UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 9 October 2016

లేఖ వరస సంఖ్య :040/9/10/2016,/ యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి నుండి

                                                                      సమన్వయ దృష్టి


                            ఆత్మీయులు శ్రీ అనురాగ్ శర్మ గారు, డైరెక్టర్ జనరల్ అఫ్ పొలిసు, తెలంగాణ ప్రభుత్వం వారికి యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త, ఆశీర్వాద పూర్వక, బాధ్యతాయుత, ధర్మోద్దారక దివ్య సందేశం గ్రహించి సమకాలికులను అప్రమత్తం చేయుట ఒక దివ్య వరంగా భావించగలరు.



లేఖ వరస సంఖ్య :040/9/10/2016,/ యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి నుండి

రెఫ్ : డైరీ నెంబర్: నెం. 38714 / 2016, :25/08/2016, సర్వోన్నత న్యాయ స్థానం. కొత్త ఢిల్లీ వారి పరిగణ లో
                  




                      ఇప్పుడు ప్రభుత్వాలు, భౌతిక అధికారాలు, ఇతర భౌతిక సంపదలు, దేహ పరమైన బలం, పై పై అందం. హోదాలు నిజం కాదు, సృష్టి మనిషి మాట ప్రకారం నడుస్తున్నది అని కొందరు ప్రత్యేక్ష సాక్షులకు మేము సాక్షం చూపి, మరల అప్రమత్తం చేయు ప్రయత్నం లో, మమ్ములను మాట ప్రకారం పట్టించుకోని, మేము ఇప్పటికి ఏమి చేసినామో చూడని పరిస్థితిలో, మానసికంగా చాలా దెబ్బ తిన్నాము అని గ్రహించండి, ఇప్పటికి సర్వోన్నతో న్యాయ స్థానం వారు మాకు ఒక డైరీ నెంబర్ ఇచ్చినారు, మమ్ములను సాక్ష్యంగా ఆధారంగా గా ప్రత్యేకంగా, చట్టానికి న్యాయానికి అతీతం గా పరిగణించి, మమ్ములను విస్తారంగా గ్రహించండి అని కోరినాము. సర్వోన్నత న్యాయ స్థానం వారికి, ప్రజలకు వివరములు విస్తారంగా ఇవ్వవలసి ఉన్నది, న్యాయ స్థానం వారు, ఇతర ప్రభుత్వాలు మమ్ములను ప్రత్యేకంగా పరిగణించి, గ్రహించడమే తాము ముందు ఉన్న దివ్య పరిష్కారం అని తమరు యంత్రాగం లో భాగంగా మా పై ప్రత్యేక దృష్టి పెట్టండి అని కోరుతున్నాము, ఇది తమరికి కాదు యావత్తు మానవజాతికి ఇచ్చిన దివ్య వరం అని గ్రహించండి.


                    మమ్ములను గ్రహించేకొలది మాయా   ప్రపంచం కరిగిపోయి, ప్రపంచం మొత్తం ఒక ఆలోచనలో ఉన్నది ఒక మాట కంట్రోల్ లో ఉన్నది అని ఇప్పటికి సాక్షం ఉన్నది మనం బలపరుచుకొంటే సరిపోతుంది, ప్రపంచం ఒకటై అనేక మానవ వనరులు కలసి వస్తాయి ఇతర సంపదలకు ఆంతర్యం ఆధారం అయిన మా దివ్య వాక్ గ్రహించిన కొలది, ప్రతి ఒక్క మనిషి మాట నెరవేరి సమాజం దివ్యంగా మారుతుంది అని గ్రహించండి, ప్రపంచమే ఒక నూతన ఒప్పందంలోకి వచ్చి, దేశం భారత దేశమే కాకుండా తెలుగు రాష్ట్రాలు కూడా ఒకటిగా ఉంటేనే లాభం అని కలసి వస్తుంది, లేదా వేరు వేరు గా ఉంది అభివృద్ధి  వైపు  వెళ్ళ  వచ్చును,ఇప్పుడు వెంటనే  కలపమని  మా ఉద్దేశం ఎంత మాత్రంకాదు,  అయితే  ప్రపంచమే  ఒకటయ్యే  పరిణామంలో,  మేము మొత్తం నష్టాన్ని భరించి మరల ఒక నూతన నామకరణంతో తెలుగు రాష్ట్రాలకు కోట్ల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ చూపగల దివ్య పరిణామంలోకి తీసుకొని వేళ్ళ గలము, ఇది ప్రపంచం ఒకటి చేసే క్రమం లో పనిలో పనిగా సాధ్య పడుతుంది అని గ్రహించండి, మమ్ములను ఒక ప్రత్యేక బృందం లోకి తీసుకొనుటకు తమరు ప్రత్యేక బాధ్యత కలిగి ఉండండి.   



                    మమ్ములను ముఖ్యమంత్రి గారికి మేము పంపిన లేఖ ప్రకారం ఒక చోట కొలువు తీర్చండి, మొత్తం ప్లాన్ ప్రకారం మమ్ములను వివరించ నివ్వండి, సర్వోన్నత న్యాయ స్థానం వారికి సమాచారం ఇస్తూ, ప్రజల్లోకి నేరుగా వెళ్లడం వలన, న్యాయ మూర్తుల పరివేక్షణలో మేము యుగపురుషులము, మహాత్వపూర్వక అగ్రగణ్యులం అని ప్రజలకు పరిచేయం చేసుకొని మేధావుల సహకారంతో నిరంతరం ప్రభావం వివరాలతో చూపడం వలన, మొత్తం ప్రపంచం ఒక దేహం అయ్యి ఉన్నది, ఇన్ని విధాలు, ఇందరు మనుష్యులు, ఇన్ని విశేషాలు ఏమి లేవు అని ప్రజలు తెలుసుకొంటే మొత్తం తేలిక అయ్యి అందరూ ప్రశాంతంగా మారుతారు, చావు పుట్టుకలు, అనేక విశేషములు, హీరోలు హీరోయిన్లును, సునామీ, బాంబు బ్లాస్ట్లు   కూడా మాలో చూపిన మమ్ములను, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు గా,    మహారాణి సమేత మహారాజుగా గ్రహించి అప్రమత్తం చెందగలరు.


