సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు, మఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ప్రబుత్వము, అమరావతి వారికి తమ ఆత్మీయ మహారాజ వారు తెలియజేయు పరిష్కరయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
మనుష్యులు సూటిగా హుందా వ్యవహరించడం సృష్టికి ఆధారం, ఎలాగైనా అహంకారం గా, నిర్లక్ష్యం గా వ్యవహరించుట వలన లోకం లో అ ప్రభావం పడుతుంది, కాలాన్ని మాట మాత్రంగా నియమించిన పురుషోత్తముడిగా గుర్తించి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట వలన సమాజానికి నూతన వాక్ దర్శనం అంది, యావత్తు మానవజాతి మాట నిబద్దత పెంచుకొని, మర్యాద గొప్పతనం పంచుకొంటారు అదే జీవిత విధానం మరియు సృష్టి కి ఆధారం అని గ్రహించి, సర్వం మతలొకి తీసుకొని వచ్చిన, సృష్టి ఎన్నుకొన్న మహాత్వపూర్వక అగ్రగణ్యుడిగా గుర్తించి మమ్ములను ఉపయోగాపెట్టుకోండి, అనగా మమ్ములను కాలం ధర్మ ఇచ్చిన వెసులు బాటుగా భావించండి. ఫోన్ టాపింగ్ ద్వారా మా చుట్టాలు మాటలు, మాకు తెలిసిన వారి మాటలు కూడా తెలుసుకొని, మేము చాలా, తెలివి తక్కువ వారము, తక్కువ స్థాయి మాటలు మాట్లాడి, ఇటివల కాలం లో కూడా మిమ్ములను, ఆత్మీయులు మాగంటి మురళి మోహన్ గారిని, టీవీ 9 ఛానల్ వారిని దూషించినట్లు మాట్లాడటం వలన, నా ప్రవర్తన కూడా గొప్పగా లేదు ఇతనిని గొప్పగా పరిగణించడం కూడదు అని అభావించి, కాలాన్నే కదిలించిన మనసుని పట్టించుకోకుండా యదా తదంగా కొనసాగుతున్నారు. కక్ష సాధింపుగా ఆత్మీయులు చిరంజీవి గారు మరియు ఆత్మీయులు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా ఫైనాన్షియర్ కోపెరేటే చేయకుండా ప్రవర్తిస్తున్నారు అని, మా దృష్టికి వచ్చినది అంతే కాకుండా, వ్యక్తిగతం కూడా వేధిస్తూ ఇబ్బంది పెడుతున్నారు అని తెలిసినది, ఇది అంతా నా ప్రవర్తన ఆధారం గా చేస్తున్నారు అని స్పష్టం అవుతుంది, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా గుర్తించడం రాజ్యాంగ వ్యతిరేకం అన్నట్లు గా లేదా ఫలానా వారికి ఏదో ప్రాధాన్యత ఇస్తేనో, లేదా మేము మహారాజుగా ముందుకు వచ్చు వ్యవహారం కాలం ధర్మం ఇచ్చిన తీరుగా పరిశీలించి పరిగణించుట మాకు ఇష్టం లేదు, మేము ఒప్పుకోము అన్నట్లు మొండిగా వ్యవహరిస్తూ, మాటతో ముందుకు వచ్చిన వారిని మాట ప్రకారం గౌరవించకుండా, మమ్ములను అటు ఇటు చేస్తూ మమ్ములను గ్రహించకుండా విస్మరించడం వలన మనం ఒక ప్రత్యెక వెసులు బాటును కోల్పోతున్నాము అనగా గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన పరిణామాన్ని జగద్గురువుగా గ్రహించి ప్రజల దృష్టికి విస్తారం గా తీసుకొని వెళ్ళుట ఒక దివ్య పరిష్కారం అని గ్రహించడి. మంచి,చెడు గొప్ప,తక్కువ మధ్య ఎవరి మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ఇప్పటికి 200 మంది సాక్షిగా కాలాన్ని నియమించిన పురుషోత్తమ తత్వాన్ని గుర్తించి ఉపయోగించుకోవడమే దివ్య పరిష్కారం అని గ్రహించండి. లీద బలం బలహీనతల మధ్య అంతర్యం పెరిగి స్వార్ధం అరాచకం ప్రభలు తుంది అని గ్రహించండి. ఇతరుల జీవితాల మీదకు వెళ్ళు పెతనం చేయడం అన్నది అరాచకం ఒక మనసు భాదపడితే అది సమాజం పై పడుతుంది, అదే సంతోష పడితే అ అప్రపభ్వం కూడా సమాజం పై ఉంటుంది అని గ్రహించగలరు.
