పాలన, బోధన పూర్తిగా ప్రజల భాషలో జరిగినప్పుడే అది ప్రజాస్వామ్య పాలన అవుతుంది. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగును ఒక బోధనాంశంగా తప్పనిసరిచేస్తూ 2003లోనే నాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబుగారు జీవో నెం.86ను తెచ్చారు. తెలుగులో మాట్లాడటం, చదవడం అన్నది కేవలం ఒక ఆవేశంతో కూడిన మనోభావన కాదు... ఒక జాతి అస్తిత్వ పోరాటం.
తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా తెలుగువారందరికీ శుభాకాంక్షలు!
No comments:
Post a Comment