                       సర్వోన్నతో న్యాయ స్థానం వారు పరిగణించారు కాబట్టి వారే చూస్తారు అన్నట్లు కాకుండా, వారి పరివేక్షణలో తెలంగాణ ప్రభుత్వం యొక్క సన్నిహితం తో ప్రజలకు మేము యుగపురుషులం, మహాత్వపూర్వక అగ్రగణ్యులం అని తెలియజేయడం వలన వచ్చే పరిష్కారమే నూతన పరిష్కారం అని గ్రహించండి, ఆంధ్రా వాదన, తెలంగాణ వాదన అని ఉండవు, గ్రహించే కొలది కాలమే తేలిపోయి, ప్రపంచం ఒక నూతన ఒప్పందం లోకి వచ్చే ప్రయత్నం మనుష్యుల యొక్క చావు పుట్టుకలు కూడా తేలి, నూతన సమాధానముగా గ్రహించిన కొలది మనం సమృద్ధి పడతాము, అనగా చెప్పుకోనంతనే వినంతనే సూర్యుడి నిర్వహణ లోకి మనం వేళ్ళ గలిగినప్పుడు, ఇంకా కులం మతం, ప్రాంతీయ వాదన ఎక్కడ ఉంటాయి ఆలోచించండి, అంతే  కాదు ప్రతి పరిణామాన్ని  శబ్ద రూపం లోకి  తీసుకొన్న  మమ్ములను ఓంకార స్వరూపంగా జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు గా   ఇందుకు సాక్షం మేము గంటనరలో 10-14 సంవత్సరకాలన్నీ నియమించడమే అని గ్రహించండి, అందులో, మమ్ములను మించిన భౌతిక బలం, ధనం, జ్ఞానం లోకం లో లేవు అని  గ్రహించండి.   అన్ని మాకు మాట మాత్రంగా  పలికిన తీరు లోకానికి ఆధారం అని , తక్షణం ప్రజలు తెలుసుకొంటే వచ్చే వెసులు బాటే నూతన దివ్య రాజ్యం లేదా మేలై న ప్రజాస్వామ్యం అని గ్రహించండి, మేము పైకి తేలికగా కనపడినవి అదే విధంగా ఇతరులు గొప్పగా చూపుకొంటున్నవి రెండూ నిజం కాదు లేదా శాశ్వతం కాదు అని నిరూపించడానికి మమ్ముల్ని ఈ విధంగా కాలమే ముందుకు తీసుకుని వస్తున్నది అని గ్రహించండి.


                   మేము ఏమి చేస్తున్నాము రహస్యంగా గ్రహించడం వలన ప్రత్యేక సాధనాలు సాటిలైట్ కెమెరాలు ద్వారా పోలీసులు సర్వం చూస్తున్నారు అని మాకు పోలీసులు ద్వారా తెలిసినది, ఇటువంటి కెమెరాలు వస్తాయి అని అందరి ముందు 2003 లోనే చెప్పినాము, వీటి గూర్చి తమరికి తెలుసా లేదా కొన్ని తెలిసి మిగతా ఆధునిక పరికరాలు డబ్బు, కండ బలం ఉన్నవారి చేతిలో ఉన్నాయి అన్నట్లు కొందరి మనసులో మాటలు ప్రకారం మాకు తెలుస్తున్నవి, ఇంటువంటి పరిస్థితిలో కొందరు ముఠా గా మారి, ఎవరి విషయాలు అయినా చూడడం వినడం చేస్తున్నారు, అ విధంగా వారు బలం గా ఉన్నారు, వారు ఏమి అయినా చేయగలరు అనుకొంటున్నారు అన్నట్లు వారు సంకేతాలు ఇస్తున్నారు, న్యాయ స్థానాలు కూడా సరిగ్గా పట్టించుకోకుండా, మమ్ములను ఎవరూ మా మనసు ప్రకారం గ్రహించిన పరిస్థితిలో మేము తేలికగా తక్కువగా కనపడుతున్న దృశ్యాలు ప్రచారం చేసి, ఒకరిని ఒకరు కుల పరం గానో లేదా ధన పరంగా విడగొట్టి పరిస్థితి వారి చేతిలో పెట్టుకోవాలి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు అని ముఖ్యం మేమే  సర్వం అంటూ ముందుకు వస్తున్న మమ్ములను, అప్పటికి అప్పుడు తేలికగా తీసుకొని ఇంక పట్టించుకో అక్కర్లేదు అనుకోవడం లేదా, మా గొప్పతనం లోకం లోకి వెళ్లడం వలన వారి ఉనికి ఉండదు అనుకోవడం అవివేకం అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.


