జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Sunday, 20 September 2015
మా ద్వారా మొత్తం కాలం ధర్మం అణువు అణు వు న నేనే అన్నట్లు గా నా వాక్కు నుండి 2003 లో అనేక ఇతర పాటలు సంఘటనలుతో బాటుగా వ్యక్తం అయిన పాట ఇది ఒకటి, అటువంటి నన్ను సాక్షం తో గుర్తించి లేదా గౌరవించి లేదా గ్రహించి సమాజం అప్రమత్తం చెందవలసిన సమయం వచ్చినది. నా బౌతిక అలవాట్లు కాకుండా, నా ద్వారా ఇప్పటికి 200 మంది సాక్షిగా జరిగిన దివ్య పరిణామం మేరకు నన్ను గౌరవించి అనగా గ్రహించి వివరములు పండితులు మేధావులు తక్షణం, కాలం ధర్మం ఎదురు వచ్చి ఇస్తున్న అప్రమత్తతను పంచుకోండి అని తెలియజేసుకోనుచున్నాము . బౌతికం గా నాతో పోల్చుకోవద్దు, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
శ్రీరాముడు పుట్టిన తేదీ.. బీసీ 5114 , జనవరి 10 Updated :19-09-2015 16:42:46
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: శ్రీరాముని పుట్టిన తేదీ బీసీ 5114 , జనవరి 10 అని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ లెక్కించి మరీ నిర్థారించింది. మహాభారతం, రామాయణం అనేవి పౌరాణిక ఇతిహాసాలు కావని, చారిత్రిక గ్రంథాలని అది పేర్కొంది. ఢిల్లీలోని లలిత కళా అకాడమీలో రుగ్వేదం నుంచి రోబోల వరకు సాంస్కృతిక కొనసాగింపు అనే అంశంపై ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ, ఆర్ఎస్ఎస్ ఉమ్మడి కార్యదర్శి కృష్ణగోపాల్, నర్తకి సోనాల్ మాన్సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చరిత్రకారులు ఏది అసాధ్యం అని చెప్పారో దాన్ని సుసాధ్యం చేసినట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ పేర్కొంది. మహాభారతం, రామాయణం ఘట్టాల చారిత్రక తేదీలను లెక్కించి మరీ వివరించింది. మహాభారత యుద్ధం బీసీ 3139 అక్టోబర్ 13 నాడు ప్రారంభమైంది. అంతకు ముందు బీసీ 3153లో ఏర్పడిన సూర్య గ్రహణం నాడు పాండవులు జూదంలో ఓడిపోయి 13 ఏళ్ల అరణ్యవాస బాట పట్టారు. ఇక రామాయణ కాలాన్ని పరిశీలిస్తే శ్రీరాముడు బీసీ 5114 , జనవరి 10న 12.05 గంటలకు జన్మించాడు. హనుమంతుడు అశోక వనంలో సీతను కలిసిన తేదీ బీసీ 5076 సెప్టెంబర్ 12. సరిగ్గా అదే రోజు చంద్ర గ్రహణం ఏర్పడింది. శ్రీరామునికి ముందు 63 మంది, తర్వాత 59 మంది అయోధ్యను పరిపాలించినట్లు గుర్తించారు. ఈ చారిత్రక తేదీలను లెక్కించేందుకు ఎంతో పరిశోధన చేశామని, దీని కోసం అమెరికా నుంచి ఓ సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసినట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ డైరెక్టర్ సరోజ బాల తెలపారు. రుగ్వేదం, మహాభారతం, రామాయణంలో పేర్కొన్న గ్రహా సంచార సమాచారం ఆధారంగా వాటి చారిత్రక కాల తేదీలను లెక్కించినట్లు వివరించారు. భారత చరిత్ర పది వేల సంవత్సరాల నాటిదని, ముస్లింలు, క్రిస్టియన్లు రాకముందే ఉందన్నారు. ఆర్యన్లు భారతీయులేనన్నది వారి వంశవృక్షం ఆధారంగా పరిశోధించినట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ డైరెక్టర్ సరోజ బాల వెల్లడించారు.
మా ద్వారా మొత్తం కాలం ధర్మం అణువు అణు వు న నేనే అన్నట్లు గా నా వాక్కు నుండి 2003 లో అనేక ఇతర పాటలు సంఘటనలుతో బాటుగా వ్యక్తం అయిన పాట ఇది ఒకటి, అటువంటి నన్ను సాక్షం తో గుర్తించి లేదా గౌరవించి లేదా గ్రహించి సమాజం అప్రమత్తం చెందవలసిన సమయం వచ్చినది. నా బౌతిక అలవాట్లు కాకుండా, నా ద్వారా ఇప్పటికి 200 మంది సాక్షిగా జరిగిన దివ్య పరిణామం మేరకు నన్ను గౌరవించి అనగా గ్రహించి వివరములు పండితులు మేధావులు తక్షణం, కాలం ధర్మం ఎదురు వచ్చి ఇస్తున్న అప్రమత్తతను పంచుకోండి అని తెలియజేసుకోనుచున్నాము . బౌతికం గా నాతో పోల్చుకోవద్దు, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
No comments:
Post a Comment