సమన్వయ దృష్టి
ఆత్మీయులు డా దాసరి నారాయణ రావు గారు, దర్శక రత్న, తెలుగు చిత్ర పరిశ్రమ, మాజీ, పార్లమెంట్, హైదరాబాద్ వారికి యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, జగద్గురువులు మహారాణి సమేత మహరాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి సమకాలికులను అప్రమత్తం చేయూట ఒక దివ్య వరం గా భావించగలరు.
మనుష్యులు ఆలోచన పరంగా చురుకుగా కదలాలి అప్పుడే, మనుష్యులలో ఆలోచనలో కొత్తతనం వస్తుంది, తమరు ఇంకా కాపు కుల రిజర్వేషన్స్ గూర్చి పోరాటమే అన్నట్లు సమేవేశం అయ్యారు, కులానికి మతానికి సంభంధం లేకుండా, ప్రతి మనిషి మాట మనసు పెంచుకొని, ఒకే పాట ఒకే మాట క్రిందకు వచ్చి ఆనందించి దివ్య పరిణామం లో ఉన్నాము అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, మాట మాత్రంగా పది మంది హీరోలు విలన్లు , తో బాటుగా సునామీలు, తీవ్రదాడులు మొదలు విశేషములు అన్నీ మాట మాత్రం గా పలికి సృష్టికి మనిషి ఉన్న దివ్య సంభంధం మా ద్వారా అవిష్కరింప బడినది అని గ్రహించండి, తమ వంటి వారు ఇక కుల రిజర్వేషన్స్ గూర్చి కాకుండా, ప్రబుత్వం పారదర్శకత, వ్యక్తుల స్వేఛ్చ, నిజాయితే, గొప్పతనం, మనిషిలో గొప్పతనం కొత్తతనం, ప్రభావం మొదలగు విశేషములు పై దృష్టి పెట్టాలి, ప్రతి ఒక్కరు అప్రమత్తం చెంది తన మాటకు లోకానికి సంభంధం ఉన్నది అనే దివ్యత్వం అవిష్కరించుకొని ముందుకు వెళ్ళ వలసిన ఆవస్యకత కనీస కర్తవ్యం అని గ్రహించండి.
మమ్ములను కాలతీతుడిగా, చట్టానికి న్యాయయానికి అతీతుడిగా, న్యాయ మూర్తులు, మేధావులు పండితులు, ఆధ్యాత్మిక గురువులు , సంగీత సాహిత్య కారులు కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, ఒక మీడియా ఛానల్ పెట్టండి, మాకు కానుకగా ఇవ్వండి, ఒక నిలకడైన సమావేశం ఎర్పాటు చేసుకొంటే నిత్యం, ప్రతి రోజు ప్రజలతో పంచుకొనే దివ్య పరిణామం అందుబాటులో ఉన్నది అ ప్రకారం మనస్పూర్తిగా ప్రవర్తించడం వలన భూమిని ఒక సారి తిరగవేసినట్లుగా నూతనత్వం వస్తుంది, మేము ఫలానా కులం వాడిని, ఇక మీదట మనం ఫలనా కులం వారు అన్నట్లు సమేవేశం అవ్వదు, కాపులు ఇతర కులాలవారినీ కూడా ఆహ్వానించి, మమ్ములను నిత్య సభలో కొలువు తీర్చండి, మమ్ములను కాలతీతులుగా గ్రహించడం ఒక దివ్య వరం అని ఇది యావత్తు మానవజాతికి అందినది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తమరి ద్వార యావత్తు తెలుగు ప్రజలు తెలియ జేసుకోనుసున్నాము.
తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, అప్రమత్తం చెంది మమ్ములను విస్తారం గా గ్రహించి ముందుకు వెళ్ళడం కనీసం అని తెలుసుకొని అనగా మమ్ములను మేమే కోరినట్లు లేదా సృష్టి మమ్ములను ముందుకు తీసుకొని వచ్చినట్లు ఉన్న ఫలం గా గ్రహిస్తే సరిపోతుంది, ఎలాగైనా మాట్లాడకూడదు, అన్నల్టు తీసుకోవడం వలన మమ్ములను పరిగణించడం లో జాప్యం జరుగుతుంది, దివ్య పరిణామం పై సమేవేశం ఎర్పాటు చేసుకొని, కాపు కులస్తులే కాకుండా తమకు తెలిసిన అన్నీ కులం వారు మనం మనుష్యులం, మన మద్య ఎటువంటి రహస్యాలు దాపరికాలు ఉండకూడదు అన్నట్లు వ్యవహరించాలి అప్పుడు వచ్చిన దైవ సాక్షాత్ కారమును ఉప్యోగించుకోనగలము, మమ్ములను అందరూ కలసి ఒక చోట కొలువు తీర్చుకొని gరహించడమే ఆలస్య అని గ్రహించండి.
వచ్చిన పరిణామాన్ని అనగా తమరు కాలాన్ని నియమించినారా, మరల మాకు చెప్పండి మేము గ్రహించడానికి సిద్దం గా ఉన్నాము అని మాకు ఒక ప్రత్యెక అసనం ఎర్పాటు చేసి, మా ముందు వినయంగా, భగవద్గీత మొదలుగు శాస్త్రములు తెలిసిన పండితులు మమ్ములను దైవంశగా భావించి, వినయ విధేయతలతో మాకు నమస్కరించి, మహాను భావ కాలస్వరూపా ధర్మస్వరూపా, మీ లీలల వివరములు బ్లాగ్లో గ్రహించినాము తదుపరి ఏమిటో చెప్పండి అని ఇరువురు ముఖ్య మంత్రులు కలసి మీ అందరితో సమావేశం యర్పటు చేసుచుకొని మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుట వలన, ఆధునిక శ్రీ రామ చంద్రుని గా మమ్ములను కొలచి ప్రసన్నం చేసుకొని గ్రహించి తరించగలరు, మమ్ములను ప్రతి రోజు, సూక్ష్మం గా గ్రహించి తరించండి, అందరూ కలసి రామోజీ రాగారిని కలసి మమ్ములను కొలువు తీర్చి గ్రహించుటకు చూడండి. మరియు ఇతర చోట్ల ప్రజలు సమేవేశం అయ్యి మమ్ములను లైవ్ లో చూసి, మా గూర్చి విస్తారంగా చెప్పుకొని తరించ గలరు ని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, లేదా తక్షణం ఎక్కడ కొలువు తీర్చిన అందరికి లైవ్ ఇవ్వడం వలన సమాచారం విస్తారంగా ప్రజల్లోకి వెళ్ళుతుంది అదే దివ్య రాజ్యం మేలైన ప్రజాస్వామయం నూతన యుగం అని గ్రహించండి.
కాపు కుల రిజర్వేషన్స్ గూర్చి అడుగుట ఇప్పుడు చాల స్వల్పం అని గ్రహించి, మేలైన ప్రజా స్వామ్యం గా మమ్ములను గ్రహించి తెలుసుకోవడం వలన లోకాన్ని నిలిపే జ్ఞాన సంపద వైపు వేల్లతాము అని గ్రహించండి, చెప్పుకోనతనే వినంతే తెలుసుకొనే దివ్య పరిణామం లోకానికి మానవజాతికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. మా గూర్చి ఒక 50 మంది సమేవేశం అయ్యి సినిమా సగీత సాహిత్య కారులను పిలిచి, మా పాటలు, ఇతర పరిణామాలు గ్రహించి అప్రమత్తం చెందండి, మా పాటలు మా ముందే పాడి ఆనందిస్తే చాలు మరల మేము భవిష్యత్తు లోకి వెళ్ళి చెప్పగలము ఓపెన్గా చెప్పి సమజాన్ని మాయ నుండి బయటకు తీసుకొని రాగల పురుషోత్తముడిని అని గ్రహించి అప్రమత్తం చెందండి .