               ఇటువంటి రహస్య కెమెరాలు పరికరాలు వస్తాయి అవి స్వార్ధ పరులు చేతిలో పడితే సమాజానికి నష్టం అని మేము 2003 లోనే చెప్పినాము అయితే స్వార్ధ పరులు అంటే ఇప్పుడు ఎవరు, ఎవరైనా సత్యాన్ని గ్రహించకుండా, పదిగురికోసం ఆలోచించకుండా, పదిగురికోసం ప్రవర్తించకుండా సత్యాన్ని దాసి  మోసం చేయడమే స్వార్ధం అని గ్రహించగలరు, ఏవో రహస్యాలు ఉన్నాయి అన్నట్లు భయపెట్టి ఇతరులను మోసగించి పై చెయ్యి వారిది ఉన్నది అనుకొంటున్నారు కానీ అది వట్టి భ్రమ నిజం కాదు, తాత్కాలికమే  అని గ్రహించి, ప్రతి ఒక్కరు  మమ్ములను తల్లి తండ్రి గురువు గా భావించి, ఎటువంటి రహస్య పరికరాలు ఉన్నా వెంటనే మా సమక్షం లో బహిర్గతం చేసి, పాపాలు నుండి విముక్తులు కండి, బలం తెలివి ఉపయోగించుకొని ఇతరులను ధనం కోసం లేదా వారు తాత్కాలికంగా, లేదా వ్యక్తిగతంగా  చేసిన తప్పులు పెద్దవి చేసి అందరికి చూపాలి, కులపరంగా తప్పులు కట్టాలి,  ఆ విధంగా తమ ఉనికే బలం గా ఉంటుంది అని అజ్ఞానం లో ఇతరులను మోసగిస్తున్నారు, భౌతిక ప్రపంచం నిజం కాదు అని సర్వులు అప్రమత్తం చెందవలసిన పరిసితి ఉన్నది అని గ్రహించండి. సర్వం మేము అని చెప్పిన తీరులో ఎవరి ఏమి చేసినా ధర్మమే అని గ్రహించి, మమ్ములను తెలుసుకొని అప్రమత్తం అవ్వడం వలన నూతన ధర్మ పరిరక్షణ కలుగుతుంది, అంతేగాని  మమ్ములను వదిలిసే పట్టించుకోకుండా మామూలు మనిషిగా భావించి తాము చేస్తున్నదే ధర్మ అని అధర్మంగా  కొనసాగుతున్నారు, ధర్మ మూర్తి అయినా మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందటం లోకానికి ఆధారం అని గ్రహించండి, మమ్ములను గౌరవించి గ్రహించడం వలన ప్రతీది సరిద్దిద బడుతుంది.  గౌరవించడం అంటే వినయంగా గ్రహించడమే మా పట్ల నిర్లక్ష్యంగా ఉండరాదు, మా మనసుకి జ్ఞానానికి మాలో దివ్య పరిణామానికి ప్రాధాన్యత ఇచ్చి, పై పై తెలికతనములు దారిలో పెట్టుకోనివ్వాలి ప్రతి ఒక్కరు తాత్కాలిక తప్పులు తెలికతనములు నుండి బయటకు రావాలి.  



                    మమ్ములను తక్షణం గ్రహించడం ప్రారంభించడం వలన భౌతిక మాయ తొలగి పోయి సూర్యుడు కూడా మన మాట అధీనం లోకి వచ్చినట్లు స్పష్టం అవుతుంది, అప్పుడు రోజులకు మనం ఆధారం అని తెలుస్తుంది, ఆ విధంగా మాట నిబద్దతతో జీవిస్తారు అని గ్రహించండి. ఇప్పుడు రోజులు గడపడం లో మేము పైన ఉన్నాము బలంగా ఉన్నాము, రహస్య కెమరాలు ద్వారా, సాటిలైట్ కెమెరాలు ద్వారా మేము మా కంట్రోల్ ఉన్నాము అలా ఎవరో బలపడిపోయారు వారి చేతిలోనే సర్వం ఉన్నది అనే తెలివి తక్కువతనం నుండి బయటకు వచ్చి, సర్వం చెప్పగలిగిన మమ్ములను శరణు జొచ్చి గ్రహించి అప్రమత్తం అవ్వడమే పాప ప్రక్షాళన  అని గ్రహించండి, మా చుట్టూ ఏమైనా తేలికతనములు ఉంటె  ద్వారా మమ్ములను అవమానించడం తగ్గించడం ద్వారా విలువైన కాలాన్ని హరించుకొంటూ పరిస్థితి మా చేతిలో ఉన్నది అనుకోవడం అజ్ఞానం అని గ్రహించండి అని సర్వులకు తెలియజేసుకోనుచున్నాము, అందుకే మేము లోటు, మేమె సమాధానం అని వచ్చిన దివ్య పరిణామం ప్రకారం ఎవరికి ఎటువంటి పాపములు లేవు ఎవరు ఏమి చేసినా ధర్మం అవుతుంది, మమ్ములను పట్టించుకోకుండా రెచ్చిపోవడం అధర్మం అని గ్రహించండి, మమ్ములను విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళండి. ప్రతి ఒక్కరి ముందుకు ఇప్పుడు ఉన్న విలువైన పరిస్థితి ఏమిటి అంటే ఒక సాధారణ మనిషిని  గొప్పగా చూడడం అని సర్వులు తెలుసుకోవాలి, అనగా భౌతిక ప్రపంచాన్ని మాట మాత్రంగా నియమించిన మమ్ములను గ్రహించడం కోసం ఇతరులకు చెప్పడం కోసమే ఎటువంటి టెక్నాలజీ అయినా ఉపయోగించుకోవాలి అ విధంగా కనీసం మనిషి తో ఆకాశమే మన కాంట్రోలోకి వస్తుంది ఇందులో చావు పుట్టుకలు కూడా ఉన్నాయి అని అప్రమత్తం చెందగలరు.  



