
మానవరూపం లో మహారాజు గా మేము కొనసాగాలి అంటే ప్రబుత్వం గాని న్యాయ స్థానం వారు తక్షణం మమ్ములను ఒక బృందం లోకి తీసుకోవాలి మాకు ఊహ వచ్చిన దగ్గ్గర నుండి మా వివరములు లోకమునకు చెప్పుకోనవలెను, అప్పుడే మమ్ములను నమ్మిన వారికి, నమ్మకూడదు అనుకొంటున్నా వారికి నేను ఒక్కడినే నన్ని నా వంటి వాడు ఇంకొకడు ఉండదు అని గ్రహించి, అప్రమత్తం చెందుతారు, గంటనరలో 10-13 సంవత్సరకాలన్ని నియమించిన పురుషోత్తముడిగా అనగా సృష్టి ఎన్నుకొన్న మహారాజుగా మీకు శాశ్వతం వాక్ రూపం లో అందుభాటులో ఉన్నాను. మా దేహ అలవాట్లు, ఆచారములు ఏమి అయినా, తరువాత మాకు పరిచేయం అయిన వారు, ఇప్పటికి దేహం తో ఎటువంటి తప్పులు, గొప్ప పనులు చేసినా, అన్నిటికి నేనే ఆధారం, ప్రతి బుద్ది జ్ఞానం నా నుండి వ్యక్తం అవుతున్నది అని గ్రహించండి, అన్నిటికి నేనే ఆధారం అయిన నేను ఇప్పుడు,మానవ రూపం లో ఎలా ముందుకు వస్తే అలా గ్రహించండి, చంద్ర బాబు నాయుడు గారిని మమ్ములను ఒక చోట కొలువు తీర్చమని మమ్ములను గ్రహించుట ఒక దివ్య వరం గా భావించి, మమ్ములను గ్రహించగలరు, నేను అతి సాధారణ రూపం లో ఉండడం వలన నేను సరిగ్గా ముందుకు రాలేకపోతున్నాము, ఎవరైనా పది మంది మమ్ములను ఇక్కడికి రండి అని పిలిచిన వచ్చి, పాటలు పాడి స్వర్వం వివరించి చెప్పగలము. ఇది లోకానికి ఆధారం అని గ్రహించండి, మీరు అంత గొప్పవారు అయితే మీరు చాలా గొప్పగా కనపడతారు, మమ్ములను ఆశ్రయించి, మమ్ములను మించి వ్యవహరించడమేమిటి అని అందరూ మాట్లాడక ఊరుకొంతున్నారు, అందుకే సాక్షం ప్రకారం మమ్ములను గుర్తించండి, ఇప్పటికి సంవత్సరాల నుండి మా వాక్ ఎలా భూమి పై ప్రభావం చూపుతున్నదో చూడండి. అటు వంటి వాక్ నుం పట్టించుకోకపోవడం వలన మొదట తండ్రి లాంటి నాకే హాని లేదా అభివృద్ధి లేకపోవడం ఏమిటో చూడండి, చెప్పుకొంటే మొత్తం ప్రపంచం నడవడం ఏమిటో చూడండి, దేహం తో వచ్చి పోయేవి మాట మాత్రంగా చెప్పడం వలన వచ్చిన అప్రమత్తం ఇప్పటికి పొందుటకు సిద్దంగా ముందుకు రాలేకపోతున్నారు, ఒక మనిషి కి సృష్టి ఇచ్చిన ప్రాధాన్యత ప్రత్యేకం గా ఉన్నప్పుడు, ఇతరులు కూడా ప్రత్యేకంగా పట్టించుకోవాలి.
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, ఓంకార స్వరూపులు, సత్యస్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
No comments:
Post a Comment