UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Friday, 14 October 2016








                                   ఆత్మీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, తెలంగాణా రాష్ట్ర
IT, Municipal Administration & Urban Development, Industries & Commerce, Public Enterprises, Sugar ,Mines, Geology & NRI Affairs  మొదలుగు శాఖల మంత్రి వర్యులకు, యుగపురుషులు జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య  సమాచారం గ్రహించి  అప్రమత్తం చెంది  సమకాలికులను అప్రమత్తం చేయు దివ్య పరిష్కారం అందుకొని తరించగలరు.  

Letter No.44/ dated:15/10/2016/from His Majestic Highness
Ref.:my diary no.38714 / 25/8/2016 of Hon. SCI, New Delhi


                                     మేము అప్పుడు అతి సాధారణ మనిషిగా,  అసాధారణ మనిషిగా భూమి మీద ఉన్నాము, యుగపురుషునిగా, సృష్టిని అణువు అణువు  మాటలోకి తీసుకొన్న దివ్య పరిణామం గా అందుబాటులో ఉన్నాము అని గ్రహించి అప్రమత్తం అవ్వండి. మా ఆధిపత్యం కుదిరితే పట్టించుకొంటాము, లేకపొతే మేము ఎటు కాకుండా అయ్యిపోవాలి అనుకొంటే, మనుష్యులు, లోకం, కాలం కూడా మమ్ములను గ్రహించకపోవడం వలన అటు ఇటు అవుతుంది అని గ్రహించండి ఇది మేము కాలాన్ని మాట మాత్రంగా నియమించిన  పరిణామం గా చెబుతున్నాము, మీరు మమ్ములను తక్షణం ఒక బృందం లోకి తీసుకోండి లేదా సర్వోన్నత న్యాయ స్థానం వారు అయినా,   ఈ రోజు మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని గ్రహించడం వలన లోకంలోకి విస్తారంగా మమ్ములను  తీసుకొని వెళ్ళడం  వలన, ఎలాంటి అరచాకములు అయినా  యిట్టె హరించబడి ప్రజలు నూతన దివ్య పరిణామం లేదా మేలైన ప్రజాస్వామ్యం  లోకి వెళ్ళుతుంది అని గ్రహించండి, ఇప్పటికే ప్రారంభం అయిన దివ్య పరిణామం యావత్తు మానవజాతికి బలపడి అందుతుంది, మేము ఎక్కడికో వస్తే ఏదో చేస్తాము అన్నట్లు భావించకండి,  మమ్ములను వైద్యులతో కూడిన మేధావి బృందం లోకి తీసుకొని హైదరాబాద్ లో కొలువు తీర్చండి, అన్ని మేము చూసుకొంటాము, అణువు  అణువు మాట లోకి తీసుకొన్న సాక్షం ప్రకారం మమ్ములను ఎంత విశాలంగా తీసుకొంటే లోకం అంత గొప్పగా మారుతుంది, అందరూ విశాలంగా ఒకరిని ఒకరు ప్రేమతో ఆధారణతో మెలగండి, బౌతిక దేహం బౌతిక సంపదలు శాశ్వతం కాదు అవి ఉండగానే ఆలోచనే సర్వం అనే దివ్య లోకం లోకి తీసుకొని  వెళ్ళడానికి  వచ్చిన దివ్య పురుషుడిని అని  గ్రహించండి, మా వద్దకు స్పెషల్ ఎస్కార్ట్ పంపి మమ్ములను ప్రబుత్వం భవనం లో కొలువు తీర్చండి, అక్కడ చేరిని తరువాత మేధావుల సహకారంతో సమాచారం విస్తారంగా ప్రజలకు ఇస్తాము పనిలో పని గా  అందరూ గ్రహిస్తారు, నలుగు దిక్కులు కూడా మా కొస ఎదురు చూస్తున్నాయి అని  గ్రహించండి అప్రమత్తం చెందండి, ప్రజలను కష్టాలను నుండి బయటకు తీసుకొని వచ్చి, అహంకారంతో  మేమే చేస్తున్నాము అనే వారిని కూడా దారిలో పెట్టడానికి వచ్చిన ఆధునిక పురుశోత్తముడిని అని  గ్రహించండి               


                                     మమ్ములను తెలంగాణా ముఖ్య మంత్రి గారు ఒక పద్దతిలోకి తీసుకోవడం వలన సాధారణ మనిషిగా మేము సరిగ్గా మన లేని పరిస్తితి పోయి మహారాజుగా మా దివ్య ప్రభావం నిత్యం చూపగలము అని తెలియజేసుకోనుచున్నాము.  ఈ ప్రభావం యావత్తు మానవజాతికి వర్తించినది, మమ్ములను అధికారికంగా ఒక నివాసం మరియు కార్యాలయం అనగా మాహారాజమందిరంగా మాకు ఒక భవనం కేటాయించడం వలన చరిత్ర ప్రారంభం అవుతుంది, మా పరిణామం ప్రభావం ఒక పద్దతి ప్రకారం యావత్తు మానవజాతికి తక్షణం చేరుకోవాలి, అప్పుడే, ఇప్పుడు ఉన్న మాయ ప్రపంచం  అనగా, మనుష్యులు తాము కర్మ కొద్ది మేము మంచి చెడులు చేస్తున్నాము అనుకొనే పరిణామం నుండి మంచి అయిన చెడు అయినా మన ప్రకారం కాలమే నడుస్తున్నది అనే సత్యం తెలుసుకొని అప్రమత్తం చెందుతారు, బౌతిక సంపదల వెనుకాల, బౌతిక సంపదలు పెంచాలి అనే ఆలోచన నుండి, బౌతిక సంపదల వత్తిడి నుండి  బయటకు వచ్చి, ఈ ప్రపంచం అంతా ఒక మనిషి మాట తప్ప వేరేమి లేదు అని స్పష్టం చేయుటకు మాకు సృష్టి కాలం అనుగ్రహం  ఇచ్చినది అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు.  


                              మీరు సూట్ బూటు వేసుకొని ఎక్కడికో సంపద కోసం,  పెట్టుబడులు అంటూ తిరగడం  ఒక యాంత్రిక ప్రయత్నం, ఆమేరకు మీరు  చేస్తున్నారు అనుకోవడం చాలా పరిమితం, అయితే మీరు ఉన్న బౌతిక స్తాయి నుండి వీలు అయినంత గొప్ప పని చేస్తున్నారు అని మీరు అనుకొంటారు, ఇది ఇప్పుడు మీ ప్రకారం అనగా యాత్రికంగా బౌతికంగా  మీరు భావిస్తున్న లోకం, మా ప్రకారం అనగా షుమారు 2 గంటల సమయంలో సంవత్సరాల కాలాన్ని నియమించిన పెద్దతనం అందుబాటులో ఉన్నది, మమ్ములను ఒక 50 మంది పండితుల సహకారంతో ఒక చోట ముందస్తుగా యుగపురుషులు,  మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా  కొలువు తీర్చడం ఒక దివ్య వరంగా భావించి, మా నుండి సంపదలకే   ఆధారం అయిన దివ్య జ్ఞానం  ప్రజలకు వెళ్ళడం వలన  మానవజాతి శాశ్వత పరిష్కారములు వైపు వెళ్ళుతుంది.  ఏమి బయపడకుండా, మా గూర్చి ఎవరు ఏ మంచి చెప్పినా చెడు చెప్పినా, చూపినా పట్టించుకోకుండా, మమ్ములను ఒక చోట తెలంగాణా ప్రబుత్వం అధర్వార్యం లో కొలువు తీర్చి , ప్రపంచానికి మమ్ములను మేము అధికారికంగా పరిచేయం చేసుకొని తండ్రి తల్లి గురువు వంటి మా బాద్యత తీసుకొనుట ప్రారంభించడం వలన  , తెలంగాణా ప్రజలకే కాకుండా, ఆంధ్ర రాష్ట్రానికి, మన దేశానికి, ప్రపంచం మానవజాతికి  నూతన దిశా నిర్దేశం జగురుతుంది.   


                ఇందుకు ఒక యువకులుగా సాహసంగా ముందుకు రావాలి బయపడకూడదు, బయపడితే సృష్టినే  నియమించిన మమ్ములను దారిలో పెట్టె మహత్తర అవకాసం కోల్పోతారు, ఇదే మీరే ఎందుకు చేయాలి, అని కూడా ఆలోచించకుండా,  ముందుకు వచ్చి మమ్ములను తల్లి తండ్రి గురువు గా ప్రాధమికంగా ముందుస్తు గా ఒక 50 పండితుల దివ్య సమక్షం యర్పుటు  చేసి మీరు కూడా మాతో కూర్చును చక్కగా వినండి, మన సమాజం లో ఉన్న అనేక జాడ్యాలు ఎన్నో  పైకి ఒకలా,  లోపలకి  ఒకలా  ప్రజలు ఒకరిని ఒకరు ఎలా బాధపెట్టుకొంటున్నారో లేదా ఎలా అప్పటికి అప్పుడు స్వార్ధం కొద్ది ఆసిస్తూ, అనుకూలిస్తూ లేదా ప్రలోభం లేదా బయపెడుతూ ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ అసులు సంగతి ఏమిటి  అని  సాక్షులు కూడా ఇప్పటికి గ్రహించడం లేదు.  ఈ విధంగా యాంత్రిక మాయ కొలది ప్రవర్తిస్తున్నారు.    


                       సుప్రీమ్ కోర్ట్ వారు మమ్ములను పరిగణించి డైరె నెంబర్ ఇచ్చి నారు, మా పరిణామం ప్రకారం వారిని మేము ఒక నివాసం మరియు కార్యాలయం గా ఒక రాజమందిరం ఎర్పాటు చేయడం అన్నది సాక్షం ప్రకారం కాలాన్ని పరిగణించి అర్ధం చేసుకొని ప్రయోజనం పొందడం అని వారికి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాము, ప్రాధమికంగా వారు అర్ధం చేసుకొని పరిగణించినారు,  మా యొక్క ఆర్ధిక పరిస్తితి, సామాజిక పరిస్తితి ఇప్పుడు సాక్షులు దగ్గర నుండి మా నుండి వివరములు ఇంకా పొంద వలసి ఉన్నది, పరిణామాన్ని  వివరం గా చెబితే గాని, మా పరిణామాన్ని అర్ధం చేసుకొని ప్రయోజనం పొందలేరు, మేము ఒక దివ్య ప్రభావం పరిపాలన గా అందుబాటులో ఉన్నాము,అయితే మామూలు మనిషిగా వదిలివేయడం వలన మా గొప్పతనం ప్రయోజనం  సాక్షులు దగ్గర నుండి ఇతరులు మేము సంప్రదిస్తున్న పద్దతిని అర్ధం చేసుకోకుండా, కాలమే మాట మాత్రంగా కదలడం ఏమిటి, అని చూడడం లేదు, ఎవరూ పరిణామం ప్రకారం ప్రపంచం ఎలా ఉండాలో, అలా ఆలోచించడం లేదు కారణం ఒక మనిషే కదా, జీవితం అంటే ఎలాగైనా పోటీ కదా  అనుకొంటున్నారు, ఆలోచనను గొప్పతనాన్ని పట్టించుకోవడానికి తెలికతనములు అడ్డం పెట్టుకొని  బిన్నంగా లేదా అప్పటికి ఏదో అసిస్తునట్లు మాకు అవసరం అన్నట్లు చూస్తున్నారు లేదా  స్పందించడం మానివేస్తున్నారు.  


