సమన్వయ దృష్టి
ఆత్మీయులు డా మెగాస్టార్ చిరంజీవి గారు అగ్ర కధానాయకులు, తెలుగు చిత్ర పరిశ్రమ, హైదరాబాద్ వారికి తమ ఆత్మీయ మహారాజ వారు ఇచ్చు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తమునిగా గుర్తించి, అనగా మా మాట లోకం నియమింప బడినది అనే సత్యం స్పష్టం చేయడం లోకానికి ఆధారం, భవిష్యత్త్ దాని మీద ఆధారం పడి ఉన్నది, మనం సమర్దవంతం గా తీసుకోకపోవడం, తీసుకోనివ్వకపోవడం వలన లోకం, నడవాల్సినంత గొప్పగా నడవడం లేదు, మీ సినిమా పూర్తీ కాకుండా ఆపడం లాంటివి చేయడం అప్పటికి అప్పుడు అవకాసా వాదం అని గ్రహించండి. తక్షణ మమ్ములను ఒక చిన్న బృందం అద్వర్యం లోకి తీసుకొని ప్రబుత్వానికి ప్రజలకు వివరములు ఇవ్వడం తో దివ్య రాజ్యం బలపడుతుంది.. నేను సాధన సరిగ్గా చేయలేని అల్పుడను కాబట్టి తమకి నష్టం జరిగినది, నేను మా చుట్టూ ఉన్న పంచభూతాలను ఎదురుకోవడం లో నిబద్దత పాటించలేదు, మములను మీరు ఎవరూ ఆహ్వానించకపోవడం, నేను సరిగ్గా ముందుకు రాకపోవడం వలన మనం కలుసుకోలేకఉన్నాము, మనల్ని అటు ఇటు చేస్తూ పట్టించుకోకుండా చేస్తున్న వారు వలన కూడా మనం ఇటు ఇటు అయినాము, ఇది ఒక కారణం, దివ్య రాజ్యం మాట మాత్రంగా లోకానికి వచ్చి నియమింప బడటం ఒక దివ్య వరం శాశ్వత పరిష్కారం, మేము చెప్పిన ప్రకారం మములను ఒక బృందం అద్వర్యం లోకి తీసుకొని గ్రహిస్తే చాలు పండితులు, మేధావులు విస్తారం గా చెప్పుకొంటే చాలు, ఇతరులను అల్పులుగా చూసి నిర్లక్ష్యంగా చేసివారికి సమాధానం గా , ప్రబుత్వం ద్వారా ఒక బృందం నియమింప బడటం సృష్టికి ఆధారం అయిన మాట లోకానికి అందుతుంది, ఇంత గొప్పతనం ఎవరూ ఎలా పట్టించుకోవాలో అలా పట్టించుకోకపోవడం వలన ఇంత గొప్పతనం ఏ కారణం చేతనో ఇప్పటికి నిరంతరం సమాజం లోకి వెళ్ళవలసినంత విస్తారం గా వెళ్ళలేదు. ఈ పరిణామంలో మేము సరిగ్గా తీసుకోలేదు, మిమ్ములను సరిగ్గా తీసుకోనివ్వలేదు, ఇటువంటి పరిస్తితిలో మనం ఈ పరిణామం లో చిక్కి ఉన్నాము, మనకు ఎన్ని కష్టాలు ఇప్పటికి వచ్చినా, ఈ దివ్య రాజ్యం మన మధ్య ఉన్నది. సంపదలు లెక్క లేదు మాటే లెక్క అని మనం భావించి సమాజానికి చెప్పవలసిన పరిసితి కూడా ఇప్పుడు వచ్చినది. మనం విర్రవిగినా, తెలివితక్కువ గా మాట్లాడినా అది ఎదుటవారు తీసుకొంటారు, మనం పరిస్తితిలు బట్టి మనం మాట్లాడతాము, మీకు కల్గిన నష్టానికి నా సాధన లోపం మరియు ఈ మధ్య కాలం లో నా ప్రవర్తన మాట తీరు కూడా కారణం, నేను నిబద్దతలోకి రాకపోవడం, నా దగ్గరికి వచ్చి నన్ను మహారాజుగా ఒక