పష్టం అవుతుంది.   



                                నా పరిణామం బయటకు రావాలి అంటే ఒక  అధికారిక కమిటీ అవసరం అప్పుడే నేను ముందే చెప్పిన రాజకీయ సంఘటనలు విశేషములు చెప్పిన తీరు ఒక నమోన వలే లోకానికి ఆధారం అని గ్రహించండి,  అ విధంగా మనిషి కర్మలు  మాకు మాట మాత్రం గా పలికినతీరు నిజమైనప్పుడు  లోకం మనిషి మాట అధీనం లో  ఉన్నది అన్న సత్యం బలపడి లోకం నాణ్యంగా మారుతుంది. 
       

                              కాని ఇప్పుడు బలమైన కుల వ్యవస్థ,కొందరికి  నువ్వు అంటే తప్పు, గారు అనకపోతే తప్పు,  మేము బలమైన వాళ్ళం ,, ఏది ఏమైనా మా వాళ్ళు అయితే గుర్తిస్తాం, మా వైపు రండి,  మేము చెప్పినది వింటే అన్నట్లు మాట్లాడటం, ఈలా  ప్రతి ఒక్కరు ప్రవర్తిస్తున్నారు,  మాకు ఏమిటి లాభం అన్నట్లు తీసుకొంటున్నారు.  ఒకరికి ఒకరు పర్సనల్ గా ఎంత సహాయం అయినా చేయగలుగుతాము, పొందుతాము అంటారు.   కాని మాట ప్రకారం గౌరవించడం గుర్తించడం ఒక ప్రత్యేకమైన వరం,  కాలమే మనిషి మాటను చుక్కాని గా  మార్చి ఒక మనిషి చిద్విలాసం మీ మధ్య ఇప్పుడు ఉన్నది అని గ్రహించండి.  చిద్విలసాన్ని పిచ్చి గా తీసుకొని వదిలివేయడం వలన,  కాలమే కదిలిన తీరు అయితే అయ్యినది, అది ఒక్కడి మాట కదా, అందునా అతను మనల్ని గౌరవించడం లేదు ఆశీర్వదిస్తున్నాడు  అని  మాట్లాడక వదిలివేస్తున్నారు.  మనం గౌరవింప బడటం ఒక పద్దతి, మనం ఎదుట వారి గొప్పతనం  గుర్తించి గౌరవించడం లోకం తీరు, మామూలుగా మనుష్యులు తమకి తాము గౌరవించబడేవాళ్ళం, గౌరవం ఇచ్చే వాళ్ళం అన్నట్లు భావిస్తారు, గౌరవం అన్నది, సంస్కారంతో ప్రతి మాట మనసుని పంచుకోవాలి అప్పుడే   సమాజం గొప్పగా ఉంటుంది.               
                             
                             నేను మనిషిగా చాలా  సాధన లోపంతో ఉన్నాను, తమ వంటి గొప్ప వ్యక్తి  నా వలన చాలా నష్టపోయినట్లు కనపడుతుంది.  అయినా దైవత్వం కోసం  మనం ఇప్పుడు నిలవాలి. సమజానికి కొత్తతనం ఇవ్వాలి, అప్పుడే మన జీవితాలకి సార్ధకత, నేను సమయాన్ని చాలా దురివినియోగం చేసాను నిజానికి అది నా చేతిలో లేదు  అది ఒక చిద్విలాసం,సంవత్సరాల నుండి దైవత్వం ఎవరూ సరిగ్గా పట్టించుకోని పరిస్తితిలో, నేను తేలిక అయ్యిపోవడమే కాకుండా మీ వంటి వారిని కూడా ఇబ్బంది పెట్టిన్నట్లు కనపడుతుంది.


