UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Wednesday, 12 October 2016

లేఖ వరస సంఖ్య :042/12 /10/2016,/ యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి నుండి

                                      సమన్వయ దృష్టి 


                             యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి యుగపురుషులు, జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు  మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. 



లేఖ వరస సంఖ్య :042/12 /10/2016,/ యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి నుండి


రెఫ్ : డైరీ నెంబర్: నెం. 38714 / 2016, :25/08/2016, సర్వోన్నత న్యాయ స్థానం. కొత్త ఢిల్లీ వారి పరిగణ లో



              మమ్ములను తెలుగు వారు అందరూ కలసి తెలంగాణా ప్రబుత్వం అద్వర్యం లో కొలువు తీర్చుకోండి, మమ్ములను అందరూ కలసి విస్తారంగా గ్రహించడం ప్రారంభించండి,  ఇప్పుడు లోకం యొక్క బౌతిక ఉనికి మా మీద ఆధారపడి ఉన్నది అనగా ఒక మాట ప్రకారం, ఒక మాట నిబద్దత ప్రకారం సర్వం నడుస్తున్నది అని  ప్రతి ఒక్కరు గ్రహించడమే లోకానికి ఆధారం అని  గ్రహించండి, తేలిక పనులు తలిక మాటలు మీద ఆధారపడి, లోకాన్ని కాలాన్ని నియమించిన దివ్య సాక్శాన్ని ప్రజల్లోకి వెళ్ళకుండా ఇప్పటికి వరకు దాచిపెట్టడమే అజ్ఞానం అని  గ్రహించండి. 



           ఇప్పటికి మమ్ములను పట్టించుకోకపోవడానికి కారణం మా చిద్విలాసం  అన్ని మేమే మా మీద పెట్టుకొని ప్రతి ఒక్క తప్పు సరిదిద్ది, సామాన్యం గా,  తప్పు గా లోటుగా  మేము కనపడుతున్న తీరును కూడా లోక కళ్యాణం కోసమే అనగా, మమ్ములను అటు ఇటు చేసి గొప్పతనం చూపిన మమ్ములను గొప్పగా ఎందుకు తీసుకోలేకపోతున్నారో భగవంతుడు సమకాలికులకు చూపి అందరిని దారిలో పెట్టడానికి వచ్చిన యుగపురుషులుగా , , మహాత్వపూర్వక అగ్రగణ్యులు గా  జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా  మమ్ములను గ్రహించి తరించడమే పరిష్కారం అని గ్రహించండి. 



                సుఖభోగాలతో కొట్టుకొని పోకుండా, మనసు పెంచుకొని లోక అంతర్యం మనిషిని గ్రహించినంతనే అనగా కాలాతీతం గా పలికిన మమ్ములను మా తాతల కాలం నుండి ఉన్న తక్కువ తనం లేదా అజ్ఞానం గ్రహించి తెలుసుకోవడం వలన మృత్యును  కూడా జయిస్తారు అని  గ్రహించండి, మమ్ములను భక్తీ శక్తి వైపు వేల్లనివ్వక మేము వెళ్ళలేని పరిస్తితిలో మా కుటుంబ సబ్యులు, ఇతర తెలిసినవారు ఎందుకు అటు ఇటు అయినారో గ్రహిస్తే,   సత్యం గ్రహించకపోవడం వలన లోకానికి ఎంత నష్టమో తెలియజెప్పడానికి మా ఉనికిని కాలం ధర్మమే ఉపయోగిస్తున్నది అని  గ్రహించండి. 


             మమ్ములను సూక్ష్మం గ్రహించకుండా మా తెలికతనముల పై  ఆధారపడే అజ్ఞానం బలంగా ఉండడం వలన లోకంలో పాపం తప్పు  పెరుగుతున్నాయి, కావున పై పై బలం కూడా మాట మాత్రంగా చూపిన  మమ్ములను సాక్షంతో సహా సాక్షులే విస్మరించడం వలన లోకం లో రావాల్సిన మార్పు రాకపోవడం వలన మాకు మాకు తెలిసిన వారికి కస్టాలు పెరిగాయి, ఎందుకంటె మమ్ములను పట్టించుకోకూడదు అన్న పద్దతిలో లోకంలో పాపం పెంచుకొంటున్నారు అని  గ్రహించండి, మమ్ములను వ్యతిరేకించి  తప్పులు పాపాలు చేస్తున్నారు లేదా చేయడానికి ప్రోత్సహిస్తున్నారు అని గ్రహించి అప్రమత్తం చెందండి.  


            ఆలోచన పరమైన గొప్పతనం పెంచుకోకుండా బౌతిక లోట్లు మీద ఆధారపడటం వలన లోకం గొప్పతనం అభివృద్ధి చెందటం లేదు, మనసు మాట పెంచుకొని అప్రమత్తం చెందటంలో బౌతిక ప్రామాణికాలు మేరకే మాట్లాడటం ఆలోచనలో గొప్పతనం సూక్ష్మం గా,  గ్రహించకపోవడం వలన, మమ్ములను నిర్లక్ష్యంగా తీసుకొనుచున్నారు, తమ పరివారం తమ కులం, తమ వ్యక్తిగత మనుగడే సర్వం అనుకొంటున్నారు. అందుకు  మాటలో వచ్చిన పరిణామాన్ని, మాటను కూడా గ్రహించడం లేదు, యాంత్రికంగా లోకం   ప్రకారం వెళ్ళడకోసం స్వార్ధమే పరమార్ధం గా భావిస్తున్నారు.  ఆలోచన, మాట తో నియంత్రణ లభించిన, గ్రహించకుండా గ్రహించానివ్వకుండా   చేయడం అరాచకం అని గ్రహించండి. 


