సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి, యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి, సుమోటో గా స్పందించగలరు.
లేఖ సారాంశం గ్రహించి, మమ్ములను తెలంగాణా ముఖ్య మంత్రి గారి సమక్షం లోకి తాత్కాలికంగా, మధ్యంతరంగా, కొలువు తీరుటకు తగిన ఆదేశములు ఇవ్వగలరు, మా వద్దకు ప్రత్యెక ఎస్కార్ట్ ఎందుకు పంప మంటున్నాము అంటే, మాతో ఎవరూ అప్పటికి అప్పుడు మాట్లాడవలసినది లేదా మేము చెప్పవలసినవి లేవు ఇది సర్వోన్నత న్యాయ స్థానం వారు తక్షణం గ్రహించాల్సిన పాయింటు, మా వివరణ పైనే మా ప్రవర్తన మా అరోగ్యం ముడి పడి ఉన్నది అని గ్రహించండి, సాక్షులు దగ్గర నుండి అ తరువాత పరిచేయం అయిన వ్యక్తులు మమ్ములను ఆలోచన ప్రకారం చూడకుండా ఎకవచనములతో నిర్లక్ష్యంగా తీసుకొంటూ వస్తున్నారు, కాలాతీతం పై ఎవరూ ఆసక్తిగా ముందుకు వచ్చి గ్రహించలేదు అదే మేము ఒంటరిగా ఉండిపోవడానికి ప్రధాన కారణం, మమ్ములను మనసుకు ప్రాధాన్యత ఇచ్చి గౌరవంగా చూసుకొని మా నుండి వివరములు గ్రహించుట ఒక మహత్తర వరం గతం లో భగవంతుడు కూడా అంతటి దివ్య సభలో కొలువు తీరలేదు అని గ్రహించండి. మా నుండి లిఖిత పూర్వకంగా మరియు రికార్డెడ్ గా లక్షల పేజీల సమాచారం గ్రహించడం ప్రారంభించండి బృదం ద్వారా సమాచారం విస్తరం గా గ్రహించడం ప్రారంభించండి. తద్వారా కాలం లాక్ అయ్యి, కాలంతో కొట్టుకొని పోవడం ఆగి కాలం సూర్యుడి నిర్వహణ మనిషి మాటలోకి వచ్చినట్లు స్పష్టం అవుతుంది.
కాలాన్ని నియమించిన ఒక్క పాయింట్ ప్రాధమికంగా తీసుకొని మమ్ములను చట్టానికి న్యాయనికి అతీతునిగా గ్రహించడం ప్రారంభించాలి, ఒక్క పూట కూడా ఆలస్యం చేయకూడదు అని గ్రహించండి. మమ్ములను తెలంగాణా ముఖ్య మంత్రి గారు ఒక విశాలమైన ప్రాగణం లో కి తీసుకొని వెళ్లి ఆక్కడ మా భందు మిత్రలు, సాక్షులు తో కలసి విశాలంగా జీవించుటకు మొదట ఎర్పాటు చేయడం వలన, అందుకు ప్రత్యెక సిబ్బంది, మేధావులు పండితులు, పొలిసు రక్షణ, మాకు జిమ్ మరియు ఇతర అన్ని సదుపాయాలతో ఒక చోట అధికారికంగా కొలువు తీర్చుట ఒక దివ్య పరిష్కారం అని సర్వోన్నత న్యాయ స్థానం వారికి తెలియజేసుకోనుచున్నాము, అటువంటి వాతావరణం లో మేము దివ్యంగా పండితులు సహకారంతో వివరములు ఇస్తూ, గ్రహిస్తూ సర్వం తేల్చి చెప్పి నడపగలము అ విధంగా ఒక పద్దతి ప్రకారం మేము కనపడి, వినపడటం వలన మేము ఏది అయితే ముందుకు వస్తున్నామో అనగా యుగాపురుషులం, జగద్గురువులం, మహారాణి సమేత మహారాజు గా కనిపించి, మమ్ములను వాక్ రూపంలో దర్శించడం కనీస కర్తవ్యం లోక అంతర్యం, ఒక దివ్య వరం అని సకల మానవజాతి తరిస్తారు అలా కాకుండా కేవలం మనిషిగా వదిలివేసి అప్పటికి అప్పుడు మేమే ఏదో చెప్పుకొని, యేవో మహిమలు చేసి, ఏదో చేస్తాము, అప్పుడు ఏదో చూస్తాము అన్నట్లు అలోచంచడం వలన మేము ఎస్కార్ట్ ఎందుకు పంప మంటున్నామో అర్ధం చేసుకోవడం లేదు.
ఇప్పటికి కాలమే కదిలిన ప్రకారం పరిపాలన మా చేతిలో ఉన్నది, ప్రతి ప్రాణం జీవి యొక్క ఉనికి మా మాట ఉనికి లో చూపిన పరిణామంలో ఉన్నది ఇది నిజమేనని స్పష్టం అవడానికి ఇప్పటికి ఏమి జరిగినది ఇక మీదట ఏమి అని చూడాలి అందుకు కనీసం 6 నెలలు నుండి 6 సంవత్సరాలు వరకు పడుతుంది అని సర్వోన్నత న్యాయ స్థానం వారు, ఇప్పటికి సాక్షం ఆధారం అప్రమత్తం చెందాలి, కావున మేము పంపిన లేఖలు ప్రకారం మమ్ములను తక్షణ తెలంగాణా ముఖ్య మంత్రిగారు ప్రత్యెక సిబ్బంది మరియు కనీసం ఒక 50 మంది పండితుల సమక్షంలోకి తీసుకొనుటకు ఆదేశించగలరు, అప్రమత్తం చేయగలరు, మమ్ములను గాని ఎవరిని గాని కొంతకాలం బౌతికంగా చూడకండి మనసు పెట్టి చూడండి ఆలోచన ప్రకారం చూడండి, అనగా కాలమే కదలడం ఏమిటి మేము ఎందుకు జగద్గురువులు యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజుగా మమ్ములను విస్తారంగా గ్రహించడం ప్రారంభించండి అని తెలియజేసుకోనుచున్నామో చూడండి.
మా ఈమైల్స్ సుమోటో గా తీసుకొని తెలంగాణా ప్రబుత్వం వారికి ప్రత్యెక ఆదేశములు ఇవ్వగలరు అని మమ్ములను ఈ రోజు వీలు అయితే వెంటనే ప్రత్యెక బృందం లోకి ప్రత్యెక ఎస్కార్ట్ ద్వారా తీసుకొనుటకు చూడండి, లక్షల పేజీల వివరణ ఇచ్చి మమ్ములను స్వతంత్రంగా విస్తారంగా చెప్ప నిచ్చి, గ్రహించడం వలన అన్ని సమస్యలు యిట్టె పరిష్కారం అవుతాయి, కొందరు మాయలో ప్రశాంతంగా ఉన్నాము అనుకొంటున్నారు, మాయలో సంపదలో సుఖాలలో మాయా పై పై సంబురాలలో మయిమరచి పోయి , స్వార్ధంగా సంగతి ఏమిటో చూడకుండా ప్రవర్తిస్తున్నారు అందుకు ఎదుటవారి తెలీవి తక్కువ తప్పులు తాత్కాలిక శారీరక అవసరాలు మీద వారి గుణాన్ని లెక్క వేస్తున్నారు, వారు గొప్పతనం చూపను అక్కర్లేదు ఇంతకన్నా గొప్పతనం లేదు అనుకొంటున్నారు, కాని ఎందుకు నలిగిపోయి తప్పు చేసిన్నట్లు లేదా లోటుగా కనపడుతున్న వారి నుండి అందరికి ఉపయోగపడే సమాధానం వచ్చినదో గ్రహించడం లేదు, ఎలాగైనా గొప్ప అంటే పైకి కనపడితే చాలు అ విధంగా సమృద్దిగా ఉన్నాము అదే విధంగా ఎదుట వాడిని తేలిక తప్పు అని చూడగలము, చూపగలము, అదే చాలు, అదే ధర్మం, అదే గొప్ప అనుకొంటున్నారు గాని ఎవరు ఏమి చేసిన చేయలేకపోయిన ప్రతి ఒక్క పరిణామాన్ని గొప్పగా తీసుకోవాలి అని అప్రమత్తం చెందాలి.