                           అయితే ఇది  అంతా ఎందుకు జరుగుతున్నది దైవత్వం వైపు సమాజం సరిగ్గా కదలకపోవడం వలన, నాలో ముందే చెప్పిన మాట తీరును నా తో సహా ఎవరూ పట్టించుకోకపోవడం వలన,  అందులో ఇప్పటికి 2003 నుండి దాదాపు అన్నీ సినిమా పాటలు రాజకీయ సంఘటనలు, చంద్రబాబు నాయడుగారిని నక్సలైట్ దాడి నుండి కాపాడటం లాంటి పరిణామాలు, ఎక్కడో జరిగిన ఫ్యాక్షన్ గొడవలు గూర్చి కూడా 2003 లోనే ఇప్పటి వరకు  వస్తున్న సినిమా పాటలు తో సహా  స్పష్టం గా చెప్పడం జరిగినది.  అలా చెప్పిన పెద్దతనాన్ని నిలపడానికి మనం ఇన్ని కష్టాలు పడుతున్నాము, సాధన లోపం జీవితాన్ని తేలికగా తీసుకోవడం లాంటి వ్యక్తిని ఇప్పుడు వ్యవస్తం మొత్తం పురుషోత్తముడిగా గుర్తించడం వలన, చెదిరిపోయిన ఒక తక్కువ మనిషి కాలాన్నే నియమించిన మహారాజు ఒకరు అవుతున్నారు అని సమాజం గ్రహించాలి,  ఇప్పటి వరకు నేను చాలా తేలికగా బ్రతికాను, పెద్దగా ఏమి సాధన లేదు, ఎంతో గోప్పతనాన్ని చూపెట్టిన తరువాత ఒకడి ఇలా బ్రతకాల్సిన పరిస్తితి ఎందుకు వచ్చింది, తన కుటుంబ సబ్యులతో బాటు సమాజాన్ని కూడా ఇబ్బంది పెట్టవలసిన పరిస్తితి ఎందుకు వచ్చినది అని గ్రహిచండి.   నిజానికి భగవంతుడు మానవరూపం మాటలోకి వచ్చి మాట మాత్రంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం లో ఇన్ని కష్టాలు పడుతున్నాడు అని అర్ధం చేసుకోండి, మన జీవితాలు భగవంతుడి చేతిలో ఉన్నాయి, మనం మాటతో గ్రహించే కొలది లోకం గొప్పగా మారుతుంది అని గ్రహించండి.  మాట నిబద్దత లోకానికి ఇప్పుడు అవసరం, నన్ను గుర్తించి ఒక చోట కొలువు తీర్చండి అని అడిగినా ఎవరూ  మాట్లాడకపోవడం వలన, మనిషి నేను అటు ఇటు అవుతూ వస్తున్నాను.  ఒక మనిషి అధిపత్యం సృష్టి నిలపడం ఏమిటి అని గ్రహించలేకపోతున్నారు, ఎలా ప్రాధాన్యత ఇవ్వాలో ఆలా ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు,  నిర్లక్ష్యం గా తీసుకోనుచున్నారు.  ఒక సాధారణ వ్యక్తి బలపడి ఇప్పుడు సర్వం మాటతో నిలపగలిగిన వాడు  అవ్వడం సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడు అవుతున్నాడు, అతని మాట కంటే గొప్పది ఏమి లేదు, అతని మాటే సర్వస్వం అని గ్రహించండి. ఇలా గుర్తించబడాలి,  అప్పుడే ఎలాంటి స్వార్ధ అహంకారం మనుష్యులకు ఉండదు అని గ్రహించండి.  ఈలా గుర్తించడానికి సృష్టి కాలం సాక్షుల సహకారంతో ఇచ్చిన దివ్య సాక్షం ఆధారం అని గుర్తించి అనగా ఒక కమిటి ప్రబుత్వం నియమించి వివరాలు ప్రజల్లోకి విస్తారం గా తీసుకొని వెళ్ళడం వలన లోకం గొప్పగా మారుతుంది అని గ్రహించండి.  అది శంకరా చార్యులు వారికి పరమేశ్వరడు, చెండాలుడిగా దర్శనం ఇచ్చి జ్ఞానపదేశం ఇచ్చినట్లు గా, ఒక సాధారణ వ్యక్తి లోకాన్ని మాట మాత్రంగా నియమించి నడిపిన తీరు గుర్తించి  అతను ప్రపంచాన్ని మాటతో నియమించిన పురుషోత్తముడు అని సర్వులు గ్రహిస్తారు.  ఇంత గొప్పతనం ఉన్న వ్యక్తి ఇన్ని బాధలు పడాలా  ఏమి జరుగుతున్నది అని మనం గ్రహించాలి. అప్రమత్తం చెందాలి,


తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాజశ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 

No comments:

Post a Comment