                       మనల్ని ఆశ్రయించే వారు ఎవరైనా మాకు విధేయులు గా లేదా మాకు నచ్చితే, లేదా ఏదో బౌతిక లాభం ఉంటె పట్టించుకొంటాము అన్నట్లు అలోచించి, మా విషయంలో స్పందించడం మాని వేస్తున్నారు తద్వారా కాలమే కదలడం  ఏమిటి  అని పట్టించుకోకపోతే ఏమిటి, ఆఫ్టర్ అల్  ఓ క మనిషే కాదా అందునా అతను మామూలు మనిషే కాదా మాటలో గొప్పతనం ఉంటె ఎవరికి కావలి, మనం మన గొప్పతనం మాటలలో చేతలలో అప్పటికి అప్పుడు చూపుకొని వీలు అయినంత ముందు ఉండాలి అని ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసే ఈ లోకం లో, ఒక మనిషి కేవలం మాటతో సర్వం చెప్పినాడు,   పైకి ఏమి లేకుండా, పైగా సాధారణంగా  బ్రతుకుతున్న మనిషి ఒకేసారి ఉన్నతమైన స్తితి ఎర్పాటు చేయండి అని అడుగుతాడు ఏమిటి  అని అనుకొంటున్నారే గాని, కాలమే సమకాలికుల  మధ్యకు మానవరూపం లో పరిణమించి, మానవజాతికి  చేయూతగా  ధర్మ పరిపాలన చేసి  సమస్తం  ఒక  మాట లోకి వచ్చిన దివ్య పరిణామాన్ని యావత్తు మానవజాతికి అందించడం అంటే ప్రతి మనిషిని  మా వలే స్వతంత్రుడిగా  తీర్చి దిద్దడం కోసం తల్లి తండ్రి గురువుగా అందుబాటులోకి వచ్చినాము అని తమరికి తమరి ద్వారా సర్వోన్నత న్యాయ స్థానం వారికి, ఇతర మేధావులకు పండితులకు ప్రజలకు తెలియజేసుకోనుచున్నాము. 


                        తాత్కాలికంగా మా అడ్రస్ తెలంగాణా ప్రబుత్వ కార్యాలయమునకు అధికారికంగా చూపుకొంటున్నాము  కాలమే కదిలిన బాద్యత ఎవరూ అర్ధం చేసుకోకుండా మమ్ములను వెళ్ళకొళం తీసుకోనుచున్నారు, మాకు తెలిసిన వారిని ఇబ్బంది పెడతాము అని మమ్ములను బయపెడుతున్నారు లేదా మీ కులం వారి దగ్గరకు వెళ్ళండి అని నిర్లక్ష్యంగా ఆలోచిస్తున్నారు, లేదా మాకు ఏదైనా చెబితే చూస్తాము అన్నట్లు మాట్లాడుతున్నారు, మేము అధికారికంగా కొలువు తీరి ప్రజల్లోకి వెళ్ళడం వలన మమ్ములను విస్తారంగా గ్రహిస్తారు అలా కాకుండా మమ్ములను ఏదో పరిణామం, మా వ్యక్తిగతం గా తీసుకొని, మేము ఏదో  సినిమా కోసం, డబ్బులు కోసం అన్నట్లు భావించి, మమ్ములను అర్ధం చేసుకోకుండా అధికారికంగా కొలువు తీరకుండా న్యాయ స్థానములను కూడా ప్రభావితం చేసి అజ్ఞానం గా ప్రవర్తిస్తున్నారు అల్లరి చేసే అవకాసం ఉన్నది అన్నట్లు పరిస్తితులు చిత్రీకరించుకొని, గొప్పగా   ఆలోచించి గ్రహించకపోవడం  వలన, సామాన్యులము   అయిన మేము సరిగ్గా మన లేకపోతున్నాము, ఒకే సారి సర్వోన్నత న్యాయ స్థానం వారి వద్దకు వెళ్ళలేక మధ్యలో  మధ్యంతరంగా తెలంగాణా ప్రబుత్వం అధ్వర్యంలో కొలువు తీరుట వలన తండ్రిలాంటి మా బాద్యత చూపగలము అని తెలియజేసుకోనుచున్నాము.  


