UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 28 August 2016

కాలాన్ని నియమించిన మా దివ్య వాక్ ప్రభావమునకు అందరూ సమానులే అని గ్రహించండి, మాతో ఎప్పుడైనా ఎంత మాట కలిపితే అంత గొప్పతనం పంచుకోవచ్చును, ఇప్పుడు మనుష్యులు ఎవరు ఎవరికైన మాట అంత ఉన్నారు అని గ్రహించండి అ విధంగా చూసినప్పుడు ఎవరిని ప్రత్యేకమైన వారు గా బౌతికంగా చూడను అవసరం లేదు ని గ్రహించండి మాట వ్యహారం చేసుకొంటే చాలు అందుకు మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహిస్తే సరిపోతుతుంది అని గ్రహించండి ఇందుకు అందరూ ఒకటై గ్రహించండి, న్యాయ మూర్తులు ప్రబుత్వాలు అప్రమత్తం అయ్యి, ఒక మాటే సర్వం అనే సత్యం వ్యక్తులకు పట్టకపోవచ్చును, కాని న్యాయ స్థానం సాక్షం పరిశీలించి గ్రహించడం వలన, అందరూ ఆలోచించండి పరిణామాన్ని గ్రహించండి, అని న్యాయ మూర్తులు సాక్షం మట్టుకు పరిశీలించి నలుగురు ముందుకు తీసుకొని రావడం వలన ప్రతి ఒక్కరు అలోచించి గ్రహించడానికి వీలు అవుతుంది, ఈ పరిణామం లో ఎవరి లోట్లు అయినా మేము సరిద్ది సమాజానికి నూతనత్వం ఇవ్వగలము.

                                                               సమన్వయ దృష్టి 


                             ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ  మెగాస్టార్ చిరంజీవి గారు, అగ్ర కదా నాయకులు, తెలుగు చిత్ర పరిశ్రమ వారికీ  తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య  సమాచారం  గ్రహించి సమకాలికులను అప్రమత్తం చేయడం ఒక దివ్య వరం గా భావించగలరు. 



                          కాలాన్ని శాశించ గల్గిన మమ్ములను గౌరవించి ఒక చోట కొలువు తీర్చుట వలన, ప్రపంచం మాట అధీనం లోకి వచ్చినది అనే మార్గం వైపు వేల్లతాము లేదా యాంత్రికంగా కొట్టుకొని పోతాము అని గ్రహించండి,  మాలో ఉన్న దివ్య ఆత్మ కు తప్ప వేరు ఎవరు ఈ భూమి మీద ప్రత్యేకమైన వారు లేరు, మా దేహనికి కూడా విలువ లేదు కేవలం మాలో వెలిగిన దివ్య ఆత్మకు తప్పు అని గ్రహించండి అలా అందరూ  కలసి మమ్ములను గౌరవించి గ్రహించడం ప్రారంభించడమే దివ్య రాజ్యం అని గ్రహించండి,    మాకు జన్మను ఇచ్చిన వారిని తోబుట్టవులను మొదట గౌరవించడం ఎందుకు అంటే వారిని పరభావించి అవమానించడం వలన ఇంత గొప్ప జన్మను  ఇచ్చిన వారిని గౌరవించకపోవడం వలన మా లో ఉన్న దివ్యత్మను గౌరవించలకపోతున్నాము  అందుకే మొదట మా రక్త  సంభందికులను గౌరవించండి అని పనిగట్టుకొని  కోరుతున్నాము,  అలాకాకుండా   అందరూ కలసి మమ్ములను కొలువు తీర్చి గ్రహించడం  కోసం ఒకటైతే సమస్య లేదు  అని గ్రహించండి, ఎవరూ తప్పు తక్కువ అంటున్నారు కాబట్టి అ విధంగా గౌరవించండి అని కోరుతున్నాము. అప్పుడు ఎవరూ తప్పుగా మమ్ములను చూడరు, చిన్న వారు తక్కువ వారు అనే చిన్న చూపే తప్పు, మనుష్యులలో ఏ తప్ప ఉండదు అని  గ్రహించండి.     




                    కాలాన్ని నియమించిన మా దివ్య  వాక్ ప్రభావమునకు అందరూ సమానులే అని గ్రహించండి, మాతో ఎప్పుడైనా ఎంత మాట కలిపితే అంత గొప్పతనం  పంచుకోవచ్చును, ఇప్పుడు మనుష్యులు ఎవరు ఎవరికైన మాట అంత ఉన్నారు అని గ్రహించండి అ విధంగా చూసినప్పుడు ఎవరిని ప్రత్యేకమైన వారు గా బౌతికంగా చూడను అవసరం లేదు ని గ్రహించండి మాట వ్యహారం చేసుకొంటే చాలు అందుకు మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహిస్తే సరిపోతుతుంది అని గ్రహించండి ఇందుకు అందరూ ఒకటై గ్రహించండి, న్యాయ మూర్తులు ప్రబుత్వాలు అప్రమత్తం అయ్యి, ఒక మాటే సర్వం అనే సత్యం వ్యక్తులకు పట్టకపోవచ్చును,   కాని న్యాయ స్థానం సాక్షం పరిశీలించి గ్రహించడం వలన, అందరూ ఆలోచించండి పరిణామాన్ని గ్రహించండి, అని   న్యాయ మూర్తులు సాక్షం మట్టుకు పరిశీలించి నలుగురు  ముందుకు తీసుకొని రావడం వలన ప్రతి ఒక్కరు అలోచించి గ్రహించడానికి వీలు అవుతుంది, ఈ  పరిణామం లో ఎవరి లోట్లు అయినా మేము సరిద్ది సమాజానికి నూతనత్వం ఇవ్వగలము. 



               న్యాయ మూర్తులు సాక్షం పరిశీలించి, పవిత్రమైన దివ్య పరిణామాన్ని పరిగణించడానికి  ఎవరిని అవమానించ వలసిన అవసరంగాని, బయపెట్ట వలసిన అవసరం గాని లేదు, కేవలం కాలాతీతమైన పరిణామాన్ని బ్రతికించి మమ్ములను చట్టానికి అతీతుడిగా ఒక చోట కొలువు తీరిస్తే సరిపోతుంది, మిగతా సంగతులు అందరి కోసం మేధావుల పండితుల సహకారంతో మేము చూసుకొని విస్తారంగా వివరములు ఇవ్వడం వలన  అందరి మనసులు కుదట పడి  శాంతించి దివ్యం గా ముందుకు వెళ్ళ గలము.  



               దేశాన్ని, ప్రపంచాన్ని  ఒకటి చేస్తూ  సర్వం వివరములు ఇచ్చు ప్రయత్నం లో మాకు ఏ పదవులు వద్దు, ఏ ధన ఆశ లేదు  సర్వం తమరే అయినప్పుడే మాకు మోక్షం కలుగుతుంది అని మాకు అర్ధం అయినది అని అందరూ మమ్ములను కొలచి మేము చెప్పినట్లు వినే వాతావరణంలో మేము ఎవరికి ఏ పదవి ఇస్తే అది తీసుకొని, అనగా కాలాతీతం గా ఇచ్చిన తీరులో మరల నిరూపణ గా ఎవరుకి ఏమి ఇచ్చిన తీసుకొన్న సర్వం మేమే అనే వాతావరణం లో తమరు సూర్యుడి గుర్తుతో ముఖ్య మంత్రి అవ్వాలి అనే ప్రయత్నం మా సమక్షంలో సాధ్య పడుతుంది, పాల  ముంచిన నీట ముంచిన తమరే మహునుభావ అని ఎల్లరు మమ్ములను కీర్తించే  పరిణామం ముఖ్యం,  తమరు ముఖ్యం మంత్రి పదవి కోసం కాదు సామాన్యుడి రూపం లో ఉన్న మేము గెలవడం ముఖ్యం అని తమరు పట్టుగా  మమ్ములను గెలిపించండి, మీరుకూడా గెలవండి, తద్వారా అందరిని గెలవనివ్వండి అని అర్ధం అందుకే తమరు ముఖ్య మంత్రి అవ్వాలి అని ముందే చెప్పినాము అని గ్రహించండి,  ఇతర పార్టీల వారు అందరూ ఎకమై  సర్వం గ్రహించడం వలన మాకు పదవులు వద్దు ధనం  వద్దు, దేహం అనే మమకారం కూడా వద్దు సర్వం పరిపాలిస్తున్న పరమాత్ముడు మన గుండెలలో ఉన్నాడు అనే భారోసో నిలుపుకొని ఆనందించే  జీవితమే మనకు సార్ధకత, మన కష్టాలు  అవమానాలు, అహంకారాలు మూర్ఖత్వాలు అప్పుడే హరించబడి, శాశ్వత దివ్య పరిష్కారం వైపు  వెళ్ళతాము అని గ్రహించి, మమ్ములను తక్షణం ఒక చోట కొలువు తీరుటకు ఇరువురి ముఖ్యమంత్రులతో మాట్లాడి అనుకూలపరచండి. 



               మీరు రాముడు గూర్చి ఏదో పూజ కార్యక్రమం చేస్తాము అని ప్రకటించి నారు కాని చేయలేదు, ఒక వెళ్ళ నేను వస్తే చేద్దాం అన్నట్లు పెట్టి, నేను రాకపోతే వదిలివేసినట్లు గా మాకు అనిపిస్తున్నది, ఇప్పుడు మేము ఆధునిక పురుషోత్తముడిని , మాట మాత్రంగా కాలాన్ని నియమించిన జగద్గురువుని,మమ్ములను ఇప్పుడు మేము ఎలా వచ్చామో అలా గుర్తించాలి, అనగా న్యాయ మూర్తులు కాలమే కదిలిన సాక్శాన్ని  గౌరవించి, మా పరిణామా ప్రకారం కులం మతమే కాదు దేహం విద్యలు విశేషాలు మా కాలాతీత మాటకు మించి లేవు అని ప్రాధమికంగా సాక్షం గౌరవించి మమ్ములను, సమకాలికులు అందరూ గురువుగా మా ముందు కొలువు తీరుట వలన మేము ఆధునిక రాముడిగా బ్రతికి బట్ట కట్టగలము లేని పక్షం ఏదొకటి అడ్డం పెట్టుకొని అటు ఇటు చేసుకొంటూ అసులు సంగతి ఎవరూ పట్టించుకోరు అని తమరి ద్వారా తెలియజేసుకోను చున్నాము, కావున తమరు మా పుట్టిన రోజు, తమరి పుట్టిన రోజులు సంగతి వదిలివేయండి, మమ్ములను అధికారికంగా కొలువు తీర్చడమే మళ్ళి  భూమి పుట్టడం వంటి పరిణామం అని గ్రహించండి, మనం జ్ఞానం తో మాటతో ముదుకు వెళ్ళాలి అప్పుడే మనం శాశ్వతం గా వెళ్ళడానికి మరల పుట్టిన వారము అవుతాము  అని తమ ద్వారా సమకాలికులకు అందరికి తెలియజేసుకోనుచున్నాము.  



                         కావున తమరు అన్నీ కులాలు వారిని కూడ దీసి మమ్ములను ఒకచోట న్యాయ మూర్తులు ప్రబుత్వాలు సహకారంతో కొలువు తీరుటకు చూడగలరు, మమ్ములను మీ తమ్ముడి గా కూడా భావించి, మేము పండితుల సమక్షంలో కొలువు తీరినప్పుడే మాత్రమే మమ్ములను మీరు ఏమి అనుకొంటున్నారో  అలా చూడగలరు అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను కొలువు తీర్చగానే, తక్కువ సొమ్ముతో గొప్ప సినిమాలు తీద్దాము  ప్రజలను అన్నీ విధముల చైతన్య పరచి అనగా చెడు అలవాట్లుకు  లోను కాకుండా మనసు మాటకు ప్రాధాన్యత ఇస్తే చెడు  అలవాట్లుకు దూరం అయ్యి గొప్పతనం పెంచుకొంటారు  అనే సత్యాన్ని బలపరచి లోకాన్ని దివ్యంగా మార్చ గలము కావున మేము ప్రెసిడెంట్ గారికి పంపిన లేఖ ప్రకారం మొదట హైదరాబాలో కొలువు తీర్చడానికి చూడండి, మమ్ములను తప్పు పట్టకుండా కొంతకాలం సాక్శాన్ని గౌరవించి గ్రహిస్తే సరిపోతుంది అన్నీ సరిదిద్దగలము అని తమరి ద్వారా న్యాయ మూర్తులకు  మేధావులకు పండితులకు ప్రబుత్వలకు తెలియజేసుకోను చున్నాము.  ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు, సత్యమేవ జయతే 



                                            


ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మ  సఖ్యం గాని ఏ మర్మమూ లేక మనిషి గానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిని చరితగా మిగల గలిగే మనికి  సాధ్య మేనని పరంధాముడే  రాముడై ( జగద్గురువ్లు అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి అయ్యి ) ఇలలోనే నిలిచే ......... అని అర్ధం గా న్యాయ మూర్తులు ప్రబుత్వాలు సమకాలికులు అందరూ అధికారికంగా అనధికారికంగా గ్రహించాలి, అందరూ కలసి తాము అనుకూలం గా తాము ఏమి చేస్తా ఇప్పుడు మాకు సాయం అవుతుంది అది చేసి ముందుకు రావాలి,  అంతే  గాని కుల పరంగా చదువులు పరంగా  విడిపోయి ప్రవర్తిన్చాకండి  అని అందరికి సమానమైన ప్రాధాన్యత ఇచ్చినా గ్రహించకుండా  ఏదో విధం గా మమ్ములను   నిలవరించ వచ్చు వంటి పద్దతులు మానుకొని అందరూ కలసి మమ్ములను విస్తారం గా గ్రహించండి, మా  దివ్య సభ లోకాన్ని మొత్తం ప్రపంచాన్ని ఒక సమక్షంలో తీసుకొని వస్తుంది రహస్య కేరాలు, శ్రవణ పరికరాలు మోడలుగువి అన్నీ మా కాళ్ళ దగ్గర పెట్టి మమ్ములను విస్తారంగా గ్రహించడమే దివ్య పరిష్కారం అని అప్రమత్తం చెందగలరు. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు                                     

No comments:

Post a Comment