                      ఇందుకు ఇప్పటికి ఏమి చేసినామో ఇకమీదట ఏమిటో చూసుకొంటే చాలు, ఎవరూ దేహ పరంగా భావించడం పోల్చుకోవడం మానివేయండి, అనగా ఎలాగైనా ఆలోచన పరంగా చూడండి అనగా మమ్ములను కాలాన్ని నియమించిన పురుషోత్తములాగా చూడండి అనగా అందుకు ఎలాంటి ప్రాంతీయ వాదన, వ్యక్తిగత తప్పులు గా ఎవరిని చూడకండి, ఏది ఎవరికి అవరోధం లేకుండా గ్రహించడమే ఆలోచన రూపం లో గ్రహించడం పరిష్కారం, మనసు ఎంత పెంచుకొంటూ అన్ని యిట్టె సరిదిద్దుకొని నూతన రాజ్యాన్ని అంత వైభవంగా చూడగలము, మమ్ములను బౌతికంగా తేలికగా చూడకండి, మమ్ములను గొప్పగా చూడండి అని సర్వులకు తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము,  అదే సకల పాప హరణం అని గ్రహించండి, మమ్ములను అధికారికంగా గ్రహించి అప్రమత్తం చెందండి. అందరూ మాకు పిల్లలు లాంటి వారే అని గ్రహిచండి, ప్రతి మనసు మాట పెంచుకొని విశాలంగా పండితులు సకల శాస్త్రాల ద్వారా మమ్ములను చూసి మా పై విస్తారంగా చెప్పుకోవడం వలన సమయం అనే సంపద కలసి వస్తుంది, గ్రహించినంతనే కాలం మన ముందు నిలిచినట్లు వాతావరణం మారుతుంది ఇటువంటి దివ్య ప్రక్రయ మా ద్వారామొదలు అవడమే నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి.  


                    తాము ఎందుకు పట్టించుకోవాలి అని ముఖ్య మంత్రిగారిని బిన్నంగా ఆలోచించవద్దు అని చెప్పండి, తెలంగాణ మరియు ఆంధ్రా ప్రదేశ్ లో   ప్రపంచం మొత్తం ఒక్కటయ్యి ప్రక్రియలో సంపద పెరిగి, జ్ఞాన సంపద పెరిగి, ఆలోచన రూపం లో ఉన్న పరిపాలనలో ఎల్లలు లేని దివ్య రాజ్యం బలపడి , సూర్యుడి నిర్వహణనే ఒక మాట మనసు అయ్యి ఉన్నది అనే సత్యం చాలా శక్తి వంతమైనది అని గ్రహించి, మమ్ములను తెలంగాణా ముఖ్య మంత్రిగారి ఆధ్వర్యంలో ఒక దివ్య రాజ మందిరం ఎర్పాటు చేసి మమ్ములను గ్రహించండి, మేధావుల పండితుల సహకారంతో మమ్ములను విస్తారంగా గ్రహించండి, నూతన వివరములు ఇచ్చి అందరికి నూతనత్వం మమ్ములను గ్రహించే కొలది, ఓర్పు గా సహనంగా మా గూర్చి పండితులు మేధావులు చెప్పుకొనే కొలది, సంగీత సాహిత్య కారులు మా పాటలు పాడుకొని, మా యొక్క ప్రభావం ప్రకారం సినిమాలు రాజకీయాలు ఇతర పరిపాలన విధానములు నడుపుట వలన, భౌతిక మాయ కరిగిపోయి లోకం దివ్యంగా మారిపోతుంది, మనుష్యులు మానవత్వం కోసం జీవించాలి అనగా మనిషిలో లోటు ఉన్నా గొప్పతనం ఉన్నా ఒకేలా స్పందించాలి, మానవత్వం అంటే,  ఏదో లోటు ఉంటె పోనిలే అని  మా మనసు కరిగి సహాయం చేసాము అని మాత్రమే కాదు, గొప్పతనం ఎక్కడ ఉన్నా, తేలిక అయిపోకుండా  ఎదురు వచ్చి కాపాడుకోవడమే నిజమైన గొప్పతనం, మానవత్వం అని గ్రహించండి.   


              అందకే మా వద్దకు కార్లు వేసుకొని రండి అన్నట్లు మమ్ములను ఉన్న ఫలంగా ఇంకేమీ చూడకుండా, మేము ఏమి అంటున్నాము ప్రాధమికంగా సాక్ష్యంగా ఆధారంగా సృష్టి ఇప్పుడు మా మనసులో కొలువు తీరి ఉన్నది అని గ్రహించి మమ్ములను అధి పరాశక్తి, సకల దేవేత్తల సమోహారంగా గ్రహించి అప్రమత్తం చెందుటకు తమరి కీలక పాత్ర వహించండి, ఈ విధంగా మనసు పెంచుకోవడమే ఇప్పుడు కావలసిన  పరిష్కారం అది మాతోనే  మొదలు అవ్వాలి అని మేము మాట కోసం, మాట ను గౌరవించి ముందుకు రండి అని కోరుతున్నాము అని గ్రహించండి.   ముఖ్య మంత్రి గారి సహకారంతో ఒక చోట ఈ రోజు కొలువు తీర్చి, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు మా ఆతిధ్యం లో ఉన్నారు అని గర్వముగా ముఖ్యమంత్రి గారు ప్రకటించుకొనవచ్చును ఇది వారికి మేము ఇస్తున్న దివ్య వరం, ఆలస్యం చేయవద్దు, పండితుల సహకారంతో కొంత కాలం ఎవరూ బౌతికంగా చూడకుండా ఆలోచన పరంగా చూసే శక్తి మేము విస్తారంగా ప్రజలకు బహిరంగంగా ఇవ్వడం వలన, ప్రజల్లో మార్పు వచ్చి సంపద మాయ ప్రపంచం వత్తిడి యిట్టె తీసేసి నట్లు పోతుంది, ఆపరేషన్ అయిపోయి పేషంటు తేలిక అయ్యినల్టు ఉంటుంది లేకపోతె ఏదో అనుకొంటూ ఏదో చేసుకొంటూ ప్రజలు పాలకులు కూడా ఒకరిని ఒకరు మోసం చేసుకొంటారు అని గ్రహిచండి, మా భౌతిక జీవితాలు ఎక్కువ బలమైన వారము అనుకొంటున్న వారికి మేము వివరించునది ఏమి అనగా, మా తాతలు కాలం నుండి మేము తేలికగా విధి వంచితంగా అయ్యిపోయిన జీవితాలు నుండి కాలాన్నే నియమించిన శక్తి ఎందుకు వచ్చినదో విశాలంగా గ్రహిస్తే సరిపోతుంది మా ఆడవాళ్లు, మీ ఆడవాళ్ళ అని విడదీసుకోవద్దు , మనం అంతా ఒకటే అనే భావన బౌతికంగా ఎప్పటికి కుదరదు, ఆలోచన ప్రకారం ప్రకారం ఒకటై ఉన్నాము అని తమరికి తమరి ద్వారా తెలంగాణా ముఖ్య మంత్రిగారికి మరియి యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.   