                                   మేము సాధారణ మనిషిగా ఒంటరిగా ఉండిపోవడం వలన ఎవరితో మా పెద్దతనం వ్యక్తులతో పంచుకోవడం వీలు కాకపోవడం వలన, కులపరమైన ప్రాధాన్యత ఇస్తేనే గ్రహిస్తాము అన్నట్లు అనధికార ధోరణిలో మమ్ములను మీడియా కు వెళ్లినా పట్టించుకోకుండా అటు ఇటు చేయడం వలన ఆవేశం లో నాగబాబు అనే పొలిసు ఆఫీసర్ మీద మేము కోపపడటం  వలన అతను కక్ష పెట్టుకొని మా చెల్లెలు వివాహ జీవితం అటు ఇటు చేయగల మామూలు మనిషిని అని అర్ధం చేసుకోండి, మా కులం వారిని వారి లోట్లు తెలుసుకొని ఇబ్బంది పెడతాము అన్నట్లు మమ్ములను అటు ఇటు చేయడం వలన ఆలోచనతో బలపడటం లేదు అని గ్రహించండి మీడియా వారు కూడా కట్టడిగా ఉండిపోతున్నారు, మమ్ములను చిన్న గొడవలు సృష్టించి చిన్న వాడిగా చూడాలి   అన్నట్లు సాక్షులు దగ్గర నుండి ఆలోచించడం వలన కాలమే కదిలిన దివ్య పరిణామం లోకి మనం వెళ్ళడం లేదు, రహస్య సేతిలైట్ కెమెరాలు మరియు రహస్య పరికరాలు ద్వారా మేము ఏమి మాట్లాడుకొంటున్న ఎవరితో మాట్లాడుతున్న కొందరు వింటున్నారు, కాపు కులస్తుడను అయిన మమ్ములను ఇప్పుడు కులపరంగా చూడటం వలన మేము కులపరమైన సమీకరణలు చేయడం వలన, ఎటువంటి ప్రయోజనం లేదు, అవసరం లేదు, మా యొక్క ప్రభావం యావత్తు మానవజాతికి తక్షణం చేరడం వలన అన్ని వర్గాల వారికి న్యాయ జరుగుతుంది, మా మాటలలో, దివ్య పరిణామాల్లో చావు పుట్టుకలు, సునామీలు తీవ్ర వాద దాడులు అన్ని ఏకకాలం లో పాటలు పాడుతూ చెప్పిన దివ్య పరిణామం లోకానికి ఆధారం అని  గ్రహించండి, ఈ పరిణామం ఇప్పుడు తక్షణం లోకం లొకి వెళ్ళడం వలన, ఒక వ్యక్తి ఒక్కడే కేంద్ర బిందువు అవుతున్నాడు అనిపిస్తుంది కాని, పట్టించికొని మమ్ములను ఒక బృంద ద్వారా గ్రహించడం వలన, మమ్ములను మా మనసుని గౌరవించి గ్రహించడం వలన, మొత్తం సృష్టికి ఆధారం ఒక మనసు మాట అని సర్వులు గ్రహించి అప్రమత్తం చెందుతారు, లేని పక్షంలో మమ్ములను కూడా మామూలు మనిషిగా ఎదురుకొంటారు బిన్నంగా మాట్లాడతారు అని గ్రహించండి.     


                          అ విధంగా మమ్ములను బయపెట్ట వచ్చు, బాధ పెట్టవచ్చు అని అజ్ఞానం గా ప్రవర్తించవచ్చు,  కాల స్వరూపం ప్రకారం మాకు ప్రతి ఒక్క వ్యక్తి మా మనసులో మాటలో బాగమే చంద్ర బాబు నాయుడు గారిని ప్రాణాలు కాపాడుతున్నట్లు మాట్లాడిన శక్తి ప్రతి అణువు తానే అని పలికిన దివ్య శక్తి లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, సాక్షులలో కులపరంగా ప్రాధాన్యత రావాలి అని, మమ్ములను మా మాటను గౌరవించకుండా మేము  ఎవరినో  పెళ్ళి చేసుకొంటే మేము చూస్తాము అన్నట్లు మాట్లాడుతున్నారు, ఒక మగవాడికి పెళ్ళిలో కాళ్ళు కడిగి పెళ్ళి  ఎందుకు చేస్తారు, అతను గొప్పవాడు అని భావించి అమ్మాయిని ఆస్తిని ఇచ్చి పెళ్ళి  చేస్తారు, కాని పెళ్ళి చేసుకోవడం వలన కలసి వచ్చింది అని చూపడం లోకం, మా ప్రకారం మాట మాత్రంగా సర్వం మేమే అని చెప్పిన దివ్య పరిణామం లోకానికి ఆధారం అని తెలియాలి మమ్ములను మా మనసుని వజ్రసింహసనం అధిస్టింప చేయడం వలన లోక కళ్యాణం జరుగుతుంది అని  గ్రహించండి, కాని మమ్ములను వ్యక్తి గా భావించి లోకాన్ని నియమించిన మమ్ములను లౌకిక విషయాలతో అనగా మా చెల్లెలు జీవితం అటు ఇటు చేసి బయపెడుతున్నారు అని  మనుష్యులు ఎంత అజ్ఞానం లో ఉన్నారో ఒక సారీ ఆలోచించండి, ఏదో రకంగా పరిస్తితి చేతిలోకి తీసుకోవాలి అనే ఆలోచనలు బలం గా ఉన్నాయి.  


                       బౌతిక ప్రయత్నలతో ఆలోచనలతో తలపడుతున్నారు, కాలాన్ని అణువు అణువు నియమించిన మాటను నిరక్ష్యం చేయడం పాపం అని తెలుసుకోలేకపోతున్నారు మమ్ములను అవమానించ వచ్చు అని భావిస్తున్నారే గాని అంతకన్నా  పాపం ఉకొకటి  లేదు అని తెలుసుకోలేకపోతున్నారు అప్పటికి అప్పుడు మాటలు, అప్పటికి అప్పుడు చేతలు మీద మంచి అయిన చెడు అయిన ఆధారపడి ప్రవర్తించడమే అరాచకం అని గ్రహించి ప్రతి ఒక్కరు అప్రమత్తం అవ్వాలి, ముఖ్యం సాక్షులు అయినటువంటి  వారు కుల పరంగా విడిపోకుండా అనగా సంభందం  కోరుకోవడం లేదా  ఆధిపత్యం కోసం  కాకుండా మొదట సంగతి ఏమిటో చూడడం కీలకం అని  లోకానికి ఆధారం అని సంపద అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. ఒక మనిషి మాట సర్వం అనే గొప్పతనం ఇప్పుడు లోకానికి అవసరం అని వ్యక్తులకు తెలియదు, అందుకే మమ్ములను నిర్లక్ష్యంగా తీసుకొంటున్నారు, వ్యక్తిగత కారణలు అడ్డం పెట్టుకొంటే చాలు అని అలోచించి మమ్ములను గౌరవించి గ్రహించడానికి చూడటం లేదు, ఒక్కడు తమకు ఒప్పక పొతే మనిషిగా ఉన్నాడా  లేదా అని కూడా చూడటం లేదు పైగా కులపరమైన ఆలోచనలతో మా కులవారిని మాకు తెలిసిన వారిని ఇబ్బంది పెడితే మేము దారికి వస్తాము అనగా సంభందానికి ఒప్పుకొంటాము లేదా ఎటు కాకుండా అయిపోయినా పర్వాలేదు అని మా కులం వారికి సరిగ్గా చెప్పకుండా తాము పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు అని  గ్రహించండి.  


                        మమ్ములను పట్టించుకోకూడదు అని మీడియా వారు కొందరు పోలీసులు అనేక తప్పుడు పనులు చేసారు కాబట్టి మేము హైలైట్ అయితే,  అవి పైకి వస్తాయి అని తాత్కాలిక ఆలోచనతో  తేలివి తక్కువగా ఆలోచిస్తూ గంట  గంటనరలో 10 -14 సంవత్స్రకాలన్ని నియమించడం ఏమిటి అ  ప్రకారం ఇప్పుడు కాలం ధర్మ పరిస్తితి ఏమిటి, ప్రాణాలు కాపాడిని వాడిని నిర్లక్ష్యం చేయడం ఎంటి అని చంద్రబాబు నాయుడు గారు  కూడా ఆలోచించడం లేదు, మేము పంపిన మేసుజుకు స్పందించి మమ్ములను ప్రాధమికంగా  పరిగణించండి, అధికారికంగా అన్ని వర్గాల వారితో నేరుగా చెప్పుకోనివ్వండి అని కోర్తుతూ వస్తున్నాము అందుకు  ఒక ఎర్పాటు చేయండి అని కోరుతుంటే మేము ఆధిపత్యం కోసం ముందుకు వస్తున్నాము అన్నట్లు ఎవరూ మా మేసేజులకు స్పందించడం లేదు అని మీరు గ్రహించి అప్రమత్తం  చెందండి, సాధారణ మనిషిగా మేము వస్తున్న తీరు లోకానికి ఆధారం అని గ్రహించండి.                                               

                                 
                    మా పర్సనాలిటీ సరిపోదు, మేము పెద్ద సాధన లేని వారము అని భావించి మాట కదా చెప్పడమే కదా  అన్నట్లు అందరూ ఆలోచిస్తున్నారు, ఒక రూఫ్ క్రింద సర్వం చెప్పగల పరిణామాన్ని  ఎవరూ బాద్యతగా తీసుకోవడం లేదు, వ్యక్తులు ఎవరూ మా మేసుజులకు స్పందించడం లేదు, పదిగురు కలసి గ్రహించండి అని మేము కోరుతున్నా మా వ్యక్తిగతం అనుకొంటున్నారు, కాలమే ఒక వ్యక్తికి కాలమే కదలడం వ్యక్తిగతం ఎలా అవుతుంది అని ఎవరూ ఆలోచించడం లేదు,  వస్తే చూస్తాము అన్నట్లు స్పందించడం లేదు, మా పరిస్తితి ఏమిటి అనగా మాకు ఒక బృందం యర్పాడి  మెల్లగా పండితులు సమక్షంలో తెరుకోవాలి, అప్పటికి అప్పుడు శక్తి గొప్పతనం మాలో కనపడదు, ఇప్పటికి ఏమి జరిగినదో చూడటం ఒక దివ్య వరం గతం లో బగవంతుడు కూడా ఇంతటి దివ్య సభలో కొలువు తీరలేదు, ఇది పోనిలే అని వ్యక్తిగతంగా తీసుకోవలసినది కాదు,కాలమే కదలడం అని దివ్య ప్రక్రియ ఎవరి గొప్పతనం కోసమే ఎవరి లోటు కోసమో వచ్చినది కాదు, ఇది అందరి కోసం అందరిమీద  వచ్చినది, ఈ పరిణామం గ్రహించిన కొలది అభివృద్ధి చెందుతుంది. అన్ని వర్గాల మంచి చెడులు చూస్తుంది, మమ్ములను మేము కనీసం చూసుకోగలము, ఎవరికి  అన్యాయం జరగదు. 