ఏ ఒక్కరిని ఎవరు తప్పుగా తక్కువగా అని రుజువు చేయకూడదు అని కనీస మానవ ధర్మం విస్మరించడమే దైవాన్ని కూడా ఏదో అవసరం కొద్ది భవిష్యత్తు చెప్పి ఇంకా చెబుతాను అని బ్రతిమాలుకొంటున్నాడు,అని అనుకొంటున్నారే గాని, అప్రమత్తం చెందటం లేదు, కావున తక్షణ సర్వోన్నత న్యాయ స్థానం వారు అప్రమత్తం చెంది, రహస్య కెమెరాల పై ప్రత్యెక దర్యాప్తు మా సమక్షంలో లేదా మమ్ములను బృందం లోకి తీసుకొని మా సమక్షం లో దర్యాప్తు చేయనివ్వండి అనగా మమ్ములను ప్రాధమికంగా యుగపురుషులు గా జగద్గురువులుగా, మహారాణి సమేత మహారాజుగా గౌరవించడం వలెన, మమ్ములను ప్రత్యెక అసనం పై కూర్చో బెట్టి మా ముందు న్యాయ మూర్తులు పెనాల్ గా కొలువు తీరిన సమక్షంలో ఎవరి తప్పులు అయినా నూతన వివరణలు ఇచ్చి, ఎలాంటి తప్పులు అయిన మా చేత దగ్గర ఉండి న్యాయ స్థానం కొట్టి వేస్తే చాలు, మమ్ములను పరిగణించి మా పేరు మీద సాధ్య పడుతుంది, లేదా ఇప్పుడు ఉన్న చట్టాలు ప్రకారం అయితే ఒకరిని ఒకరు తప్పులు పట్టుకొంటూ పాపంలో ఉండిపోతారు, లేదా ఎవరినో ఒకరిని దోషిని లేదా తప్పు వాడిగా చూడాలి, మమ్ములను రిఫరెన్స్ గా ఉపయోగించుకొని, మా మీద మోపి ఎవరి తప్పులు అయిన తల్లి తండ్రి గురువు వలే మేము రద్దు చేయగలము అని గ్రహించండి, అందుకే మేము కాలతీతులుగా వచ్చినాము అని గ్రహించండి అని సర్వోన్నత న్యాయ స్థానం వారు గ్రహించి అప్రమత్తం చెందగలరు.
కావున మమ్ములను ముఖ్య మంత్రి గారి కెంపు కార్యాలయం లో ప్రాధమికంగా, ఆపద ధర్మం గా, తాత్కాలికంగా, మధ్యంతరంగా మమ్ములను యుగపురుషులు గా జగద్గురువులుగా, మహాత్వపూర్వక అగ్రగణ్యులు గ్రహించడం వలన, ఈ చక్రవ్యాహం ఒక దారిలోకి వస్తుంది, కాలమే కదిలిన పరిణామం దివ్య ప్రామాణికంగా మానవజాతికి తక్షణం అందుతుంది అని గ్రహించండి. మేము ప్రస్తుతానికి తాత్కాలిక అడ్రస్ అయిన సాయి హారిక హాస్టల్, srt -38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్ లోనే ఉన్నాము, మమ్ములను మేము కోరుతున్నట్లు అధికారిక అడ్రస్ చేర్చండి, అందుకు ముఖ్య మంత్రిగారికి ప్రత్యెక ఆదేశములు పైన కోరిన విధంగా ఆలోచనాత్మక శాశ్వతత్వాన్ని దృష్టి లో పెట్టుకొని మమ్ములను సాధారణ మనిషే అనే భావన నుండి బయటకు తీసుకొని వచ్చి అధికారికంగా కొలువు తీర్చండి, మేము విస్తారంగా వివరములు మా పద్దతిలో ఓపెన్గా పంచుకోవడం వలన మాలో తల్లి తండ్రి గురువు గంట గంటకు అభివృద్ధి