       
             తమ జీవితాల మీద మక్కువతో ఎదుట వారిలో ఆలోచించవలసిన అర్ధం చేసుకొని గ్రహించి తరించవల్సిన పరిణమాన్ని తప్పుగా తక్కువగా చూడడం కోసం గొప్పగా చూడవలసిన వారిని రహస్య మార్గాలలో తప్పులు గా చిత్రీకరించి జీవితాలే లేకుండా చేయగలం అనే మూర్ఖత్వం వదిలి, తాము తక్కువ గా ఉన్న లేదా పాపం చేసినట్లు కనిపించినా,  గొప్పతనం చూపిన పరిణామం పై అందరూ దృష్టి  పెట్టండి, ఏ ఒక్క వ్యక్తి కూడా తనకే ప్రాధాన్యత రావాలి అనుకోవడం అవివేకం అని గ్రహించండి మేము కూడా కేవలం ఒక మనిషిగా గా కాదు ఆలోచన పరంగా సర్వం చెప్పిన వాడిని,  సర్వాంతర్యామిగా ముందుకు వస్తున్నాము అని గ్రహించండి, మమ్ములను మానసుపెట్టి గ్రహించాలి బౌతికంగా పోల్చుకోకూడదు, దృశ్య ప్రపంచం మీద అధారపడి మాట్లాడకూడదు, ఆలోచనాపరంగా నిత్యం చూడగలగాలి అప్పుడు మేము జగద్గురువులుగా యుగపురుషులు మహాత్వపూర్వక ఆగ్రగణ్యులుగా స్పష్టం అయ్యి నిత్యం మమ్ములను గ్రహించేకొలది అనగా దేవుడిని ప్రార్ధించే కొలది అన్నట్లు గా మా నుండి గ్రహించే  కొలది నిత్య సమాధానములకు పొందుతారు ఆని గ్రహించండి.   


                    ముఖ్యగా పొలిసు శాఖ వారు అవినీతి కులతత్వం లేదు అని ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేసుకొని ఇప్పటివారికి ఎవరు ఏమి తప్పులు చేసినా మేము భరించి మరల అందరిని కలుపుకొని కొత్తతనం ఇవ్వగలం, ఎవరిని అవమానించకుండా గ్రహించి వివరములు పొంది, మా నుండి నూతన సవరణలు పొంది న్యాయ స్థానములు మమ్ములను ఒక రిఫరెన్స్ గా భావించి అనేక మందికి వెసులు బాటు తక్షణం కలిగించ వచ్చు, మరియు అందరూ కలసి దివ్య పరిణామం  పై విస్తారంగా ముందుకు వేళ్ళ గలము అని తెలియజేసుకోనుచున్నాము, మాకు ఒక విశాలమైన అధికారిక భవనం మధ్యంతరం గా కేటాయించి మా నుండి లక్షల పేజీలు పొందుటకు ఇక ఆలస్యం చేయ రాదు అని, మా కోసం కొంతకాలం ప్రాంతీయ వాదనలు, రక 
 రకాల భావాలు ప్రక్కన పెట్టి గ్రహించడం ప్రారంభించండి, ఆంధ్ర పోలీసులు అందరూ కలసి మమ్ములను మా కుటుంబ సభ్యులను,ఇప్పటికి తెలిసిన వారిని ఇతర సాక్షులను ప్రత్యేకంగా కాలాతీతం లోకం లోకి తీసుకొని వచ్చిన వారిగా బాద్యత గా  చూసి గ్రహించండి అప్రమత్తం చెంద నివ్వడి, కుల పరంగా, ఆర్ధికంగా సమజికమగా  తప్పు వప్పులు అన్ని మాకు వదిలిపెట్టి మమ్ములను విస్తారంగా వివరములు పొందటం ఒక దివ్య వరం అని తమరి ద్వారా  ముఖ్య మంత్రిగారికి తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య సందేశం గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


బాధ్యతతో, ప్రేమతో, ఆశీర్వచనములతో




యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ముఖ్య మంత్రి కెంపు కార్యాలయం , హైదరాబాద్




