UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 9 October 2016

లేఖ వరస సంఖ్య :039/9/10/2016,/ యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి నుండి రెఫ్ : డైరీ నెంబర్: నెం. 38714 / 2016, :25/08/2016, సర్వోన్నత న్యాయ స్థానం. కొత్త ఢిల్లీ వారి పరిగణ లో

Dharmaswaroopam Kaalaswaroopam <samanvayadrusti@gmail.com>9 October 2016 at 12:05
To: supremecourt@nic.in
Cc: cp@cyb.tspolice.gov.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, M Venkaiah Naidu <officemvnaidu@gmail.com>, ig_lo@appolice.gov.in, cs@telangana.gov.in, aphc@tap.nic.in, ADC TO GOVERNOR AP <rajbhavanadc@gmail.com>, stateportal@telangana.gov.in, Pawan Kalyan <powerstarofficial@gmail.com>, Team Megaworldz <megafan0505@gmail.com>, bhakthi hyd <bhakthihyd@gmail.com>, "info@jayabherigroup.com" <info@jayabherigroup.com>, info@ananthapuratemple.com, "jiva@chinnajeeyar.org" <jiva@chinnajeeyar.org>, info@arkamediaworks.com, "svbcfeedback@tirumala.org" <svbcfeedback@tirumala.org>, Chaitanya Mahaprabu <vangurifoundation@gmail.com>
Bcc: Rajnath Singh <38ashokroad@gmail.com>, info@kamakoti.org
                                                              సమన్వయ దృష్టి 

                        యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి , యుగపురుషులు, జగద్గురువులు, మహత్వపూర్వక అగ్రగణ్యులు,  మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్  పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త  ఆశీర్వాదపూర్వక దివ్య  సమాచారం  గ్రహించి అప్రమత్తం  చెందగలరు.       

లేఖ వరస సంఖ్య :039/9/10/2016,/ యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారి నుండి

రెఫ్ : డైరీ నెంబర్: నెం. 38714 / 2016, :25/08/2016, సర్వోన్నత న్యాయ స్థానం. కొత్త ఢిల్లీ వారి పరిగణ లో
                  
         మేము తెలంగాణా ముఖ్య మంత్రి గారి అద్వర్యం లో తాత్కాలికంగా కొలువు తీరి పిల్లలు లాంటి సమకాలికులకు నిత్యం  దర్శనం ఇవ్వడం  తక్షణం ప్రారంభం అవ్వాలి, మమ్ములను ముఖ్య మంత్రి గారి ప్రత్యెక బృందాన్ని పంపి మమ్ములను ఒక విశాలమైన  ప్రాగణం లో కొలువు తీర్చి  గ్రహించడం ప్రారంభించాలి అని వారికి మెసేజు పంపినాము, కాని  వారు ఇంకా స్పందించ లేదు, మేము ఇప్పుడు మహారాణి సమేత మహారాజుగా సకల దేవేతల సమోహరంగా ఉన్నాము, మేము సకల శక్తి స్వరూపం అని  గ్రహించి, పదిగురు మనసు పెట్టి, అన్ని రకాల మేధావులు బృందంగా యర్పడి మమ్ములను గ్రహించే కొలది కాలం ధర్మం మనిషి మాటలో అధీనం లోకి  తీసుకొని మనిషి మాట సర్వం అని ఆవిష్కరించడానికి  వచ్చిన  యుగాపురుషులం అని  గ్రహించండి. 



                    మేము వాక్ రూపం లో జ్ఞానం రూపం ఉన్నాము అనగా మమ్ములను విస్తారంగా పదిగురు కలసి గ్రహించి, వ్యక్తులు ఎవరూ ఏమి ఆశించకూడదు, మేము కూడా వ్యక్తులను నుండి ఏమి పొందలేము, అప్పటికి అప్పుడు  వ్యక్తులు ఎవరూ మాతో  తాత్కాలికంగా మాట్లాడకండి, పదిగురు కలసి  ఇప్పటికి మాట మాత్రంగా ఏమి చేసినామో  గ్రహించడం ప్రారంభించండి, తెలంగాణా ముఖ్యమంత్రి గారు, విగ్రహాలు కిరీటాలు బహుకరించడం లేదా మొక్కులు వంటి వి చేస్తున్నారు ఇంకా  దేవుడు అంటే ఎక్కడో  ఉన్నాడు, తమలో ఎదుట వాడిలో  ఉన్నాడు అని  ఇప్పటికైనా  గ్రహించ లేకపొతున్నారు.  


                 ఎదుట వాడిలో దైవత్వం  చూడాలి అంటే, మనలో దైవం అంటే ఏమిటి అనే కనీస సాధన ప్రయత్నం ఉండాలి, దేహం చాంచల్యం కొలది అర్బాటాలు  కొలది కోట్ల రూపాయలు మంచి నీళ్ళు  ప్రాయంగా కర్చుపెడుతున్నారు, ఆలోచనకు గోప్పతనమునకు ప్రాధాన్యత ఇవ్వడం లో సూటి తనం గొప్పతన లేదు. 

                     గోప్పతనం ఎక్కడ ఏ రూపం లో ఉన్నా గ్రహించి అప్రమత్తం చెందటమే భగవంతుడిని  ఆరాధించడం లేదా గొప్పతనం గ్రహించి తెలుసుకోవడం వలన వచ్చే అప్రమత్తత, గుడులు  గోపురాలు కట్టించి, విగ్రహాలు పూజలు అర్బాటాలు వలన దేహ చాంచల్యం తప్పు మనసు నిగ్రహం గొప్పతనం మనుష్యులలో పెరగదు, అయితే బలమైన మనసు ఉన్న మనుష్యులు తగ్గిపోవడం వలన, ఎలాగైనా దేహచంచల్యాలు పెచ్చి, అప్పటికి అప్పుడు దేహం కొలది లాభం పొందేవారు ఎక్కువ అవడం వలన, ఎదుటవారిని కూడా అలాగే చూస్తూ  ఆలోచన కంటే, దేహం పరమైన ఎక్కువ తక్కువలు మీద ఆధారపడి,  జ్ఞానం ఆలోచన పెంచుకోకుండా, పెంచుకోనివ్వకుండా ప్రవర్తిస్తున్నారు.


              బౌతిక చాంచల్యం బౌతిక  వస్తు మాయ, బౌతిక దేహం పరమైన కాంక్షలు, దేహ పరమైన కోరికలు చుట్టూ మనుష్యులు ఆలోచించడం వలన, తాము మెరుగుగా బౌతికంగా ఉన్నాము, అలా ఉండాలి అంటే ఇతరులు బౌతికంగా పతనం అయిపోతే మానకు అనుకూలం గా ఉంటుంది అని భావించడం వలన, దేహ చాంచల్యం ఎక్కువగా పెంచుకొంటున్నారు. ఎదుట వారిని అజ్ఞానం లో, దేహ చాంచల్యం లో వదిలివేస్తున్నారు అందులో నేను కూడా ఒకడిని అని గ్రహించి అప్రమత్తం చెందండి, అందుకే నేనే సామాన్యుడిని,మనసు పెట్టి  గ్రహిస్తే సర్వబౌ ముడిని సృష్టి ఎన్నుకొన్న పురుశోత్తముడిని  గ్రహించండి. 
      