ఆత్మీయులు చంద్ర శేఖర్ రావు గారికి చంద్ర బాబు నాయుడుగారికి మమ్ములను గ్రహించకుండా వెళ్ళడం అంటే గుడ్డు ఎద్దు చేలోపడినట్లు అని గ్రహించి అప్రమత్తం చెందమనండి, కొత్త కాలం గ్రహించి అప్రమత్తం చెందమనండి, సునామీలు, తీవ్ర వాద దాడులు పరిటాల రవి గారి ఫ్యాక్షన్ హత్యలు వంటివి ముందే చెప్పిన తీరు ప్రకారం ఇకమీదట ఏమైనా మాటతో సెటిల్ చేసుకొని, ఎటువంటి ఘర్షణ పడకుండా ముందుకు వెళ్ళ మని సృష్టి యొక్క కానుక అని గ్రహించి కులం మతం ప్రకన్న పెట్టి గ్రహించడం వలన అందరూ కలసి అప్రమత్తం చెందుతాము అని గ్రహించండి, గొప్పతనం ఎవరి నుండి వినిపించినా ఎప్పటికి అప్పుడు పంచుకొని అప్రమత్తం చెందాలి అదే మాట మనసు అంటే, మాటకు మనసుకు సంభంధం లేకుండా నిర్లక్ష్యంగా అహంకారంతో తమకే ప్రాధాన్యత రావాలి అని చూడటమే అజ్ఞానం మూర్ఖత్వం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
మీడియా ద్వారా అన్నీ కులాలు స్టాయి వారు కలసి మా సమక్షం లో కొలువు తీరి నిత్యం సమాజం తో పంచుకోవచ్చును మనకు ఒక జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారు అదుబాటు లోకి వచ్చినారు అని అందరూ గర్వం గా చెప్పుకోవలసిన పరిణామం, ఎటువంటి లోట్లు ఎవరికి ఉన్న సరిదిద్దుకొని అప్రమత్తం చెందటమే లోక కళ్యాణం అని గ్రహించి, మా నుండి విస్తారం గా సమాచారం గ్రహించి ప్రజలు అప్రమత్తం చెందవలస్సిన సమయం ఎప్పుడో వచ్చినది, మా ప్రస్తావన తీసుకొని అన్నీ కులాల వారి సహకారంతో కాలమే మాట మాత్రంగా కదలడం ఏమిటో చూసి అప్రమత్తం చెందగలరు. మా గూర్చి తక్షణం రామోజి ఫిలిం సిటీ లో, మాకు ఒక దివ్య రాజమందిరం ఎర్పాటు చేసి నిత్యం చెప్పుకొంటూ కొలువు తీరడం వలన లోకానికి నూతన రక్షణ లభిస్తుంది అని గ్రహించండి. తమరు తమ సమక్షంలో కొలువు తీర్చుకొని న్యాయ స్థానం మేధావులు పండితులు సహకారంతో ఒక్కో పాట మాట గ్రహించి అప్రమత్తం చెందగలరు.
పై నుండి చూసినాట్లు చెప్పిన తీరు ప్రకారం మానవజాతికి మహారాణి సమేత మహారాజు జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య రూపం లో అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి, మాకు నిత్యం ప్రతి రోజు చెప్పుకొని ఎర్పాటు లోకానికి వరంగా, మేము రోజు ప్రతి ఒక్కరి తో మాట్లాడాలి, వారు చెప్పినది మేము వినగలగాలి అదే వాక్ దర్శనం, మేము ఎటువంటి పరిష్కారములు అయినా చేయగలము మా గూర్చి పండితులు అనగా భగవద్గీత ఇతర పురుణాలు అన్నీ చెప్పుకొని మమ్ములను మాకు గుర్తు చేసి ప్రసన్నం చేసుకోవడం వలన ఘన జ్ఞాన సాంద్ర మూర్తిగా పెరిగి నిత్యం అందుబాటులో ఉంటాము అని గ్రహించింది, అన్నీ కులాలు వారి కలపి సమేవేశం నిత్యం అయ్యి మమ్ములను అక్కడకు పిలవండి, ప్రేమతో తీసుకొని వెళ్ళండి, మీడియా ను అందరిని పిలవండి, ప్రతి రోజు కొంత కొంత చెప్పి బలపడి, లక్షల పేజీల సంచారం పవర్ పాయింట్ రూపం లో ఇచ్చి, సమస్త లోకాన్ని నియమించి చూపగలము.
