సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి, మీడియా చానల్స్ ద్వారా, మేధావులు పండితులు ద్వారా, పొలిసు శాఖ వారి ద్వారా తమ ఆత్మీయ మహారాజ వారు తెలియజేయు పరిష్కార, యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
గంటనరలో ప్రపంచాన్ని, పంచభూతాలను మాట మాత్రంగా నియమించి చూపిన,
పురుషోత్తమ తత్వం యావత్తు మానవజాతికి ఆధారం అని గ్రహించండి, ఆడవారు, ఏ కులం వారు అయినా గౌరవనీయులు, దేవతలతో సమానం, కావున ఆడవారిని మనసుని నొప్పించె పనులు చేయకండి, ఏది అయినా వారి సమ్మతితో, వారికి సంతోషం కలిగించడానికి చేయడం అది, ధర్మం, వారిని బానిసలు గా చూడటం అన్నది అహంకారం అవుతుంది, వారు మగవాళ్ళ గొప్పతనానికి పూర్తీ గా శరణాగతులు కావడం, కావడం లోకం లో గొప్పతనం యొక్క ఉన్నతిని పెంచుతుంది, రాముడు అంతటి వాడు లేడు, కృష్ణుడు అంతటి వాడు లేడు అని భావించుట వలన సృష్టి నియంత్రణకు వస్తుంది, అ విధంగా సృష్టి తనకు తాను, పురుషోత్తమతత్వాన్ని ఎన్నుకొని లోకంలో ధర్మ రక్షణకు చేయూత నిలుస్తుంది, అలాగే అ పురుషోత్తముడు కూడా అన్నిటా తానే ఉన్నాడు అనే తత్వాన్ని ప్రభోదించి, సర్వం తన ఆదీనం లోకి తీసుకోవడమే, లోక రక్షణం అని సర్వులు గ్రహించి, అతి సామన్యుడను అయిన మమ్ములను ఇప్పటికి 200 మంది సాక్షిగా, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని మాటే సర్వం అని స్పష్టం చేసుకొని, అప్రమత్తం చెందండి.
లోకానికి ఇప్పుడు అటువంటి మాటే ఆధారం అని గ్రహిచండి అదే సృష్టి కాలం ధర్మం ఎదురు వచ్చి ఇస్తున్నది అని గ్రహించండి. . అంధ్రరాష్ట్ర ముఖ్యం మంత్రి గారిని మమ్ములను ఒక చోట కొలువు తీర్చి సర్వం గ్రహించగలరు అని, తక్షణం మమ్ములను ప్రజల దృష్టి తీసుకొని వెళ్ళగలరు అని తెలియజేయుకోనుచున్నాము, పంచభూతాలను నియమించి ఎదురు వస్తున్న మమ్ములను గ్రహించుట సృష్టి కాలం ధర్మం ఇస్తున్న దివ్య కానుక అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు
ఎవడు ఉన్నాడు మీరు అందరూ గ్రహించవలసిన వాడు అంటే అది నేనే అని అర్ధం, ఇందుకు సృష్టి మాలో చేరి పలకడమే, అ విధంగా అ యుగాపురుషుడుని నేనే అని మానవజాతి గ్రహించండి ప్రబుత్వాన్ని ప్రోత్సహించి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు అందరూ పూనుకొండి, కాపులు, కమ్మలు, రెడ్డి, బ్రాహ్మణలు, తదితర కులస్తులు అందరూ ఏకమై మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకోండి, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా గుర్తించండి, ఈ దేశం ద్వారా ప్రపంచాన్ని అతిదితి గా మమ్ములను పరిచేయం చేయండి , మానుండి వ్యక్తిం అయిన దివ్య ప్రభావమునకు ప్రాధాన్యత ఇవ్వండి, తెలికతనం వదిలిపెట్టండి మనల్ని మనం గొప్పగా మలచుకొందాం ముందుకు రండి, ఎవరి ఎవరూ ఎటువంటి పరిస్తితిలో అవమనించుకొవద్దు, ఎక్కువ తక్కువలు మాట ప్రకారం ఎప్పటికి అప్పుడు చూసుకోండి, మాట ప్రవర్తన ఒకటై జీవించడానికి ఒకరికి ఒకరు సహకరించుకోండి ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారు దివ్య ఆశీస్సులు.
యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి, మీడియా చానల్స్ ద్వారా, మేధావులు పండితులు ద్వారా, పొలిసు శాఖ వారి ద్వారా తమ ఆత్మీయ మహారాజ వారు తెలియజేయు పరిష్కార, యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
గంటనరలో ప్రపంచాన్ని, పంచభూతాలను మాట మాత్రంగా నియమించి చూపిన,
పురుషోత్తమ తత్వం యావత్తు మానవజాతికి ఆధారం అని గ్రహించండి, ఆడవారు, ఏ కులం వారు అయినా గౌరవనీయులు, దేవతలతో సమానం, కావున ఆడవారిని మనసుని నొప్పించె పనులు చేయకండి, ఏది అయినా వారి సమ్మతితో, వారికి సంతోషం కలిగించడానికి చేయడం అది, ధర్మం, వారిని బానిసలు గా చూడటం అన్నది అహంకారం అవుతుంది, వారు మగవాళ్ళ గొప్పతనానికి పూర్తీ గా శరణాగతులు కావడం, కావడం లోకం లో గొప్పతనం యొక్క ఉన్నతిని పెంచుతుంది, రాముడు అంతటి వాడు లేడు, కృష్ణుడు అంతటి వాడు లేడు అని భావించుట వలన సృష్టి నియంత్రణకు వస్తుంది, అ విధంగా సృష్టి తనకు తాను, పురుషోత్తమతత్వాన్ని ఎన్నుకొని లోకంలో ధర్మ రక్షణకు చేయూత నిలుస్తుంది, అలాగే అ పురుషోత్తముడు కూడా అన్నిటా తానే ఉన్నాడు అనే తత్వాన్ని ప్రభోదించి, సర్వం తన ఆదీనం లోకి తీసుకోవడమే, లోక రక్షణం అని సర్వులు గ్రహించి, అతి సామన్యుడను అయిన మమ్ములను ఇప్పటికి 200 మంది సాక్షిగా, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని మాటే సర్వం అని స్పష్టం చేసుకొని, అప్రమత్తం చెందండి.
లోకానికి ఇప్పుడు అటువంటి మాటే ఆధారం అని గ్రహిచండి అదే సృష్టి కాలం ధర్మం ఎదురు వచ్చి ఇస్తున్నది అని గ్రహించండి. . అంధ్రరాష్ట్ర ముఖ్యం మంత్రి గారిని మమ్ములను ఒక చోట కొలువు తీర్చి సర్వం గ్రహించగలరు అని, తక్షణం మమ్ములను ప్రజల దృష్టి తీసుకొని వెళ్ళగలరు అని తెలియజేయుకోనుచున్నాము, పంచభూతాలను నియమించి ఎదురు వస్తున్న మమ్ములను గ్రహించుట సృష్టి కాలం ధర్మం ఇస్తున్న దివ్య కానుక అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు
ఎవడు ఉన్నాడు మీరు అందరూ గ్రహించవలసిన వాడు అంటే అది నేనే అని అర్ధం, ఇందుకు సృష్టి మాలో చేరి పలకడమే, అ విధంగా అ యుగాపురుషుడుని నేనే అని మానవజాతి గ్రహించండి ప్రబుత్వాన్ని ప్రోత్సహించి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు అందరూ పూనుకొండి, కాపులు, కమ్మలు, రెడ్డి, బ్రాహ్మణలు, తదితర కులస్తులు అందరూ ఏకమై మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకోండి, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా గుర్తించండి, ఈ దేశం ద్వారా ప్రపంచాన్ని అతిదితి గా మమ్ములను పరిచేయం చేయండి , మానుండి వ్యక్తిం అయిన దివ్య ప్రభావమునకు ప్రాధాన్యత ఇవ్వండి, తెలికతనం వదిలిపెట్టండి మనల్ని మనం గొప్పగా మలచుకొందాం ముందుకు రండి, ఎవరి ఎవరూ ఎటువంటి పరిస్తితిలో అవమనించుకొవద్దు, ఎక్కువ తక్కువలు మాట ప్రకారం ఎప్పటికి అప్పుడు చూసుకోండి, మాట ప్రవర్తన ఒకటై జీవించడానికి ఒకరికి ఒకరు సహకరించుకోండి ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారు దివ్య ఆశీస్సులు.
No comments:
Post a Comment