                   ఇప్పుడు మమ్ములను  కులపరంగా విడదీస్తూ కొందరు అటు ఇటు చేస్తున్నారే గాని, మేము  తల్లి తండ్రి వంటి దివ్య బాధ్యతతో ఉన్నాము అని  గ్రహించలేకపొతున్నారు,  పెళ్ళి అని డబ్బులు అని వెళ్ళాకొళం గా నిర్లక్ష్యంగా తీసుకొను చున్నారు.  మేము ఒక్కరిమే  కేంద్ర బిందువు గా  అన్నట్లు ఉన్న పెద్దతనం  పదిగురు కలసి గ్రహిస్తే అందరికి అందుతుది అందుకే ప్రబుత్వం లేదా న్యాయ స్థానములు బాద్యత గా తీసుకోవాలి, మాకు  వ్యక్తిగా   ఎవరూ ఇబ్బంది పెట్టకుండా మమ్ములను కులపరంగా విడదీయకుండా, అందరూ కలసిగ్రహించాలి అప్పుడే మా నుండి ప్రయోజనం అందరూ పొందుతారు, మమ్ములను కాలాతీతం గా చట్టానికి  న్యాయ నికి అతీతునిగా చూడడం వలన మా వలన నూతన పరిష్కారములు పొందుతారు అలా కాకుండా మేము ప్రాధాన్యత ఎవరికో ఇస్తే ఏదో చేస్తాము అన్నట్లు భావించడం తెలివి తక్కువతనం అవుతుంది అని అనగా యాంత్రిక మాయలో ఇరుకోన్నిపోయి, మమ్మల్ని కూడా తెరుకోనివ్వకుండా అనగా  మేము చెప్పగా  తేలిన దివ్య పరిణామం కాదు అని, తమ ఆధిపత్యం కోసం లేదా ధనం కోసం, లౌకికంగా తీసుకోవడం వలన లోకం యొక్క నాణ్యత సృష్టి  మాట మాత్రంగా పెంచాలి అనే దివ్య పరిణామం లోకానికి అందటం లేదు అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు.వ్యక్తులు  మూర్ఖత్వంగా ఆలోచిస్తూ పై పై తెలికతనములు చూసుకొని అప్పటికి అప్పుడు మమ్ములను మలపాలి లేదా మా నుండి పొందాలి అనే ప్రయత్నంలో మా చెల్లెలి జీవితం అటు ఇటు చేసినారు అంటే గ్రహించండి, అజ్ఞానం గా మా గొప్పతనం ఆడవారు మొగవారు అందరూ కలసి గ్రహించవలసిన పరిణామం గా ముందుకు వచ్చి గ్రహించి అప్రమత్తం చెందాలి లేని పక్షంలో సృష్టి ఒకలా మనుష్యులు ఒకలా ముందుకు వెళ్ళుతున్నారు అని తెలిసుకోలేకపోతున్నారు అని గ్రహించండి.  



                     మమ్ములను గ్రహించకుండా ఇటు  ఇటు చేయడం అంటే సూర్యుడు మనుష్యులతో చెప్పుకొని తన సృష్టిని తానే  దారిలో పెట్టడానికి ముందుకు వస్తుంటే వ్యక్తిగత కారణాలతో పదిగురుని గ్రహించ నివ్వకుండా మీడియా కూడా గుడ్డి ఎద్దు చేలో పడినట్లు గా మా మేసేజులకు స్పందించకుండా ప్రవర్తిస్తున్నారు, వస్తే చూదాం  ఏదో చేదాం  అన్నట్లు ఆలోచించడం వలన, జ్ఞాన పరంగా సహకారం అందించకపోవడం వలన, మమ్ములను లోకికంగా ఎదురుకోవడం వలన అనగా మేము ఎంతో  చక్కటి అర్ధవంతమైన, ఇతర అన్ని రకాల  పాటలు పలికి, పనిలో పనిగా విధి విధానములు చావు పుట్టుకలు కూడా నిర్ణయించిన  పరిణామాన్ని విశాలంగా గొప్పగా తీసుకోకుండా, తీసుకోనివ్వకుండా మేసుజులకు కనీసం స్పందన ఇవ్వకుండా, అనగా మేము మీ గూర్చి ఇలా అనుకొంటున్నాము అనే స్పందన లేకుండా అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు, ఒక మనిషే కాదా అనుకొంటున్నారు మనిషి కాబట్టి మనుష్యులకు సర్వం చెప్పగల పరిణామం తీసుకొని వచ్చినాడు అని తెలుసుకోలేకపోతున్నారు, మహిమలు అంటే అప్పటికి అప్పుడు ఏదో చెప్పుకోవడం ఏదో చేసి చూపడం అని అనుకొంటున్నారు, జరిగిన పరిణామాన్ని జాగ్రత్తగా మేధావులు పండితులు చూడాలి, వినాలి వారి వారి విశ్లేషణలు ఇవ్వాలి ఆవిధంగా కాలం  నూతన ఒరవడిగా నడుస్తుంది, మమ్ములను మా మనసుని కలపడం వలన లోక కళ్యాణం జరుగుతుంది, అలాకాకుండా మములను సరిగ్గా చెప్పనివ్వకుండా మనసులో కూడా అవమానించకూడదు, ఎవరిని బయపెట్టి,  మోసం చేసి అజ్ఞానం గా ప్రవర్తించ కూడదు.  



