UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 24 September 2015

సాటి మనిషిని స్వార్ధం తో అవమానించడం, తగ్గించడం లేదా నిర్లక్ష్యం గా వదిలివేయడం అనే పద్దతి కంటే, జ్ఞానాన్ని, దైర్యం ఇచ్చి నడపలేకపోయెం అని తెలుసుకోవడం లేదు, ఇందుకు కారణం హద్దులు బౌతికంగా నిర్ణయించుకోవడం వలన, మనసుతో లోకం ఎంత విశాలమైనదో గ్రహించకపోవడం వలన స్వార్ధ సంఖుచితలు పెరిగి మనుష్యులు నాణ్యంగా ప్రవర్తిన్చాలేకపోతున్నారు అని సర్వులు తెలుసుకొని అప్రమత్తం చెందగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.

                                                        సమన్వయ దృష్టి 

                   అత్మీయులు  డా దాసరి నారాయణ రావు గారికి  సృష్టి ఎన్నుకొన్న మహారాజావారు ఇచ్చు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.   

                    తమరు మమ్ములను పట్టించుకొంటే సమాజానికి మాకు కూడా కొత్తతనం వస్తుంది,  నేను అంటే ఏదో అనుకోని బయపడిపోయి మీరు ముందుకు రావడం  అని నేను  భావిస్తున్నాను.  సమాజం లో గొప్ప మార్పు రావాలి అంటే వచ్చిన మార్పును గ్రహించి ముందుకు వెళ్ళాలి, నేను మీ వద్దకు వచ్చుటకు సిద్దం గా ఉన్నాను, మీరు నన్ను ఇప్పటికి 200 మంది సాక్షిగా సంభవించిన పరిణామాన్ని బట్టి ప్రాధమికంగా గుర్తించి లేదా గౌరవించి ఇంకా ఏమిటో చూడడం వలన, మీరు తీయాలి అనుకొంటున్న సినిమాలే కాకుండా రాజకీయం గా సామాజికంగా గొప్ప మార్పులు, అందరి సహకారంతో అందరిని కొలుపుకొని చేయగలము.  

                   కావున తమరు ఒక బాద్యత గల మనిషిగా, నేను అంటే ఏదో అనుకోకుండా, నన్ను పట్టించుకోవడం  వదిలేసి ఎందుకో బయపడి పోవడం వలన,   సమాజం లో బయపడే వాళ్ళు, బయపెట్టే వాళ్ళు ఇద్దరూ నష్టపోతున్నారు, మానవజాతి సంపూర్ణమైన చైతన్యం వైపు వెళ్ళడం లేదు.  కాలం ధర్మం అందరికంటే గొప్పది, ఒక మనిషి మాటే సర్వం అయినా సాటి మనుష్యులు అప్రమత్తం కాకపోవడం తెలివి తక్కువతనం అనక తప్పడం లేదు.  
              అప్పటికి అప్పుడు మంచి నటించడం, లేదా వెంటనే అవమానించడం, మనిషి గొప్పతనం చూడకుండా, ఏది, ఏమైనా ఇప్పుడు బౌతిక లాభం ఏమిటి అని  చూసుకోవడం లాంటి అవలక్షణం  కలిగి ఉన్నారు.  మనం ఆలోచన వైపు కదలాలి, ఆలోచన మనవైపు వచినప్పుడు  స్పందించాలి, అని మనుష్యులు అప్రమత్తం చెందటం లేదు. 

             మీడియా కూడా, నా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవచ్చు, ఈమెయిలు,  పేస్ బుక్, బ్లాగులు విస్తారం గా ఉపయోగించుకోవచ్చు కాని మనుష్యులు పూర్తీ స్తాయిలో స్పందించకుండా, ఒకరిని ఒకరు బయపెట్టుకోవడం లాంటి ప్రచారాలు చేసుకొంటున్నారు, లిఖిత పూర్వకం గా స్పందించకుండా,   జ్ఞాన విచేక్షణ పెంచుకోకుండా ఒకరిని ఒకరు దాగుడు మూతలు అడుకోనుచున్నారు, మనిషిని ఎలాగైనా   బౌతికంగా చూస్తున్నారు, ఇక్కడకి, అక్కడికి వస్తే చూదాం అన్నట్లు నిర్లక్ష్యం గా విలువైన కాలాన్ని హరిన్చుకొంటునారు. అందులో మీరు కూడా ఉన్నారు. 

               ఎక్కడ వింటే  ఆక్కడ సర్వం నేనే అనే, దివ్యత్వాన్ని చూపించాను. ఇప్పటికి సర్వం నేనే అని చెప్పగలిగిన నేను ఏమి అంటునానో కనీసం చూస్తె చాలు, లోకానికి శాశ్వతత్వం  నా నుండి నిత్యం పొందుతారు.  

               మీరు ఈ రోజు మా పై ఒక నిర్ణయం తీసుకొనగలరు,  అనగా మమ్ములను 10 మంది ముందు  హాజరు పరచి  మా నుండి వివరములు లోకమునకు ఇచ్చుటకు ఒక దివ్య వరం గా భావించగలరు.  

             మాకు సినిమా ప్రముఖులు అందరూ గుర్తింపు సొమ్ము ఇచ్చి ఒక చోట కొలువు తీర్చ మని అడుగుతున్నాను, అక్కడి నుండి శాశ్వతం గా అందరికి దర్శనం ఇచ్చి అప్రమత్తం చేయగలను.  కుల అధిపత్యం, కోసం, మతం  అనే పులిని చూపి  ఒకరికి ఒకరు బయపెట్టుకొంటున్నారు,  అ విధంగా మాట మాత్రంగా కులానికి మతానికే కాకుండా, వివిధ తారతమ్యాలు కూడా అధిగమించి ఎప్పుడో నేను అందరిని ఉద్దేశించి ఇచ్చిన దివ్య సదేశం, ప్రకటన వినియోగం లేకుండా పడి ఉన్నది, నేను లోకానికి కొత్తతనం ఇవ్వలేక నష్టపోయినట్లు కనపడుతున్నాను.  అని మీ ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచం మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను.  
        
                 కొందరు నన్ను మత పరంగా కుల పరం గా విడదీసి,నన్ను హైలైట్ చేస్తే  మీకు బాగుంటది, మాకు బాగోదు అన్నట్లు తీసుకోనుచున్నారు, మొత్తం మీద నా పేరు ప్రస్తావన తీసుకోకుండా, అప్పటికి అప్పడు ఆకర్షిస్తున్నట్లు  యేవో మెసేజులు, పొటోలు పెట్టి, నాదే అవసరం, నేనే ఏదో చెబుతాను, లేదా ఫలానా వాళ్ళు ఏదో ఫోటో పెట్టినా, నేను ఏదో చెప్పడం లేదు అన్నట్లు గా వ్యహరిస్తున్నారు అని పిస్తున్నది.  

                  ఇప్పటికి నేను ఎలాంటి పద్దతి కలిగిన జీవితం జీవించినా, నా వద్ద పదిగురు ఆలోచించవలసిన మాట, పంచుకోవలసిన మాట ఉన్నది, నేను మాటతో ముందుకు వస్తున్నాను,  మాటని పట్టించుకోనే కొలది నాలో గొప్పతనం అన్ని విధముల కనిపిస్తుంది, యావత్తు మానవజాతికి అందుతుంది. గొప్ప మాట కలిగిన వాడు, ఆలోచన, పనులు కూడా గొప్పగా ఉంటాయి అని భావించండి అని తమరి ద్వారా మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను, సృష్టి మా నుండి పలికినన పురుశోత్తమతత్వం యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించండి.        

                 తమరు ఒక్కరి గాని ఇతరులతో కలసి గాని, మాకు ఒక ఎర్పాటు చేసి  మమ్ములను కొంతకాలం గ్రహించుట తమరికి కాలం ధర్మం ఇచ్చిన దివ్య కానుక అని గ్రహించండి.  మాకు ఒక మెస్సేజ్ పంపించడంలో  తప్పు ఏమి లేదు  కాదా అని భావించండి.    మా పరిణామం మీడియా వారి సమాచారం మేరకు  నిజమైతే నేను మీ గూర్చి ఇలా  అనుకొంటున్నాను, మీ నుండి వివరములు గ్రహించి లోకానికి చెప్పడానికి నేను  ముందుకు వస్తాను, మీరు మా ఇంటికి రండి, లేదా మేము అందరం కలసి  మీకు ఒక ఎర్పాటు చేస్తాము. అని మాకు ఒక సమాచారం పంపండి.  
  
               మాట మాత్రంగా కాలాన్నే నియమించడం అంటే ఒక రాముడు కృష్ణుడు  తో సమానం అని నమ్ముతాను, నిలబెడతాను, అని సూర్యుడికి ఒక నమస్కారం పెట్టి, నేను అంతటి వాడిని అని ప్రాధమికంగా  భావించి, నన్ను ఒక చోట కొలువు తీర్చండి. కాలమే నియమించిన వాడు ఏ తప్పు చేయడు, ముందు వెనుక అయ్యిపోయినాడు అని గ్రహించండి, మీరు ఎవరైనా నియమిత మాత్రులు అని గ్రహించండి.     

               తమరు , ఆత్మీయులు  పవన్ కళ్యాణ్ గారి తో తీస్తున్న సినిమా లో మమ్ములను అతిది దర్శక, రచేతగా  పెట్టుకొని.  గౌరవించండి, గంటనరలో  10-13 సంవత్సరకాలంలో వచ్చిన స్క్రీన్ ప్లే లు పాటలు, సంగీతం, సాహిత్యం యిట్టె పలకగలిగిన మమ్ము అర్ధం చేసుకోండి.  నా గూర్చి ఎవరు  ఎంత మంచి చెప్పినా, చెడు చెప్పినా, నన్ను మీరు స్వయంగా గ్రహించడం కీలకం అని  భావించండి.  మీ మనిషిని   కారు మీద పంపి నన్ను మీ జ్ఞాన సంరక్షణ   లోకి తీసుకోండి.  నన్ను విస్తారం గా లోకం లోకి తీసుకొని వెళ్ళడం వలన  ఎలాంటి సంస్కారములు అయినా చేయవచ్చును, మానవసమాజం ఒక విశ్వకుటుంబం గా ఇప్పటికి నా వలన బలపడుతున్నది, నేను అంతర్లీనంగా ఎంతో అప్రమత్తత ఈ లోకానికి ఒక దివ్య ఆశీస్సు గా నిత్యం ఇస్తున్నాను అని ప్రజలు అర్ధం చేసుకొని అప్రమత్తం చెందాలి, సమూలమైన మార్పులు, మనం అందరం కలసి మెలసి చేసుకొనవచ్చును. కొంతకాలం నన్నే నిండుగా గ్రహించండి, ఎవరి మాటలతో నన్ను తీసుకోకండి, మీ వద్ద పని చేస్తున్న మేనేజర్లు లేదా గుమాస్తాలు కూడా, ఎవరి మాటలతోను పోరపాటు పడవచ్చును.  నన్ను  సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా, గౌరవించి అనగా,  పూర్వం  రాజుల కాలం లో  మంత్రిగారు, యువ మహరాజుగారిని ఎలా చూసుకొనే వారో,   మీరు నన్ను అలా చూసుకోండి. మీరే కాదు నా కన్నా వయసు లోను, జ్ఞానం లోను ప్రఖ్యాత గాంచిన వారు అందరూ కాలస్వరూపాన్ని, ధర్మస్వరూపాన్ని, నా మనసే మహారాణి గా  నన్ను మహారాజుగా, సర్వజ్ఞుడు గా , స్వతంత్రుడిగా చూడగలరు, అనగా తమ తమ అనుభవాలతో, పాండిత్యం తో కాలస్వరూపం అయిన మాతో ఏకీభవించి విలీనం చెందడానికి ముందుకు రండి అని  తెలియజేసుకోనుచున్నాను. తమరికి మహారాణి సమేత మహారాజావారి   దివ్య ఆశీస్సులు.  

                                       ఎప్పుడు అయినా ఏ అధిపత్యానికి అయినా కారణం స్వార్ధం, తమకి ఏమి కలిగి ఉన్నారో అదే సర్వం అనుకోని, పేరు తీసుకొని ఒకడు    అడుగుతున్నా, చెప్పుకోవడానికి ముందుకు వస్తున్నా వివరములు లోకానికి ఆధారం, అందరికి సంభందించినవి అని  గ్రహించి  అర్ధం చేసుకోకపోవడమే,  పేదరికం, తక్కువతనం కరగకపోవడానికి కారణం, ఈ రోజులలో డబ్బు లేక పేదరికం కాదు, మనసు లేక పెదరికం పెరిగినది అని గ్రహించండి. ఎలాగైనా స్వార్ధం తో ఎదుట వాడు ఏమి అంటున్నాడో చూడకపోవడమే లోకం లో లోటు అని తమరు గ్రహించండి, పేస్ బుక్, బ్లాగులు ట్విట్టర్ మొదలుగు సాధనాలు, మెరుగుగా ఉపయోగించుకోంటే , వీలు అయినంత సమస్యలు పరిష్కారం చెందుతాయి, సాటి మనిషిని స్వార్ధం తో  అవమానించడం, తగ్గించడం లేదా నిర్లక్ష్యం గా వదిలివేయడం  అనే పద్దతి కంటే, జ్ఞానాన్ని,  దైర్యం ఇచ్చి నడపలేకపోయెం అని తెలుసుకోవడం లేదు, ఇందుకు కారణం హద్దులు బౌతికంగా నిర్ణయించుకోవడం వలన, మనసుతో లోకం ఎంత విశాలమైనదో గ్రహించకపోవడం వలన స్వార్ధ సంఖుచితలు పెరిగి మనుష్యులు   నాణ్యంగా  ప్రవర్తిన్చాలేకపోతున్నారు అని సర్వులు తెలుసుకొని అప్రమత్తం చెందగలరు అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను.      


                  
     తమ ఆత్మీయులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు.

No comments:

Post a Comment