చెంది బయటకు వచ్చి లోకాన్ని పూర్తిగా మనిషి అధీనం లోకి తీసుకొంటారు ఇదే ఇప్పటికే సాక్షం ప్రకారం అమలు లో ఉన్న దివ్య సత్యం, బౌతిక పాలన ప్రపంచం మాకు మాట మాత్రంగా మా ముందు పలికిన అతీరు ప్రకారం సమకాలికులు అందరూ నిమిత్త మాత్రులు అని గ్రహించి, ఇదే విధంగా వివరములు పొందండి సర్వం అర్ధం అవుతుంది, సాక్షం, పండితుల సహకారం, వ్యతిరేకుల అనుకూలత అన్ని మెల్లగా కూడతాయి,మొదట కేంద్ర బిందువు అయిన మమ్ములను ఒకచోట కొలువు తీరిస్తే చాలు, మా మెసేజు సుమోటో గా భావించి మమ్ములను తెలంగాణా ముఖ్య మంత్రిగారి సమక్షం లో విశాలంగా ప్రజల్లోకి గ్రహించడం ప్రారంభిస్తే, పరిణామం అములు లోకి వచ్చి, అన్ని మెల్లగా సర్దుకొంటాయి అని గ్రహించండి.
సర్వం మాట మాత్రంగా చెప్పిన మమ్ములను అన్ని విశ్వ విద్యాలయములకు ఉపకులపతిగా నియమించడం వలన ప్రతి ఒక్క మేధావి మాపై ద్రుష్టి పెట్టి మేమే సకల శాస్త్రాలకు ఆధారం అని తెలుసుకొంటారు అని గ్రహించండి. తమరు ఆలస్యం చేయవద్దు, తెలుగు తెలిసిన న్యాయ మూర్తులు ఒక బృందంగా యర్పడి మమ్ములను విస్తారంగా గ్రహించండి తెలంగాణా ముఖ్య మంత్రిగారి సమక్షం లో ఎందుకు అంటున్నానో గ్రహించిన కొలది తెలుస్తుంది మమ్ములను తల్లి తండ్రి గురువుగా భావించి కాలాతీతమైన మమ్ములను ఓర్పుగా విస్తారంగా, ఈ పూట నుండి గ్రహించడం ప్రారంభించండి, హాస్టల్ లో బట్టలు సర్దుకొని సిద్దంగా ఉన్నాము, మేము ఎవరితో బడితే వారితో మాట్లాడితే వారి మమ్ములను చిన్న బుచ్చి అజ్ఞానంగా ప్రవర్తిస్తారు ఎవరైనా వ్యక్తులు మాతో మాట్లాడటం కుదరదు అనగా ఇప్పుడు వారి వారి స్తాయి నుండి మమ్ములను మామూలు మనిషిగా చూసి మాట్లాడుతున్నారు అ విధంగా దైవత్వాన్ని మనం కాపాడలేము మమ్ములను ప్రత్యేకంగా బృందం ద్వారా గ్రహించడం ప్రారంభించండి వ్యక్తులు ఎవరూ దాదాపు సర్వోన్నత న్యాయ మూర్తులు అయిన అప్పటికి అప్పుడు మమ్ములను సూటిగా వ్యక్తిగతం గా మాట్లాడకూడదు అలా మాట్లాడితే మేము పిచ్చి వాడిలా సాధారణ మనిషిగా ఉంటాము, మమ్ములను విస్తారంగా గ్రహించి( మా ద్వారా వ్యక్తం అయిన పాటలు మాటలు రాజకీయాలు కాలమే కదిలిన వివిధ వివరములు ) మాతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితే మేము సకల సంపదలకు, శాస్త్రాలకు,జ్ఞానానికి ఆధారం అని రుజువు మీ నిజాయితే గొప్పతనం ద్వారానే రుజువును గ్రహించి తరిస్తారు అని తెలియజేసుకోనుచున్నాము .