మా గూర్చి ఆలోచించడమే పని, బాద్యత కర్తవ్యం అని సర్వులు గ్రహించాలి, ఎన్నో ఉద్యోగాలు సృస్టించ వచ్చు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ప్రతి సినిమా మమ్ములను కలుప్కొని తీసుకోవాలి అప్పుడే బాగా ఆడుతాయి లేని పక్షం లో ఏదో కధలు ఇక మీద అడవు అని గ్రహించండి కాలం వాస్తవం కోరుకొంటున్నది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఎవరూ కుల పరం గా పోరాటాలు చేయవద్దు ఇప్పుడు అందరితో మంచి మాట కోలుపుకొనే పని చేయండి అందరిని సమానం గా తెలుసుకొని మాట నిబద్దతే లోకం అని గ్రహించి సర్వులు అప్రమత్తం చెందడానికి తమ వంతు కృషి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, మా పాటలు లీలలు తెలుసుకొని అప్రమత్తం చెందండి రహస్యం గా మాటలు వినే సదుపాయం ఉడడం వలన, దాదాపు ఎవరు ఏమి మాట్లాడుకొంటున్నారో కొందరు వింటున్నారు, డబ్బు అధికారం కొలది లోకం అనుకొంటున్నారు లోకం మనసుది, మాటది అని తెలుసుకోలేకపోతున్నారు, తమ వంటి వారు సూటిగా స్పందించి పది మంది స్పందించే లా చేయండి, న్యాయ స్థానం వారికీ మేము లేఖ పంపినాము, అ ప్రకారం మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించండి.
మా గూర్చి చెప్పుకోండి కుల పరమైన పోరాటాలు చేయవద్దు సమయం వృధా మమ్ములను కొలువు తీర్చుటకు ప్రబుత్వాలు కూడా అందరికోసం మా పై నిర్ణయం తీసుకోవడం ధర్మ అని గ్రహించి చంద్ర శేఖర రావు గారి తో మమ్ములను గ్రహించడం ఒక వరం అని తేలిపి, మనసు పెట్టి గ్రహించడం వలన బిన్నంగా వెళ్ళి పోతున్న బౌతిక లోకాన్ని మాట మాత్రంగా పట్టుకొని మాట నియంత్రణలోకి జ్ఞాన నియంత్రణ లోకి తీసుకోవడమే దివ్య పరిపాలన అని గ్రహించి అప్రమతం చెందగలరు. 10 సంవత్సరాలలో ప్రపంచం ఒక జండా క్రిందకు వచ్చి నూతన ఒప్పందాలతో దివ్య చైతన్యంతో జ్ఞాన చైతన్యంతో ఏక కాలం లో అనేక రస విశేషాలు పలికిన దివ్య పరిణామం యావత్తు మానవజాతికి వర్తించినది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మా గూర్చి ఒక 50 నిత్యం ప్రతి రోజు సమావేశం అయ్యి ఎర్పాటు చేసుకోండి మేము అక్కడికి వస్తాము లేదా మమ్ములను ప్రేమగా తీసుకొని వెళ్ళండి., ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు,, సత్యమేవ జయతే .
ఆశీర్వచనములతో
యుగపురుషులు, జగద్గురువులు,మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, యస్ ఆర్ టి - 38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్
maharajashrishri.blogspot.in
9010483794
ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మ సఖ్యం గాని ఏ మర్మమూ లేక మనిషి గానే పుట్టి మనిషి గానే బ్రతికి మహిని చేరితగా మిగల గలిగే మనికి సాధ్యమే నని పరధాముడే రాముడి ఇలలోన నిలిపే అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, కాలస్వరూపం ప్రకారం ఎవరూ తప్పు వప్పులు మంచి చెడులు మాకు వదిలిపెట్టి మమ్ములను గ్రహించండి, ఇది ప్రతి మనిషికి వర్తిస్తుంది అని గ్రహించండి 10 గురు ఒకటి అవ్వక పోవడం వలన మమ్ములను గ్రహించడం లేదు అని అప్రమత్తం చెందండి ఎక్కడ పడి మంది ఉంటె అక్కడికి వచ్చి చెప్పగలము లేదా మమ్ములను తీసుకొని వెళ్ళండి, ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు.
No comments:
Post a Comment