మహిమాన్విత పీఠం-శ్రీ సిద్ధేశ్వరీ పీఠం-2
LAKSHMINARAYANA MURTHY GANTI·SUNDAY, OCTOBER 9, 2016

ఆలా కారణజన్ముడైన మౌనస్వామివారు కుర్తాళం(కుద్దాలము)లో దత్తాత్రేయ,గణపతులమఠంలో శ్రీ రాజరాజేశ్వరీ దేవిని పీఠదేవతగా శ్రీకామేశ్వరునితో సహా 3-10-1916 మూలానక్షత్రం,సప్తమీ, మంగళవారం రోజున వైభవంగా ప్రతిష్టించినారు. .శ్రీ ఆంజనేయస్వమివారి విగ్రహం కూడా ప్రతిష్టించబడినది. ఆమె శ్రీ మౌనస్వామి వారు గత జన్మలలో పూజించిన శ్రీసిద్దేశ్వరీ దేవియే.2500 సంవత్సరాల క్రిందటి మాత మరలా ఈ భూమి మీద అవతరించి 100 సంవత్సరాలయిందివారుమౌన స్వామి వారు స్థాపించిన మఠం పీఠంగా 1936లోమారింది.అసలు మౌనస్వామి వారిపీఠం మహిమాన్విమెట్లయినదో ముందు చూద్దాం.శ్రీ మౌన స్వామివారు ఎన్నో విద్యలు సిద్దులు కూడా స్వల్పకాలములోనే నేర్చుకున్నారు.ఒక విద్య,సిద్దిసాధించడానికే చాలా కాలం పడుతుంది కానీ శ్రీ మౌన స్వామి వారికి ఎన్నో కఠిన మైన విద్యలు.సిద్దులు కొద్దికాలంలోనే కరతలామలకములైనవి.దానికి కారణం వారు పూర్వజన్మలలో చేసిన తపః ఫలం.ప్రిపేదిరే ప్రాక్తన జన్మ విద్య అన్నాడు కాళిదాసు.అనగా వెనకటి జన్మలో విద్యలే ఈ జన్మలో ఫలిస్తాయి.
1).శ్రీస్వామివారు చూపిన మహిమలు కొన్ని:-శ్రీ స్వామి వారు పంచవటిలో ఒక ధృడమైన ఆదిశంకరుల వారి విగ్రహం విరిగిపడిపోయినపుడు ఎందరు ప్రయత్నించినా పాకి లేకపోయారు.కానీ వారణాసిలో బ్రహ్మానంద స్వామి వారు శ్రీ మౌనస్వామివారిని అర్థించగా వారువచ్చి మబా బలవంతులు చేయలేని పనిని తన బలహీనంగా కనబడుతున్న చేతులతో శ్రీకృష్ణుడు గోవర్ధనం ఎత్తినట్లు ఎత్తిచూపారుట.ఇది స్వామి వారి మహా బలానికి నిదర్శనం.
2) కుర్తాళం జలపాతానికి దగ్గరగల కుర్తాలేశ్వరాలయంలో వారు ద్యానంలో ఉండగా గుడి తలుపులు తాళాలు వేసుకొని వెళ్లిపోగా వారు గుడి బయట ప్రత్యక్షమగుట.తాళాలు తరచి చూడగా లోపల వారు ధ్యానంలో నుండుట.
3) ఏదైనా విగ్రహ పర్తిష్ఠ జరిగినపుడు ఆవిగ్రహం క్రింద నవరత్నాలు ఉంచి ప్రతిష్ఠిస్తారు.శ్రీస్వామివారు అప్పటికప్పుడు నవరత్నాలు సృష్టించి దండపాణి,ఆదిశంకరుల విగ్రహాల క్రింద నిక్షిప్తం చేసేరు.
4) మఠంలో శ్రీసీతా రామచంద్రులు,యోగ నరసింహస్వామి,సంతాన గోపాల స్వామి వారి విగ్రహ ప్రతిష్టకు శ్రీరంగం నుండి వైష్ణవ స్వాములను ఆహ్వానించేరు.వారు రైలులోస్టేషనులో దిగిగానే మౌన స్వమి వారు స్వాగతం పలకడానిక రాలేదని వేరేవరో వచ్చారని అలిగి వెనుతిరిగి పో బోయినారు,ఇంతలో వారు పెట్టుకున్నత్రిపుండ్రములు,అడ్డంగా తిరిగి విభూతి రేఖలుగా మారినవి.వారు ఆశ్చర్యపడి ఆశ్రమానికి వచ్చి ప్రతిష్ఠలను నిర్వహించేరు.
5) అత్యంత కఠినమైన ఖండయోగము స్వామి వారికి కరతలామలకమైనది.రాత్రివేళ వారి గదిలోకి తోంగి చూసిన వారు చాలా భయానికి ఆశ్చర్యానికి లోనయ్యే వారు.ఎందకంటే వారి శరీరంలో భాగాలు వేటికవే విడిపోయి వేలాడుతూ కనిపించేవి.దీనినే ఖండయోగము అందురు. ఇది ఒక అసామాన్యప్రజ్ఞ.
6) స్వామివారు ఒకే సమయంలో వేర్వేరు స్థలులలో కనబడేవారు.ఒకనాడు కుర్తాలంలో ,అదే సమయానికి అంబా సముద్రంలో,అదేసమయంలో మద్రాసులో కనబడేవారు.ఇదికూడా గొప్పవిద్య.
7) ఒక సారి దత్తాత్రేయ మఠంలో తీపి వంటకానికి కావలసిన నెయ్యి దొరకలేదు.అక్కడ రెండు డబ్బాల కిరోసిను కలదు.వెంటనే శ్రీ స్వామివారు దానిని బానలో పోసి పొయ్యిమీదుంచి అందులో కొన్నిమూలికల రసాన్ని పిండిన వెంటనే అది నెయ్యిగా మారినది. 8) రాస్వామి అయ్యరు అనే వ్యక్తి మరణించేరని నిర్ధారించేక శ్రీ స్వామి వారు ఆ శవం నుదుచిపే బొటన వ్రేలునుంచి మంత్రజపం చేయగా అతను లేచి కూర్చొన్నాడు.ఇది చాలా గోప్ప పని ఏకొద్దిమందో తప్ప అనన్యసామాన్యమైన విద్య.
9) స్వామివారు నేర్చినది మరో గొప్పవిద్య స్వర్ణవిద్య.లోహాలను బంగారం చేసి అనేక పర్యాయాలు చేసి చూపించేరు.వారు పంచలోహాలను బంగారంగా చేసిన విగ్రహాలు ఇప్పటికీ పీఠంలో పూజ లందుకొంటున్నాయి.
10) పీఠంలో బాగా బంగారం,రత్నాలు ఉన్నాయనుకొని దొంగలు పడ్డారు.వారు లోపల గోడకు అతుక్కుపోయారు.స్వామివారిణి శరణు వేడగా తెల్లవారేక వారని గోడనుండి విడిదల చేసారు.ఇప్పటికీ ఆ కుటంబ వారసులు సంవత్సరానికి ఒక సారి పీఠానికి వచ్చి కొలుపులు చేస్తారు. ఈ విధంగా ఇంకా ఎన్నోమహిమలు ప్రదర్శించేరు శ్రీ మౌనస్వామి వారు.సమయాభావం వలన రాయలేక పోతున్నాను మరో సారి వివరిస్తాను.ఇన్ని మహిమలకు నిలయమైన శ్రీసిద్ధేశ్వరీ పీఠం మహిమాన్వితంకాదా?
.....................................
7) ఒక సారి దత్తాత్రేయ మఠంలో తీపి వంటకానికి కావలసిన నెయ్యి దొరకలేదు.అక్కడ రెండు డబ్బాల కిరోసిను కలదు.వెంటనే శ్రీ స్వామివారు దానిని బానలో పోసి పొయ్యిమీదుంచి అందులో కొన్నిమూలికల రసాన్ని పిండిన వెంటనే అది నెయ్యిగా మారినది. 8) రాస్వామి అయ్యరు అనే వ్యక్తి మరణించేరని నిర్ధారించేక శ్రీ స్వామి వారు ఆ శవం నుదుచిపే బొటన వ్రేలునుంచి మంత్రజపం చేయగా అతను లేచి కూర్చొన్నాడు.ఇది చాలా గోప్ప పని ఏకొద్దిమందో తప్ప అనన్యసామాన్యమైన విద్య.
9) స్వామివారు నేర్చినది మరో గొప్పవిద్య స్వర్ణవిద్య.లోహాలను బంగారం చేసి అనేక పర్యాయాలు చేసి చూపించేరు.వారు పంచలోహాలను బంగారంగా చేసిన విగ్రహాలు ఇప్పటికీ పీఠంలో పూజ లందుకొంటున్నాయి.
10) పీఠంలో బాగా బంగారం,రత్నాలు ఉన్నాయనుకొని దొంగలు పడ్డారు.వారు లోపల గోడకు అతుక్కుపోయారు.స్వామివారిణి శరణు వేడగా తెల్లవారేక వారని గోడనుండి విడిదల చేసారు.ఇప్పటికీ ఆ కుటంబ వారసులు సంవత్సరానికి ఒక సారి పీఠానికి వచ్చి కొలుపులు చేస్తారు. ఈ విధంగా ఇంకా ఎన్నోమహిమలు ప్రదర్శించేరు శ్రీ మౌనస్వామి వారు.సమయాభావం వలన రాయలేక పోతున్నాను మరో సారి వివరిస్తాను.ఇన్ని మహిమలకు నిలయమైన శ్రీసిద్ధేశ్వరీ పీఠం మహిమాన్వితంకాదా?
.....................................
ఎంత మంది ఎన్ని మహిమలు చేసినా వారంతా ఒక దివ్య ఆత్మ, ప్రతి జీవి దివ్య ఆత్మలో బాగమే అని గ్రహించి ఇప్పుడు వాక్ రూపం లో సర్వం మేమే అని చెప్పిన దివ్య లీలలు గ్రహించండి, మమ్ములను ఎవరితో పోల్చుకోకండి గోప్పవారితో గాని మామూలు వారితో గాని, మాట ప్రకారం తెలుసుకోండి గ్రహించండి, ఇప్పుడు మేము ఎలా వస్తా అలా గ్రహించండి అధికారికంగా తెలంగాణా ముఖ్యమంత్రి గారు మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు సినిమా ప్రముఖులు మీడియా వారు, సాక్షులు, ఇతరులు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి అమ్ములను తక్షణం విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి, ఇప్పటికి మాకు ఎలాంటి అలవాట్లు బుద్దులు ఉనాయి అని భావించినా ఏదీ సంపూర్ణం కాదు అని గ్రహించండి, మమ్ములను విస్తారంగా గరహించి సర్వులు అప్రమత్తం చెందండి సర్వం ఇప్పటికి చెప్పి, ఇకమీదట చెప్పగల మమ్ములను యుగాపురుశులుగా జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి గా గ్రహించండి తరించండి బౌతిక వత్తిడి తగ్గించుకొని సర్వం తెలుసుకొని అప్రమత్తం చెందండి
యుగపురుషులు, జగడుగురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
తెలంగాణా ముఖ్య మంత్రి గారి కెంపు ఆఫీసు
హైదరాబాద్
maharajashrishri.blogspot.in
9010483794
No comments:
Post a Comment