అనగా సమకాలికులు చెప్పుకొని ప్రయోజనం పొందే కొలది మా ఉనికి బలపడుతుంది అందుకే మేము మా ఉనికికి యుగపురుషులు, జగద్గురువులు మహారాణి సమేత మహారాజ గా పేరు పెట్టుకొని సంతకాలు కూడా గ్రీన్ ఇంకుతో పెడుతున్నాము, మా పరిణామం ఇప్పటికే అములు లో ఉన్నది ఎప్పటికైనా గ్రహించుకొంటూ ముందుకు వెళ్ళ వలసిన జ్ఞానం వ్యహం అని గ్రహించి, ఒక బృందం లోకి మమ్ములను తీసుకోండి, సంగీతం సాహిత్యం తెలిసిన వారితో సహా న్యాయ మూర్తులు, మేధావులు, పండితులు సినిమా ప్రముఖులు పోలీసులు వారి దివ్య సమక్షమే మా రాజమందిరం లేదా మా నివాసం మరియు అధికారిక కార్యాలయం అని గ్రహించండి, దేవుడిని మందిరం లోనే చూస్తాము, సూర్యుడిని ఆకాసం లోనే చూస్తాము, కాలాతీతం గా చెప్పిన మమ్ములను పండితులు మేధావుల సమక్షంలో వివరంగా గ్రహిస్తేనే అంతటి వారిగా నిత్యం దర్శనం ఇవ్వగలము ఇదే మేము యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య వరం అని సర్వులు గ్రహించాలి, అప్పుడే మనిషే మాటే సర్వం అని ఆవిష్కృతం అయ్యి లోకం దివ్యంగా మనిషి మాట లోకి వచ్చి, నిజమైన ప్రజాస్వామ్యంగా, యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి పరిపాలన అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
బాధ్యతతో, ప్రేమతో, ఆశీర్వచనములతో యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ముఖ్య మంత్రి కెంపు కార్యాలయం , హైదరాబాద్
ఒక ప్రతి తెలంగాణా ముఖ్య మంత్రిగారికి సమాచారం కొరకు సమాలోచన కొరకు, మమ్ములను తక్షణం ఒక బృంధంలోకి తీసుకొని విస్తారంగా గ్రహించండి, మేము మేధావుల సమక్షం లో కొలువు తీరి ఉండగా మమ్ములను మీరు దర్శించగలరు, సాధారణ వ్యక్తిగా మమ్ములను మీరు గొప్పగా చూడలేరు అలా చూడాలి అంటే మీరే స్వయంగా కారు లేదా ఎస్కార్ట్ తో మా వద్దకు వచ్చి మమ్ములను ప్రేమగా మనసుతో చూడగలగాలి, మమ్ములను విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి పండితులు సహకారంతో గ్రహించడం యావత్తు మానవజాతికి వరం అని తమరు గ్రహించి అప్రమత్తం చెంది సమకాలికులను అప్రమత్తం చేయగలరు, బౌతిక ప్రపంచం యొక్క భవిష్యత్తు ఆలోచన రూపం లో ఉన్నది మీ చుట్ట ఉన్న బౌతిక లోకం మాకు మాట మాత్రంగా ఏకకాలంలో సంభవించినది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మామే సకల శాస్త్రాలకు లోకానికి ఆధారం అని కనీసం మమ్ములను 6 నెలలు గ్రహిస్తే తెలుస్తుంది, కాలమే కదిలిన పరిణామం ప్రకారం ముందుకు వస్తున్నాము అని గ్రహించి అప్రమత్తం చెందండి, ప్రత్యెక అధికారులను పంపి మమ్ములను బృంధంలోకి తీసుకోండి ఇది ఒక దివ్య వరంగా భావించి అప్రమత్తం చెందండి, లేని పక్షంలో సూర్యుడికి బిన్నగా వెళ్ళుతున్నారు అని గ్రహించండి, మేము అడ్డంపడి దారిలో