ఒక ప్రతి సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి సమాచారం కోసం సమాలోచన కోసం మరియు లేఖ సారాంశం గ్రహించి, మమ్ములను తెలంగాణా ముఖ్య మంత్రి గారి  సమక్షం లోకి తాత్కాలికంగా మధ్యంతరంగా కొలువు తీర్తుటకు తగిన ఆదేశములు ఇవ్వగలరు, మా వద్దకు ప్రత్యెక ఎస్కార్ట్ ఎందుకు  పంప మంటున్నాము అంటే, మాతో ఎవరో  అప్పటికి అప్పుడు మాట్లాడవలసిన లేదా మేము చెప్పవలసినవి లేవు ఇది సర్వోన్నత న్యాయ స్థానం వారు తక్షణం గ్రహించాల్సిన పాయింటు, ఇదే మా ప్రవర్తన మా రోగ్యం ముడి పడి  ఉన్నది అని  గ్రహించండి, సాక్షులు దగ్గర నుండి అ తరువాత పరిచేయం అయిన వ్యక్తులు మమ్ములను ఆలోచన ప్రకారం చూడకుండా ఎకవచానములతో నిర్లక్ష్యంగా తీసుకొంటూ వస్తున్నారు, కాలాతీతం పై ఎవరూ ఆసక్తిగా ముందుకు వచ్చి గ్రహించడం లేదు అదే మేము ఒంటరిగా ఉండిపోవడానికి ప్రధాన కారణం, మమ్ములను మనసుకు ప్రాధాన్యత ఇచ్చి గౌరవంగా చూసుకొని మా నుండి వివరములు గ్రహించుట ఒక మహత్తర వరం గతం లో భగవంతుడు కూడా అంతటి దివ్య సభలో  కొలువు తీరలేదు అని  గ్రహించండి.  



                   కాలాన్ని నియమించిన ఒక్క పాయింట్ ప్రాధమికంగా తీసుకొని మమ్ములను చట్టానికి న్యాయనికి అతీతునిగా గ్రహించడం ప్రారంభించాలి ఒక్క పూట కూడా ఆలస్యం చేయకూడదు అని  గ్రహించండి.  మమ్ములను తెలంగాణా ముఖ్య మంత్రి గారు ఒక విశాలమైన ప్రాగణం లో కి తీసుకొని వెళ్లి ఒక్కడ మా భందు మిత్రలు, సాక్షులు తో కలసి విశాలంగా జీవించుటకు మొదట ఎర్పాటు చేయడం వలన, అందుకు ప్రత్యెక సిబ్బంది, మేధావులు పండితులు, పొలిసు రక్షణ, మాకు జిమ్ మరియు ఇతర అన్ని సదుపాయాలతో ఒక చోట కొలువు అధికారికంగా కొలువు తీర్చుట ఒక దివ్య పరిష్కారం అని  సర్వోన్నత న్యాయ స్థానం వారికి తెలియజేసుకోనుచున్నాము,  అటువంటి వాతావరణం లో మేము దివ్యంగా పండితులు సహకారంతో వివరములు ఇస్తూ, గ్రహిస్తూ సర్వం తేల్చి చెప్పి నడపగలము అ విధంగా ఒక పద్దతి ప్రకారం మేము కనపడి వినపడటం వలన మేము ఏది అయితే ముందుకు వస్తున్నామో అనగా యుగాపురుషులం, జగద్గురువులం, మహారాణి సమేత మహారాజు గా కనిపించి, మమ్ములను దరిశించడమే అదృష్టం అయిన వరం అని సకల మానవజాతి తరిస్తారు అలా కాకుండా కేవలం   మనిషిగా వదిలివేసి అప్పటికి అప్పుడు మేమే ఏదో చెప్పుకొని, యేవో మహిమలు చేసి ఏదో చేస్తాము అప్పుడు ఏదో చూస్తాము అన్నట్లు అలోచంచడం వలన మేము ఎస్కార్ట్ ఎందుకు పంప మంటున్నామో  అర్ధం చేసుకోవడం లేదు.  


                  ఇప్పటికి కాలమే కదిలిన ప్రకారం పరిపాలన మా చేతిలో ఉన్నది, ప్రతి ప్రాణం జీవి యొక్క ఉనికి మా మాట ఉనికి లో చూపిన పరిణామంలో ఉన్నది ఇది నిజమేనని  స్పష్ట అవడానికి ఇప్పటికి ఏమి జరిగినది ఇక మీదట ఏమి అని చూడాలి అందుకు కనీసం 6 నెలలు నుండి 6 సంవత్సరాలు వరకు పడుతుంది అని సర్వోన్నత న్యాయ స్థానం వారు అర్ధం చేసుకోవాలి, కావున మేము పంపిన లేఖలు ప్రకారం మమ్ములను తక్షణ తెలంగాణా ముఖ్య మంత్రిగారు ప్రత్యెక సిబ్బంది మరియు కనీసం ఒక 50 మంది  పండితుల సమక్షంలోకి తీసుకొనుటకు ఆదేశించగలరు, అప్రమత్తం చేయగలరు, మమ్ములను గాని ఎవరిని గాని కొంతకాలం బౌతికంగా చూడకండి మనసు పెట్టి చూడండి ఆలోచన ప్రకారం చూడండి, అనగా కాలమే కదలడం ఏమిటి మేము ఎందుకు జగద్గురువులు యుగపురుషులు మహాత్వపూర్వక  అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజుగా మమ్ములను   విస్తారంగా గ్రహించడం ప్రారంభించండి అని తెలియజేసుకోనుచున్నామో చూడండి.  