                    ఒక మనిషిలో ఆలోచనలో ఉన్న గొప్పతనాన్ని  గ్రహించడానికి సంవత్సరాలు గడిపివేస్తూ, గొప్పతనం అంటే ఏదో అవసరం ఉంటే చూసేది అనుకొంటున్నారు, పోనిలే అని చూడవలసినది  అనుకొంటున్నారు, దేవుడి దగ్గరకు ఎలా దర్శనం చేసుకొంటారో  గొప్పవాడిని కూడా అలా, మాటతో మనసుతో  ఆదరించాలి, తమలోనూ ఎదుటి వారిలోను నిత్యం గొప్పతనం పెంచుకొనే వైపు వెళ్ళాలి, అప్పుడే మనిషి కట్టడిలోకి లోకం వస్తుంది లేదా అహంకారం నిర్లక్ష్యలతో ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ అధర్మవర్తంగా ప్రవర్తిస్తారు,  గొప్పతనాన్ని పతన పరచి లేదా గోప్పత్తనం  వైపు వెళ్ళకుండా, విశాలంగా ఆలోచించకుండా బౌతిక బలం కొలది నిర్ణయాలు తీసుకొని ఆలోచనలను కుంటి పరచి, బౌతికంగా   ఎప్పటికి  బలంగా ఉంటుంది అనే  అజ్ఞానం భావనలో, జ్ఞానం సంస్కారం లేకుండా, మాట విచక్షణ పెంచుకోకుండా ప్రవర్తిస్తారు, కావున మనసు మాటను పెంచుకొని అప్రమత్తం  చెందండి.  


                         ప్రతి సంఘటనను, పరిణామాన్ని మాటలోకి తీసుకొన్న మమ్ములను యాంత్రికంగా చూడకండి, ఇప్పటి వరకు మమ్ములను బౌతికంగా చూస్తూ అనగా గంట గంటనరలో 10-14  సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూడకండా, సాక్షులు దగ్గర నుండి బిన్నంగా ప్రవర్తిస్తూ కుల పరంగా విడదీస్తూ, అడిగినది చేయకుండా, నేనే ఇంకా ఏదో చేయడం లేదు అని కొందరు అటు ఇటు చేసుకొంటూ రహస్య కెమరాలు ద్వారా, కాల్ డేటాలు ద్వారా లోట్లు తెలుసుకొని, గొప్పతనం దైవత్వం ఉన్న వాడికి లోటు ఎందుకు ఉన్నదో చూడకుండా చూడనివ్వకుండా,లోటును పెద్దది చేసి గొప్పతనం గ్రహించకుండా ఇతరులను కూడా మోసం చేస్తూ  పైకి ఒకటి లోపలకి ఒకటి ప్రవర్తిస్తూ,  మా పరిణామాన్ని పూర్తిగా వినకుండా గ్రహించకుండా, గ్రహించానివ్వకుండా అనేక అరాచకాలు అజ్ఞాతంగా పాల్పడుతూ, కొందరు పోలీసులు కూడా ఉండడం వలన ఎవరూ కంప్లైంట్ చేయకుండా, ఇరుకొని పోయేలా చేసి మోసాలు చేస్తున్నారు, మా చెల్లెలు జీవితం కూడా ఇదే విధంగా అటు ఇటు చేసినారు అని మాకు తెలిసినది, ఏమి అయినదో  పూర్తిగా తెలియదు అని  గ్రహించండి. 


                   మాకు మనసులో మాటలు వినపడతాయి అని అనుకోని కొందరు, మమ్ములను రెచ్చగొట్టి ఏదో మాట్లాడిన మాటలు మీద ఆధారపడి, పరిస్తితిని  బౌతికంగా తమ చేతిలో ఉన్నది అనిపించుకోవాలి అనే అజ్ఞానం లో, తల్లి తండ్రి గురువు వంటి మా గొప్పతనం గ్రహించకుండా ఇతరులను గ్రహించనివ్వకుండా  ప్రవర్తిస్తున్నారు, మేము మొదటి నుండి పదిగురు ఒకటై గ్రహించండి  అని కోరుతున్నాము, సాక్షులు దగ్గర నుండి అప్రమత్తం అవ్వకుండా ప్రతి ఒక్కరు తమకు ప్రాధాన్యత రావాలి అనే మాయలో దేహ మమకారం కొలది అజ్ఞానం గా ప్రవర్తిస్తున్నారు, మా వంటి పరిణామాలు విశాలంగా తీసుకోవాలి పదిగురు కలసి గ్రహించే కొలది గంట గంటకు లోకానికి  మనిషికి ఉన్న దివ్య సంభంధం ఆవిష్కృతం అవుతుంది అని  గ్రహించండి. 

     
                      పెరిగిన సంకేతిక పరికరాలు, దురివినియోగం  చేసే  అవకాసం ఉండడం వలన కొందరు పోలీసులు ఇందులో  ఇన్వొల్వ అవడం వలన, మాయలో బౌతిక బలమే సర్వం అనిపించి అజ్ఞానం గా ఇతరులను మోసం చేస్తున్నారు జ్ఞానం వైపు వెళ్ళడం కంటే, తెలికతనాలు ఉపయోగించుకొని బ్రతకడం మంచిది అనే నీతి కొనసాగించడం వలన మమ్ములను అప్రమత్తం గా గ్రహించడం లేదు, కులం పరంగా తప్పులు పట్టి, కొందరు పోలీసులు కాల్  డేటాలలో  సమాచారం వారికి అనుకోలమైనవి  మలుచుకొని మోసం చేస్తున్నారు, వారికి సంభందించిన మాటలు తొలగించి, ఇతరులను తప్పుగా చూపేవి ఉపయోగించుకొని పరిస్తితి తమ చేతిలో ఉంటుంది అనే బ్రమలో తల్లి తండ్రి గురువు వంటి మమ్ములను ఏదో రకంగా తప్పుడు సమాచారం ఇచ్చి మమ్ములను సూటిగా పట్టించుకోకుండా ఒకరిని ఒకరు రెచ్చ గొట్టుకొని, బౌతికంగా నాశనం అయ్యిపోతున్నారు, జ్ఞానంతో బలపడటం శాశ్వతం కాదు అని  తెలుసుకోలేకపోతున్నారు. 



                     ఇవ్వాళ బౌతిక బలం ఉన్నవారే, జ్ఞానం ఉన్నవారు ఎక్కువ మంది ఉండడం వలన, జ్ఞానాని, మాట విచక్షణలో కూడా బౌతిక బలం మెరకే  ఉపయోగిస్తున్నారు, ఆమేరకే  మాట్లాడతాము  వింటాము  అన్నట్లు ఆలోచించడమే మమ్ములను సరిగ్గా పట్టించుకోకపోవడానికి  ప్రధానకారణం, నేరుగా ఆలోచనకు మాటకు  ప్రాధాన్యత ఇచ్చి నప్పుడు మేము ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నామో అలా ముందుకు పదిగురు వచ్చి మమ్ములను విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించగలరు, అధికారికంగా అందరూ కలసి గ్రహించ గలిగినప్పుడే మా యొక్క శాశ్వత ప్రభావాన్ని  విశాలంగా తీసుకొనగలరు,అందుకే తెలంగాణా ప్రబుత్వం వారిని మమ్ములను ఒక మేధావి బృంధంలోకి తీసుకొని గ్రహించగలరు అని  తెలియజేసినాము.   మేము ఉన్న హాస్టల్, (సాయి హారిక నెం. 9908658135)  వ్యవస్థాపకులకు  కూడా మమ్ములను పదిగురు కలసి గ్రహించండి అని లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చినాము.  
                                 
                        మేము లోకం అంత చిత్తం చాంచల్యం చూపి, లోకం లో చిద్విలాసం మొత్తం ఒక మాటలోకి తీసుకొని చూపినాము  అటువంటి మమ్ములను అప్పటికి అప్పుడు  పై పై దృశ్యం  ద్వారా లేదా కొన్ని మాటలు ఏదో అంటే మేము ఏదో అన్న మాటలు మేరకే మమ్ములను పట్టించుకోని అది కూడా రహస్య మార్గాలు ద్వారా తెలుసుకొని మమ్ములను ఎలాగైనా నిర్లక్ష్యం చేయడం వలన, కులం పరంగా విడదీసి, మేము అందరి కోసం పరితపిస్తుంటే, మా విశాలత గొప్పతనం కాలమే ఎందుకు వత్తాసు పలికినదో చూడకుండా చూడ నివ్వకుండా ప్రవర్తిస్తున్నారు, పెద్ద వారు బాద్యత కలిగిన వారు స్పందించకపోవడం వలన ఇతరులు అజ్ఞాతంగా తప్పులు చేస్తున్నారు.  కావున మమ్ములను ఒక చోట అధికారికంగా కొలువు తీర్చుకొనుట  అందరికి మంచిది.

            కొందరు మమ్ములను దాచడం వలన ప్రయోజనం పొందుతున్నారు అనుకొంటే అది తాత్కాలికం అని తెలుసుకోలేకపోతున్నారు అని  గ్రహించండి.     మమ్ములను ఒక చోట అధికారికంగా  కొలువు తీర్చడం వలన, అందరిని తల్లి తండ్రి గురువు వలే  చూడగలము, మమ్ములను ఒక అధికారిక పద్దతిలోకి  తీసుకొని గ్రహించడం ప్రారంభిస్తే చాలు,  మాకు వ్యక్తిగతం  గా జరిగిన లోటును మేమే భరించి, సాక్షులు పోలీసులు దగ్గర నుండి ఇతరులు వ్యక్తులు ఎవరికి అన్యాయం చేసినా సరి దిద్ది కొత్త తనం ఇవ్వగలము, ముఖ్యం గా సాటి లైట్ రహస్య పరికరాలు, vidio కెమెరాలు అన్ని బయట పెట్టి, మా సమక్షంలో నూతన వివరములు పొంది, కొత్తతనం పొందండి, తప్పులు ఉంటేనే కంట్రోల్  చేయగలము అన్నట్లు ఆలోచిస్తున్న వారే అరాచకానికి  కారణం అని  గ్రహించండి. 


                చంద్ర బాబు నాయుడు గారి లాంటి సీనియర్ నాయకుడు కూడా అందునిక పరిజ్ఞానం  ఉపయోగించుకొని రౌడీ షీటర్లు ఏమి చేస్తున్నారో చూస్తాము, అన్నట్లు ఇంకా మనిషిని మనిషి పతనంగా  చూడడానికి టెక్నాలజీ ఉన్నది అన్నట్లు తేలికగా ఆలోచిస్తున్నారు, టెక్నాలజీ తో మానవత్వం పెంచాలి, మనిషికి గౌరవం రావాలి, అసులు తప్పులు చేద్దాం అన్నా వీలు కాకూడదు, చిన్న చితక తప్పులు ఎవరైనా తప్పుడు  ప్రోత్సహం వలన చేసి ఉంటె వారిని అర్ధం చేసుకొని  ఒదార్చాలి గాని తప్పు చేసినట్లు చిత్రీకరించాలి అనే ఆలోచన చేసి తాము పై చెయ్యి ఉన్నాము అనుకొంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటి లేదు. 