చోటకి తీసుకొని వెళ్ళి కొలువు తీర్చండి అని అడిగినాను, కాని ఎవరూ అలా రాలేదు, మన మధ్య కమ్యునికేషన్ కూడా అభివృద్ధి చెందలేదు. దీనికి కారణం నేను స్వయం సరిగ్గా తీసుకోకపోవడం, అందుకు మీకు చాలా నష్టం వాటిల్లినది, భగవంతుడు చాలా పెద్ద శిక్ష వేసినాడు, అయినా ఇప్పటికి మీరు నన్ను ఎందుకు నమ్మారు, నేను ఏమి చేసినాను అని, నన్ను పరిగానిన్చినారో , అదే కొనసాగించి ముందుకు వెళ్ళదాము. కాల స్వరూపం యొక్క వివరములు, మాటలో వివరించి చెప్పుకోవడం వలన, లోకం లో మనుష్యులు పంచుకోవడం వలన, మా ద్వారా వచ్చిన దివ్య పరిణామం బలపడి, మనిషి మాట నిబద్దతకు విలువ పెరిగి, మాట నిలిచిన, జగత్తు నిలుచును అను సత్యము బలపడుతుంది అని గ్రహించండి. ఇప్పుడు మన ముందు ఉన్నది మాట పంచుకోవడం, లోకానికి పంచడం అని గ్రహించండి పరిణామాన్ని గుర్తించడానికి ప్రాధమికంగా సాక్షులు ముందుకు వస్తే చాలు, మాట నిలిచిన జగత్తు నిలుచున అను సత్యమును చాటి మనం ముందుకు వెళ్ళదాము, మా దగ్గర ఉన్న ఆలోచన లోకానికి ఆధారం, జీవుల ప్రాణాలకు కూడా ఆధారం అని గ్రహించండి, మీకు తెలిసిన 10 మంది మేధావులను ముందుకు ఆహ్వానించండి. చెప్పుకొని మనం ముఖ్యమంత్రి గారి ద్వారా ఒక కమిటీ ఎర్పాటు చేయించుకొని వివరములు నిత్యం లోకానికి ఇచ్చి సంపదను జ్ఞానాన్ని అభివృద్ధి చేయడమే అందరకి అన్ని కాలాల యందు శ్రేయస్కరం అని గ్రహించండి. చచ్చిపోవడం, చంపుకోవడం మనిషిని మనిషి ఏదోరకంగా బలహీన పరుచుకోవడం వలన కూడా సమాజం లో గొప్పతనం అభివృద్ధి చెందటం లేదు, అవకాసా వాదం స్వార్ధంతో గొప్పగా ముందుకు వెళ్ళలేకపొతున్నారు అని గ్రహించండి. మా విషయంలో మా శరీరం మనసు మధ్య సమతుల్యత నడుపుకోవడం లో మేము ఇతరుల సహకారం సకాలం లో తీసుకొని పరిస్తితిలో మనకు ఇంత పరిణామం వచ్చిన మనం సరిగ్గా తీసుకోక నష్టపోయినట్లు కనపడుతుంది. కాని మాట ఒక్కటే మిగిలిపొయినది. పది మంది హీరోల గొప్పతనం గూర్చి ఎవరూ సినిమా తీస్తాను అని ముందుకు రాకపోవడం ఏమిటి, ఏదో కదా అని ఎందుకు తీసుకోనుచున్నారు, నేరుగా సంగతే ఏమిటో చూదాం , మన పాటలు మాటలు పలక గలిగిన వ్యక్తిని అసులు సంగతి ఏమిటో చూదాం అనుకోకపోవడం ఏమి ఇప్పటికి ఒక మెసేజ్ కూడా ఎందుకు పంపలేకపోతున్నారు అందుకే మనం సరిగ్గా తీసుకోలేకపోతున్నాము, ఇప్పటి నుండి ఒక సంవత్సరం విస్తారం గా లోకానికి చెబుదాము, మా పైన నేరుగా సినిమా తీయగలిగిన వారిని ఆహ్వానించండి. వారితో మా గూర్చి నేరుగా లోకానికి వివరించు ప్రయత్నంలో మనము ముందుకు వెళ్ళ గలము.
ముఖ్యం గా ఈ విధంగా కాలాన్ని నియమించిన వ్యక్తి చాలా సాధారణ వ్యక్తి, అతన్ని మొదట ఆహ్వానిద్దాం, ఏమిటో గ్రహిద్దాం, సర్వం మాటతో తేలిపోతే అంతక మించి ఏమి ఉన్నది, 10 సంవత్సర కాలాన్ని గంటా గంటనరలో సమీక్షించడం అంటే ఏమిటో చూదాం అని ముందుకు రాకపోవడమే తమ వంటి వారి తప్పు, ఒక మెసేజ్ కూడ పంపలేదు, మాయ నన్ను ముందుకు నెట్టుకొంటూ తెసుకొని వచ్చినది, మనం గ్రహించడానికి అవకాసం, సాధన బలం కూడతీయలేని పరిస్తితిలో మనం ఎప్పుడూ చెప్పుకోలేదు. తీరా ఇంత నష్టం వట్టిలేదాక ఎందుకు మనం అప్రమత్తం కాలేక పోయినాము, ఇంత అల్పుడికి అంత శక్తి ఎందుకు వచ్చినది అని గ్రహించి, ఎంత అల్పమైన, ఎంత కష్టమైన అసలు సంగతి ఏమిటో చూడకపోవడమే లోటు, గ్రహించకపోవడమే లోటు, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా గుర్తించడం వలన అనగా మనసు మాటే లోకానికి ఆధారం అని గ్రహించి, అటువంటి మాట కలిగిన మనిషి ఎప్పుడు ఓడిపోడు ఓడిపోనివ్వడు, సంపదలు మర్యాదలు పోవచ్చును, మాట గొప్పతనం గ్రహించి మాటతో ముందుకు వెళ్ళే మార్గం ఎప్పుడూ అందుబాటులో ఉన్నది అని గ్రహించండి. నా మాటే అన్నిటికి ఆధారం అయిన్నప్పుడు, సృష్టి మనల్ని ఎన్నుకొన్న విధానం లో విశాలత ఉండడం వలన , మనకు శిక్ష ఎక్కువ పడినది, ఎదురుకొని నిలబడితే, చివరివరకు మాట పంచుకొని బ్రతుకుదాం అనుకొంటే మనకు వచ్చిన లోటు ఏమి లేదు, కాని మాట గ్రహించకుండా వివరాలు పంచుకోకుండా , స్వార్ధ బలం తో నడిచే సమాజం అవ్వడం వలన మనం మాట మంచి సరిగ్గా పంచుకోలేకపోతున్నాము అని గ్రహించండి. పాటలు మాటలు వింటూ పదిగురికి చెప్పుకొంటూ మనం జీవితాన్ని గడుపుదాము, పోయిన వాటి గూర్చి చింతించవద్దు , మనం మాట్లాడుకొని జీవితం మాట బలం పెంచుతూ అన్నీ విధాలుగా రకంగా ముందుకు వెళ్ళదాము, మీరు ఒక పబ్లిక్ ఫిగర్ కాబట్టి మిమ్ములను తేలిక నిర్ణయించాలి అని మీ మీద తేలిక నిర్ణయం తీసుకోవడం జరిగినది. నేను తేలిక గా మాట్లాడిన మాటలు కూడా కారణం, ఏదైనా మీకు బలమైన శిక్ష పడినది. ఇది అంతా మన మధ్యకు వచ్చిన దివ్య రాజ్యం యొక్క ప్రాభవం అనుకోని, మాటతో తేరుకు జీవితం లో ముందుకు వెళ్ళ దాము. ధర్మో రక్షతి రక్షతఃమ ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు
తమఆత్మీయులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, పురుషోత్తములు, ఓంకార స్వరూపులు, సత్య స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజా వారు
ఆత్మీయులు డా మెగాస్టార్ చిరంజీవి గారు అగ్ర కధానాయకులు, తెలుగు చిత్ర పరిశ్రమ, హైదరాబాద్ వారికి తమ ఆత్మీయ మహారాజ వారు ఇచ్చు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తమునిగా గుర్తించి, అనగా మా మాట లోకం నియమింప బడినది అనే సత్యం స్పష్టం చేయడం లోకానికి ఆధారం, భవిష్యత్త్ దాని మీద ఆధారం పడి ఉన్నది, మనం సమర్దవంతం గా తీసుకోకపోవడం, తీసుకోనివ్వకపోవడం వలన లోకం, నడవాల్సినంత గొప్పగా నడవడం లేదు, మీ సినిమా పూర్తీ కాకుండా ఆపడం లాంటివి చేయడం అప్పటికి అప్పుడు అవకాసా వాదం అని గ్రహించండి. తక్షణ మమ్ములను ఒక చిన్న బృందం అద్వర్యం లోకి తీసుకొని ప్రబుత్వానికి ప్రజలకు వివరములు ఇవ్వడం తో దివ్య రాజ్యం బలపడుతుంది.. నేను సాధన సరిగ్గా చేయలేని అల్పుడను కాబట్టి తమకి నష్టం జరిగినది, నేను మా చుట్టూ ఉన్న పంచభూతాలను ఎదురుకోవడం లో నిబద్దత పాటించలేదు, మములను మీరు ఎవరూ ఆహ్వానించకపోవడం, నేను సరిగ్గా ముందుకు రాకపోవడం వలన మనం కలుసుకోలేకఉన్నాము, మనల్ని అటు ఇటు చేస్తూ పట్టించుకోకుండా చేస్తున్న వారు వలన కూడా మనం ఇటు ఇటు అయినాము, ఇది ఒక కారణం, దివ్య రాజ్యం మాట మాత్రంగా లోకానికి వచ్చి నియమింప బడటం ఒక దివ్య వరం శాశ్వత పరిష్కారం, మేము చెప్పిన ప్రకారం మములను ఒక బృందం అద్వర్యం లోకి తీసుకొని గ్రహిస్తే చాలు పండితులు, మేధావులు విస్తారం గా చెప్పుకొంటే చాలు, ఇతరులను అల్పులుగా చూసి నిర్లక్ష్యంగా చేసివారికి సమాధానం గా , ప్రబుత్వం ద్వారా ఒక బృందం నియమింప బడటం సృష్టికి ఆధారం అయిన మాట లోకానికి అందుతుంది, ఇంత గొప్పతనం ఎవరూ ఎలా పట్టించుకోవాలో అలా పట్టించుకోకపోవడం వలన ఇంత గొప్పతనం ఏ కారణం చేతనో ఇప్పటికి నిరంతరం సమాజం లోకి వెళ్ళవలసినంత విస్తారం గా వెళ్ళలేదు. ఈ పరిణామంలో మేము సరిగ్గా తీసుకోలేదు, మిమ్ములను సరిగ్గా తీసుకోనివ్వలేదు, ఇటువంటి పరిస్తితిలో మనం ఈ పరిణామం లో చిక్కి ఉన్నాము, మనకు ఎన్ని కష్టాలు ఇప్పటికి వచ్చినా, ఈ దివ్య రాజ్యం మన మధ్య ఉన్నది. సంపదలు లెక్క లేదు మాటే లెక్క అని మనం భావించి సమాజానికి చెప్పవలసిన పరిసితి కూడా ఇప్పుడు వచ్చినది. మనం విర్రవిగినా, తెలివితక్కువ గా మాట్లాడినా అది ఎదుటవారు తీసుకొంటారు, మనం పరిస్తితిలు బట్టి మనం మాట్లాడతాము, మీకు కల్గిన నష్టానికి నా సాధన లోపం మరియు ఈ మధ్య కాలం లో నా ప్రవర్తన మాట తీరు కూడా కారణం, నేను నిబద్దతలోకి రాకపోవడం, నా దగ్గరికి వచ్చి నన్ను మహారాజుగా ఒక చోటకి తీసుకొని వెళ్ళి