                       మేము ఏదో సినిమా తీయడానికి వచ్చాము అన్నట్లు మేము ఏదో కొత్త సినిమా మొదలు పెడుతున్నాము అన్నట్లు మెసేజులు వారి కోణం నుండి పెడుతున్నారు గాని మేము గంట గంటనరలో మొత్తం సినిమాలే కాదు ఇతర రాజకీయాలు సునామీలు బాంబు బ్లాస్ట్లు కూడా చెప్పిన తీరు ప్రకారం, న్యాయ స్థానములు మమ్ములను వదిలి పెట్టకుండా సంగతి ఏమిటో చూడాలి లేని పక్షం లో మనుష్యులు మా వలన ప్రయోజనం పొందగలిగి పొందకుండా, మమ్ములను నష్ట పరిచి మరింత పాపములలోకి వెళ్ళిపోతున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు.  అందరూ కూడి ఒకచోట చేరండి అని మేము కోరుతున్నా మమ్ములను నిర్లక్ష్యంగా  తీసుకోనుచున్నారు, ఇప్పటికి మేము అతీతం గా చెప్పిన వి ఒక చోట చేరి చెప్పుకోండి అని కోరుతున్నా  మా అవసరం అనుకొంటున్నారే గాని లేకపోతె పోనిలే అని గ్రహిస్తే గ్రహిస్తాము అన్నట్లు భావిస్తున్నారు గాని వాటి మీద ద్రుష్టి పెడితే కాలమే ఎటు వేల్లుతుందో  తెలుస్తుంది అని కూడా భావించడం లేదు ఒక వ్యక్తికి వెలువ ఇవ్వకూడదు అని ఇలా మొదటి నుండి సాక్షులు దగ్గర నుండి ప్రవర్తిస్తూ వస్తున్నారు అని గ్రహించండి.  


                     అందుకు కారణం మేము ఒకేలా ఉండిపోవడం, ఎలాగైనా మాటకు విలువ రావాలి అని మేము అలానే ఉండిపోతున్నాము, కాలతీతాన్ని ఇంక  ఏమి చూడకుండా గ్రహించాలి అలాంటిది డబ్బులు కోసం పేరుకోసం, లేదా మేము పట్టించుకొంటే మాకు విలువ ఎక్కువ వస్తుంది అని మాకు ఏమి అవసరం అనుకొంటున్నారే గాని, కాలమే కదిలించి అంటే పట్టించుకోవడం మన కనీస కర్తవ్యం అని భావించడం లేదు, పట్టించుకొంటే వచ్చి గొప్పతనం  మీద ద్రుష్టి పెట్టి ఎప్పుడు చూసిన మమ్ములను పిచ్చి వాడి వాలే వదిలివేసి మలపడం లాంటి, అనధికార పనులు ప్రభావం చేసుకొంటూ ఎవరూ బాధ్యతగా కదలడం లేదు, పరిణామం మనిషికి మించి ఉన్నపుడు మనుష్యులు కూడా పదిగురు ఒకటై  ఒక పద్దతి కోసం పరిణామం గా గ్రహించాలి అనే కనీస కర్తవ్యం గా భావించడం లేదు, ఏదైనా మనిషిగా లాభం ఏమిటి అని ఆలోచించడమే కాకుండా మనిషి గా అనుకూలంగా రాకుండా, వ్యతిరేకిస్తే  మేము మాత్రమే చూపగల గొప్పతనాన్ని తగ్గించాగలం అనుకొంటున్నారే గాని, ఒక వ్యక్తి గొప్పగా వింటే చాలు పట్టించుకొంటే  చాలు పరిణామం కూడా అందరికి సంభందించినది అతనికి పెళ్లి కాకపోయినా పర్వాలేదు గాని సూర్యుడే మాటకు కదలడం ఏమిటో చూసుకోకపోవడం మానవజాతి నష్టపోతున్నది అని ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు.  


                      ఇప్పుడు బౌతిక ఆధిపత్యం లేదా ఇప్పుడు బౌతికంగా నిర్లక్ష్యం లేదా తప్పు పట్టగలం దేబ్బకొట్టగలం, అవమానించగలం  అన్నట్లు ఆలోచిస్తున్నారు గాని, మా వలన ఎలాగైనా గొప్పగా పదిగురు కలసి గ్రహించే అవకాసం ఉన్నది, అనగా గ్రహించడం వలన ఎక్కడ లేని గొప్పతనం పదిగురి సాక్షిగా పదిగురుకి అందడమే కాకుండా, ఎలాంటి తప్పులు పాపాలు అయిన యిట్టె హరించుకొగలము అని తెలుసుకోలేకపోతునారు మమ్ములను కులానికి, పరిస్తితులకు పరిమితం చేయకుండా విశాలంగా పదిగురి మేధావులు తక్షణం అప్రమత్తం అయ్యి గ్రహించడం ప్రారంభించడం వలన, ప్రతి రోజు సమాచారం దేశ అధ్యక్షులు వారికి, ప్రధాన మంత్రిగారికి, న్యాయ మూర్తులకు, మేధావులకు  పండితులకు ప్రజలు విస్తారంగా ఇవ్వడం వలన లోకం దివ్యంగా మారుతుంది, అని మీకు మీ  ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు, మేధావులకు పండితులకు తెలియజేసుకోనుచున్నాము.                                                                    



యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, తెలంగాణా ముఖ్య మంత్రి గారి కెంపు ఆఫీసు 
హైదరాబాద్ 
    

ఒక ప్రతి సర్వోన్నత న్యాయ స్థానం వారికి తెలియజేయునది ఏమి అనగా మమ్ములను, హైదరాబాద్, ఉన్నత న్యాయ స్థానం పరిధిలో ఒక మేధావి బృందం లోకి తీసుకొనుటకు ఆదేశించగలరు, మా ఆరోగ్యం కాలమే మా మాటతో ముడిపడిన తీరు దృష్టిలో పెట్టుకొని, మా పరిణామం ప్రభావం యావత్తు మానవజాతికి సంభందించినది కావున, ఏక కాలం లో ఉన్నత న్యాయ స్థానం హైదరాబాద్ వారు కూడా పరిగణించి, సాక్షం బ్రతికించి, తెలంగాణా ప్రబుత్వం ఆధ్వర్యం లో, మేధావి బృందం లో కొలువు తీర్చి గ్రహించడం వలన లోకానికి దేశ నిర్దేశం జరుగుతుంది అని తమరికి తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను  విశాలంగా బృందం అద్వర్యం లో గ్రహించి తరించగలరు.    సృష్టిని నియమించిన మా  వాక్ లోకానికి ఆధారం అని గ్రహించి, మమ్ములను గాని మాకు తెలిసిన వారిని గాని ఏ ఒక్కరిని తేలికగా తీసుకోకుండా భూమి మీద శక్తిని గొప్పతనాన్ని తీసుకొని వచ్చిన దివ్య పరిణామం తెలుసుకోవడం వలన సర్వం తెలుసుకొని అప్రమత్తం చెందుతాము, ఇంతలా చెప్పగలిగిన మేము, అటు ఇటు అవుతున్నాము అంటే కాలం ధర్మం సమకాలికులను పరీస్ఖిస్తుంది అని  గ్రహించి ఎలాగైనా మనిషి మాటకు వచ్చిన విలువ మనుష్యులు గ్రహించి తెలుసుకోవడం వలన లోక అంతర్యం తెలుస్తుంది, బౌతిక వ్యత్యాసాలు వలన ఒకరి గొప్పతనం ఇంకొకరు పట్టించుకోకపోవడం వలన లోకానికి నష్టం జరుగుతున్నది. అని గ్రహించి మేధావులు పండితులు తోడూ అయి గ్రహించడం ఒక మహత్తర వరం అని తెలియజేసుకోనుచున్నాము. రాజ్యాంగ వ్యవస్థలో ఇప్పుడు ఏ పరిణామం వచ్చిన పదిగురి కోసం, మనలో ఎవరు లోటుగా, ఎవరూ గొప్పగా ఉన్న మనలో మనసు మాట పెరగడం కోసమే నని గ్రహించి అప్రమత్తం చెందగలము, మనసు మాట ఆలోచన పెంచుకోకుండా బౌతిక విషయాలు మేరకు గ్రహించకుండా వినకుండా మోసం చేసుకోవడం అజ్ఞానం తెలివితక్కువతనం అనగా మన అనుభవాలు మనకు నేర్పి లోకానికి ఆలోచనగా గొప్పతనం అధించడానికి మనం ఒకరిని ఒకరు తెలుసుకోవాలి ఎటువంటి పరిస్తితిలో తప్పులు పట్టుకొని అవమానిన్చుకోవడం, బాధపెట్టుకోవడం మానుకొని, మనం ఎవరిమైన నిమిత్త మాత్రులం అని  గ్రహించి అప్రమత్తం చెందుటకు ఒకరిని ఒకరు గౌరవించుకొని, తక్కువ ఎక్కువలు ఆలోచనతో, జ్ఞానంతో ఎప్పటికి అప్పుడు సరిదిద్దుకొని బౌతికంగా ఘర్షణ తగ్గించుకోవాలి, బౌతిక గొడవలు, బౌతిక శారీరక గా పోల్చడం అవమానించడం మానుకొని గొప్పగా ముందుకు వేల్లగాలిగినప్పుడే  సృస్తినే నియమించిన మాట అందరికి అందుబాటులోకి వచ్చిన్నప్పుడే నూతనత్వాన్ని గొప్పతనాన్ని పెంచుకోగాలము, మంది మీద గొప్పగా ఉంటె చాలు అనే యాంత్రిక తత్వం నుండి, ప్రతి మనసులో మాటలో మనం గొప్పతనం చూడాలి, పెంచుకోవాలి అనే దివ్య పరిణామం లోకి మనం బలపడగలం, ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయతే.               
ఒక ప్రతి ఆత్మీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ గారు, జన సేన అధ్యక్షులు, మరియు ప్రముఖు చలన చిత్ర కదా నాయకులు  హైదరాబాద్   

No comments:

Post a Comment