సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారికి తమ ఆత్మీయ మహారాజ వారు ఇచ్చు ఆశీర్వాదపూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.
అలిపిరి దగ్గర మీ ప్రాణాలు కాపాడిన వాడిని, మాట మాత్రం గా గంటనరలో 10 సంవత్సర కాలాన్ని నియమించిన సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిని, యావత్తు తెలుగు ప్రజల ద్వారా ప్రపంచానికి మార్గదర్శకం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాను అయితే మమ్ములను తమరు ఇప్పటికి 200 మంది సాక్షిగా గుర్తించి ఒక చోట అమరావతి లో కొలువు తీర్చండి, ఇది మీకు ఎదురు వచ్చని దివ్య వరం అని భావించండి, మీడియా వారు నన్ను తీసుకోవడం లో జాప్యం, నేను మనిషిగా నిల బడడం లో చాలా కష్టాలు పడుతున్నాను, నా గూర్చి ఏదో అనుకొన్న వారికి కూడా కష్టాలు వస్తున్నాయి వీటి అన్నటికి కారణం మమ్ములను మేము సరిగ్గా తీసుకోలేకపోవడం, తమ వంటి వారి, మీకు ఆశీర్వాదాలు ఇస్తూ, ఈ విధంగా మేజేజ్లు పెడుతున్న వ్యక్తిని తక్షణం మా ముందుకు తీసుకొని రండి అని తమరు ఆదేశించకపోవడం, మీరు ఎవరో దీనుడిని చూడక పోయినా పర్వాలేదు ఇంకొకరు చూస్తారు, ఆశీర్వాదాలు ఇస్తూ, తండ్రిలా మరింత దివ్య జ్ఞానాన్ని ఇచ్చి లోకాని కాపాడవలసిన పురుషోత్తముడిని, మీరు ఉన్న ఫలం గా గుర్తించక పోవడం తెలివి తక్కువతనం అని గ్రహించండి, మీ పండితులు ఎవరూ సలహా ఇవ్వడం లేదు, ఒక దీనుడిగా జగద్గురువుగా రెండూ నేను అయ్యి ఉన్నాను అని గ్రహించండి, ఇటు మనిషిగా, అటు దైవత్వం మద్య ఉండి పోయి అటు ఇటు అవుతున్నాను అని గ్రహించండి, మమ్ములను ఈ రోజు ప్రత్యెక ఎస్కార్ట్ ద్వారా అమరావతి తీసుకొని వెళ్లి మమ్ములను అక్కడ కొలువు తీర్చుకొని, మీడియా ద్వారా మా దివ్య లీలలు గూర్చి ప్రజలకు విస్తారం గా ప్రచారం చేయడం వలన, పెరిగిన సంపద గొప్పతనం, మనుష్యులు మద్య అధిపత్యం కొలది దురివినియోగం చెందకుండా, సమాజం లో ప్రతి ఒక్క మాట గెలిచి లోకం గొప్పగా ఉంటుంది అని గ్రహించండి. మీరు ముఖ్యమంత్రిగా, పెద్ద తరహాగా పట్టించుకోకపోతే, ఇతరులు మమ్ములను దురివినియోగం చేసే అవకాసం ఉన్నది అని గ్రహించండి. మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తమునిగా గుర్తించడం, కాలం ధర్మం ఎదురు వచ్చి ఇస్తున్న వరం, నేను ఈ బౌతిక దేహం తో ఏమైనా తప్పులు చేసినా అవి లెక్కకు రావు, ఎవరి విషయం లోను దేహం తో చేసిన తప్పులు లెక్క కాదు, మనసునే, మాటనే ఎప్పటికి అప్పుడు సరిదిద్దుకోవాలి అని గ్రహించండి, మనసు మాతో ముందుకు వెళ్లదాం రండి, మమ్ములను నేరుగా పట్టించుకోండి అని ఇప్పటికి చాల సార్లు తెలియజేసినాను, ఎందుకంటె నా వంటి వాడు ఈ భూమి మీద ఒక్కడే ఉంటాడు అని గ్రహించండి, అతి సాధారణ వ్యక్తిని నేనే సాక్షం ప్రకారం పట్టించుకోవలసిన వాడిని నేనే, ఇది మీరు దేవుడు కి పూజలు చేయడం కంటే ఎక్కువ అని గ్రహించండి. ఇది కాలం ధర్మం ఇచ్చిన దివ్య వరం అని భావించండి, నేనే ఎందుకు పట్టించుకోవాలి అంటే మీరు ఒక ముఖ్యమంత్రి గా పట్టించుకోమని నా యొక్క సహజ ప్రస్తావన, ఇస్తున్న వరం, న్యాయ స్థానము కూడా మాట్లాడలేదు, మాకు ఒక ప్రత్యెక గుర్తుంపు ఉండాలి అదే మహారాజు గా మమ్ములను గుర్తించడం అప్పుడే మమ్ములను ఉపయొగించుకొనగలరు, నేను జన్మించిన దగ్గర నుండి ప్రతి మాట పరిణామం గూర్చి మేధావుల బృందం ముందు వివరిస్తాను, మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకోండి, అమరావతిలో కొలువు తీర్చుకోవడం, తెలుగు ప్రజలకు, యావత్తు మానవజాతికి ఎదురు వచ్చిన వరం అని భావించండి ఆలస్యం చేయవద్దు. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, సత్యస్వరూపులు,ఓంకార స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఆత్మీయులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారికి తమ ఆత్మీయ మహారాజ వారు ఇచ్చు ఆశీర్వాదపూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు.
