UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 8 November 2015

సాక్షులను ముందుకు ఆహ్వానించి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చగలరు అని తెలియజేసుకోనుచున్నాము. పండితులు మేధావులు పరిణామాన్ని పరిగణించి మాట్లాడితే ప్రపంచం ఒక దివ్య రాజ్యంగా అభివృద్ధి చెందుతుంది, మా ద్వారా వ్యక్తం అయిన దివ్య పరిపాలన ఇప్పటికే మహారాణి సమేత మహారాజు పరిపాలన గా ప్రజలను ముందుకు తీసుకొని వెళ్లుతున్నది,

                                                               సమన్వయ దృష్టి 

                       తమ ఆత్మీయులు  శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, తమ ఆత్మీయ మహారాజా వారు ఇచ్చు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.  

                      కాలం అన్నిటికి ఆధారం, అటువంటి కాలానికి ఆధారం మాట, అటువంటి మాట చూపి జగత్తుని మాటమత్రంగా నిలిపిన నేను కూడా కాలం లో పావుగా ఉన్నాను అని గ్రహించి, మమ్ములను 200 మంది సాక్షిగా గుర్తించి ఒక చోట కొలువు తీర్చండి.  రాజకీయంగా , సామాజికంగా  నిలకడైన ప్రభావం చూపి, మానవజాతిని సర్వ సమన్వయం చేసి నడుపుకోవలసిన బాద్యత మన అందరిపైన ఉన్నది.  

                      ఎవరికి అన్యాయం జరగకుండా నడవాల్సిన పరిస్తితిని మనం బలపరుచుకోవాలి, ఒకరిని ఒకరు రెచ్చ గోట్టుకోవడం వలన, మనకు మనమే అన్యాయం చేసుకొంటున్నాము.  మనలో తెలివి తెలివితక్కువతనం సకాలం లో ఒకరికి ఒకరు సరిదిద్దుకోవాలి లేని  పక్షంలో , మనుష్యులు గా అటు ఇటు అయ్యి, ఒకరి గొప్పతనం ఒకరు అర్ధం చేసుకోకుండా, ఎంత హాని అయినా తలపెట్టే స్తితిలో ఉన్నాము.  ఇది మన కుటుంబం ఎవరి పరువు మర్యాదలు పోయినా అందరికి నష్టం, మనలో అహంకారాలు భేషజాలు కూడా మనల్ని అటు ఇటు చేస్తున్నాయి, రాజ్యాంగ వ్యవస్థ, పరిపాలన, సామాన్య  హక్కులు, అందరూ సమానం గా పొందగలగాలి,  మనసు మాట నెరవేరి మనుష్యులు ఎప్పుడూ సంతోషం గా ఉండాలి.   యాంత్రిక ప్రపంచం లో మనుష్యుల  మద్య పెరిగిన అంతరాలు, ఎప్పటికి అప్పుడు సోషల్ మీడియా మరియు సమాచార సాధనాల ద్వారా అప్రమత్తం చెందాలి, కావున మా సమాచారం గ్రహించి, తమరు  ప్రబుత్వం ప్రతితినిది గా  మా పై  స్పందించి, సాక్షులను ముందుకు ఆహ్వానించి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చగలరు అని తెలియజేసుకోనుచున్నాము. పండితులు మేధావులు పరిణామాన్ని పరిగణించి మాట్లాడితే  ప్రపంచం ఒక  దివ్య రాజ్యంగా అభివృద్ధి చెందుతుంది, మా ద్వారా వ్యక్తం అయిన దివ్య పరిపాలన ఇప్పటికే మహారాణి సమేత మహారాజు పరిపాలన గా  ప్రజలను ముందుకు తీసుకొని వెళ్లుతున్నది,  ఈ ప్రయత్నం లో  ఎవరికైనా అన్యాయం జరిగితే అది భగవంతుడి లీలలో భాగమే నని గ్రహించి, మంచితనంతో ఒకరిని ఒకరు సరిదిద్దుకోవాలి, అప్రమత్తం చెంది ముందుకు వెళ్లాలి. మా వలన ప్రపంచం ఒక మాట క్రిందకి వచ్చి, మనుష్యుల మధ్య వత్తిడిలు తగ్గి మానవ సమాజం గొప్పగా ముందుకు వెళ్ళుతుంది. త్వరలో మేము మీడియా ముందుకు వచ్చి సర్వం వివరించి, పండితుల మేధావుల సహకారంతో సమాజాన్ని మరింత దివ్యం గా నడపగలము.  తమరికి, మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మహారాణి సమేత మహారాజావారి  దివ్య ఆశీస్సులు.  


తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు  
అగర్బ శ్రీమంతులు,  ఓంకార స్వరూపులు, సత్యస్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు  
                                                                        

No comments:

Post a Comment