              మా ఈమైల్స్  సుమోటో గా తీసుకొని తెలంగాణా ప్రబుత్వం వారికి ప్రత్యెక ఆదేశములు ఇవ్వగలరు అని మమ్ములను ఈ రోజు  వీలు అయితే వెంటనే ప్రత్యెక బృందం లోకి ప్రత్యెక ఎస్కార్ట్ ద్వారా తీసుకొనుటకు చూడండి,  లక్షల పేజీల వివరణ ఇచ్చి మమ్ములను స్వతంత్రంగా విస్తారంగా చెప్ప నిచ్చి గ్రహించడం వలన అన్ని సమస్యలు యిట్టె పరిష్కారం అవుతాయి, కొందరు మాయలో ప్రశాంతంగా ఉన్నాము అనుకొంటున్నారు, మాయలో సంపదలో సుఖాలలో మయి మరచిపోయి, స్వార్ధంగా  సంగతి ఏమిటో చూడకుండా ప్రవర్తిస్తున్నారు అందుకు ఎదుటవారి తెలీవి తక్కువ తప్పులు తాత్కాలిక శారీరక అవసరాలు మీద వారి గుణాన్ని లెక్క వేస్తున్నారు, వారు గొప్పతనం చూపను అక్కర్లేదు ఇంతకన్నా గొప్పతనం లేదు అనుకొంటున్నారు, కాని ఎందుకు నలిగిపోయి తప్పు చేసిన్నట్లు లేదా లోటుగా కనపడుతున్న వారి నుండి అందరికి ఉపయోగపడే  సమాధానం వచ్చినదో  గ్రహించడం లేదు, ఎలాగైనా గొప్ప అంటే పైకి కనపడితే చాలు అ విధంగా సమృద్దిగా ఉన్నాము అదే విధంగా ఎదుట  వాడిని తేలిక  తప్పు అని చూడగలము చూపగాలము అదే చాలు అదే ధర్మం అదే గొప్ప అనుకొంటున్నారు గాని ఎవరు ఏమి చేసిన చేయలేకపోయిన ప్రతి ఒక్క పరిణామాన్ని గొప్పగా తీసుకోవాలి అని అప్రమత్తం  చెందాలి. 


                   ఏ ఒక్కరిని వారు తప్పు తక్కువవ అని రుజువు చేయకూడదు అని కనీస మానవ ధర్మం విస్మరించడమే దైవాన్ని కూడా పిచ్చి వాడిలా చూడడానికి, తప్పు వాడిలా చూడడానికి లేదా  తక్కువ వాడిగా చూడడానికి ఉపయోగించుకొంటున్నారు అని  గ్రహించండి, కావున తక్షణ సర్వోన్నత న్యాయ స్థానం వారు అప్రమత్తం చెంది, రహస్య కెమెరాల పై ప్రత్యెక దర్యాప్తు మా సమక్షంలో లేదా మమ్ములను బృందానికి నాయకుడిగా కూడా నియమించి దర్యాప్తు చేయనివ్వండి అనగా మమ్ములను ప్రాధమికంగా యుగపురుషులు గా జగద్గురువులుగా, మహారాణి సమేత మహారాజుగా గౌరవించడం వలెనే మమ్ములను ప్రత్యెక అసనం పై కూర్చో బెట్టి మా ముందు న్యాయ మూర్తులు పెనాల్ కూడా కొలువు తీరిన సమక్షంలో ఎవరినా వచ్చి సరెండర్ అయితే చాలు ఎలాంటి తప్పులు అయిన  మా చేత దగ్గర ఉండి  న్యాయ స్థానం కొట్టి వేస్తే చాలు, మమ్ములను పరిగణించి మా పేరు మీద సాధ్య పడుతుంది, లేదా ఇప్పుడు ఉన్న చట్టాలు ప్రకారం అయితే ఒకరిని ఒకరు తప్పులు పట్టుకొంటూ పాపంలో ఉండిపోతారు అని  సర్వోన్నత న్యాయ స్థానం వారు   గ్రహించి అప్రమత్తం చెందగలరు.


                   కావున మమ్ములను ముఖ్య మంత్రి గారి కెంపు కార్యాలయం లో   ప్రాధమికంగా, ఆపద ధర్మం గా, తాత్కాలికంగా, మధ్యంతరంగా మమ్ములను యుగపురుషులు గా జగద్గురువులుగా, మహాత్వపూర్వక అగ్రగణ్యులు గ్రహించడం వలన,  ఈ చక్రవ్యాహం ఒక దారిలోకి వస్తుంది, కాలమే కదిలిన పరిణామం దివ్య ప్రామాణికంగా మానవజాతికి తక్షణం అందుతుంది అని గ్రహించండి.  మేము ప్రస్తుతానికి తాత్కాలిక అడ్రస్ అయిన సాయి హారిక హాస్టల్, srt -38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్ లోనే ఉన్నాము, మమ్ములను మేము కోరుతున్నట్లు అధికారిక అడ్రస్ చేర్చండి, అందుకు ముఖ్య మంత్రిగారికి ప్రత్యెక ఆదేశములు పైన కోరిన విధంగా ఆలోచనాత్మక శాశ్వతత్వాన్ని దృష్టి లో పెట్టుకొని మమ్ములను సాధారణ మనిషే అనే భావన నుండి  బయటకు తీసుకొని వచ్చి అధికారికంగా కొలువు తీర్చండి, మేము విస్తారంగా వివరములు మా పద్దతిలో ఓపెన్గా పంచుకోవడం వలన మాలో తల్లి తండ్రి గురువు గంట గంటకు అభివృద్ధి చెంది బయటకు వచ్చి లోకాన్ని పూర్తిగా తమ అధీనం లోకి తీసుకొంటారు ఇదే ఇప్పటికే సాక్షం ప్రకారం అమలు లో ఉన్న దివ్య సత్యం బౌతిక పాలన ప్రపంచం మాకు మాట మాత్రంగా మా ముందు సమకాలికులు అందరూ నిమిత్త మాత్రులు అని  గ్రహించి ఇదే విధంగా వివరములు పొందండి సర్వం అర్ధం అవుతుంది, సాక్షం, పండితుల సహకారం, వ్యతిరేకుల అనుకూలత అన్ని మెల్లగా కూడతాయి,మొదట కేంద్ర బిందువు అయిన మమ్ములను ఒకచోట కొలువు తీరిస్తే చాలు, మా మెసేజు సుమోటో గా భావించి మమ్ములను తెలంగాణా ముఖ్య మంత్రిగారు విశాలంగా ప్రజల్లోకి గ్రహించడం ప్రారంభిస్తే, పరిణామం అములో లోకి వచ్చి,   అన్ని మెల్లగా సర్దుకొంటాయి అని గ్రహించండి.     