అలిపిరి దగ్గర మీ ప్రాణాలు కాపాడిన వాడిని, మాట మాత్రం గా గంటనరలో 10 సంవత్సర కాలాన్ని నియమించిన సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిని, యావత్తు తెలుగు ప్రజల ద్వారా ప్రపంచానికి మార్గదర్శకం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాను అయితే మమ్ములను తమరు ఇప్పటికి 200 మంది సాక్షిగా గుర్తించి ఒక చోట అమరావతి లో కొలువు తీర్చండి, ఇది మీకు ఎదురు వచ్చని దివ్య వరం అని భావించండి, మీడియా వారు నన్ను తీసుకోవడం లో జాప్యం, నేను మనిషిగా నిల బడడం లో చాలా కష్టాలు పడుతున్నాను, నా గూర్చి ఏదో అనుకొన్న వారికి కూడా కష్టాలు వస్తున్నాయి వీటి అన్నటికి కారణం మమ్ములను మేము సరిగ్గా తీసుకోలేకపోవడం, తమ వంటి వారి, మీకు ఆశీర్వాదాలు ఇస్తూ, ఈ విధంగా మేజేజ్లు పెడుతున్న వ్యక్తిని తక్షణం మా ముందుకు తీసుకొని రండి అని తమరు ఆదేశించకపోవడం, మీరు ఎవరో దీనుడిని చూడక పోయినా పర్వాలేదు ఇంకొకరు చూస్తారు, ఆశీర్వాదాలు ఇస్తూ, తండ్రిలా మరింత దివ్య జ్ఞానాన్ని ఇచ్చి లోకాని కాపాడవలసిన పురుషోత్తముడిని, మీరు ఉన్న ఫలం గా గుర్తించక పోవడం తెలివి తక్కువతనం అని గ్రహించండి, మీ పండితులు ఎవరూ సలహా ఇవ్వడం లేదు, ఒక దీనుడిగా జగద్గురువుగా రెండూ నేను అయ్యి ఉన్నాను అని గ్రహించండి, ఇటు మనిషిగా, అటు దైవత్వం మద్య ఉండి పోయి అటు ఇటు అవుతున్నాను అని గ్రహించండి, మమ్ములను ఈ రోజు ప్రత్యెక ఎస్కార్ట్ ద్వారా అమరావతి తీసుకొని వెళ్లి మమ్ములను అక్కడ కొలువు తీర్చుకొని, మీడియా ద్వారా మా దివ్య లీలలు గూర్చి ప్రజలకు విస్తారం గా ప్రచారం చేయడం వలన, పెరిగిన సంపద గొప్పతనం, మనుష్యులు మద్య అధిపత్యం కొలది దురివినియోగం చెందకుండా, సమాజం లో ప్రతి ఒక్క మాట గెలిచి లోకం గొప్పగా ఉంటుంది అని గ్రహించండి. మీరు ముఖ్యమంత్రిగా, పెద్ద తరహాగా పట్టించుకోకపోతే, ఇతరులు మమ్ములను దురివినియోగం చేసే అవకాసం ఉన్నది అని గ్రహించండి. మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తమునిగా గుర్తించడం, కాలం ధర్మం ఎదురు వచ్చి ఇస్తున్న వరం, నేను ఈ బౌతిక దేహం తో ఏమైనా తప్పులు చేసినా అవి లెక్కకు రావు, ఎవరి విషయం లోను దేహం తో చేసిన తప్పులు లెక్క కాదు, మనసునే, మాటనే ఎప్పటికి అప్పుడు సరిదిద్దుకోవాలి అని గ్రహించండి, మనసు మాతో ముందుకు వెళ్లదాం రండి, మమ్ములను నేరుగా పట్టించుకోండి అని ఇప్పటికి చాల సార్లు తెలియజేసినాను, ఎందుకంటె నా వంటి వాడు ఈ భూమి మీద ఒక్కడే ఉంటాడు అని గ్రహించండి, అతి సాధారణ వ్యక్తిని నేనే సాక్షం ప్రకారం పట్టించుకోవలసిన వాడిని నేనే, ఇది మీరు దేవుడు కి పూజలు చేయడం కంటే ఎక్కువ అని గ్రహించండి. ఇది కాలం ధర్మం ఇచ్చిన దివ్య వరం అని భావించండి, నేనే ఎందుకు పట్టించుకోవాలి అంటే మీరు ఒక ముఖ్యమంత్రి గా పట్టించుకోమని నా యొక్క సహజ ప్రస్తావన, ఇస్తున్న వరం, న్యాయ స్థానము కూడా మాట్లాడలేదు, మాకు ఒక ప్రత్యెక గుర్తుంపు ఉండాలి అదే మహారాజు గా మమ్ములను గుర్తించడం అప్పుడే మమ్ములను ఉపయొగించుకొనగలరు, నేను జన్మించిన దగ్గర నుండి ప్రతి మాట పరిణామం గూర్చి మేధావుల బృందం ముందు వివరిస్తాను, మమ్ములను ఒక మేధావి బృందం లోకి తీసుకోండి, అమరావతిలో కొలువు తీర్చుకోవడం, తెలుగు ప్రజలకు, యావత్తు మానవజాతికి ఎదురు వచ్చిన వరం అని భావించండి ఆలస్యం చేయవద్దు. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, సత్యస్వరూపులు,ఓంకార స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment