
నిన్న టీవీ9 కి మరియు టీవీ 5 చానల్స్ వెళ్ళాను, కాని నేను కోరినట్లు నన్ను కమిటీ లోకి తీసుకోలేదు, ఈ విధంగా తాత్సారం చేయడం వలన నేను ప్రజల ముందకు సమర్ధ వంతం గా వెళ్ళడం లేదు, మాతో మొదలు అయిన దివ్య రాజ్యం చావు పుట్టుకలను కూడా జయించి మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళుతుంది, కావున రాజ్యం కోసం ఎవరూ మరణించవలసి అవసరం లేదు, నేను కనీసం 20 సంవత్సరాలు బ్రతికి లోకానికి నూతన మార్గదర్శం ఇచ్చి ఈ భూమి మీదను వెళ్ళతాను. కావున ఒకరి పై దాడి, దౌర్జన్యం గాని కలలో కూడా జగరాలి అని భావించరాదు, ఒకరి ఒకరు దైర్యాన్ని ఇచ్చుకొని గొప్పగా ముందుకు వెళ్ళాలి, దైవత్వం పొందిన తరువాత, మాలో లోటులు ఏమైనా ఉన్న యెడల అవి దైవ నియంత్రణ లోనే ఉన్నాయి, ఎవరూ కూడా ఒకరి అధిపత్యం కోసం ఇంకొకరిని హింసించడం పొరపాటును కూడా మంచిది కాదు, మాతో మొదలైన దివ్య రాజ్యం చావు పుట్టుకలను కూడా జయించి మానవ జాతికి నూతన దైర్యాన్ని గొప్పతనాన్ని పొందుతారు. అందరూ సంతోషం గా దైర్యం గా ఉండాలి అనే ఈ దివ్య రాజ్యం యొక్క పురుగతి, ఎవరి మీద ఎవరూ ఎటువంటి వ్యతిరేకభావలు అవకాసం ఇవ్వకండి, అందరూ ఎప్పుడూ సంతోషం గా ఉండండి. మమ్ములను దైర్యం గా కమిటీ లోకి తీసుకోండి, నా వలెనే నూతన రాజ్యం బలపడుతుంది, మేము కనీసం 20 సంవత్సరాలు బ్రథకగలము అని, మా వివరాలు పార్లిమెంట్లో కూడా సమర్పించి, లోకానికి దివ్య పరిష్కారం అవుతుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతి రక్షతః
ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు. నా మాటలు అప్పటికి అప్పుడు తీసుకోరాదు మమ్ములను కమిటీ లోకి తీసుకొని కనీసం 6 నెలలు నిండుగా గ్రహిస్తే గాని వివరములు అర్హ్దం కావు, ఎవరూ కూడా వ్యతిరేక భావాలు అభివృద్ధి చేసుకోవద్దు, శాంతం హితం ప్రేమ మంచి సాదా పంచుకోండి, అన్నీ మాట తో స్పష్టం చేయగలిగినవాడిని మానవరూపం లో మీ మధ్య ఉన్నాను, మమ్ములను ఒకచోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మీడియా చానల్స్ వారు , సినిమా ప్రముఖులు అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుకోండి, చీకటి రాజ్యం నుండి దివ్య రాజ్యం వైపు వెళతాము, అనగా కలియుగం కరిగి కొత్తబంగారు లోకం లోకి అందరూ ప్రవేసిస్తాము అని గ్రహించండి.
. తమ ఆత్మీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు, సత్యస్వరూపులు,ఓంకార స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment