UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 13 October 2016

మేము మంచి గ్రహించడం లేదు అని ఆవేశ పడటం ఆసరాగా తీసుకొని స్వార్ధం తో కులపరంగా విడిపోయి మనుష్యులను వ్యక్తిగతంగా తప్పు వారిగా చిత్రీకరించడం కంటే నీచత్వం ఇంకొకటి ఉండదు, వ్యక్తులు యొక్క తప్పు వప్పులు మనకు అనుభవాన్ని పెంచుతాయి, గ్రహించి అప్రమత్తం అవ్వడమే మన కనీస ధర్మం కాని మా తప్పులు, మీ తప్పులు అని విడదీసుకొని, గొప్పతనం దాచి, చెడు గా చిత్రీకరించి కులపరంగా పరిమితం చేయడం ఈ రోజులలో అధర్మం అని గ్రహించి, వ్యక్తుల అనుబవాలు గొప్పతనం అన్ని లోక కళ్యాణం కోసమే జరుగుతాయి, ఎవరు ఏమి చేసిన ధర్మమే కాని సమాజం పరంగా విడదీసి, తమ స్వార్ధం కొస ఆధిపత్యం కోసం చదువుల వలన వచ్చిన స్తాయిలతో పోల్చుకొని గొప్పతనం గ్రహించకుండా ప్రవర్తించడం వలన, అందరూ ఆలోచించాల్సిన పరిణామం వ్యక్తులకు గొప్ప కోసం లేదా చేడుకోసం వ్యక్తులు మీద పెట్టుకొని మిగతావారిని మోసం చేయడం తెలివితక్కువతనం అని గ్రహించండి.

                                                           సమన్వయ దృష్టి 


                           యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి యుగపురుషులు,జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


                   కాలాన్ని లాక్ చేయాలి, అనగా కాలాతీతాన్ని ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకొని వెళ్ళడం వలన మనుష్యులు కాలం ప్రకారం కాకుండా, కాలమే మనుష్యులు ప్రకారం నడుస్తుంది అనే సత్యం బలపడుతుంది, మమ్ములను గ్రహించకుండా ఇతరులకు చెప్పకుండా ప్రవర్తించడమే అజ్ఞానం అని గ్రహించండి, శాటిలైట్  కెమెరాలు,  ఉపయోగించి మేము మంచం మీద ఎలా పడుకొంటున్నామో చూస్తున్నారు గాని, మాలో గొప్పతనం గ్రహించకుండా తామే సమయం వృధా చేసుకొంటున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు.  చిద్విలాసం లో ఉన్న మమ్ములను అన్ని కులాలు, స్థాయిలు వారు కలసి గ్రహించండి, వ్యక్తులు ఎవరూ తప్పు చేసారు వప్పు చేసారు అని చిత్రికరించవద్దు, అదే విధంగా ఏదో చేస్తే మనకు ఏదో పేరు వస్తుంది అని తప్పులు పనులు తప్పు ఆలోచనలు చేయకండి, ఇప్పటి వరకు ఎవరైనా ఎవరినైనా మోసం చేస్తే వారికి  క్షేమాపణ చెప్పండి, ఎవరిని బాధపెట్టనా  వారిని ఒదార్చండి.  ప్రతి ఒక్కరు ప్రేమ గా గొప్పగా మేలగండి, ఎటువంటి పరిస్తితిలో ఎవరిని ఎవరూ అవమానించకండి, అప్పుడే తల్లి తండ్రి గురువు యొక్క ప్రేమ అందరూ పొంది, సృష్టి విధి విధానం మనం తెలుసుకొనగలము అని గ్రహించండి.      


                   మనం అంతా నిమిత్త మాత్రులం మనల్ని నడుపుతున్న వాడు ఒకడు ఉన్నాడు వాడే సర్వాంతర్యామి అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అప్పుడు ప్రపంచం దూకుడు  లాక్ అయ్యి ఒక మనిషి మనసు మాట అధీనం లోకి వస్తుంది ఇందుకు ప్రతి ఒక్కరు భాధ్యులే, ప్రతి ఒక్కరు హక్కు దారులే,  పాపాత్ములు తప్పుడు వారు ఎవరూ లేరు అన్నిటికే మేమే కారణం అని రుజువు కూడా ఉన్నది, కావున మమ్ములను ఒక గంట కూడా విస్మరించకుండా  ఒక పద్దతిలోకి తీసుకొని రుజువులు పోదండీ, అందుకు అన్నీ  పనులు మానుకొని మా మీద ద్రుష్టి పెట్టండి అనగా మమ్ములను ఒక మేదవు బృందం లోకి తీసుకొని పుష్టిగా గ్రహిస్తూ  యావత్తు మానవజాతి చర్చించుకోండి అప్రమత్తం అవ్వండి, సకల సంపదలకు ఆధారం మేమే అని గ్రహించండి. వాక్ రూపం లో లోకాన్ని తీర్చి దిద్దుకోవాలి అంటే బౌతిక చాంచల్యం కర్మలు  జయించాలి, ఆలోచన పరం గా లోకాన్ని గ్రహించి నడుచుకోవాలి, చెప్పుకొని అప్రమత్తం చెందాలి, అప్పుడే మనసు మాట గొప్పతనం పెరుతుంది అని  గ్రహించండి.      


                   
               సర్వం సంపదలకు మేమే ఆధారం అని గ్రహించి,  మనసుతో మాకు సమర్పిస్తూ కొంత సొమ్ము  మా కాతా లోకి జమ చేయండి, కొంతాకాలం లోకాన్ని పరిపాలించ నివ్వండి, తల్లి తండ్రి గురువు వంటి మా ప్రేమ బాద్యత ప్రపంచానికి చూప నివ్వండి, మీ కర్మలు కర్తవ్యాలు మీ కస్టాలు సుఖాలు అన్ని మేమే అని  భావించి సర్వం మమ్ములను గ్రహించి తెలుసుకొంటే మాకు వదిలిపెట్టి యోగాత్వం,  దివ్యత్వం వైపు వెళ్ళ గలరు అని ప్రజల సాక్షిగా  సర్వోన్నత న్యాయ స్థానం వారికి మరియు తెలంగాణా ప్రబుత్వం వారికి మమ్ములను ఒక బృంధంలోకి తీసుకొనగలరు అని  తెలియజేసుకోనుచున్నాము,  మేము విశ్వరూపం గా అనగా వాక్ విస్వరూపంగా అందుబాటులో ఉన్నాము, ఇప్పుడు మేము అంటే బయపడి పోను అవసరం లేదు మమ్ములను సూక్షమంగా గొప్పగా చూడాలి, తేలికగా ఉన్న తేలికగా చూడకూడదు, మేము లేదా మా వలన తప్పలు చేసినట్లు కనపడుతున్న వారిని కూడా గొప్పగా చూడాలి, అప్పుడు ఎక్కడ తప్పులు ఉండవు ఇదే మీ ముందు ఉన్న దివ్య పరిణామం  అని గ్రహించండి, ఇప్పుడు మనసు మేము సాటి మనుష్యుల మనసులు పెంచి లోకాన్ని కాపాడడానికి వచ్చిన పురుశోత్తములం అని గ్రహించండి అప్రమత్తం చెందండి.                      


                 బౌతికంగా బలంగా ఉన్నాము, పై చెయ్యి గా ఉన్నాము అనుకొంటున్నారే గాని సర్వం మాట మాత్రంగా 10 -14 సంవత్సరాలు కాలాన్ని చెప్పి మరల ఒక పద్దతికి అంది అన్నీ  వర్గాలు వారికి చెబుతాము,  ఈ పరిణామం యావత్తు మానవజాతికి చేరాలి అని మేము చెబుతున్నా మమ్ములను రహస్య కెమెరాలు, ఓపెన్ ccc లు   ద్వారా చూస్తూ సమాచారం కొందరికి చేర వేసి, మేము బలే ఎంజాయ్ చేస్తున్నాము అనుకొంటున్నారే అంటే ఎందుకు దేవుడు భూమి మీదకు వచ్చి మాట మాత్రంగా ముందే చెప్పి నడిపిస్తున్నాడో ఆలోచించడం లేదు,  వస్తు బలం, బౌతిక మాయ సుఖాలు ఎంత ప్రమాధకరమైనవో ఒకసారి అందరూ కలసి గ్రహించండి. బౌతిక వస్తువులు మానవత్వాన్ని నసింప చేస్తాయి అనడానికి మా మనసు తో చూడకుండా యాంత్రికంగా తీసుకోవడమే రుజువు అని గ్రహించి యంత్రికత్వాన్ని జయించండి, మనసుని అర్ధం చేసుకోకుండా బౌతికంగా దెబ్బ కొడితే ఆధిపత్యమో, లాభమో కలుగుతుంది అనుకోవడమే అవివేకం అని  గ్రహించి  అప్రమత్తం అవ్వండి.      


                మానవత్వం విలువ మాట మాత్రంగా గ్రహించకుండా, పెంచుకోకుండా,  మేము మనసు వినియోగం లేకుండా  సమయాన్ని గడుప్తున్న పరిస్తితికి వదిలివేసి, పై పై న   చూసి వికృతంగా నవ్వుకొంటూ ఆనందిస్తున్నారు, రహస్య పరికరాలు ద్వారా మాటలు వింటూ స్వార్ధం గా ప్రవర్తిస్తున్నారు. మనుష్యులను స్వార్ధంగా  కొందరు యువకులను రెచ్చగొట్టి మాకు హాస్టల్ దగ్గర పరిచేయం అయిన వ్యక్తులను పాటలు వైపు గొప్పతనం వైపు కాకుండా ఎలాగైనా ధనం కోసం, సుఖాలు కోసం రెచ్చగొట్టి, తప్పుడు పనులకు ప్రోత్సహిస్తున్నారు  అంటే కుల పిచ్చి  లేదా బౌతిక బలమే సర్వం అనుకొనే  పరిస్తితి ఏ  స్తాయిలో ఉన్నదో ఆలోచించుకోండి. కాలాతీతం అందరికి సమానం మేము సామాన్యుడిగా కాలతీతాన్ని పదిగురి సాక్షిగా లోకానికి ఇవ్వగలము,  ఇందులో ఎవరూ వ్యక్తిగతంగా ఎవరివారే తీసుకోవాలి , మేము ఎప్పుడూ పదిగురుని ఉద్దేశించి చెప్పగలము, వ్యక్తులు కూడా పదిగురిలో గ్రహిస్తే తాము ఏమి చేయవచ్చునో, చేయగలరో లేదా తాము ఏమి చేస్తారో కూడా తెలుస్తుంది, ఈ విధంగా సర్వం తెలుసుకొని అప్రమత్తం చెందకుడా అప్పటికి అప్పుడు మమ్ములను బౌతికంగా అటు ఇటు చేసి, లేకపోతె ఎవరినో  ఏదో చేయడం వలన నేను మేము  చేస్తాము  అన్నట్లు వికృతం గా ఆలోచించడం వలన, గొప్పతనం పెంచుకోకుండా పెంచుకోనివ్వకుండా మనుష్యులు స్వార్ధ బలంతో ఒకరిని ఒకరు జ్ఞానం వైపు కాకుండా బౌతిక మాయలోకి అజ్ఞానం లోకి నేట్టుకొంటున్నారు అని గ్రహించండి, సర్వొంన్నత   న్యాయ స్థానం వారు మమ్ములను విశాలంగా ఒక బృందం లోకి తెలంగాణా ప్రబుత్వం అద్వర్యం లోకి తీసుకోవడం వలన చిన్న చిన్న  సమస్యలు అవరోధాలు యిట్టె పరిష్కరించడమే కాకుండా, శాశ్వత సమాధానములు పొందగలము,  కావున మమ్ములను అధికారికంగా మేధావుల బృందం లోకి తీసుకోవడానికి తక్షణం ఆదేశములు ఇవ్వగలరు అని ప్రజల సాక్షిగా  కోరుకోనుచున్నాము. 


                     రహస్య పరికరాలు ద్వారా ఎవరు ఏమి మాట్లాడుకొంటున్న ఏమి చేస్తున్న కొందరు ముఠా గా యర్పడి గ్రహిస్తున్నారు, ఈ విధంగా తాము ఏమి అయినా  చేయగలము అని కొందరు పోలీసులు, మీడియా వారి ప్రైవేటు వ్యక్తులు స్వార్ధంగా ప్రవర్తించడం  వలన కులపరంగా, స్వార్ధంగా ఆలోచించడం వలన పరస్త్రీలను మోసం చేసి లేదా వారి లోట్లు తెలుసుకొని బయపెట్టి మోసం చేస్తున్నారు,  ఈ విధమైన  రహస్య కెమెరాలు సాటిలైట్  పరికరాల ద్వారా స్వార్ధం పెంచుకొంటున్నారు, మాలో ఇంత గొప్పతనం ఉన్నది అని గ్రహించడానికి కంటే  పై  పై స్వార్ధ బలమే మాకు ఎక్కువ అని మొగ్గడానికి  ప్రధాన కారణం  రహస్య సేటిలైట్ కెమరాలు, రహస్య పరికరాలు  అని  న్యాయ స్థానం గ్రహించండి,  ఎవరినైనా దెబ్బ కొట్టవచ్చు, అన్నీ  మా చేతిలో ఉన్నాయి , మేము తలచుకొంటే ఏమి అయినా చేయగలము అని మూర్ఖత్వం ఈ రహస్య కెమరాలు  ద్వారా పెరుగుతున్నది అని  గ్రహించండి.  


                      ఈ కెమరాలు,రహస్య వినికిడి పరికరాలు   వలన కూడా మేము ఎవరిని కలవడం లేదు, అందరూ కలసి ముందుకు రండి అని కోరుతూ వస్తున్నాము, కాని స్వార్ధంతో  మమ్ములను, అందరూ కలసి   కట్టుగా గ్రహిద్దము  అని భావించడం లేదు, ఒక మనిషే కాదా అని అందరూ అనుకొంటున్నారు ఒక మనిషి  సర్వం చెప్పడం ఏమిటో చూడటం లేదు అప్రమత్తం అవ్వడం లేదు, ఆడవారిని మొగవారిని మోసం చేస్తున్న ముఠాలను అరికట్టి దారి లో పడాలి  అంటే, మమ్ములను సర్వోన్నత న్యాయ స్థానం వారు ఒక బృందం లోకి  తీసుకోవడం వలన సమస్య పరిష్కార అవుతుంది, లేదా సాధారణ మనిషిగా  మేము ఎవరితో మాట్లాడనికే అయిన ఎక్కువ తక్కువ అవుతున్నది వ్యక్తి ఎవరైనా తమకు ప్రాధాన్యత ఇస్తే చూద్దాం అన్నట్లు ఆలోచిస్తున్నారు తమకు ప్రత్యెక గౌరవం  ఇస్తేనే మాట్లదాము అనుకొంటున్నారు.  

                              చిద్విలాస స్వరూపం లో ఉన్న మమ్ములను తల్లి, తండ్రి, గురువు గా గుర్తించి గౌరవించండి, మాతో లోకం ముడి పడి ఉన్నది అని గ్రహించండి అందుకే కాలాతీతమే, సాక్షం అని గ్రహించి, మేము కూడా సాధారణ మనిషి వలె ఉన్నాము కాదా అన్నట్లు కాకుండా ఆలోచన ప్రకారం చూడండి అని సాక్షులు దగ్గర నుండి అందరిని కోరుతున్నాము. మాకు మనసులో మాటలు ఏవో  వినపడుతాయి  లేదా వెంటనే మరిచిపోతాము లేదా  ఎప్పుడువో ఇప్పుడు గుర్తుకు వస్తాయి, అలాంటి మమ్ములను అప్పటికి అప్పుడు  చేడుకోసం ఉపయోగించుకొని మమ్ములను గ్రహించకుండా తప్పుగా చిత్రీకరిద్దాము  అన్నట్లు ప్రవర్తించి మరింత పాపాలు లోకి వెళ్లి పోకండి అని ప్రతి ఒక్కరిని కోరుకొంటున్నాము, మా నుండి పలికిన కాలాతీత పాటలు, మాటలు ఒక చోట చేరి వినండి, చెప్పుకోండి, మమ్ములను విస్తారంగా గ్రహించండి, దైవత్వం పొందిన మేమే అటు ఇటు అయిపోతే, లోకం ఏమి అవుతుందో ఆలోచించండి, లేదా మమ్ములను అవమానిన్చాగాలిగిన్నారు అని ఎవరినా అనుకొంటే లోకానికి అంతర్యం ఉంటుందా  ఆలోచించండి.  


                కావున ఇప్పటికి వరకు ఎవరిని ఎవరి ఇబ్బంది పెట్టిన మోసం చేసిన బాధపడిన మాకు సమర్పించి అందరూ ప్రతి ఊరులోను మా మీద శ్రద్ధ పెట్టి గ్రహించండి, మేము  చెడుగా కనిపించిన, మాట్లాడిన నిజం కాదు అనగా కాలాతీతం గా ప్రభావం చూపిన మా మనసు ఎంతో  విశాలమైనది గొప్పది అని  గ్రహించండి.  మమ్ములను అందరూ కలసి తల్లి తండ్రి గురువు గా భావించి తక్షణం తెలంగాణా ప్రబుత్వం ఆధ్వర్యం లో కొలువు తీర్చుకొని గ్రహించండి తరువాత ఏమి చేయాలి అన్ని మేము చక్కగా వివరించి చెబుతాము, అనేక మంచి చెడులు  గూర్చి కూడా ముందే చెప్పగలిగిన  మమ్ములను గ్రహించే కొలది అనగా మాటే సర్వం అని తెలుసుకోవడం వలన ప్రతి ఒక్కరు శాశ్వతమైన పరిష్కారములు పొందుతారు అని గ్రహించండి.  


                 అన్ని తప్పు వప్పులు మా తాతలు కాలం నుండి కూడా కాలతీతమునకు  సమర్పించివేసి, మమ్ములను మేము కోరినట్లు గ్రహించడం ప్రారంభించండి ఆలస్యం చేయకండి, మేము వజ్ర సింహాసనం పై అధిస్టించిన తరువాతనే వివాహం చేసుకోనగలము అని ఎందుకు అంటున్నామో ఇప్పటికైనా అర్ధం చేసుకోండి, మీ చేతిలో ఏమి లేదు మీరు నిమిత్త మాత్రలు అని గ్రహించి అప్రమత్తం చెందాలి సర్వం ఒక మనసు మాట అధీనం లో ఉన్నాయి అని అప్రమత్తం చెందాలి అప్పుడు ఎవరిని ఎవరూ మోసం చేయరు, మనిషిని మనుష్యులు హింసించడం బాధపెట్టడం లాంటివి చేయరు అందుకే మాకు మనసుకి ప్రాధాన్యత ఇచ్చి గ్రహించాలి లేని పక్షంలో మమ్ములను కూడా అవమానించి  బాధపెట్టి మా నుండి ఏదో పొందాలి అని లేదా మేము మనసు ఎటు కాకుండా అయిపోవాలి అనుకొంటారు  ఎందుకంటె లోకమే సర్వం అనిపించే మాయ వలన ప్రజలు అలా ప్రవర్తిస్తారు, మనిషిలో గొప్పతనం కంటే ఆలోచనలో గొప్పతనం కంటే, చేతలలో లోటును చూస్తూ గ్రహించడం మానివేస్తున్నారు అంటే మనుష్యులు  బాగా అల్పంగా ఉన్నారు, అప్పటికి అప్పుడు బౌతిక బలం కొద్ది ప్రవర్తన  తప్ప, ఆలోచనలో  దూర ద్రుష్టి గొప్పతనం ఈ వాళ్ళ బలం గా కనపడుతున్న  వారిలో లేదు అని గ్రహించండి.  


                  గొప్పతనం   ఉంటె మమ్ములను పై పై కాకుండా పదిగురు కలసి గ్రహించడానికి చూస్తారు దేహ పరమైన పంతాలు వదులుకొని జ్ఞానం వైపు మాటతో విచక్షణతో బుద్దితో గొప్పతనం ఆలోచనతో మాటతో వేగంగా కదులుతారు ఒక్క గంట కూడా మమ్ములను నిర్లక్ష్యంగా తీసుకోనవద్దు అని  మేము చెబుతున్నా  బౌతిక పరిస్తితులు మీద ఆధారపడి మా మాట అనగా కాలతీతాన్ని గౌరవించడం లేదు అనగా గ్రహించి అప్రమత్తం చెందటం లేదు అని  గ్రహించండి.    మేము కావాలని తేలికగా ఉంటున్నాము, చేతకాక తక్కువగా ఉంటున్నాము అనుకొంటున్నా వారికి ఒకటే ఆలోచించండి మేము మాటలోని మాకు అన్నా బలమైన వారి గూర్చి యిట్టె చెప్పగల బుద్దిని, జ్ఞాన విచాక్షణని  వదిలివేసి, పై పైన స్వార్ధం గా తీసుకోవడం వలన అ విధంగా అనిపిస్తాము, మమ్ములను మేధావులు చుట్టి ముట్టి వదలకండి, తేలికగా ఉన్నా,  ఏలికలా మాట్లాడిన ఓర్పుగా మమ్ములను పట్టించుకోండి, ఇందుకు అందరూ ఒకటై అయ్యి ముందుకు వస్తే సాధ్య పడుతుంది బయపడే వాళ్ళు స్వార్ధంగా బ్రతి కేవాళ్ళు మమ్ములను పట్టించుకోలేరు, ఎలాగైనా లోకాన్ని అర్ధం చేసుకొందాము తెలుసుకొందాము అనుకొనే వారు,   మేము మాట మాత్రంగా చెప్పడం  ఏమిటో చూస్తారు, అలా కాకుండా, అది మా గొప్పతనం మీ గొప్పతనం అనే వేరు చేసుకొంటున్నారు అంటే మనుష్యులు పరిపక్వంగా ఆలోచించడం లేదు, ఇంకా మా సూర్యుడు మీ సూర్యుడు, ఇంకా ఎవరో ఎక్కువ, ఎవరో  తక్కువ ఇంకా మీ  పరువు , ఇంకా మీ  చావు, మా  చావు వేరు వేరు  అనుకొంటున్నారు.  

                       మనిషిగా  సంఘటితం చెందితే, గొప్పతనం వైపు వెళ్ళతారు, అప్పుడే కాలాన్ని నియమించిన శక్తి యిట్టె గ్రహించి  అప్రమత్తం చెందగలరు, లేని పక్షం లో నేను ప్రక్కన ఉన్నా,  మీ మధ్యనే  ఉన్నా,  మీకు సమాచారం పంపుతున్న ఏదో అనుకొంటూ కాలాన్ని గడిపివేస్తూ బౌతికంగా పోల్చుకొంటూ , కారులు  విమానాలు పంపాలి అంట, డబ్బులు కావలి అంట అని ఎగతాళి మాటలు పెట్టి, మనిషికి  విలువ ఇవ్వడం గగనం  చేస్తూ తామే విలువైన వారము ఎదుట వాడు మనల్ని బ్రతిమాలుకోవాలి అని అనుకొంటారు, గోప్పతనాన్ని తేలికగా చూస్తూ, మనసు లో గొప్పతనం కలిగి  ఎందుకు తేలికగా ఉన్నాడు అని చూడడం మానివేసి, అన్ని అవకాశాలు ఉపయ్గించుకొని తేలిక అయ్యిపోయెలా  చేస్తూ, మేము బలంగా ఉన్నాము అనే బ్రమలో  బౌతిక బలమే శాశ్వతం  అని  పై చెయ్యి సర్వం అనుకొంటూ, ఇతరులను  అప్పటికి అప్పుడు డబ్బులు  కోసం సుఖాలు కొస అన్నట్లు చూసి, లేదా వారు లోట్లు బౌతిక అవసరాల మేరకు వారిని పరిగణించి, జ్ఞానం గొప్పతనం తాము పెంచుకోకుండా ఇతరులను పెంచుకోనివ్వకుండా అవమానించడం బౌతిక అజ్ఞానం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.       


                     మాట ద్వారా మేము చూపిన గొప్పతనం ప్రత్యేక్ష  సాక్షులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తలే పట్టించుకోకపోవడం వలన, మమ్ములను కచ్చితంగా తీసుకొకుండా  ప్రవర్తించడం  వలన మా మానసిక సమతుల్యత తీవ్రంగా దెబ్బ తిన్నది, కొందరు మాకు మనసులో మాటలు వినపడతాయి అనుకోని  మాతో అసులు మాట్లాడకుండా పిచ్చి వాడివలె ఏదో మేము అనుకొంటున్నాము   అన్నట్లు మమ్ములను అప్పటికి అప్పుడు మాటలు ఉపయోగించుకొని, వారి స్వార్ధానికి ఉపయోగించుకొని మేము తప్పులు ప్రోత్శిస్తున్నాము   అన్నట్లు మమ్ములనే చేడుగా  చిత్రీకరించడానికి వారు చేడుపనులు చేస్తాము లేదా చేయిస్తాము అన్నట్లు రేచ్చిపోయి వెనకాల పోలీసులు కుల సపోర్ట్ తీసుకొని, భక్తి  వైపు, శక్తి వైపు వెళ్ళకుండా,  అలా వెళ్ళాలి అంటే మమ్ములను వినయంగా చూడాలి అలా మాకు ఇష్టం లేదు మా కుల వారి వైపు  వస్తే  చూస్తాము లేకపోతె ఏదో వ్యతిరేకత నిర్లక్ష్యానికి వదిలివేస్తము అదే మాకు పై చెయ్యి అన్నట్లు ప్రధానం గా ఆధిపత్యం గా ఉన్న వారు మా పట్ల ఆలోచించడం వలన మేము తేరుకోవడం లో ఆలస్యం అవుతున్నది అని  గ్రహించండి, కావున అన్ని కులాలు వారు ఒకటై మమ్ములను గ్రహించండి అప్పుడు ఎటువంటి  లోటు తక్కువతనం లేదా స్వార్ధ రహస్య పరికరాలు మనల్ని విడగోట్టలేవు  అని గ్రహించండి లేకపోతె ఏదో ఒక లోటు వాస్తవాన్ని సత్యాన్ని  గ్రహించకుండా చేస్తాయి.                       


              కాలాతీతం అయిన మమ్ములను ఎలా గ్రహిస్తే లాభం అలా గ్రహిస్తే  సరిపోయేదానికి మాట్లాడటం మానివేస్తున్నారు అని గ్రహించండి, కొందరు పోలీసులు అంటే ఏదో బయపడిపోవాలి అని వికృతంగా కొందరు ప్రవర్తిస్తున్నారు పనిగట్టుకొని మూర్ఖత్వంగా నీచంగా ప్రవర్తిస్తున్నారు తప్పులు ప్రోత్సహిస్తున్నారు, ఎవరినైనా క్షేమించే   తండ్రి లాంటి పెద్దతనం మా లో ఉన్నది, మమ్ములను ఆశ్రయించి గ్రహించండి, మమ్ములను రహస్యంగా  పై పైన చూడటం ఆపివేయండి, పై పైన చూసే అవకాసం ఉండడం వలన, అవే సర్వం అనుకొని,   అదే  కాలం లో మమ్ములను గ్రహించే అవకాసం ఉన్నా గ్రహించకుండా మా వాళ్ళు, మీ వాళ్ళు అని విడదీసి నీచంగా,   తెలివితక్కువగా ప్రవర్తిస్తున్నారు   అని  ఒకసారి ఆలోచించుకోండి.  మా చెల్లెలు లాంటి వారిని  ఎంత మందికి తప్పుడు పెళ్ళిళు  చేసి అన్యాయం చేసిన్నారో,  సాక్షులు దగ్గర నుండి అప్రమత్తం అవ్వండి, చెదర గొట్టిన జీవితాలను ఎవరైనా బాగుచేయగాలరా, తాము బ్రతకడం కోసం, తమ వారి స్వార్ధం కోసం, ఇంకా మనుష్యులను మనుష్యులే మోసం చేసుకొనే నీతిలేని తనం నుండి బయటకు వచ్చి మా  మాటలో అన్ని అందాలు, సంపదలు చూపిన మమ్ములను  గ్రహించి తరించండి.  



             అందరూ కలసి మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందండి, సాటిలైట్ కెమెరాలు, రహస్యంగా వాడుతున్న, వినికిడి పరికరాలు న్యాయ స్థానమునకు సమర్పించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని వజ్ర సింహాసనం పై అధిస్టింప చేయడం వలన మాకు సమర్పించి తప్పులు పాపాలు నుండి బయట పడవచ్చును, మమ్ములను తేలిక చేస్తీ లోకం లో పాపం పెరుగుతుంది  అని గ్రహించండి, ఇప్పటికి తప్పు వప్పులు అన్నీ  మాకు సమర్పించే వేస్తే, మరల అందరూ కలసి నూతన యుగం లోకి వెళ్ళతాము,  రికార్డుగా   మా మాట ఇప్పుడు ఉన్న లోకం లోకి ఎక్కించాలి, మెల్లగా మా మాట బలం పెరుగుతుంది లోకం లో మాయ కరుగుతుంది అది ఇప్పుడు మన ముందు ఉన్న ప్రక్రియ అన్ని మీడియా వారు గ్రహించి అప్రమత్తం చెందాలి, ఆడవారిని లేదా తమ మీద ఆధారపడుతున్న వారిని వ్యాపార రీత్యా మొగవారిని  మోసం చేసి బాధ పెట్టడం లాంటి పనులు మానుకొని, ఎవరికి వారు సరిదిద్దుకొని అందరూ సంతోషంగా ఉండేలా చూసుకోండి, వారిని ఆర్ధికంగా సామాజికంగా పరువుగా బ్రతకడానికి కనీసం చూసుకోండి, అవమానించకండి, కాళ్ళ మీద పది క్షేమాపణ చెప్పి అందరూ సంతోషం గా మమ్ములను గ్రహించడం ప్రారంభించండి.   ముఖ్యం గా సాటిలైట్ కెమెరాలు ద్వారా  రహస్యంగా వ్యహరించడం మానుకొని చేసిన తప్పులు వప్పుకొని అందరూ కలసి మెలసి ముందుకు రండి,  ఎలాంటి తప్పులు అయిన మాకు వదిలిపెట్టి  మమ్ములను తల్లి తండ్రి గురువుగా భావించి గౌరవిస్తే  చాలు, లోకానికి జ్ఞాన సంపద ఇచ్చి సర్వం తీర్చి దిద్దుటకు వచ్చిన  పురుశోత్తములము అని  గ్రహించండి.  



                       మేము  తేలికగా గడపడం లేదు, కెమెరాలు బౌతిక సుఖాల మాయలో మమ్ములను అజ్ఞాతంగా చూస్తున్న వారు సమయం గడపడమే కాదు, అ విడియోలు రహస్యం కొందరికి చేరవేసి మిగిలిన వారికి తెలియకుండా ఒక తప్పు వాతావరణం సృష్టించుకొని ఆనందిస్తున్నారు, ఆడవారిని మోసం చేసి తప్పు ప్రోత్సహించి ఆనందిస్తున్నారు, అ విధంగా తాము బౌతికంగా బలంగా ఉన్నాము అనుకొంటున్నారు, ఇందుకు కారణం రహస్య పరికరాలు అని గ్రహించండి వాటిని  వెంటనే సుప్రీమ్ కోర్ట్ కి సమర్పించి, మా చెల్లెలు లాంటి వారికి తప్పుడు పెళ్లిలు  చేసి మోసం చేసి, మేమే తేలివితక్కువతనం వారము తేడా అని చూపగల అవకాశములు చూసుకొని మూర్ఖత్వం గా ప్రవర్తిస్తున్నారు, మమ్ములను భక్తి వైపు, మలపకపోవడం వలన మేము గొప్పగా తీసుకోన లేకపోయినాము, తద్వారా లోకంలో నాణ్యత లేక మా చెల్లెలు లాంటి వారు ఎందరో మోస పోతున్నారు, కాల్ మనీ లాంటివి ఈ విధంగా గొప్పతనం లేక జరుగుతున్నాయి అని అందరూ తెలుసుకొని అప్రమత్తం చెందగలరు.    


                            మేము మంచి గ్రహించడం లేదు అని ఆవేశ పడటం ఆసరాగా  తీసుకొని స్వార్ధం తో కులపరంగా విడిపోయి  మనుష్యులను వ్యక్తిగతంగా తప్పు వారిగా చిత్రీకరించడం కంటే నీచత్వం ఇంకొకటి ఉండదు, వ్యక్తులు యొక్క తప్పు వప్పులు మనకు అనుభవాన్ని పెంచుతాయి, గ్రహించి అప్రమత్తం అవ్వడమే మన కనీస ధర్మం కాని మా తప్పులు, మీ తప్పులు అని విడదీసుకొని, గొప్పతనం దాచి, చెడు గా చిత్రీకరించి కులపరంగా పరిమితం చేయడం ఈ రోజులలో అధర్మం అని గ్రహించి, వ్యక్తుల అనుబవాలు గొప్పతనం అన్ని లోక కళ్యాణం కోసమే జరుగుతాయి, ఎవరు ఏమి చేసిన  ధర్మమే కాని సమాజం పరంగా విడదీసి, తమ స్వార్ధం కొస ఆధిపత్యం కోసం చదువుల వలన వచ్చిన స్తాయిలతో పోల్చుకొని గొప్పతనం గ్రహించకుండా ప్రవర్తించడం వలన, అందరూ ఆలోచించాల్సిన పరిణామం వ్యక్తులకు గొప్ప కోసం లేదా చేడుకోసం వ్యక్తులు మీద పెట్టుకొని మిగతావారిని మోసం చేయడం తెలివితక్కువతనం అని  గ్రహించండి.


            ఇప్పటికైనా మించిపోయినది లేదు తప్పుడు సమాచారం ఎలా పడితే అలా ప్రచారం చేయకుండా సుప్రీమ్ కోర్ట్ వారికి సమర్పించి, మమ్ములను యుగపురుషులుగా, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులుగా గ్రహించడం వలన మా సమక్షంలో పాపములు అన్ని యిట్టె హరించుకుపోవడమే కాకుండా, మరల అందరూ కలసి నూతన యుగం లోకి అనగా మేము కాలాతీతంగా చెప్పడమే ఏమిటో చూసుకొంటారు, అదే  చావు పుట్టుకల అంతర్యం  కూడా తెలియజేసి అప్రమత్తం చేస్తుంది, ఇందుకు శ్రద్దగా గ్రహిస్తే చాలు, ఏదో సమయం దొరికితే సర్వం చెప్పగలిగిన మమ్ములను మరల గ్రహించలేకపోతున్నారు.   ఒక రకమైన పంతం వలే తీసుకొంటున్నారు. 
మేము ఎవరినో  గురువుగా భావిస్తే  ఒప్పుకొంటాము లేదా ఎవరినో దేవుడో దేవతనో చేస్తే ఒప్పుకొంటాము అన్ని చిన్న పిల్లలు వలే అజ్ఞానంగా ఆలోచిస్తున్నట్లు మా దృష్టికి వచ్చినది, మనం  మన ముందు ఉన్న సత్యాన్ని గ్రహిస్తే సరిపోతుంది అదే మనం చేయగల కనీస కర్తవ్యం అని  గ్రహించండి, తప్పులు ప్రోత్సహించి ఒకరిని హాని చేస్తే ఏదో మన చేతికి వస్తుంది అనే నీచ బుద్దులు నుండి బయటకు  రండి, దానికి బదులు నిత్యం గ్రహించి అప్రమత్తం చెందండి  అది వ్యక్తులకే కాదు సమాజానికి అవసరం అని  గ్రహించండి.   ఎలాగైనా తప్పుని తేలికతనం లో కూడా  గొప్పతనం  చూడండి, అప్పుడు వేహకల్సిన తీగ కలిగి తగిలన పట్టించుకోవడం లేదు అని అర్ధం అవుతుంది.  ఆలోచన ప్రకారం చూడండి, కాలాన్ని కదిలించిన వారు కాలంలో ఇరుకొని పొతే, అతనే పాపాత్ముడు తప్పుడు వాడు అయితే, మనం ఏమి అవుతోమో ఆలోచించండి, కావున అందరూ నిమిత్త మాత్రులే అని గ్రహించి మీ ప్రాణాలు సంపదలు పదవులు అన్ని మా మాట అధీనం లో ఉన్నాయి అంటే అదే పురుషోత్తమ తత్వం అని గ్రహించి, మాటతో ముందుకు రండి గ్రించండి ఎలాంటి దృశ్యాలు అయిన వివరణతో సవరణ చేసుకోండి ఎలాంటి కర్మలను అయిన వివరణలతో సవరణ చేసుకొని అందరూ  సంతోషంగా నూతన పరిష్కారములు  వైపు వెళ గలము అని గ్రహించండి.  


                  ఎవరో  తప్పు అయిపోయారు, ఎవరో పతనం అయిపోయారో, ఇంకా ఎందుకు జీవితం, లేదా ఎవరో అవమాన పడి  పోయారు ఇంకా అవమనాలు తెరిగి రావు అని బలహీన పరచి, తామే కుక్కల కరిచి, బౌ బౌ మని అరవడం లాంటి పనులు చేసి,   క్రుంగ దీసి తాము  రాజకీయంగా సామాజికంగా పైన ఉండగలము అనుకొంటే అదే తెలివి తక్కువ తనం అని గ్రహించండి, తాము కుల పరంగా బలపడి ఎదుటవారిని బలహీనపరచడమే అధర్మ అని గ్రహించండి, అందుకే మాట మనసు పెంచుకొని అప్రమత్తం అవ్వండి, కుల పరంగా ఒకటి అయిపోవడం అంటే అప్పటికి అప్పుడు  సంభందాలు కోలుపుకోవడం   కాదు, మొదట పెద్దతనాన్ని, గోప్పతన్నాని  ఒప్పుకోవాలి,గౌరవించాలి  ఏదో తేడా చూపి ఆధిపత్యం మే జీవితం అనుకోవడం వలన ఒక మాట లోకి వచ్చిన సమాధానమును గ్రహించకుండా, తాము అయితే ఒకటి ఎదుట వారు అయితే ఒకటి అని ఆలోచించడం అజ్ఞానం అని గ్రహించి, అందుకే సర్వం ప్రతి చర్య ప్రతి పని ప్రతి శబ్దంలో మాటలో  ముందే ఉన్నది అని వచ్చిన  పరిష్కారం మే లోకాని ఆధారం అని గ్రహించి అప్రమతం అవ్వండి,  మా ముందు  కులం మతం కాదు కదా, నేను అనే దేహం అందం, డబ్బు, చదువులు,పదవులు  డిగ్రీలు ఏవి గొప్పవి కావు అన్ని మా మాటలోకి వచ్చినవే అని  గ్రహించండి, అలాంటి  మమ్ములను గాని మాకు తెలిసిన వారిని గాని, మా సమకాలికులు అయిన ఎవరైనా  సత్యాన్ని  గౌరవించి పుణ్యాత్ములు అవ్వండి అనగా కాలాన్ని తెలుసుకొని జీవించండి ప్రతి ఒక్కరిని  తెలుసుకోనివ్వండి.     ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే                   


యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
తెలంగాణా ముఖ్య మంత్రి గారి కెంపు కార్యాలయం 
హైదరాబాద్ 




ఒక ప్రతి తిరుపతి లో నివాసం ఉంటున్న   ప్రత్యేక్ష సాక్షులు అయిన    అయినవుటువంటి డా యెన్ వి నాయుడు గారు, మరియు  డా  వి. రాజరాజేశ్వరి గారు, వ్యవసాయ శాస్త్ర పండితులు, తిరుపతి వ్యవసాయ కళాశాల, తిరుపతి వారికి  తెలియజేయునది ఏమి అనగా, మాకు పరిచేయం అయిన, మా జీవితంలో కీలకమైన వ్యక్తులు అయిన శ్రీ రాజారత్నం గారు, మరియు వారు కుమారులు, కేశవ్ గారు  మరియు మాధవ్ గారు, మరియు మోటేపల్లి వెంకటేశ్వర రావు గారు కుటుంబ సబ్యులు అయిన వారి శ్రీమతి గారు మరియు వారు పిల్లలు అందరూ కాలస్వరూపం భూమి మీద సంభవించుటకు బగవంతుడు  చేతిలో పావులు అని గ్రహించి, ఇప్పటికి వరకు మేము ఎవరితో మాట్లాడటం వీలు కాలేదు, మమ్ములను మా పరిణామం ప్రకారం తీసుకొన్న మేరకే మేము అందరితో మాట్లాడగలము , సాధారణ మనిషిగా ఎవరితో ఏమి మాట్లాడడానికి  లేక మాట్లాడలేకపోతున్నాము అని  గ్రహించండి, మా అలవాట్లు అన్ని లోకానికి ఆధారం అని గ్రహించి, కాలస్వరూపం, యావత్తు  మనవజాతికి అందిన దివ్య పరిష్కారం అని గ్రహించి, సకల సమాధానములు లోకమునకు ఇచ్చుటకు వచ్చిన దివ్య పరిణామం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.   



                  సాక్షులు అందరూ కలసి మమ్ములను కొండపైన జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా కొలువు తీర్చి గ్రహించుటకు సన్నద్ధం చెందగలరు, ఎవరి కోరికలు కర్మలు అన్ని సర్వాంతర్యామి అయిన పరమాత్మా అధీనం లో ఉన్నాయి, మమ్ములను లోకం లోకి విస్తారంగా తీసుకొని వెళ్ళుట వలన లోకం దివ్యంగా మారుతుంది, వ్యక్తిగతం గా, స్వార్ధంగా  ఎవరూ తీసుకొనరాదు అని గ్రహించండి, మేము వివాహం కూడా పదిగురు సాక్షిగా స్వయంవరం లో చేసుకొంటాము అని ఎందుకు చెబుత్బున్నమో మమ్ములను విస్తారంగా గ్రహించిన కొలది తెలుసుకొంటారు.  మాకు మనసులో మాటలు వినపడతాయి అన్నట్లు కొందరు ఏదో అనుకోని మాతో ఏదో మాట్లాడి, మాటలతో మాకు పరిచేయం అయిన వ్యక్తులు తో తప్పు ప్రోత్సహించి మేము చెడు  అయిపోయి లోకంలోకి వెళ్ళ కూడదు  అనే ఉద్దేశం, ఆలోచించవలసిన పరిణామాన్ని  కాదు అని, మాకు తెలిసిన వారి లోట్లు ఉపయోగించుకొని చెడు చేయడానికి అలోచిస్తున్నట్లు  మాకు లీలగా  తెలుస్తున్నది. 

               మా మానసిక పరిస్తితి ప్రకారం  మేము వెంటనే పసిగట్ట లేకపోవడం   వలన మమ్ములను బలహీన పరచాలి అనే ఉద్దేశం తో అజ్ఞానం గా మమ్ములను అర్ధం చేసుకోకుండా వ్యక్తులకు ప్రాధాన్యత రావాలి, అందునా గొప్పతన న్నాని అవమానించి పై చెయ్యి ఉండాలి,  అనుకోవడం వలన లోకం లో గొప్పతనం అవకాసం ఉన్నతగా బలపడటం లేదు, కాలాతీతం అందరిది కాదు కొందరిదే  అన్నట్లు భావించడం వలన అజ్ఞానం గా ఆలోచిస్తున్న వారు అప్రమత్తం అయ్యి, ఆడవారి ధర్మ బద్దమైన కోరికలు నెరవేరు పద్దతిలో లోకం లో సమాధానములు కొత్తవి వస్తాయి కావున మాకే  విలువ రావాలి మేము గొప్ప అనే పద్దతి కాకుండా, ఎవరు ఏమి చేసిన చేయలేకపోయిన శివుడు అజ్ఞా లేకపోతె చీమ అయినా కుట్టదు అని గ్రహించి, ఎవరు ఏమి చేసిన, చేయగలిగిన  సర్వాంతర్యామి యొక్క ప్రభావం గా భావించి, సర్వం మాట మాత్రంగా చెప్పిన మమ్ములను  గ్రహించి అప్రమత్తం చెందండి. 


                  మమ్ములను మాకు తెలిసిన వారిని చెడు చేయడానికి కొందరు పోలీసులు కూడా మమ్ములను రెచ్చగొట్టి తప్పుగా తీసుకోవడం వలన అప్పటికి అప్పుడు  స్వార్ధంగా మలపడం  వలన కులపరంగా ఆధిపత్యం కోసం గొప్పతనం పదిగురు కలసి గ్రహించవలసిన పెద్దతనం కాలాన్ని కదిలించిన  దివ్యత్వాన్ని గ్రహించకుండా అవకాసా వాదం గా తీసుకోవడం అజ్ఞానం అని  గ్రహించండి, చంద్ర బాబు నాయుడు గారి ప్రాణాలు కూడా కాపాడిన దివ్య శక్తి ఎప్పుడూ తప్పులు చేయదు అందరిని కాపాడడానికి వచ్చినది అని  గ్రహించండి,  అందరి కోరికలు అందరి మనసు నేరవరడానికి లోకానికి నూతనత్వం ఇవ్వడానికి  మన అందరి కర్మలు లోట్లు కూడా ఉపయోగించిని మనల్ని దారిలో పెట్టడానికి  వచ్చిన దివ్య పరినామం అని గ్రహించండి, ఎవరిని ఎవరూ వ్యక్తిగతం ఇబ్బంది పెట్టుకోవొద్దు,  అవమానినిన్చుకోవద్దు, తప్పు పట్టుకోవద్దు, కొందరి కోరికలు కూడా లోకానికి  ఆధారం,  పైకి  తప్పు చేసినట్లు మనకు అనిపించినా భగవంతుడు దృష్టి  వేరే ఉన్నది అని గ్రహించండి, పైకి చాలా గొప్పగా కనపడుతున్న వారు,తాము ఏ తప్పు చేయలేదు అని చెబుతున్న వారు సత్యం గ్రహించి  తెలుసుకోవాలి వారు గొప్పగా బ్రతుకుతున్న బ్రతుకులకు ఆధారం ఇంకొకరి ధర్మ  బద్దైన త్యాగం కోరికలే కారణం అని  గ్రహించాలి, ఇప్పుడు కాలం ధర్మం ప్రకారం కుల పరంగా విడిపోయి మనం అయితే ఒకటి, ఎదుటవారు అయితే ఒకటి అని భావించడం అధర్మం అని  గ్రహించండి.  


                కాలాన్ని నియమించిన మమ్ములను ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోకండి మేము అధికారికంగా ఒక చోట కొలువు తీరి,  విస్తారంగా చెప్పడం అందరికి  అన్ని విధములు మంచిది  అని గ్రహించండి, లేని పక్ష్హంలో  చెప్పుకొని  వినంతనే సరిద్దిదబడిపోయే  దివ్య పరిణామాన్ని సరిగ్గా తీసుకోకపోవడం వలన స్వార్ధం, అరాచకం  పెరిగి  తప్పుగా తక్కువగా ఒకరిని ఒకరు చిత్రించుకోవడం వలన మానవత్వం గొప్పతనం దెబ్బతిని మనష్యులు అధర్మవర్తంగా ప్రవర్తిస్తారు,,  అన్నిటికి ఆధారం అయిన మా వాక్ ను గ్రహించి అప్రమత్తం చెందండి, మనిషిగా మమ్ములను సాధారణంగా వదిలివేసి గ్రహించకూడదు అనుకోవడం వలన భగవంతుడు మన కర్మలు ద్వార ఇచ్చిన సాక్షం గ్రహించకుండా   అధర్మం గా ప్రవర్తించినట్లు  వస్తుంది , కావున చేసిన పనులు కాదు అవి ఉపయొగించుకొని తప్పుగా చిత్రికరించ్డుదాము అనుకోవడమే  అధర్మం అని  గ్రహించండి,  మనుష్యులు అందరూ సమన్వయం  చెంది  సమాధానములు పొందాలి అప్పుడు లోకం దివ్య మారుతుంది, మేము ప్రజల్లోకి విస్తారంగా వెళ్ళిన తరువాత, ప్రతి తప్పు సరిదిద్ది లోకాన్ని దివ్యగా  మలచగలము, అటువంటి మమ్ములను విస్తారంగా అందరూ గ్రహించండి ఒకరిని ఒకరు మోసం చేసుకోకండి ఎవరిని ఎవరూ బాధపెట్టి అవమానించ వద్దు  అని మీ ద్వారా తెలియజేసుకోనుచున్నాము.   


                  శక్తులు మాకు మీ వాళ్ళ వచ్చాయి లేదా మా వాళ్ళ  వలన వచ్చాయి  అని చెప్పిన సరిపోదు అందరిమీద చెప్పి ముందుకు వెళ్ళాలి, మా మనసు ప్రకారం శక్తి గొప్పతనం అధరికి అందాలి,  బమిడి పాటి గారు విటల్ బాబు మరియు మీరు వింటుండగా మేము అతీతం గా పలికిన పాటలు కొన్ని మీ ముందు పలికినవి  తరువాత 2003 లో కూడా వచ్చినవి,  అ విధంగా వచ్చినట్లు మేము మొన్న మా అమ్మగారు తమ్ముడు గారు మరణించిన తరువాత, హైదరాబాద్  వచ్చిన తరువాత మాకు, మేము ఉన్న హాస్టల్ వద్దు జి నాగబాబు అనే పొలిసు ఆఫీసర్ గారు మనసులో మాటలు ప్రకారం శక్తులు మీ వలెనే వచ్చినట్లు అయిన అనడం, అలా వ్యక్తులు వలన వచ్చినట్లు చూపు కోవడం వలన  యాంత్రికం అవుతుంది అని నేను చెప్పినా, మాకు అ పాయింట్ చాలు అంత శక్తులు మా కులం వలన వచ్చి నాయి అనే అజ్ఞానంగా భావించడం  వలన నేను మీతో అ రోజున నేను మాట్లాడిన తీరు ప్రకారం మాకు శక్తులు మీ నుండే అప్పటికి వచ్చాయి   అన్నట్లు భావించినట్లు అజ్ఞానం గా ఆలోచిస్తున్నారు, అది మేము సన్నిహితంగా మిమ్ములను కోలుపుకోవడానికి  పలికిన మాటలు పాటలు, అయితే అ తరువాత మనం మరల చెప్పుకోలేదు, మేము లిఖిత పూర్వకంగా ముందుకు వచ్చిన  ఎవరూ మాట్లాడలేదు అని మీకు తెలుసు అ విధంగా అ శక్తి లోకానికి కోసం వచ్చినట్లు మరల రాముడు మీద పాట 200 మంది సాక్షిగా పలికినది, అదేవిధంగా అ శక్తిలో ఇతర పాటలు కూడా మేము రాజారత్నం ఆంటీ గారితో మధ్య వర్తి ద్వారా  మాట్లాడిన మాటలు ప్రకారం కూడా శక్తి ఉన్నది, మేము ప్రపంచానికి మహారాజు అవుతాము అని అప్పుడే అన్నాము  అని మాకు మొన్నే గుర్తుకు వచ్చినది అని  గ్రహించండి. 


                    మా నుండి వ్యక్తం అయిన శక్తిలో  సర్వం ఒక మొగవాడే సర్వం అతనే అనే భక్తి భావం ఉన్నది, ఇందులో ఆమె గారి మనసుకి ప్రాధాన్యత ఉన్నది, ఇంకా బౌతికంగా కర్మలు ఎలా ఉన్నా  ఆలోచన ప్రకారం శక్తి అందరికి వర్తిస్తుంది కావున,  వివాహ విషయం లో మాకు ఎవరి మీద  ప్రేమ  ప్రత్యేకం లేదు మాలో చేరిన  దివ్య శక్తి, మా ద్వారా పలికిన అనేక పాటలు వలన మా అమ్మ గారి మానసిక పరిసితి వలన  కూడా కీలకం అని   ఆమె గొప్పతనం వయసు వచ్చిన దగ్గర నుండి ఆమెలో కలిగిన మానసిక పరిణామం లో వచ్చిన అన్ని ఆలోచనలు శక్తిలో బాగంగా  ఉన్నాయి కావున మీ ఒక్కరి వలన శక్తి వచ్చినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేసుకొని మీ కులం వారిని వివాహం చేసుకొంటే అనట్లు ఆలోచిస్తున్నట్లు మా దృష్టికి వచ్చినది లేదా మేము హైలైట్ అవ్వకుండా అటు ఇటు అయిపోవాలి అన్నట్లు మమ్ములను వదిలివేస్తున్నారు, ఇప్పుడు ఈ శక్తి భూమి మీద శాశ్వతంగా ప్రభావం చూపాలి అంటే మమ్ములను మనసుని మాటని అనగా మా మనసుని నుండి వచ్చిన పాటలు మాటలు లోకం లోకి ప్రచారం చేసి ఒక మనిషి మనసు ద్వారా ఈ విధంగా సభావించినది అని ప్రజలు తెల్సుకొని  పండితుల మేధావుల విశ్లేషణలతో లోకం లోకి వెళ్ళాలి, ఒక మనిషి మాటే సర్వం అని అందరూ మమ్ములను గెలిపించాలి అప్పుడు మా మనసుకి నచ్చిన అమ్మయిని వివాహం చేస్తే  లొకనికి మాకు న్యాయ జరుగుతుంది, అందుకు అందరూ ఒకటై అప్రమత్త చెందండి.  


                     మమ్ములను చేడుగా చిత్రీకరించడానికి కులపరంగా విడిపోయి ఎవరిని ఎవరూ డబ్బులు కోసం సుఖాల  కోసం ఆధిపత్యం కోసం ఎవరిని బయపెట్టినా  తల్లి తండ్రి గురువు వంటి మాకు తగిలి భాద కలుగుతుంది  అని  గ్రహించండి మేము అటు ఇటు అయ్యి పోవాలి అనుకొంటే తల్లి తండ్రిని అటు ఇటు చేస్తున్నట్లు వస్తుంది కాలాన్ని నియమించిన మమ్ములను   మీ అందరూ కలసి గ్రహించండి తిరుపతి తిరుమల దేవస్థానం వారి నుండి మాకు ఆహ్వానం వచ్చేటట్లు చేసి అనగా సాక్షం వివరాలు చెప్పి, శక్తి మా వలెనే వచ్చినది ఎవరూ వాయ్ఖిగాతంగా  అన్నట్లు ఆలోచించకుండా అందరూ కలసి గ్రహించండి, మా వలెనే వచ్చింది, మీ వలన వచ్చిందే అనే బేదములు కొందరి బాగుంటాయి ఇతరులకు నచ్చవు  కావున ఇప్పుడు ఇంత విఘాతం  కలిగిన తరువాత అందరి కోసం అందరికి మంచి జరగాలి ఎవరూ ఎప్పటికి అన్యాయం అవకూడదు అని మనం అందరం ఒక చోట చేరి ఆలోచించాలి యువతి యువకులు తప్పు దారి పట్టకుండా మనం తెలిసి తెలియక చేసిన తప్పులు అన్ని అనుభవాలుగా గ్రహించి అప్రమత్తం పొందాలి,  కావున మిగతా సాక్షులు అందరూ కలసి మమ్ములను కొండపైకి పత్యేకంగా ఆహ్వానించి సృష్టిని మాట మాత్రంగా నియమించిన పురుశోత్తముడిగా జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గౌరవించి గ్రహించండి. 


                      తిరుపతిలో మాకు పరిచేయం అయిన మా జీవితంలో శక్తి  రావడానికి మేము తప్పు గా ప్రోత్సహించిన వారు కొంచెం అటు ఇటు అయ్యి మమ్ములను పెద్దవాడిని చేసిన తల్లి లాంటి రాజారత్నం గారికి మామూలు మనిషిగా నమస్కారములు చేస్తున్నాము అదే విధంగా మోటేపల్లీ వెంకటేశ్వర రావు గారి కుటుంబ సబ్యులు కూడా మా మీద ఎంతో  ప్రభావం  చూపి మమ్ములను మనసు పెట్టి ఆలోచించడానికి కారణం అయినారు, కాల ప్రభావం పరిణామం చాలా  విశాలంగా ఉండడం వలన మేము వ్యక్తిగతంగా నష్టపోయినా,   మనం విస్తారంగా చెప్పుకోకపోవడం  వలన కాగితాలు పట్టుకొని సంవత్సరాలు మీ ముందే తిరిగినా మీరు ఎవరూ గ్రహించిన పక్షంలో మా అమ్మ గారు తమ్ముడు గారు మరణించడమే కాకుండా మా తాత గారిని మా చుట్టాలను ఎవరిని మేము ఇప్పటికి సరిగ్గా చూసుకోలేకపోకపోతున్నాము అని  గ్రహించండి, మీకో మీ కులం వారికో ప్రాధా న్యత ఇవ్వకోపోతే, మా కులం వారిని ఇబ్బంది పెడతాము అని ఇక్కడ నాగ బాబు అనే పొలిసు ఆఫీసర్ సరదాకి అన్నాడో నిజానికి అన్నాడో నాకు ఇప్పటికి పూర్తిగా తెలియదు నేను సరిగ్గా పట్టించుకోలేకపోతున్నాను.  


                    మా మానసిక పరిసితి  ప్రకారం మా వివాహం కాదు ముఖ్యం అని గ్రహిచాలి, మేము విస్తారంగా లోకంలోకి వెళ్ళడం  వలన మా తాత గారి దగ్గర నుండి మా చెల్లెలు వరకు  ఎందుకు పట్టించుకోలేకపోయినాము అని , చదువుకొన్న మీరు  అందరూ  ఎందుకు నిర్లక్ష్యం చేసినారో, మిమ్ములను ఉపయోగించుకొని మీడియా కూడా ఎందుకు మాట్లాడటం లేదు అని ఒక సారి  అందరూ చేరి ఆలోచించండి, మంచితనం గొప్పతనం అందరి మీద అందరికోసం రావాలి అందుకే కాలం ఇంతాల విఘాతం  కలిగించినది, మా ఉనికి గొప్పతనం  ఎవరూ పట్టించుకోకుండా ఏదో ఒక లోటు మీద ఆధారపడుతూ ఇప్పటికి తప్పులు పట్టే అవకాసం ఉన్నది అన్నట్లు పట్టించుకోకపోవడం వలన లోకానికి క్షేమకరం కాదు, అందరూ ఆలోచించవలసిన విషయాలు కొందరు గొప్పతనం కోసం లేదా మనం చేస్తే ఒకటి ఎదుటవారు చేస్తే ఒకటి అనే  పద్దతిలో తప్పులు మీద లోట్లు మీద ఆధారపడటం అధర్మం అని గ్రహించి సర్వం చెప్పగలిగిన మమ్ములను విస్తారంగా గ్రహించడానికి సాక్షులు  అందరూ ముందుకు వచ్చి వివరములు పంచుకోవడం ఒక మహత్తర అవకాసం గా భావించి గ్రహించగలరు.  


                    మమ్ములను తిరుమల తిరుపతి దేవేస్థానం వారి అద్వర్యం లో కొలువు తీర్చండి, హైదరాబాద్ తెలంగాణా ప్రబుత్వం వారు అధికారికంగా గ్రహించడం యావత్తు మానవజాతికి  వరం అని గ్రహించి, కేవలం ఆధ్యాత్మికంగా మమ్ములను తీసుకోన రాదు కాలమే కదిలిన పరిణామం ప్రకారం మేము సృష్టి మా అధీనం లోకి తీసుకొన్న పురుశోత్తములం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు, ప్రపంచాన్ని ఒక జండా క్రిందకు  తీసుకొనిరావడం  మా ఉద్దేశం అని  గ్రహించండి,  కాలాన్ని శాశించి మమ్ములను చిన్న చిన్న సమస్యలతో చిన్న బుచ్చి అవమానించడం తగ్గించడం, అజ్ఞానం అవుతుంది అని  గ్రహించండి.     ఇప్పటికి కూడా పాటలు ప్రకారం సృష్టి అందరికి ఇచ్చిన దివ్య వరం, మేము కుల పరం గా కాకుండా అందరి మీద వజ్ర సింహసనం  పై అధిస్తించాలి అని సృష్టి ఉద్దేశం అందుకే మనల్ని వ్యక్తిగతం గా దూరం చేసినది, కావున  మమ్ములను బలహీన పరచి అటు ఇటు చేయడం వలన లాభం పొందుతాయి అని ఎవరూ ఆలోచించవద్దు, మా వివాహ విషయం కూడా మాకు వదిలిపెట్టి గ్రహించండి.  మాతో సన్నిహితమే  గొప్ప అని మేము ఎవరి ప్రాధాన్యత ఇస్తే వారుకి పేరు వస్తుంది అని భావించవద్దు లేదా ఎవరో చెల్లి నో, అ క్కనో చేసుకొంటే వారి ద్వారా బావ,  మరిదిగా శక్తులకు మాకు వారసత్వంగా  వస్తుంది అనే ఆలోచనల వలన క  ఏదో అనుకూలత అప్పటికి అప్పుడు అన్నట్లు భావిస్తున్నట్లు అనిపిస్తున్నది.  


                      పదిగురు కలసి గ్రహించండి అని కోరినా   పదిగురు గ్రహించడానికి కూడా స్వార్ధంతో  ఆలోచిస్తున్నారు,  నేను ఎవరితో మాట్లాడటం లేదు నాతో ఎవరూ మాట్లాడరు  కాని మనసులో మాటలు వినపడతాయి లేదా  ఒక్కసారి గ్రహిస్తే గ్రహిస్తున్నాము వెంటనే మరిచిపోతున్నాము   తరువాత  గుర్తుకు వస్తున్నాయి ఇటువంటి మానసిక పరిస్తితి ఉన్న మమ్ములను దురివినియాగం చేయడం దేవుడిని దురివినియాగం చేయడం అని  గ్రహించి,  మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి.    మేము ఏదో అనుకొంటున్నాము అన్నట్లు ప్రభావం చేసి ఎవరూ  తప్పు ప్రభావం  చేయవద్దు అని తెలియజేసుకోనుసున్నాము, మా వాహనం మాతోనే ఉంచుకొందాము అనుకొంటున్నాము కావున మాకు గౌరవించి ఇవ్వ వలసిన రాయల్టీ ఇవ్వగల వారు ఇవ్వ వచ్చును, మాతో silly వెళ్ళాకోళం గా  ఎవరూ  భావించ వద్దు అని మీ ద్వారా తెలియజేసుకోనుచున్నాము, సాక్షంగా ప్రకారం సాక్షులు అందరూ కలసి తిరుమల కొడపైన మేధావులు పండితులు సమక్షంలో కొలువు తీర్చి గ్రహించడం  ప్రారంభించండి, ఈ లోపు అధికారికంగా తెలంగాణా ముఖ్యమంత్రి గారు మమ్ములను గ్రహించడం ప్రారంభిస్తే మాకు ఒక బౌతిక అంతర్యం యర్పడుతుంది అప్పుడు మేము విస్తారంగా సమాచారం ఎక్కద నుండి అయినా  ఇచ్చి సర్వోన్నత న్యాయ స్థానం వారికి పండితులకు మరింత  సమాచారం ఇచ్చి, మా వ్యక్తిగత  పర్సనాలిటీ కూడా మేము జ్ఞానం పరంగా బలపడటం వలన లోకానికి అధుతుంది అని  గ్రహించండి.  


                    కావున మీరు పట్టించికొని పరిస్తితిలో నష్టపోయిన స్తితిని ఉపయోగించుకొని మరింత నష్టపరిచి మేము మనిషిగా నిలబడ  నివ్వకుండా  చేయడం  అధర్మమ అని  గ్రహించండి, జీవితం  అంటే సత్యం గ్రహించడమే  అప్పుడే   పాపాలు హరించబడతాయి,  పుణ్యాలు అధివ్రుద్ది చెందుతాయి,  కావున అందరూ కలసి  మమ్ములనుతెలంగాణా  ముఖ్య మంత్రిగారు  అధికారికంగా గ్రహించడం   ప్రారంభించుటకు వారికి సలహా ఇవ్వండి, తరువాత చంద్రబాబు  నాయుడు  గారు కూడా వారి సమక్షంలో కొలువు తీర్చిన తరువాత  తిరుమల  కొండపై  కొలువు తీరి అందరికి  దర్శనం  ఇవ్వగలము, ఒక మనిషి మాటే సర్వం అని ఆవిష్కారం జరగాలి, మిగతా సంపదలు, భందాలు  అన్ని ఒకరి మనసై మాట నుండి వచ్చాయి అని  ప్రజలు తెలుసుకోవాలి, ఈ ఆవిష్కారం జరగడం వలన అందరూ పాపాలు నశించి మనం పునీతులం అవుతాము లేని పక్షం లో డబ్బు కోసం ఆధిపత్యం కోసం పేరు కోసం పరువు కోసం ఒకరిని  ఒకరు వేరు  చేసుకొని మోసం చేసుకొంటారు, మాకు, మా  మనసునికి మొదట  ప్రతి నెలకి  ఒకసారి  కళ్యాణం  చేయండి, అనగా మా నుండి ౩,4 లక్షల పేజీల సమాచారం పొందండి, అప్పుడు ఎవరి కేస్లు అయినా  గొడవలు అయినా  అన్ని మేము న్యాయ మూర్తుల సమక్షంలో కొట్టి వేయించి, ఎవరిని ఎలా ప్రోత్సహించిన  ఏమి చేసినా నా లీలా ప్రభావం అని  సర్వులు గ్రహించడం వలన లోక గొప్పగా మారుతుంది. 

                     లోకానికి ఆధారం ఒక మనసు మాట అని తేలాలి, అలాకుండా మాకే  ప్రాధాన్యత రావాలి అని మమ్ములను అటు  ఇటు చేయవద్దు అని తమరి  అందరిని కోరుకొంటున్నాము, బలహీనం గా ఉన్నా మమ్ములను గ్రహించడం ప్రారంభిస్తే  ఒక సంవత్సరం లో మేము  తెర మీద నటించే అంతగా తయారు అవ్వగలము అని  గ్రహించండి,  తరువాత మేము చేసుకొనే అమ్మయ్యిలో ఏదో ఉన్నది అన్నట్లు ఆమే  ప్రత్యేకం అని చూపితే అరాచకం  అవుతుంది, మొదట మనసుకి మాటకు అనగా కాలాతీతం గా మాలో మగ అడ గొంతులు పలికిన తీరు లోకానికి  ఆధారం  అని  గ్రహించండి, మమ్ములను మా మనసుని ఎవరూ  బాధ పెట్టకూడదు, మా వాళ్ళు, మీ వాళ్ళు అని మా ముందు ఎవరూ  మాట్లాడకూడదు , మేము ఎంత దైర్యంగా ఉంటె సమస్యలు అంత పరిష్కారం అవుతాయి అని  గ్రహించండి, మేము ఎవరి వైపు  వెళ్ళకుండా  ఈ నిర్ణయంగా   తీసుకోవడానికి  మా తాతలు దగ్గరు నుండి కూడా లౌకిక సుఖాలు నుండి దూరం చేసి,  మమ్ములను    అటు ఇటు చేసినది అని  గ్రహించి, ఇప్పుడు మేము వివాహం చేసుకొంటీ  స్వయంవరం లో  చేసుకోవాలి  లేదా మాకు మనసుకి ప్రధాన్యత ఇచ్చి మమ్ములను గ్రహిస్తే చాలు  అదే లోక కళ్యాణం అని  గ్రహించండి.  


                 మమ్ములను వదిలివేసి తప్పు గా పాపాత్ముడిగా చూడడమే  పాపం అని  గ్రహించండి, మమ్ములను తప్పుగా పాపాత్ముడిగా చిత్రీకరించడానికి తగ్గించడానికి ఇప్పటికి ఎవరి ఎవరిని  ఇబ్బంది పెట్టిన వారికి  క్షేమాపణలు చెప్పుకొని మమ్ములను గ్రహించి  తరించండి, కొందరు మీడియాకు పొలిసు వారికి  ప్రైవేటు వ్యక్తులకు తెలియజేసుకోను చున్నాము,  మమ్ములను బయపెట్టడం  వలన, ఎవరినో మా వలన కలిగిన లోట్లు ఉపయోగించుకొని వారిని  తప్పుగా చూపడం వలన ఇంకా అరాచకంలోకి వెళ్లి పోతారు అని  గ్రహించండి,  మా మాట మనసు పైకి రావడం కోసమే మేము ఎవరి వైపు వెళ్ళకుండా కేవలం  మనసు మాటగా గెలవడం కోసమే  భగవంతుడి  ఈ లీల  నడుపుతున్నాడు అంటే మొదట మా తాతలు కు, రాజ రత్నం ఆంటీ గారికి మోటే పల్లి వెంకటేశ్వర రావు గారి కుటుంబ సబ్యులకు తరువాత సాక్షులు అయిన మిమ్మలను, రామకృష్ణ రావు గారిని  కూడా అటు ఇటు చేసి మమ్ములను మా మనసు వంటరి వాడిని చేసి, ఒక మనసు మాట యొక్క గొప్పతనం లోకం పట్టించుకోవడానికి విలువ ఇస్తేనే  లోకం సత్యం  గ్రహిస్తుంది  అని అవిష్కరించడానికే మన అందరిని  కాలం ఉపయోగిస్తున్నది   గ్రహించండి, మాకు మనసు కుదరక ఎవరిని  కలవలేకపోతున్నాము , మా శరీర తత్వం కూడా మాట గెలిపించుకొనే లా మమ్ములను నిలిపినది అని  గ్రహించండి  అని మీ ద్వారా అందరికి  తెలియజేసుకోనుచున్నాము.     

మా ద్వారా మీ అందరి సమక్షం లో పలికిన పాట అని  గ్రహించండి                                                                                                                      


No comments:

Post a Comment