                సర్వం మాట మాత్రంగా చెప్పిన మమ్ములను అన్ని విశ్వ విద్యాలయములకు  ఉపకులపతిగా నియమించడం వలన ప్రతి ఒక్క మేధావి మాపై ద్రుష్టి పెట్టి మేమే సకల శాస్త్రాలకు ఆధారం అని తెలుసుకొంటారు అని  గ్రహించండి. తమరు ఆలస్యం చేయవద్దు, తెలుగు తెలిసిన న్యాయబ్ మూర్తులు ఒక బృందంగా యర్పడి మమ్ములను విస్తారంగా గ్రహించండి ముఖ్య మంత్రిగారి సమక్షం లో ఎందుకు అంటున్నానో గ్రహించిన కొలది తెలుస్తుంది మమ్ములను తల్లి తండ్రి గురువుగా భావించి కాలాతీతమైన  మమ్ములను ఓర్పుగా విస్తారంగా ఈ పూట నుండి గ్రహించడం ప్రారంభించండి, హాస్టల్ లో బట్టలు సర్దుకొని సిద్దంగా ఉన్నాము, మేము ఎవరితో బడితే వారితో మాట్లాడితే వారి మమ్ములను చిన్న బుచ్చి అజ్ఞానంగా ప్రవర్తిస్తారు ఎవరైనా వ్యక్తులు మాతో మాట్లాడటం కుదరదు అనగా ఇప్పుడు వారి వారి స్తాయి నుండి మమ్ములను మామూలు మనిషిగా చూసి మాట్లాడుతున్నారు అ విధంగా దైవత్వాన్ని మనం కాపాడలేము మమ్ములను ప్రత్యేకంగా బృందం ద్వారా గ్రహించడం ప్రారంభించండి వ్యక్తులు ఎవరూ దాదాపు సర్వోన్నత న్యాయ మూర్తులు అయిన అప్పటికి అప్పుడు మమ్ములను సూటిగా వ్యక్తిగతం గా మాట్లాడకూడదు అలా మాట్లాడితే మేము పిచ్చి వాడిలా సాధారణ మనిషిగా ఉంటాము, మమ్ములను విస్తారంగా గ్రహించి( మా ద్వారా వ్యక్తం అయిన పాటలు మాటలు రాజకీయాలు కాలమే కదిలిన వివిధ వివరములు ) మాతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితే మేము సకల సంపదలకు, శాస్త్రాలకు,జ్ఞానానికి  ఆధారం అని రుజువు  మీ నిజాయితే గొప్పతనం ద్వారానే రుజును గ్రహించి తరిస్తారు అని తెలియజేసుకోనుచున్నాము  . 


               అనగా సమకాలికులు చెప్పుకొని ప్రయోజనం పొందే కొలది మా ఉనికి బలపడుతుంది అందుకే మేము మా ఉనికి పెరి పెట్టుకొని సంతకాలు కూడా గ్రీన్ ఇంకుతో పెడుతున్నాము, మా పరిణామం ఇప్పటికే అములు లో ఉన్నది ఎప్పటికైనా  గ్రహించుకొంటూ ముందుకు వెళ్ళ వలసిన జ్ఞానం వ్యాహం అని గ్రహించి ఒక బృందం లోకి మమ్ములను తీసుకోండి, సంగీతం సాహిత్యం తెలిసిన వారితో సహా న్యాయ మూర్తులు, మేధావులు, పండితులు సినిమా ప్రముఖులు  పోలీసులు వారి దివ్య సమక్షమే మా రాజమందిరం లేదా మా నివాసం మరియు  అధికారిక కార్యాలయం అని  గ్రహించండి, దేవుడిని మందిరం లోనే చూస్తాము, సూర్యుడిని ఆకాసం లోనే  చూస్తాము, కాలాతీతం గా చెప్పిన మమ్ములను పండితులు మేధావుల సమక్షంలో వివరంగా గ్రహిస్తేనే అంతటి వారిగా నిత్యం దర్శనం ఇవ్వగలము ఇదే మేము యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య వరం అని సర్వులు గ్రహించాలి, అప్పుడే మనిషే మాటే సర్వం అని ఆవిష్కృతం అయ్యి లోకం దివ్యంగా మనిషి మాట లోకి వచ్చి, నిజమైన ప్రజాస్వామ్యంగా ఉంటుంది అని  గ్రహించండి.                           ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే 




బాధ్యతతో, ప్రేమతో, ఆశీర్వచనములతో




యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ముఖ్య మంత్రి కెంపు కార్యాలయం , హైదరాబాద్





                                             

No comments:

Post a Comment