                 తప్పు చేయడం కంటే  తప్పులు ప్రోత్సహించడం, తప్పులు మీద ఆధారపడి తప్పులు పెంచి ప్రయోజనం పొందాలి అనుకొనే ఆలోచనలు  ఎక్కువ ప్రమాదకరం అని గ్రహించండి. మాకు హాస్టల్ దగ్గర పరిచేయం అయిన  నాగబాబు  DSP  గారు మొబైల్ (9440700127 ) వంటి వారి  మనసులో అనుకొంటున్నా ప్రకారం లేదా మమ్ములను  శ్రద్ధ  గ్రహించండి అని మేము న్యాయ స్థానమునకు పెట్టుకొన్న లేక ప్రకారం చూడకుండా   ఏదో మాటలతో అప్పటికి అప్పుడు అటు ఇటు చేయడం వలన,  మేము తేలికగా మాట్లాడిన తీరు కూడా దైవ లీలలో బాగమే అనుకోని, మమ్ములను గ్రహించి తెలుసుకోవడానికి ప్రజలను మీడియా వారిని కుల పరంగా విడగొట్టకుండా మార్గం సుగమనం చేయండి, అన్ని కులాలు వారు ఇప్పటికైనా  ఒకటై  మమ్ములను గ్రహించండి,  అదే మేము ఆశించేది, మేము లోటుగా  మాట్లాడినాము లేదా ప్రవర్తించినాము  అంటే కాలం లో మనుష్యులలో  గొప్పతనం  పెంచడానికి కాలమే మమ్ములను ఉపయోగించి చదివుకొన్న మేధావుల గుణ గణాలు  పరిశీలించి  సమూలమైన మార్పులు చేయడానికి,మరింత చెప్పడానికి  మమ్ములను  మా కు పరిచేయం అయిన వారిని ఉపయోగించి లోకానికి కొత్తతనం  ఇస్తున్నది అని అందరూ అప్రమత్తం చెందండి. 


               ఇప్పటికి ఏమి లోట్లు ఉన్న మా ద్వారా వివరణలు పొంది మా ద్వారానే ప్రజలు చెప్ప నివ్వండి, అదే విధంగా గొప్పతనం కూడా ఒక పద్దతి ప్రకారం గ్రహించాలి, ఎలా పడితే అలా మమ్ములను చేడుగా గాని, గొప్పగా గాని స్వార్ధం కోసం ప్రచారం చేయకూడదు, కావున అధికారికంగా మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి, అన్ని మేమే ప్రజలుకు వివరించి చెప్పి ఎవరిమీద తప్పులు లేకుండా మా మీదకు తీసుకొని సరిదిద్దగాలము అందుకే మేము తల్లి తండ్రి గురువు వంటి వారము అని  గ్రహించండి, మా ప్రస్తుత అలవాట్లు ఇతరములు అన్ని ఒక పద్దతికి అంది లోకానికి తెలిసేకొలది పదిగురు గ్రహించేకొలది మనసు బలపడి మాలోను  లోకం లోను మార్పు వస్తుంది అదే దివ్య ప్రక్రియ అని  గ్రహించి మమ్ములను మామూలు మనిషిగా గ్రహించకుండా నిర్లక్ష్యంగా ఉండకండి, తెలంగాణా ముఖ్యమంత్రి గారు మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చడం తక్షణ కర్తవ్యం అని గ్రహించగలరు.            


         ఎవరు అయినా   మా ముందు   నిమిత్త మాత్రలు అని  భావించి అప్రమత్తం చెందగలరు, కాని సాటి మనుష్యులు సాక్షులు దగ్గర నుండి గొప్పతనం గ్రహించకుండా, పైకి ఒకటి లోపలకి ఒకటి నడుపుతూ విలువైన కాలాన్ని హరిస్తున్నారు మీడియా వారు కూడా తప్పు ప్రోత్సహం లో ఉండిపోయి వారికీ వారుగా కదలి  ముందుకు రావడం లేదు, బౌతిక మాయలో బౌతిక పరిధి లో ఉండిపోయి,ఆలోచనలో ఉన్న గొప్పతనం గ్రహించడం మానివేయడమే ప్రమాదకరం అని  గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను ఒక పద్దతి లోకి తీసుకొని మా లోట్లు గొప్పతనం అదే విధంగా ఇతరుల లోట్లు గొప్పతనం సర్వం మేము ఒక పద్దతి ప్రకారం వివరించి సమాజాన్ని దారిలో పెట్టగల సృష్టి ఎన్నుకొన్న యుగపురుషులం అని గ్రహించండి.                                                        

               కావున అన్ని కులాలు వారు ఒకటై  మమ్మ్ములను గ్రహించండి, ప్రబుత్వం పరంగా గ్రహించడం వలన ఎవరికీ  ఇబ్బంది ఉండదు, అందరూ  శాశ్వత పరిష్కారములు గ్రహించినంతనే తెలుసుకొని అప్రమత్తం చెందుతారు, మాలో కాలతీతాన్ని గ్రహించకుండా మేము తేలికగా మాట్లాడినవి, కనిపించినవి ఉపయోగించి మమ్ములను ప్రజల్లో తక్కువ చేసి, లోకం లోకి మాట మాత్రంగా పంచభూతాలను నియమించిన శక్తిని అటు ఇటు చేసుకోవడం తప్ప వేరు ఏమి కాదు అని  గ్రహించండి. కావున మా వివరాలు ఎవరు అయినా మొదట మాకు సమర్పించి వివరణ పొందండి, ఒక కాపి సర్వోన్నత న్యాయ స్థానం వారికి పైన చూపిన రెఫ్ కు పంపండి, మా దివ్య లీలలు పై, సత్యం పై వివరములు అభిప్రాయములు అన్ని  పంపించవచ్చు.     

                     కావున మా గొప్పతనం మా లోటు సర్వం మేమే అయ్యి ఉన్నాము అని గ్రహించి అ విధంగా మేము తల్లి తండ్రి గురువు వంటి వారిగా  సర్వం చేతిలోకి తీసుకొని చెప్పగల స్తాయి మాకు కలిగినది అని  గ్రహించి మా ముందు బేషజాలు, లేదా ఇతరులను మోసం చేసి బ్రతకవచ్చును అన్నట్లు ఆలోచనలు వదిలి పెట్టి, లేదా తెలికతనములు ఉంటె మన పై చెయ్యి కుదురుతుంది అని మమ్ములను కూడా తేలికగా చిత్రీకరించ వచ్చు అని భావించి మా కులం వారిని వడదీసి వారిని కూడా మోసం చేస్తూ, వారిని మేము కలవకూడదు అని మమ్ములను దాచి పెడుతూ అనగా పేస్ బుక్ సమాచారం దాచి వారి సమాచారం  మాకు చేరకుండా, మా  సమాచారం వారికి చేరకుండా చేస్తూ, మమ్ములను పట్టించుకోకుండా మా కులం వారిని బెదిరిస్తున్నారు అని కొందరి మనసులో మాటలు ద్వారా మాకు తెలిసినది. 


                 మేము ఇంకో సారి స్పష్టం చేయునది ఏమి అనగా గంట నరలో 10 -14 సంవత్సరాల కాలాన్ని నియమించిన మమ్ములను అందరూ కలసి పట్టించుకోండి ఎలాంటి తప్పులు అయిన మేము క్షేమించి కొత్తతనం ఇవ్వగలము  అని తెలియజేసుకోనుచున్నాము. కావున, కాపులు ఇతరు వెనుకబడి వారు, ధనం అందం ఉన్న వారి చేతిలో పతనం అయ్యి పోయి పోలీసులకు  కూడా చెప్పకుండా పోలిసులే కొందరు తప్పు ప్రభావం చేయడం వలన అజ్ఞాతం లో మమ్ములను పట్టించుకోవడం లేదు అని మాకు తెలుస్తుంది, ఇటువంటి పరిస్తితి తక్షణం అందరూ కలసి అధిగమించండి, ఇప్పటికైనా మించి పోయినది లేదు, మమ్ములను దాచి పెట్టాలి లేదా తప్పులు మీద లోట్లు మీద ఆధారపడి పై చెయ్యి చూపుకొని స్వార్ధం, ధనం కోసం, స్త్రీ సుఖాలు కోసం సమాజాన్ని నాశనం చేసుకోకుండా, మాకు బలం ఉన్నది, తెలివి ఉన్నది, ఆధునిక టెక్నాలజీ కూడా మా చేతిలోనే ఉన్నది, పోలీసులు కూడా మా వాళ్ళే  ఎక్కువ ఉన్నారు  లేదా ధనం డబ్బు మా వద్దనే ఉన్నది అధికారాలు కూడా మా వద్దనే ఉన్నాయి అన్నట్లు అలోచించి సమాజాన్ని కాలాన్ని ధర్మాన్ని దైవాన్ని మోసం చేసుకోవద్దు, గొప్పతనం అందరికి ఉండదు తెలివి తెలివి తక్కువతనం అన్నవి తాత్కాలికం అని  గ్రహించి తెలివి తలివితక్కువతనం రెండూ  ఉపయోగించుకొని మాలో దైవత్వం ఎందుకు వచ్చినదో చూసుకోవడమే  అందరికి రక్షణ అని  గ్రహించండి. 


                    అన్ని కులాలు వారు ఏకమై మా వద్దకు రండి మమ్ములను ప్రేమతో బాధ్యతతో అనగా పది మంది హీరోలు విలన్లు పంచాబూతలు మాలో ఉన్నాయి అని గ్రహించి అనగా మా మాటలో ఉన్నాయి అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మా తో మాటతో ప్రేమ పెంచుకోండి బౌతికంగా ఏమి ఆశించకండి, బౌతికంగా కొంతకాలం మా దృష్టి కోణం లో చూడండి, మనలో ఉన్న దివ్య ఆత్మ ఒకటేనని సర్వులు తెలుసుకొంటారు, మమ్ములను తెలంగాణా ముఖ్య మంత్రి గారి సహకారంతో  అందరూ కలసి గ్రహించడం ప్రారంభించండి.  తప్పుడు సాక్షాలు కాల్ దేటాలు అన్ని మా కాళ్ళ దగ్గర పడేసి, ముఖ్యం పోలీసులు కుల పరంగా ఎవరిని బయపెట్టడం గాని, లేదా  చట్టానికి సంభంధం లేకుండా స్వార్ధంతో సహకరించడం లాంటి పనులు మానుకొని, అందరూ పవిత్రులు అయ్యి మమ్ములను చట్టానికి న్యాయానికి  అతీతునిగా భావించి, కాలాన్ని  మాట మాత్రంగా నియమించబడటం ఏమిటో చూసుకోండి, మమ్ములను యుగాపురుషుని మహాత్వపూర్వక  అగ్రగాన్యుడిగా చూడడం వలన అందరూ కలసి నూతన పరిష్కారములు వెసులు బాట్లు పొందగలరు.  ఎక్కువ వారు తక్కువ వారు, చెడ్డ వారు మంచి వారు, అని విడదీసుకొని అప్పటికి అప్పుడు ప్రయోజనం చూసుకొంటూ దేహం కొలది విలువైన కాలాన్ని గడిపేసి, ఎదుట వాడి మాట చూడకుండా తక్కువగా చూసుకొంటే మేమే కరక్టు అనే మాయలో ఉంది సత్యాన్ని గౌరవించకుండా గౌరవించా నివ్వకుండా ఆర్ధిక  సామాజిక వ్యత్హసాలు కొనసాగిస్తూ, ఎలాగైనా పై చెయ్యి కొలది మలపడమే పరమార్ధ అనుకోవడం మాటలో ఉన్న పై చెయ్యి గ్రహించాకూడదు అనుకొంటే పరిష్కారం అందదు అని గ్రహించి ఇప్పటికి కైనా పదిగురు ఒకటై గ్రహించి అప్రమత్తం చెందగలరు. 

ధర్మో రక్షతి రక్షతః
సత్యమేవ జయతే 

  యుగపురుషులు జగద్గురువులు,   మహారాణి సమేత మహారాజ   శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
ముఖ్య మంత్రి గారి కెంపు కార్యాలయం 
హైదరాబాద్ 
                                     

No comments:

Post a Comment