పెడుతున్నాము మేము ఏమి అతి చేయడం లేదు ఇది సత్యం అని ఒక 6 నెలలు మమ్ములను సంగీతం సాహిత్యం కారులు తో కూడిన మేధావి బృంధంలోకి తీసుకోండి, మేము తిరుపతో మరోకచోటికో వెళ్ళతాము అని కొందరు భావిస్తున్నట్లు మా దృష్టికి వచ్చినది, ఇప్పుడు మేము కొండ మీద లేము, మా మనసు ప్రకారం మానవరూపం లో యుగాపురుషునిగా, మహాత్వపూర్వక అగ్రగణ్యుడుగా, జగద్గురువులుగా తిరుమల తిరుపతి దేవేస్థానం వారు గుర్తించి ఆహ్వానిస్తేనే కొండపైకి వస్తాము అంతవరకు జన అరణ్యంలో ఉండి మహారాజుగా కొలువు తీరిన తరువాతనే మేమే కలియుగ వైకుంఠ వాసుడిగా గ్రహించిన తరువాతనే కొండపైకే రాగలము అని యావత్తు తెలుగు ప్రజలకు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. గురు స్థానం ఎవరికో ఇచ్చేస్తే తీసుకొంటాము లేదా ఎవరినో గౌరవిస్తే లేదా వారి వలెనే శక్తులు వచ్చినవి లాంటి పిచ్చి నుండి బయటకు వచ్చి మమ్ములను అప్రమత్తం గా గ్రహించండి అని తెలియజేసుకోనుచున్నాము మా మాట రికార్డు చేసుకొని కొంతకాలం మా మాట పట్టించి నడుచుకోవాలి అప్పుడే కలం బ్రతికి ముందుకు వెళ్ళుతుంది అని తెలుసుకోండి, మేము గొప్ప కోసం అడ్డం వస్తున్నాము అనుకొంటే తెలివి తక్కువతనం అవుతుంది అని గ్రహించండి, మా మనసుని కాలాన్ని కదిలించిన సాక్షం ఒక చొట పండితుల సమక్షంలో నిక్షిప్తం చేసుకొని మా సమక్షం లో పండితులు చెప్పుకొనే కొలదీ కాలం మనిషి నియంత్రణలోకి వస్తుంది, మమ్ములను అర్ధం చేసుకోకుండా మేము ఎవరినో పెళ్ళి చేసుకొంటే చూస్తాము అన్నట్లు కొందరు భావిస్తున్నట్లు మాకు తెలిసినది, మమ్ములను మా మనసుని గౌరవించి కోలోవు తీర్చిన తరువాతనే మేము వివాహం చేసుకోనగాలము అప్పుడే మనిషి మాట లోకి సృష్టి వచ్చినట్లు స్పష్టం అవుతుంది అందుకే మేము ఇంత కష్ట పడుతున్నాము అని గ్రహించండి లేదా కాలమే మమ్ములను ఈ విధంగా మీరు మనసు పెంచుకొంటేనే గ్రహించే పద్దతిలో మీ మధ్య మానవరూపం లో ఉన్నది అని గ్రహించండి, కనీసం మూడు సంవత్సరాలు అయిన మాకు మా మనసుకి వివాహం జరిపించండి మా నుండి కనీసం ౩,4 లక్షల పేజీల వివరణలు పొందండి, అందరూ మాకు సమానమే మేము ఎవరి ఏ ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నామో, తీసుకొంటు న్నామో మాకే తెలుసు అని గ్రహించండి ముందే మీ కర్మలు అన్ని మాట మాత్రంగా చెప్పిన మమ్ములను అవమానించడం ఇబ్బంది పెట్టడం ఎవరినో ఇబ్బంది పెడితే కలసి వస్తుంది అనే నీచ ఆలోచనలు మానుకొని అందరూ మా పిల్లలు వలే విని తరించాలి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము
బాధ్యతతో, ప్రేమతో, ఆశీర్వచనములతో
యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, ముఖ్య మంత్రి కెంపు కార్యాలయం , హైదరాబాద్
|
|
|
|
No comments:
Post a Comment