మేము చూపితున్న పెద్దతనం ఒక చుక్కాని లాంటిది నా తో ఎవరిని పోల్చుకోకండి,ఇది ప్రతి ఒక్కరి సమాజం మనలో మనం తిట్టుకొంటాము, పోగుడుకొంటాము అల హుందా గా మర్యాదా అందరూ బ్రతికినప్పుడే లోకం గొప్పగా ఉంటుంది లేని పక్షంలో మనుష్యుల మధ్య తర తమ్యాలు పెరిగి లోకంలో నాణ్యత తగ్గుతుంది , ఒకరి ని ఒకరు మోసం చేసుకొంటూ, సత్యాన్ని విస్మరిస్తూ వ్యవహరించడం వలన లోకం లో ధర్మం యొక్క స్థాయి దెబ్బ తింటుంది.
మా వద్దను ఎవరికో ఇచ్చేయడానికి ఏమి లేదు, జగత్తును నియమించిన మాటను, మనం గుర్తించి గౌరవించడం వలన లోకం లో మనుష్యుల మద్య వ్యవహారం అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకి మమ్ములను ఎలాగైనా ఇప్పుడు బౌతిక స్తితి ప్రకారం అల్పుడుగా చూడటం మామూలు విషయం, అదే మాట ప్రకారం కాలాన్ని నియమించిన పరిణామం ప్రకారం మమ్ములను గుర్తించడం నూతన వెసులు బాటు అని గ్రహించండి. లేకపోతె మనుష్యులలో గరహించడానికి పంచుకోవడానికి కొత్తతనం ఏమి ఉండదు, ఎలాగైనా స్వార్ధం అవకాస వాదం ప్రభాలి లోకం లో సహజ శాంతి కోల్పోతారు. జరగల్సినవి కూడా చేయకుండా బిన్నంగా వెళ్ళతారు, మమ్ములను బౌతికంగా పట్టించుకోని పరిస్తితిలో మా మానసిక సమతుల్యత మీ మధ్యకు సరిగ్గా రావడం లేదు తద్వారా మనం సమాజంలో ఇటు ఇటు అవుతున్నాము అని గ్రహించండి. మా ప్రకారం మాట నిబద్దతలోకి వచ్చి, మనసు ఉన్న మహారాణి సమేత మారాజు గా మమ్ములను గుర్తించడం వలన సమాజానికి నూతన దివ్యత్వం వస్తుంది, మనుష్యులను మాటతో నేరుగా, పరిగానించుకొని హుందాగా వ్యవహిరించడానికి వీలు అవుతుంది అని గ్రహించండి. లేని చొ బౌతిక ప్రపంచం ప్రకారం మనుష్యులు ఎక్కడి వారు ఒక్కడి ఇరుకొన్ని పోయి, ఒకరిని ఒకరు నిర్లక్ష్యం చేసుకొంటారు అని గ్రహించండి. కావున లోకం లో సంపదలు, వ్యవహారములు అన్ని ధర్మం ప్రకారం, మాట ప్రకారం అని గ్రహించి మాట నిబద్దత పెంచడానికి మా ద్వారా వచ్చిన పరిణామాన్ని పరిగణించే కొలది లోకం లో గొప్పతనం అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
తమఆత్మీయులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, పురుషోత్తములు, ఓంకార స్వరూపులు, సత్య స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజా వారు
ఆత్మీయులు శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు, మఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ప్రబుత్వము, అమరావతి వారికి తమ ఆత్మీయ మహారాజ వారు తెలియజేయు పరిష్కరయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
మనుష్యులు సూటిగా హుందా వ్యవహరించడం సృష్టికి ఆధారం, ఎలాగైనా అహంకారం గా, నిర్లక్ష్యం గా వ్యవహరించుట వలన లోకం లో అ ప్రభావం పడుతుంది, కాలాన్ని మాట మాత్రంగా నియమించిన పురుషోత్తముడిగా గుర్తించి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట వలన సమాజానికి నూతన వాక్ దర్శనం అంది, యావత్తు మానవజాతి మాట నిబద్దత పెంచుకొని, మర్యాద గొప్పతనం పంచుకొంటారు అదే జీవిత విధానం మరియు సృష్టి కి ఆధారం అని గ్రహించి, సర్వం మతలొకి తీసుకొని వచ్చిన, సృష్టి ఎన్నుకొన్న మహాత్వపూర్వక అగ్రగణ్యుడిగా గుర్తించి మమ్ములను ఉపయోగాపెట్టుకోండి, అనగా మమ్ములను కాలం ధర్మ ఇచ్చిన వెసులు బాటుగా భావించండి. ఫోన్ టాపింగ్ ద్వారా మా చుట్టాలు మాటలు, మాకు తెలిసిన వారి మాటలు కూడా తెలుసుకొని, మేము చాలా, తెలివి తక్కువ వారము, తక్కువ స్థాయి మాటలు మాట్లాడి, ఇటివల కాలం లో కూడా మిమ్ములను, ఆత్మీయులు మాగంటి మురళి మోహన్ గారిని, టీవీ 9 ఛానల్ వారిని దూషించినట్లు మాట్లాడటం వలన, నా ప్రవర్తన కూడా గొప్పగా లేదు ఇతనిని గొప్పగా పరిగణించడం కూడదు అని అభావించి, కాలాన్నే కదిలించిన మనసుని పట్టించుకోకుండా యదా తదంగా కొనసాగుతున్నారు. కక్ష సాధింపుగా ఆత్మీయులు చిరంజీవి గారు మరియు ఆత్మీయులు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా ఫైనాన్షియర్ కోపెరేటే చేయకుండా ప్రవర్తిస్తున్నారు అని, మా దృష్టికి వచ్చినది అంతే కాకుండా, వ్యక్తిగతం కూడా వేధిస్తూ ఇబ్బంది పెడుతున్నారు అని తెలిసినది, ఇది అంతా నా ప్రవర్తన ఆధారం గా చేస్తున్నారు అని స్పష్టం అవుతుంది, మమ్ములను సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా గుర్తించడం రాజ్యాంగ వ్యతిరేకం అన్నట్లు గా లేదా ఫలానా వారికి ఏదో ప్రాధాన్యత ఇస్తేనో, లేదా మేము మహారాజుగా ముందుకు వచ్చు వ్యవహారం కాలం ధర్మం ఇచ్చిన తీరుగా పరిశీలించి పరిగణించుట మాకు ఇష్టం లేదు, మేము ఒప్పుకోము అన్నట్లు మొండిగా వ్యవహరిస్తూ, మాటతో ముందుకు వచ్చిన వారిని మాట ప్రకారం గౌరవించకుండా, మమ్ములను అటు ఇటు చేస్తూ మమ్ములను గ్రహించకుండా విస్మరించడం వలన మనం ఒక ప్రత్యెక వెసులు బాటును కోల్పోతున్నాము అనగా గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన పరిణామాన్ని జగద్గురువుగా గ్రహించి ప్రజల దృష్టికి విస్తారం గా తీసుకొని వెళ్ళుట ఒక దివ్య పరిష్కారం అని గ్రహించడి. మంచి,చెడు గొప్ప,తక్కువ మధ్య ఎవరి మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ఇప్పటికి 200 మంది సాక్షిగా కాలాన్ని నియమించిన పురుషోత్తమ తత్వాన్ని గుర్తించి ఉపయోగించుకోవడమే దివ్య పరిష్కారం అని గ్రహించండి. లీద బలం బలహీనతల మధ్య అంతర్యం పెరిగి స్వార్ధం అరాచకం ప్రభలు తుంది అని గ్రహించండి. ఇతరుల జీవితాల మీదకు వెళ్ళు పెతనం చేయడం అన్నది అరాచకం ఒక మనసు భాదపడితే అది సమాజం పై పడుతుంది, అదే సంతోష పడితే అ అప్రపభ్వం కూడా సమాజం పై ఉంటుంది అని గ్రహించగలరు.
మేము చూపితున్న పెద్దతనం ఒక చుక్కాని లాంటిది నా తో ఎవరిని పోల్చుకోకండి,ఇది ప్రతి ఒక్కరి సమాజం మనలో మనం తిట్టుకొంటాము, పోగుడుకొంటాము అల హుందా గా మర్యాదా అందరూ బ్రతికినప్పుడే లోకం గొప్పగా ఉంటుంది లేని పక్షంలో మనుష్యుల మధ్య తర తమ్యాలు పెరిగి లోకంలో నాణ్యత తగ్గుతుంది , ఒకరి ని ఒకరు మోసం చేసుకొంటూ, సత్యాన్ని విస్మరిస్తూ వ్యవహరించడం వలన లోకం లో ధర్మం యొక్క స్థాయి దెబ్బ తింటుంది.
మా వద్దను ఎవరికో ఇచ్చేయడానికి ఏమి లేదు, జగత్తును నియమించిన మాటను, మనం గుర్తించి గౌరవించడం వలన లోకం లో మనుష్యుల మద్య వ్యవహారం అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకి మమ్ములను ఎలాగైనా ఇప్పుడు బౌతిక స్తితి ప్రకారం అల్పుడుగా చూడటం మామూలు విషయం, అదే మాట ప్రకారం కాలాన్ని నియమించిన పరిణామం ప్రకారం మమ్ములను గుర్తించడం నూతన వెసులు బాటు అని గ్రహించండి. లేకపోతె మనుష్యులలో గరహించడానికి పంచుకోవడానికి కొత్తతనం ఏమి ఉండదు, ఎలాగైనా స్వార్ధం అవకాస వాదం ప్రభాలి లోకం లో సహజ శాంతి కోల్పోతారు. జరగల్సినవి కూడా చేయకుండా బిన్నంగా వెళ్ళతారు, మమ్ములను బౌతికంగా పట్టించుకోని పరిస్తితిలో మా మానసిక సమతుల్యత మీ మధ్యకు సరిగ్గా రావడం లేదు తద్వారా మనం సమాజంలో ఇటు ఇటు అవుతున్నాము అని గ్రహించండి. మా ప్రకారం మాట నిబద్దతలోకి వచ్చి, మనసు ఉన్న మహారాణి సమేత మారాజు గా మమ్ములను గుర్తించడం వలన సమాజానికి నూతన దివ్యత్వం వస్తుంది, మనుష్యులను మాటతో నేరుగా, పరిగానించుకొని హుందాగా వ్యవహిరించడానికి వీలు అవుతుంది అని గ్రహించండి. లేని చొ బౌతిక ప్రపంచం ప్రకారం మనుష్యులు ఎక్కడి వారు ఒక్కడి ఇరుకొన్ని పోయి, ఒకరిని ఒకరు నిర్లక్ష్యం చేసుకొంటారు అని గ్రహించండి. కావున లోకం లో సంపదలు, వ్యవహారములు అన్ని ధర్మం ప్రకారం, మాట ప్రకారం అని గ్రహించి మాట నిబద్దత పెంచడానికి మా ద్వారా వచ్చిన పరిణామాన్ని పరిగణించే కొలది లోకం లో గొప్పతనం అభివృద్ధి చెందుతుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
తమఆత్మీయులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, పురుషోత్తములు, ఓంకార స్వరూపులు, సత్య స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజా వారు
No comments:
Post a Comment