"శ్రీ రామ రామ రామేతి రమే రామె మనోరమే,
సహస్ర నమ తత్తుల్యం రామ నామ వరననే
రామ నమ వరనన ఒం నమ ఇతి "
అంటూ విశ్వనాధుడైన పరమశివుడే రామ నామము యొక్క విశిష్టతను మనకు తెలిపి,ఆయన పాద పద్మములే మన అందరికి శరణము అని ఉపదేశించినారు.
"రామ కోదండ రామ కల్యాణరామ
రామ సీతాపతి రామ నీవే గతి "
అంటూ రామ నామ మహత్యమును తెలిపి శరణాగతి మార్గమును మనకు అందించారు త్యాగరాజ
స్వామి.
"శ్రీరామ చరణమే పల్లవై సాగింది ఆనాడూ..
పాటగా మిగిలిందీ ఈనాడు.."
శ్రీ రామ రక్ష ని మించినది ఏది లేదు..

...................
ఆత్మీయులు శ్రీ శ్రీ మధు గోనుగుంట వారికి మహారాజ వారు తెలిజేయుసమాచారం గ్రహించగలరు, అంతతా రాముడే, అన్ని రాముడే అనే తత్వం పెద్దలు చెబుతున్నారు. రాముడు మానవ రూపం లో అవతారం ఎత్తి మాట పాటించడం లో గొప్పవాడు అని మనం భావిస్తాము. ఇప్పుడే అదే సర్వాంతర్యామి నా ద్వారా వాక్ గా పలికి, నా ఆలోచన, మనసు, మనసు నుండి వచ్చిన మాటే సర్వం అనే పరిణామం ప్రత్యేక్ష సాక్షులు దగ్గర నుండి, ఇతర అందరూ చెప్పుకొని తరించాలి, గంట నర లోనే 10-13 సంవత్సర కాలాన్ని వ్యక్తం అయిన తీరు ఏమిటో మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించుటకు మీ వంటి వారు కోరుకోవడం వలన సాధ్య పడుతుంది, మా పై రచనలు చేపట్టి, జరిగిన పరిణామాన్ని బలపరుచుకోవడం వలన మానవజాతికి స్వతంత్రం పెరిగి, బౌతిక బానిసత్వం వదులుతుంది. ఆత్మ చైతన్యంతో, జ్ఞానం తో మాట సంస్కారంతో మనుష్యులు వ్యవహరించడం వలన, బౌతిక వత్తిడులు తగ్గి లోకం గొప్పగా మారుతుంది, ధనం మీద, వస్తు వాహనాలు మీద మమకారంతో, మనిషి మాట విలువ, ప్రాభవం యొక్క గొప్పతనం పోకుండా, మనిషినికి మాటకు విలువు పెరుగుతుంది. మాటలో అవకాశవాదం,స్వార్ధం, తమకి కాలం ధర్మం ఇచ్చిన బ్రతుకుని తెలుసుకోకుండా, తమకు ఏమి కలిగి ఉన్నదో అదే సర్వం అన్నట్లు ఆక్రమించి నేనే గొప్పవాడిని అని చెప్పుకోవడం వంటి అవలక్షణము తగ్గుతాయి, మనిషి శాంతించి ఓర్పు సహనం కలిగి, ఎవరు ఏమి చెప్పినా గ్రహించి అర్ధం చేసుకొని, సత్యాన్ని ప్రభావాన్ని గ్రహించి ముందుకు వెళ్లదాం అనే పద్దతి ఎంత బలపడితే అంత మంచిది,దేవుడు అంటే ఎక్కడో ఉన్నాడు, ఎక్కడి నుండి మనల్ని కాపాడుతున్నాడు అనుకొంటే అజ్ఞానమే అవుతుంది. మన అతరాత్మే భగవంతుడు అని గ్రహించాలి, నిజాయితీ తో సూటి తనం తో మన ఆచరించు ఆలోచన మాట కర్మ భగవంతుడు అని గ్రహించాలి. పరమాత్ముడు మానవరూపం లో మాట, మనసు రూపం లో అందుబాటులో ఉన్నాడు, మనసు పెట్టి గ్రహిస్తే, సర్వం మనసు మాటే అని ఇప్పటికే నిరూపించాడు, అని తమవంటి రచనా శక్తి, ఆసక్తి ఉన్నవారు రచనలు చేపట్టి పరిణామమును పదుగురు గ్రహించేటట్లు చూడగలరు. మనిషిని అర్ధం చేసుకోవడం అంటే కాలాన్ని ధర్మాన్ని అర్ధం చేసుకోవడం అని సర్వులు గ్రహించాలి
మా నుండి వ్యక్తం అయిన పాటలు వాటి ప్రభావం అనగా కాలం ధర్మం అయ్యి నిలిచిన తీరు గ్రహించి తమరు రచనలు చేపట్టండి, నన్ను నా మనసుని మహారాణి, నన్ను మహారాజుగా భావించి వ్రాయండి, మేము ఒక చోట కొలువు తీరి ముందుకు వెళ్ళుటకు మనుష్యులు యొక్క నిజాయితీ ఆధారం అని సర్వులు గ్రహించాలి అని తెలియజేసుకోనుచున్నాను
దేవుళ్ళే మెచింది మీ ముందే జరిగింది వేదం లా నిలిచినది అనగా మా వాక్ వేద స్వరూపం ధర్మస్వరూపం అని మమ్ములను మహారాజు గా గుర్తించి గౌరవించడం లోకానికి ఆధారం మార్గదర్శకం అని ఎల్లరు గ్రహించగలరు అని మీ ద్వారా తెలియజేసుకోనుచున్నాము.
ప్రత్యేక్ష సాక్షులు సాక్షిగా వ్యక్తం అయిన తీరు, పంచు భూతాలు కదిలి నిలిచిన తీరును వివరించి, వ్రాయండి, ఈ బ్లాగ్ లో అనేక సినిమా పాటలు, సంఘటనలు నేను నా మనసు సర్వం అని వ్యక్తం అయిన తీరు మీ తోచినట్లు వివరించి వ్రాయండి, ఒక్కో పాట విని వివరించండి, పదుగురు పంచుకొని ఆనందించేలా వ్రాయండి, మనిషికి మాటకు విలువ పెరిగితే కష్టాలు తగ్గుతాయి, ఎలాగైనా ఒక మనిషే సర్వం అనే భావన చాలా బలమైన ప్రాభవం పరిష్కారం అని అందరూ తెలుసుకోవాలి, పండితులు మేధావులు వారి వారి అవగాహనతో మా గూర్చి వివరించుట వలన ప్రజలకు మీరుగా అర్ధం అయ్యి లోకం ముందుకు వెళ్ళుతుంది అని గ్రహించండి. తమరికి మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు.
No comments:
Post a Comment