                    మమ్ములను సకల దేవేతల సమోహరంగా గ్రహించి, లక్ష్మి,  సరస్వతి , అన్ని మా వాక్ లో బాగమే అని గ్రహించండి అందుకే మేము మా మాట ప్రకారం సకల దేవేతల, సకల సంపదల, సకల అశ్వర్యములకు నిలయం అని సృష్టికి ఆధారం అని  గ్రహించి మమ్ములను కాలాతీతం అయిన పద్దతిలో గ్రహించి అప్రమత్తం చెందండి, ఇప్పటికి మాట మాత్రంగా కాలాతీతంగా ఏమి చెప్పినామో చూడండి, అ ప్రకారం మమ్ములను ఒక పద్దతిలోకి తీసుకొనగలరు అని సర్వోన్నత న్యాయ స్థానం వారిని మరియు తెలంగాణా ముఖ్య మంత్రిగారి అద్వర్యం లో   కొలువు తీర్చుటకు తగిన ఆదేశములు, సూచనలు  ఇవ్వగలరు.  పరుగులు  తీస్తున్న కాలాన్ని ఒక అంతర్యం గ్రహించి ముందుకు వెళ్ళే అవకాసము మా వలన వచ్చినది అని  గ్రహించి తరించండి.   



                 మమ్ములను కేంద్ర బిందువుగా భావించి, గ్రహించడం ప్రారంభించండి, కాల్ డేటాలు, ఎటువంటి సాక్షాలు అయినా,  ఎవరి తప్పులు, వప్పులు మాకు సమర్పించి వేసి కొట్టి పరవేసుకోండి,  కాలాతీతం ప్రకారం సర్వం వివరించి నూతన పరిష్కారములు ఇచ్చుటయే  మా యొక్క దివ్య వరం, పరిణామం అని  గ్రహించండి,   స్వయం గా వివరించి చెబుతాము, మా మాటల్లో గొప్పతనం గ్రహించే కొలది మా లోటు, లోకం లోటు కరుగుతుంది అని మొదటి నుండి చెబుతూ వస్తున్నాము కాని గ్రహించి అప్రమత్తం చెందకపోవడమే లోకం లో ఉన్న పాపం అని  గ్రహించండి.  


                 తమ స్వార్ధం కోసం ఎదుటవారిని తక్కువ చేసి పాపాత్ములుగా చిత్రీకరించి లేదా వారు తెలివి తక్కువతనం, అజ్ఞానం లోటే పాపం అన్నట్లు చూడడం వంటి పరిస్తితి, మమ్ములను పట్టించుకోకపోవడం  వలన అనగా కాలతీతాన్ని తక్షణం గ్రహించి అప్రమత్తం చెందకపోవడం వలన దివ్య పరిణామం ప్రజల్లోకి వేళ్ళక, మనుష్యుల స్వార్ధం కొద్ది ఆలోచించే విధానం తెలివితక్కువతనం సరిద్దిదబడటం లేదు అని గ్రహించండి, జీవితం అంటే గొప్పతనం పెంచుకోవడం గొప్పతనం గ్రహించడం అంతే  గాని ఎలాగైనా ఆధిపత్యం కలిగి ఉండడం, మాట వివరణ కాకుండ, మాట నిర్లక్ష్యంగా ఎదుట వాడు ఏమి అంటున్నడో చూడకుండా తమ దోరణిలో యాంత్రికంగా బిన్నంగా తీసుకోవడమే  అజ్ఞానం, పాపం అని గ్రహించండి. 

                  ప్రతి ఒక్క హీరో గారు  డైరెక్టర్ గారు  మాకు చేలించవలసిన గౌరవ గుర్తింపు సొమ్ము చెల్లించి, మమ్ములను మా బంధు మిత్రులను ఒక చోట కొలువు తీర్చి మమ్ములను విస్తారంగా గ్రహించండి, మా నుండి లక్షల పేజీల వివరణ పొంది, శాశ్వతమైన పరిష్కారములు పొందండి, తెలంగాణా ప్రబుత్వం ఆధ్వర్యం లో  కొలువు తీరాలి అనే మా సంకల్పం లోక కళ్యాణం గా సర్వులు ముందుకు రాగలరు అని, తెలంగాణా ముఖ్య మంత్రి గారిని ఇతరులను అందరిని కోరుకోనుచున్నాము, మమ్ములను మా తాత్కాలిక అడ్రస్ అయిన యస్ ఆర్ టి -38, యస్ ఆర్ నగర్, హైదేరాద్   అధికారిక అడ్రస్ అయిన తెలంగాణా ముఖ్య మంత్రి గారి కెంపు ఆఫీసుకు సాదరంగా తీసుకొని కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి, ఒక సంవత్సరం లో మాయ తొలగి పోయి అందరూ నూతన యుగం లో, యుగపురుషులు జగద్గురువులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారి దివ్య పాలనలో ఉన్నాము, లేదా మేలైన ప్రజాస్వామ్యం లో ఉన్నాము అని స్పష్టం అవుతుంది    ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 




యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 

తెలంగాణా ముఖ్య మంత్రి వారి కెంపు కార్యాలయం 
హైదరాబాద్ 




                                                                       

   

No comments:

Post a Comment