కొలువు తీర్చండి అని అడిగినాను, కాని ఎవరూ అలా రాలేదు, మన మధ్య కమ్యునికేషన్ కూడా అభివృద్ధి చెందలేదు. దీనికి కారణం నేను స్వయం సరిగ్గా తీసుకోకపోవడం, అందుకు మీకు చాలా నష్టం వాటిల్లినది, భగవంతుడు చాలా పెద్ద శిక్ష వేసినాడు, అయినా ఇప్పటికి మీరు నన్ను ఎందుకు నమ్మారు, నేను ఏమి చేసినాను అని, నన్ను పరిగానిన్చినారో , అదే కొనసాగించి ముందుకు వెళ్ళదాము. కాల స్వరూపం యొక్క వివరములు, మాటలో వివరించి చెప్పుకోవడం వలన, లోకం లో మనుష్యులు పంచుకోవడం వలన, మా ద్వారా వచ్చిన దివ్య పరిణామం బలపడి, మనిషి మాట నిబద్దతకు విలువ పెరిగి, మాట నిలిచిన, జగత్తు నిలుచును అను సత్యము బలపడుతుంది అని గ్రహించండి. ఇప్పుడు మన ముందు ఉన్నది మాట పంచుకోవడం, లోకానికి పంచడం అని గ్రహించండి పరిణామాన్ని గుర్తించడానికి ప్రాధమికంగా సాక్షులు ముందుకు వస్తే చాలు, మాట నిలిచిన జగత్తు నిలుచున అను సత్యమును చాటి మనం ముందుకు వెళ్ళదాము, మా దగ్గర ఉన్న ఆలోచన లోకానికి ఆధారం, జీవుల ప్రాణాలకు కూడా ఆధారం అని గ్రహించండి, మీకు తెలిసిన 10 మంది మేధావులను ముందుకు ఆహ్వానించండి. చెప్పుకొని మనం ముఖ్యమంత్రి గారి ద్వారా ఒక కమిటీ ఎర్పాటు చేయించుకొని వివరములు నిత్యం లోకానికి ఇచ్చి సంపదను జ్ఞానాన్ని అభివృద్ధి చేయడమే అందరకి అన్ని కాలాల యందు శ్రేయస్కరం అని గ్రహించండి. చచ్చిపోవడం, చంపుకోవడం మనిషిని మనిషి ఏదోరకంగా బలహీన పరుచుకోవడం వలన కూడా సమాజం లో గొప్పతనం అభివృద్ధి చెందటం లేదు, అవకాసా వాదం స్వార్ధంతో గొప్పగా ముందుకు వెళ్ళలేకపొతున్నారు అని గ్రహించండి. మా విషయంలో మా శరీరం మనసు మధ్య సమతుల్యత నడుపుకోవడం లో మేము ఇతరుల సహకారం సకాలం లో తీసుకొని పరిస్తితిలో మనకు ఇంత పరిణామం వచ్చిన మనం సరిగ్గా తీసుకోక నష్టపోయినట్లు కనపడుతుంది. కాని మాట ఒక్కటే మిగిలిపొయినది. పది మంది హీరోల గొప్పతనం గూర్చి ఎవరూ సినిమా తీస్తాను అని ముందుకు రాకపోవడం ఏమిటి, ఏదో కదా అని ఎందుకు తీసుకోనుచున్నారు, నేరుగా సంగతే ఏమిటో చూదాం , మన పాటలు మాటలు పలక గలిగిన వ్యక్తిని అసులు సంగతి ఏమిటో చూదాం అనుకోకపోవడం ఏమి ఇప్పటికి ఒక మెసేజ్ కూడా ఎందుకు పంపలేకపోతున్నారు అందుకే మనం సరిగ్గా తీసుకోలేకపోతున్నాము, ఇప్పటి నుండి ఒక సంవత్సరం విస్తారం గా లోకానికి చెబుదాము, మా పైన నేరుగా సినిమా తీయగలిగిన వారిని ఆహ్వానించండి. వారితో మా గూర్చి నేరుగా లోకానికి వివరించు ప్రయత్నంలో మనము ముందుకు వెళ్ళ గలము.
ముఖ్యం గా ఈ విధంగా కాలాన్ని నియమించిన వ్యక్తి చాలా సాధారణ వ్యక్తి, అతన్ని మొదట ఆహ్వానిద్దాం, ఏమిటో గ్రహిద్దాం, సర్వం మాటతో తేలిపోతే అంతక మించి ఏమి ఉన్నది, 10 సంవత్సర కాలాన్ని గంటా గంటనరలో సమీక్షించడం అంటే ఏమిటో చూదాం అని ముందుకు రాకపోవడమే తమ వంటి వారి తప్పు, ఒక మెసేజ్ కూడ పంపలేదు, మాయ నన్ను ముందుకు నెట్టుకొంటూ తెసుకొని వచ్చినది, మనం గ్రహించడానికి అవకాసం, సాధన బలం కూడతీయలేని పరిస్తితిలో మనం ఎప్పుడూ చెప్పుకోలేదు. తీరా ఇంత నష్టం వట్టిలేదాక ఎందుకు మనం అప్రమత్తం కాలేక పోయినాము, ఇంత అల్పుడికి అంత శక్తి ఎందుకు వచ్చినది అని గ్రహించి, ఎంత అల్పమైన, ఎంత కష్టమైన అసలు సంగతి ఏమిటో చూడకపోవడమే లోటు, గ్రహించకపోవడమే లోటు, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా గుర్తించడం వలన అనగా మనసు మాటే లోకానికి ఆధారం అని గ్రహించి, అటువంటి మాట కలిగిన మనిషి ఎప్పుడు ఓడిపోడు ఓడిపోనివ్వడు, సంపదలు మర్యాదలు పోవచ్చును, మాట గొప్పతనం గ్రహించి మాటతో ముందుకు వెళ్ళే మార్గం ఎప్పుడూ అందుబాటులో ఉన్నది అని గ్రహించండి. నా మాటే అన్నిటికి ఆధారం అయిన్నప్పుడు, సృష్టి మనల్ని ఎన్నుకొన్న విధానం లో విశాలత ఉండడం వలన , మనకు శిక్ష ఎక్కువ పడినది, ఎదురుకొని నిలబడితే, చివరివరకు మాట పంచుకొని బ్రతుకుదాం అనుకొంటే మనకు వచ్చిన లోటు ఏమి లేదు, కాని మాట గ్రహించకుండా వివరాలు పంచుకోకుండా , స్వార్ధ బలం తో నడిచే సమాజం అవ్వడం వలన మనం మాట మంచి సరిగ్గా పంచుకోలేకపోతున్నాము అని గ్రహించండి. పాటలు మాటలు వింటూ పదిగురికి చెప్పుకొంటూ మనం జీవితాన్ని గడుపుదాము, పోయిన వాటి గూర్చి చింతించవద్దు , మనం మాట్లాడుకొని జీవితం మాట బలం పెంచుతూ అన్నీ విధాలుగా రకంగా ముందుకు వెళ్ళదాము, మీరు ఒక పబ్లిక్ ఫిగర్ కాబట్టి మిమ్ములను తేలిక నిర్ణయించాలి అని మీ మీద తేలిక నిర్ణయం తీసుకోవడం జరిగినది. నేను తేలిక గా మాట్లాడిన మాటలు కూడా కారణం, ఏదైనా మీకు బలమైన శిక్ష పడినది. ఇది అంతా మన మధ్యకు వచ్చిన దివ్య రాజ్యం యొక్క ప్రాభవం అనుకోని, మాటతో తేరుకు జీవితం లో ముందుకు వెళ్ళ దాము. ధర్మో రక్షతి రక్షతఃమ ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు
తమఆత్మీయులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, పురుషోత్తములు, ఓంకార స్వరూపులు, సత్య స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజా వారు
No comments:
Post a Comment